end
=
Thursday, February 5, 2026
Homeవార్తలురాష్ట్రీయం

రాష్ట్రీయం

నామినేషన్ల ఉపసంహరణకు  నేటి వరకు గడువు

(Hyderabad)హైదరాబాద్‌: మున్సిపల్‌ ఎన్నికల ప్రక్రియలో భాగంగా నామినేషన్ల ఉపసంహరణ(withdrawal) గడువు నేటి సాయంత్రంతో ముగియనున్నది.దీంతో పలు పార్టీల నేతలు రెబల్‌గా  నామినేషన్లు వేసిన వారి ఇండ్ల వద్దకు పరుగులు తీస్తూ కాళ్ల  బేరాలకు...

పసిడి ధరలు పతనం

అంతర్జాతీయ మార్కెట్లో ఒడిదుడుకులే కారణం ( Hyderabad) హైదరాబాద్‌: అంతర్జాతీయ మార్కెట్లో ఒడిదుడుకుల మూలంగా (SILEVAR) వెండి,బంగారం (GOLD) ధరల్లో హెచ్చుతగ్గులు నమోదవుతున్నాయి. గత వారం రోజులు మార్కెట్‌ను గమనిస్తే బంగారం ధరలు చాలా...

కేసీఆర్‌కు సిట్‌ నోటీసులు

ఫోన్‌ ట్యాపింగ్‌కేసులో కీలక పరిణామం హైదరాబాద్‌(KCR): ట్యాపింగ్‌ కేసులో సిట్‌ తన దూకుడును  పెంచింది. నిన్న మొన్నటి వరకు సిట్‌  మాజీ మంత్రి, బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌(KTR), మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే...

మేడారం జనగుడారం

ఇప్పటికే కోటిమందికి పైగా చేరుకున్న భక్తులు నేడు గద్దెపైకి సమ్మక్క తల్లి రాక స్వాగతం  పలుకనున్న మంత్రులు సీతక్క, సురేఖ,పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి వరంగల్‌ (smmakka,sarrkka) : తెలంగాణ కుంబమేళాగా పేరొందిన మేడారం(medaram) జనగుడారంలా...

ఏపీ ప్రభుత్వ సంక్రాంతి కానుక..రూ.2,653 కోట్ల విడుదల

AP Government: సంక్రాంతి పండుగ(Sankranti festival)ను పురస్కరించుకుని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఉద్యోగులు, పెన్షనర్లు, పోలీసు సిబ్బంది, కాంట్రాక్టర్లకు పెద్ద ఊరటనిచ్చేలా కీలక నిర్ణయం తీసుకుంది. పెండింగ్‌లో ఉన్న డీఏ, డీఆర్ ఎరియర్స్‌, వివిధ...

మేడారంలోనే తెలంగాణ కేబినెట్ భేటీ.. జనవరి 18న చరిత్రాత్మక సమావేశం

Telangana Cabinet Meeting: తెలంగాణ రాష్ట్ర రాజకీయ చరిత్రలో తొలిసారిగా మంత్రివర్గ (Cabinet Meeting) సమావేశం రాజధాని హైదరాబాద్‌కు బయట జరగనుంది. ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి అధ్యక్షతన జనవరి 18న రాష్ట్ర కేబినెట్ సమావేశాన్ని...

స్వచ్ఛాంధ్ర–స్వర్ణాంధ్ర కార్యక్రమం వాయిదా

Amaravati: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రవ్యాప్తంగా ఈ నెల 17వ తేదీన నిర్వహించాల్సిన స్వచ్ఛాంధ్ర–స్వర్ణాంధ్ర కార్యక్రమం (Swachhandhra-Swarnandhra Programme) వాయిదా పడింది. సంక్రాంతి పండుగ నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు...

ఆంధ్రప్రదేశ్‌లో 11 జిల్లాలకు కొత్త జాయింట్ కలెక్టర్లు

Amaravati : ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం(AP)లో పరిపాలనను మరింత బలోపేతం చేయడమే లక్ష్యంగా ప్రభుత్వం 11 జిల్లాల(11 districts)కు కొత్త జాయింట్ కలెక్టర్లను(New Joint Collectors) నియమించింది. ఈ బదిలీలు, నియామకాల జాబితాలో ఇటీవల...

రాష్ట్రంలో జిల్లాల పునర్వ్యవస్థీకరణపై మళ్లీ చర్చ..

Telangana : రాష్ట్రంలో జిల్లాల (Districts) సంఖ్య మరోసారి మారే అవకాశాలు కనిపిస్తున్నాయి. ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటు అనంతరం 2016లో అప్పటి ముఖ్యమంత్రి కేసీఆర్‌(KCR) కీలక నిర్ణయం తీసుకుని జిల్లాల విభజన చేపట్టారు....

ఏపీలో ఐఏఎస్‌ అధికారుల బదిలీలు..14 మందికి కొత్త బాధ్యతలు

IAS Officers Transfers: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ (Andhra Pradesh State Govt)యంత్రాంగంలో కీలక మార్పులు చోటు చేసుకున్నాయి. పరిపాలనను మరింత సమర్థవంతంగా నిర్వహించడమే లక్ష్యంగా ప్రభుత్వం మొత్తం 14 మంది ఐఏఎస్‌...

కాశీబుగ్గ వెంకటేశ్వర ఆలయంలో భారీ చోరీ: రూ.60 లక్షల నగలు గల్లంతు

Srikakulam : శ్రీకాకుళం జిల్లా కాశీబుగ్గ(Kashibugga)లోని ప్రసిద్ధ వెంకటేశ్వర స్వామి ఆలయం(Lord Venkateswara Swamy Temple) లో గత రాత్రి భారీ చోరీ చోటుచేసుకుంది. గత కొంతకాలంగా భక్తుల దర్శనాలకు మూసివుండిన ఈ...

కేసీఆర్ హయాంలోనే రాష్ట్రం మిగులు విద్యుత్ రాష్ట్రంగా మారింది: కేటీఆర్

KTR: బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్(KTR) యాదాద్రి థర్మల్ పవర్ ప్లాంట్(Yadadri Thermal Power Plant) నుంచి విద్యుత్ ఉత్పత్తి(Power generation) ప్రారంభమైన సందర్భంగా ముఖ్య వ్యాఖ్యలు చేశారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడినప్పుడు...
- Advertisment -

ఎక్కువ మంది చదివినవి

- Advertisment -

News Categories

- Advertisment -