end
=
Thursday, March 19, 2026
Homeవార్తలు

వార్తలు

MV Ganga Vilas:భారతదేశ మొదటి నదీ పర్యటక నౌక

‘ఎంవీ గంగా విలాస్‌’ను ప్రారంభించనున్న మోడీ భారతదేశ మొట్టమొదటి నదీ పర్యటక నౌక, ప్రపంచంలోనే అత్యంత పొడవైన రివర్ క్రూయిజ్ ‘ఎంవీ గంగా విలాస్‌(MV ganga Vilas)’ను జనవరి 13న ప్రధాని నరేంద్ర మోదీ(Narendra...

Scholarship: UG విద్యార్థులకు గుడ్‌న్యూస్

అండర్ గ్రాడ్యుయేషన్ చదువుతున్న ప్రతిభావంతులైన 5వేల మంది విద్యార్థులకు రిలయన్స్ ఫౌండేషన్ స్కాలర్షిప్ (Reliance Foundation Scholarship) అందిస్తోంది. విద్యార్థులు ఆర్థిక భారం తమ చదువులు కొనసాగించడానికి ఈ స్కాలర్షిప్ అందిస్తోంది....

Harish Rao:ఆరోగ్య రంగంలో తెలంగాణ నెం.1 స్థానానికి చేరాలి

ప్రతి ఒక్కరికి నాణ్యమైన వైద్యం అందాలి రౌండ్ ద క్లాక్ వైద్యులు అందుబాటులో ఉండాలి అనవసర రిఫరల్స్ తగ్గించాలి, స్థానికంగా చికిత్స అందించాలి టీచింగ్ ఆసుపత్రుల నెలవారీ సమీక్షలో ఆర్థిక, వైద్యారోగ్య మంత్రి హరీశ్ రావు మంత్రి హరీశ్...

Indonesia:ఇండోనేషియాలో భారీ భూకంపం

రిక్టార్​స్కేల్​పై 7.6 తీవ్రత నమోదైనట్లు వెల్లడి 3,500 కి.మీల దూరంలో ఉన్న ఆస్ట్రేలియాకు ప్రకంపనలు ఇండోనేషియా మరోమారు భారీ భూకంపంతో (Indonesia with an earthquake) గడగడలాడింది. రిక్టార్​స్కేల్ (Richter scale)​పై 7.6 తీవ్రత నమోదైన...

AADHAR:‘1947’ ఆధార్ సేవలకు కొత్త నంబర్

24/7 అందుబాటులో ఐవీఆర్ఎస్, ఎస్ఎంఎస్ ఆధార్ కార్డు (Aadhar Card)నియంత్రణ సంస్థ యూఐడీఏఐ కస్టమర్ సేవలకు 24 గంటలు అందుబాటులో ఉండేలా కొత్త సర్వీసును అందుబాటులోకి తీసుకొచ్చింది. ఆధార్‌కు సంబంధించిన సేవలకు గానూ ఐవీఆర్ఎస్,...

Beijing :ఘోర రోడ్డు ప్రమాదం -చైనాలో ట్రక్కు ఢీకొని 19 మంది మృతి

ఇటీవల రోడ్డు ప్రమాదాలు ఊహించని స్థాయిలో పెరిగిపోతున్నాయి. కేవలం ఈ సమస్య ఏ ఒక్క దేశానికో కాదు ప్రపంచవ్యాప్తంగా యాక్సిడెంట్ల కారణంగా వేల సంఖ్యలో ప్రజలు చనిపోవడం ఆందోళన కలిగించే అంశం....

India:అతిపెద్ద వాహన మార్కెట్‌గా భారత్!

ప్రపంచంలోనే మూడో స్థానం కైవసం భారత్ (India)రోజురోజుకు వేగంగా అభివృద్ధి చెందుతోంది. విద్య(Education), వైద్యం(medical), విజ్ఞానం (Knowledge)తోపాటు టెక్నాలజీ (Technology)లోనూ దూసుకెళ్తుంది. ఈ క్రమంలోనే గతేడాది వాహనాల (Vehicle)అమ్మకాల్లో భారత్ మొదటిసారిగా జపాన్‌ (Japan)ను...

Kamareddy Bandh:కదం తొక్కుతున్న కామారెడ్డి రైతులు

మాస్టర్ ప్లాన్‌కు వ్యతిరేకంగా నిరసనలు కదం తొక్కుతున్న కామారెడ్డి రైతులు (Formers). మాస్టర్ ప్లాన్ (Master plan)పేరుతో తమ భూముల్ని కబళిస్తే ఊరుకునేది లేదని తీవ్రంగా హెచ్చరిస్తున్నారు. అందులోభాగంగానే శుక్రవారం కామారెడ్డి టోటల్‌ బంద్‌...

Khammam:రూ.250 కోట్లతో ఆయిల్ ప్రాసెసింగ్ ప్లాంట్

ప్రభుత్వం తరపున సాకారం అందిస్తామన్న కేటీఆర్ తెలంగాణలో భారీ పెట్టుబడులు పెట్టేందుకు గోద్రేజ్‌ ఆగ్రోవెట్‌ సంస్థ (Godrej Agrovet Company) ముందుకొచ్చింది. ఇప్పటికే తెలంగాణలో భారీగా పెట్టుబడులు పెట్టేందుకు పలు ప్రముఖ సంస్థలు ముందుకొస్తున్న...

Twitter:ట్విట్టర్‌కు షాకిచ్చిన హ్యాకర్స్

20కోట్ల ఆకౌంట్స్‌పై ప్రభావం Twitter : ఇప్పటికే అష్టకష్టాలు పడుతున్న ట్విట్టర్‌ (Twitter)కు మరో భారీ షాక్ తగిలినట్లు తెలుస్తోంది. ఎలన్ మస్క్ (Elon Musk) చేతిలోకి వచ్చినప్పటినుంచి ఏదో ఒక ఇబ్బంది ఎదురవుతున్న...

Warangal:వరంగల్ నగరంలో దారుణం

మైనర్ బాలికపై అన్నదమ్ముల అత్యాచారం దేశంలోనే కాదు ప్రపంచవ్యాప్తంగా మహిళలపై లైంగిక వేదింపులు ఆగట్లేదు. రోజురోజుకు కామాంధులు రెచ్చిపోతున్నారు. పసిపిల్లను సైతం లైంగికంగా వేదిస్తూ క్రూరంగా ప్రవర్తిస్తున్నారు. అలాంటిదే మరో దారుణమై సంఘటన...

Harishrao:బండిసంజయ్ జిల్లాకు మెడికల్ కళాశాల ఎందుకు తీసుకురాలేదో

జగిత్యాలలో మీడియాతో మంత్రి హరీశ్ రావు(Minister Harish rao) మాట్లాడుతూ రాష్ట్రంలో వైద్యసేవలపై కేంద్ర మంత్రి మహేంద్రనాధ్ ఏదేదో మాట్లాడారు.వారి రాష్ట్రం యూపీ వైద్య సేవల్లో ఆఖరి స్థానంలో ఉంది.తెలంగాణ అగ్ర స్థానం...
- Advertisment -

ఎక్కువ మంది చదివినవి

- Advertisment -

News Categories

- Advertisment -