Telangana Government: ఉమ్మడి ఆంధ్రప్రదేశ్(Andhra Pradesh) రాష్ట్ర విభజన అనంతరం ఏపీకి చెందిన అనేక ప్రభుత్వ కార్యాలయాలు (Government offices) హైదరాబాద్ నుంచి విజయవాడకు తరలివెళ్లాయి. ఈ ప్రక్రియతో హైదరాబాద్లోని పలు ప్రధాన...
Free Bus Travel : తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా అమలు చేస్తున్న మహాలక్ష్మీ పథకం (Mahalakshmi Scheme)లో కీలక మార్పుకు శ్రీకారం చుట్టింది. ఇప్పటివరకు ఆర్టీసీ బస్సుల్లో(RTC bus) మహిళలకు జీరో టికెట్(Zero...
Telangana : తెలంగాణ రాష్ట్ర ప్రయోజనాలను కృష్ణా నదిలో కలిపేసిన బాధ్యత పూర్తిగా మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్(KCR)పైనేనని సీఎం రేవంత్ రెడ్డి(CM Revanth Reddy) తీవ్ర ఆరోపణలు చేశారు. కేసీఆర్ పదేళ్ల పాలనలో...
Hyderabad: రాష్ట్రంలో ఇటీవల జరిగిన పంచాయతీ ఎన్నికల ఫలితాలను(Panchayat election results) విశ్లేషించేందుకు కాంగ్రెస్ (Congress)అధిష్టానం టెలీకాన్ఫరెన్స్ నిర్వహించింది. ఈ సమావేశంలో ముఖ్యంగా సీఎం రేవంత్రెడ్డి(CM Revanth Reddy), టీపీసీసీ చీఫ్ మహేశ్కుమార్...
AP Tour : తెలంగాణ మాజీ మంత్రి, మేడ్చల్ ఎమ్మెల్యే చామకూర మల్లారెడ్డి(Mallareddy) తాజాగా ఆంధ్రప్రదేశ్లో పర్యటించడం రాజకీయ, సామాజిక వర్గాల్లో ఆసక్తిని రేకెత్తిస్తోంది. విజయనగరం జిల్లా(Vizianagaram District)లోని చారిత్రక బొబ్బిలి కోట(Bobbili...
Amaravati : రాష్ట్రవ్యాప్తంగా ‘ముస్తాబు’ కార్యక్రమాన్ని (Mustabu program) అమలు చేయడం శుభపరిణామమని మంత్రి సంధ్యారాణి(Minister Sandhyarani) పేర్కొన్నారు. విద్యావ్యవస్థను రాజకీయ ప్రభావాల నుంచి దూరంగా ఉంచి, నాణ్యతతో కూడిన వ్యవస్థగా తీర్చిదిద్దడమే...
AP Schools: ఆంధ్రప్రదేశ్లో విద్యార్థుల్లో(students) వ్యక్తిగత పరిశుభ్రత, క్రమశిక్షణ,(Personal hygiene, discipline) మంచి అలవాట్లు పెంపొందించాలనే లక్ష్యంతో రాష్ట్ర ప్రభుత్వం ‘ముస్తాబు’ (Mustabu program) అనే వినూత్న కార్యక్రమాన్ని ప్రారంభించింది. ఒకటో తరగతి...
BRS:హైదరాబాద్ కేంద్రంగా ఉన్న తెలంగాణ భవన్(Telangana Bhavan)లో ఈ ఆదివారం భారత రాష్ట్ర సమితి (బీఆర్ఎస్) కీలక సమావేశం జరగనుంది. పార్టీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్(KCR) (కె. చంద్రశేఖర్రావు) అధ్యక్షతన శాసనసభాపక్షం...
Hyderabad : హైదరాబాద్ నగరం మరోసారి పుస్తకాలతో కళకళలాడేందుకు సిద్ధమైంది. 38వ జాతీయ పుస్తక ప్రదర్శన(38th National Book Fair) ఇవాళ్టి నుంచి అధికారికంగా ప్రారంభమవుతోంది. నగరంలోని ఎన్టీఆర్ స్టేడియం(NTR Stadium) వేదికగా...
Delhi Tour: ఆంధ్రప్రదేశ్(Andhra Pradesh)కు సంబంధించిన సాగునీటి ప్రాజెక్టుల్లో నెలకొన్న పెండింగ్ అంశాల పరిష్కారంపై ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు(CM Chandrababu Naidu) ప్రత్యేక దృష్టి సారించారు. రాష్ట్రానికి రావాల్సిన నిధులు(funds) అవసరమైన...
Telangana: తెలంగాణలో మావోయిస్టు పార్టీ(Maoist Party)కి గట్టి ఎదురుదెబ్బ తగిలింది. సుమారు నలభై మంది మావోయిస్టులు ఈరోజు రాష్ట్ర డీజీపీ శివధర్ రెడ్డి(DGP Shivdhar Reddy) ఎదుట లొంగిపోవడం రాజకీయ, భద్రతా వర్గాల్లో...