end
=
Tuesday, December 2, 2025
Homeవార్తలురాష్ట్రీయం

రాష్ట్రీయం

ఒకే వేదికపై వందల ఆలోచనలు..సృజనాత్మక మేధస్సుకు వేదికగా సైన్స్ ఫెస్ట్ సందడి

. రాంనగర్లోని సెయింట్ ఫ్రాన్సిస్‌ ఆఫ్ అస్సిసీ బాయ్స్ స్కూల్‌ల్లో సైన్స్ ఫెస్ట్ .  శాస్త్రసాంకేతిక ఆవిష్కరణలతో అద్భుతాలు చూపిన విద్యార్థులు .  విజ్ఞానంతో వెలుగొందిన విద్యార్థుల ప్రతిభ . సృజనాత్మక మేధస్సుకు వేదికగా సైన్స్...

టీ కొట్టులో క్లీనర్ గా చేరి, యజమానిగా మారి..శ్రీవారికి యజ్ఞోపవీతం.. ఆసక్తికర జీవనయానం!

Hyderabad : హైదరాబాద్ నీలోఫర్ హాస్పిట(Nilofar Hospital)ల్ పక్కనే ఉన్న టీ దుకాణం యజమాని(tea shop owner) బాబురావు (Babu Rao).తిరుమల శ్రీవారికి(Tirumala Srivaru) నాలుగున్నర కోట్ల రూపాయలు విలువైన, వజ్రాలతో పొదిగిన...

తెలంగాణ తలరాతను మార్చిన రోజు ఈరోజు : కేటీఆర్‌

KTR: బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ పోరాటంలో కీలక మలుపు తీసుకువచ్చిన ఒక చారిత్రక రోజును గుర్తు చేసుకున్నారు. తన తండ్రి మరియు బీఆర్ఎస్ అధినేత కల్వకుంట్ల చంద్రశేఖర్...

ఇక పై పైరసీ జోలికెళ్లను.. మారిపోతాను: ఐ బొమ్మ రవి !

iBomma Ravi: పైరసీ సినిమాల వ్యవహారంలో అరెస్టైన ‘ఐబొమ్మ’ వెబ్‌సైట్ నిర్వాహకుడు ఇమంది రవి (Imandi Ravi)పోలీసుల కస్టడీ(Custody)లో పలు ఊహించని విషయాలను వెల్లడించినట్లు సమాచారం. శుక్రవారం రెండో రోజు విచారణ పూర్తయ్యే...

చిరంజీవి ఛారిటబుల్ ట్రస్ట్‌కు గుడ్ న్యూస్.. కేంద్రం కీలక ప్రకటన

Chiranjeevi Charitable Trust : ప్రజల ఆరోగ్యం, శ్రేయస్సు కోసం నిరంతరం సేవలందిస్తున్న మెగాస్టార్ చిరంజీవి (Mega Star Chiranjeevi)స్థాపించిన చిరంజీవి ఛారిటబుల్ ట్రస్ట్‌ (CCT) కు కేంద్ర ప్రభుత్వం శుభవార్త చెప్పింది....

పల్నాడు జంట హత్యల కేసు.. పిన్నెల్లి సోదరులకు సుప్రీంకోర్టులో ఎదురుదెబ్బ

Pinnelli Ramakrishna Reddy: పల్నాడు జిల్లా(Palnadu District)లో భారీ సంచలనం రేపిన జంట హత్యల కేసు(Double Murder Case)లో మాచర్ల మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి, ఆయన తమ్ముడు వెంకట్రామిరెడ్డి ఎదురుచూస్తున్న న్యాయ...

అమరావతిలో అభివృద్ధికి నాంది..బ్యాంకుల కార్యాలయాల నిర్మాణాలకు శంకుస్థాపన

Amaravati: అమరావతిలో రాజధాని నిర్మాణ పనులు(Capital construction works) మరింత వేగం అందుకునే దిశగా కీలక ముందడుగు పడింది. మొత్తం 25 బ్యాంకులు (25 banks)మరియు పలు ప్రభుత్వ రంగ సంస్థల ప్రధాన...

పంచాయతీ ఎన్నికలపై స్టే విధించం.. హైకోర్టు కీలక ఉత్తర్వులు

Telangana Panchayat Elections : తెలంగాణలో స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణకు సంబంధించి ప్రభుత్వం ఇటీవల నవంబర్ 22న విడుదల చేసిన జీవో నెం.46 చుట్టూ రాజకీయ, న్యాయ చర్చలు కొనసాగుతున్నాయి. ఎస్సీ,...

ఏపీలో మూడు కొత్త జిల్లాల ఏర్పాటుకు ప్రాథమిక నోటిఫికేషన్ విడుదల

Andhra Pradesh Districts: ఆంధ్రప్రదేశ్‌లో జిల్లాల పునర్‌వ్యవస్థీకరణ ప్రక్రియను వేగవంతం చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం మరోసారి కీలక నిర్ణయాలు తీసుకుంది. తాజాగా మూడు కొత్త జిల్లాల ఏర్పాటు(Formation of three new districts)తో...

గ్రామ పంచాయతీ ఎన్నికలు..తొలిరోజు నామినేషన్లు ఎన్నో తెలుసా?

Telangana Panchayat Elections: తెలంగాణ రాష్ట్రంలో గ్రామ పంచాయతీ ఎన్నికల వేడి మొదలైంది. తొలి దశ పంచాయతీ ఎన్నికల షెడ్యూల్(Panchayat election schedule) అమల్లోకి రావడంతో నామినేషన్ల దాఖలు(Filing of nominations) ప్రక్రియ...

2015 గ్రూప్‌–2 అభ్యర్థులకు హైకోర్టులో ఊరట

Telangana : తెలంగాణలో 2015 గ్రూప్‌–2 ర్యాంకర్లకు (2015 Group-2 Rankers)హైకోర్టు (High Court)నుంచి కీలక ఉపశమనం లభించింది. గ్రూప్‌–2 నియామకాలకు సంబంధించిన సింగిల్‌ బెంచ్‌ ఇచ్చిన ఉత్తర్వులను సీజే ధర్మాసనం తాత్కాలికంగా...

అమరావతిని దేవతల రాజధానిలా తీర్చిదిద్దుతాం: సీఎం చంద్రబాబు

Chandrababu: అమరావతి(Amaravati)ని దేవతల రాజధానిని తలపించేలా అభివృద్ధి చేస్తామంటూ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రకటించారు. అమరావతి నిర్మాణం (Amaravati construction )కోసం రైతులు స్వచ్ఛందంగా 33 వేల ఎకరాల భూమిని ఇచ్చిన ఉదారతను...
- Advertisment -

ఎక్కువ మంది చదివినవి

- Advertisment -

News Categories

- Advertisment -