end
=
Wednesday, February 11, 2026
Homeవార్తలురాష్ట్రీయం

రాష్ట్రీయం

హైదరాబాద్‌లో ప్రారంభమైన 38వ జాతీయ పుస్తక ప్రదర్శన

Hyderabad : హైదరాబాద్ నగరం మరోసారి పుస్తకాలతో కళకళలాడేందుకు సిద్ధమైంది. 38వ జాతీయ పుస్తక ప్రదర్శన(38th National Book Fair) ఇవాళ్టి నుంచి అధికారికంగా ప్రారంభమవుతోంది. నగరంలోని ఎన్టీఆర్ స్టేడియం(NTR Stadium) వేదికగా...

పెండింగ్ సాగునీటి సమస్యలపై కేంద్ర జలశక్తి మంత్రి సీఎం చంద్రబాబు కీలక చర్చలు

Delhi Tour: ఆంధ్రప్రదేశ్‌(Andhra Pradesh)కు సంబంధించిన సాగునీటి ప్రాజెక్టుల్లో నెలకొన్న పెండింగ్ అంశాల పరిష్కారంపై ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు(CM Chandrababu Naidu) ప్రత్యేక దృష్టి సారించారు. రాష్ట్రానికి రావాల్సిన నిధులు(funds) అవసరమైన...

తెలంగాణలో మావోయిస్టు పార్టీకి భారీ షాక్‌..డీజీపీ ఎదుట 40 మంది లొంగుబాటు

Telangana: తెలంగాణలో మావోయిస్టు పార్టీ(Maoist Party)కి గట్టి ఎదురుదెబ్బ తగిలింది. సుమారు నలభై మంది మావోయిస్టులు ఈరోజు రాష్ట్ర డీజీపీ శివధర్ రెడ్డి(DGP Shivdhar Reddy) ఎదుట లొంగిపోవడం రాజకీయ, భద్రతా వర్గాల్లో...

శీతాకాల విడిది కోసం హైదరాబాద్‌కు రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము

Hyderabad : దేశ రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము(President Draupadi Murmu) శుక్రవారం హైదరాబాద్‌ (Hyderabad)లోని రామోజీ ఫిల్మ్‌సిటీ(Ramoji Film City)కి చేరుకున్నారు. దేశవ్యాప్తంగా ఉన్న పబ్లిక్ సర్వీస్ కమిషన్‌ల (పీఎస్సీ) ఛైర్‌పర్సన్ల జాతీయ...

హైదరాబాద్‌లో జనవరి 13 నుంచి ‘కైట్ ఫెస్టివల్’

Hyderabad : తెలంగాణ రాష్ట్ర రాజధాని హైదరాబాద్ మరోసారి అంతర్జాతీయ స్థాయి వేడుకలకు వేదికగా నిలవనుంది. ప్రతిఏటా జనవరి నెలలో సంక్రాంతి పండుగ(Sankranti festival)ను పురస్కరించుకుని నిర్వహించే ఇంటర్నేషనల్ కైట్ ఫెస్టివల్(International Kite...

సీఎం చంద్రబాబుకు ‘బిజినెస్ రీఫార్మర్ ఆఫ్ ది ఇయర్’ పురస్కారం: మంత్రి లోకేశ్ హర్షం

Andhra Pradesh : ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు(CM Nara Chandrababu Naidu) జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో గౌరవప్రదమైన గుర్తింపు పొందారు. ప్రముఖ ఆర్థిక పత్రిక ‘ది ఎకనమిక్ టైమ్స్’ ఆయనను ‘బిజినెస్...

జిల్లా కలెక్టర్ల వినూత్న కార్యక్రమాలకు సీఎం చంద్రబాబు ఫిదా

Collectors Conference : ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు(CM Chandrababu Naidu) రాష్ట్రంలోని జిల్లా కలెక్టర్లు (District Collectors)తమ పరిధిలో అమలు చేస్తున్న వినూత్న, ప్రయోజనకరమైన కార్యక్రమాలను (Innovative and beneficial programs)ప్రత్యేకంగా...

తిరుమలలో రాజకీయ పోస్టర్‌ కలకలం..!

Tirumala: తిరుమల శ్రీవారి ఆలయం వద్ద తమిళనాడు(Tamil Nadu) కు చెందిన కొందరు భక్తులు(devotees) అత్యుత్సాహంగా ప్రవర్తించిన సంఘటన తాజాగా సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది. ఈ భక్తులు ఆ ప్రాంతంలో ఉన్న...

కడియం శ్రీహరి అఫిడవిట్‌పై తాటికొండ రాజయ్య విమర్శలు

Warangal: ఘన్‌పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి(Kadiyam Srihari) ఇటీవల దాఖలు చేసిన అఫిడవిట్‌పై మాజీ ఎమ్మెల్యే తాటికొండ రాజయ్య(Thatikonda Rajaiah) తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. మీడియాతో మాట్లాడుతూ రాజయ్య, కడియం శ్రీహరికి “పోయేకాలం” వచ్చినట్టుందని,...

నేడు గవర్నర్‌కు కోటి సంతకాలు సమర్పించనున్న వైఎస్ జగన్..ఎందుకో తెలుసా?

YS Jagan : ఆంధ్రప్రదేశ్‌(Andhra Pradesh)లో ప్రభుత్వ మెడికల్ కాలేజీల(Government Medical Colleges) ను పబ్లిక్–ప్రైవేట్ పార్ట్‌నర్‌షిప్ (పీపీపీ) విధానంలో నిర్మించాలన్న కూటమి ప్రభుత్వ నిర్ణయంపై వైసీపీ(YCP) తన పోరాటాన్ని మరింత ఉధృతం...

దావోస్‌కు సీఎం రేవంత్‌ రెడ్డి .. కోర్టు గ్రీన్ సిగ్నల్

WEF Tour: ప్రపంచ ఆర్థిక సదస్సు (వరల్డ్ ఎకనామిక్ ఫోరం – WEF)లో పాల్గొనేందుకు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి(CM Revanth Reddy)కి ఏసీబీ కోర్టు(ACB Court) గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. స్విట్జర్లాండ్‌(Switzerland)లోని...

రాష్ట్రంలో మళ్లీ ఎన్నికలు..రెండు విడతల్లో నిర్వహణకు ప్రణాళిక..!

Telangana : తెలంగాణ రాష్ట్రంలో గ్రామీణ పాలనకు కీలకమైన పరిషత్ ఎన్నికల నిర్వహణపై ప్రభుత్వం (Govt), ఎన్నికల సంఘం(Election Commission) వేగం పెంచాయి. ఇటీవల పంచాయతీ ఎన్నికల ప్రక్రియ దాదాపుగా ముగియడంతో, తదుపరి...
- Advertisment -

ఎక్కువ మంది చదివినవి

- Advertisment -

News Categories

- Advertisment -