end
=
Wednesday, January 14, 2026
Homeవార్తలురాష్ట్రీయం

రాష్ట్రీయం

ఏపీలో ఐఏఎస్‌ అధికారుల బదిలీలు..14 మందికి కొత్త బాధ్యతలు

IAS Officers Transfers: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ (Andhra Pradesh State Govt)యంత్రాంగంలో కీలక మార్పులు చోటు చేసుకున్నాయి. పరిపాలనను మరింత సమర్థవంతంగా నిర్వహించడమే లక్ష్యంగా ప్రభుత్వం మొత్తం 14 మంది ఐఏఎస్‌...

కాశీబుగ్గ వెంకటేశ్వర ఆలయంలో భారీ చోరీ: రూ.60 లక్షల నగలు గల్లంతు

Srikakulam : శ్రీకాకుళం జిల్లా కాశీబుగ్గ(Kashibugga)లోని ప్రసిద్ధ వెంకటేశ్వర స్వామి ఆలయం(Lord Venkateswara Swamy Temple) లో గత రాత్రి భారీ చోరీ చోటుచేసుకుంది. గత కొంతకాలంగా భక్తుల దర్శనాలకు మూసివుండిన ఈ...

కేసీఆర్ హయాంలోనే రాష్ట్రం మిగులు విద్యుత్ రాష్ట్రంగా మారింది: కేటీఆర్

KTR: బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్(KTR) యాదాద్రి థర్మల్ పవర్ ప్లాంట్(Yadadri Thermal Power Plant) నుంచి విద్యుత్ ఉత్పత్తి(Power generation) ప్రారంభమైన సందర్భంగా ముఖ్య వ్యాఖ్యలు చేశారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడినప్పుడు...

త్వరలో కొత్త చిరునామాకు ప్రధాని కార్యాలయం

Narendra Modi: భారత ప్రధాని కార్యాలయం(Prime Minister Office) (పీఎంవో) చరిత్రలో కీలకమైన మార్పుకు సిద్ధమవుతోంది. స్వాతంత్ర్యం వచ్చినప్పటి నుంచి ఢిల్లీ(Delhi)లోని సౌత్ బ్లాక్ నుంచే పనిచేస్తున్న పీఎంవో దాదాపు 78 ఏళ్ల...

విధ్వంసం నుంచి సుపరిపాలన దిశగా రాష్ట్రం: సీఎం చంద్రబాబు

Amaravati : విధ్వంసమైన వ్యవస్థలను గాడిలో పెట్టి రాష్ట్రాన్ని తిరిగి సుపరిపాలన దిశగా నడిపించామని ఆ ప్రయత్నాలకు 2025 ఏడాది మంచి ఫలితాలు ఇచ్చిందని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు (CM Chandrababu)తెలిపారు....

ఇస్రో పీఎస్‌ఎల్‌వీ-సీ62 రాకెట్‌ ప్రయోగంలో అంతరాయం

ISRO: భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ (ISRO) 2026 సంవత్సరానికి సంబంధించిన తన తొలి అంతరిక్ష ప్రయోగాన్ని(space launch) సోమవారం ఉదయం 10:17 గంటలకు విజయవంతంగా ప్రారంభించింది. ఆంధ్రప్రదేశ్‌లోని శ్రీహరికోట(Sriharikota) సతీష్ ధావన్...

రాష్ట్రాభివృద్ధే లక్ష్యంగా త్వరలో కొత్త రాజకీయ పార్టీ: ఏబీ వెంకటేశ్వరరావు

AB Venkateswara Rao: రాష్ట్ర పురోగతికి తన ఆలోచనలతో ఏకీభవించే వారందరితో కలిసి త్వరలోనే ఒక కొత్త రాజకీయ పార్టీ(new political party)ని స్థాపించనున్నట్లు విశ్రాంత ఐపీఎస్‌ అధికారి ఏబీ వెంకటేశ్వరరావు ప్రకటించారు....

మాజీ సీఎం రోశయ్య సతీమణి కన్నుమూత

Konijeti Rosaiah: ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి, తమిళనాడు మాజీ గవర్నర్ కొణిజేటి రోశయ్య సతీమణి శివలక్ష్మి(Shiva Lakshmi) (86) గారు ఈ రోజు ఉదయం కన్నుమూశారు. వయోభారంతో కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న...

కేంద్ర బడ్జెట్‌పైనే ఆశలు.. న్యాయం జరిగేనా?

Amaravati : ఏపీ ప్రభుత్వం(AP Govt) వచ్చే కేంద్ర బడ్జెట్‌(Central budget)లో రాష్ట్రానికి పెద్దపీట కల్పించాలంటూ కేంద్రానికి కోరింది. రాష్ట్ర అభివృద్ధి, ప్రత్యేక ఆర్ధిక సాయానికి సంబంధించిన పలు అంశాలను ప్రభుత్వం ప్రతిపాదించింది....

సంక్రాంతి ఎఫెక్ట్.. ట్రావెల్స్‌కు ఏపీ రవాణా శాఖ కఠిన హెచ్చరిక

AP Transport Department: సంక్రాంతి పండుగ(Sankranti festival) సందర్భంగా ప్రయాణికుల (Passengers)రద్దీని ఆసరాగా చేసుకుని ప్రైవేట్ ట్రావెల్స్ నిర్వాహకులు టికెట్ ధరలను(Ticket prices) అడ్డగోలుగా పెంచితే సహించబోమని ఆంధ్రప్రదేశ్ రవాణా శాఖ స్పష్టం...

మెగాస్టార్ సినిమా టికెట్ ధరల పెంపుకు తెలంగాణ ప్రభుత్వం అనుమతి

Chiranjeevi movie : మెగాస్టార్ చిరంజీవి నటించిన తాజా చిత్రం ‘మన శంకరవరప్రసాద్ గారు’(Mana Shankara Varaprasad Garu)పై అంచనాలు రోజురోజుకీ పెరుగుతున్నాయి. సంక్రాంతి పండుగ(Sankranti festival) కానుకగా ఈ చిత్రం ఈ...

సంక్రాంతి సందడి..ప్రయాణికులతో కిటకిటలాడుతున్న రైల్వే స్టేషన్లు, బస్టాండ్లు

Sankranti: సంక్రాంతి పండుగ(Sankranti festival)ను స్వగ్రామాల్లో కుటుంబ సభ్యులతో కలిసి ఆనందంగా జరుపుకోవాలనే తపనతో ప్రజలు పెద్ద సంఖ్యలో ప్రయాణాలు(journeys) చేపడుతున్నారు. ఈ నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్‌(Andhra Pradesh), తెలంగాణ(Telangana) రాష్ట్రాల్లోని ప్రధాన బస్...
- Advertisment -

ఎక్కువ మంది చదివినవి

- Advertisment -

News Categories

- Advertisment -