end
Thursday, April 2, 2026
Homeవార్తలురాష్ట్రీయం

రాష్ట్రీయం

బొబ్బిలి కోటలో మల్లారెడ్డి పర్యటన…విద్యాసంస్థల విస్తరణే లక్ష్యమా?!

AP Tour : తెలంగాణ మాజీ మంత్రి, మేడ్చల్ ఎమ్మెల్యే చామకూర మల్లారెడ్డి(Mallareddy) తాజాగా ఆంధ్రప్రదేశ్‌లో పర్యటించడం రాజకీయ, సామాజిక వర్గాల్లో ఆసక్తిని రేకెత్తిస్తోంది. విజయనగరం జిల్లా(Vizianagaram District)లోని చారిత్రక బొబ్బిలి కోట(Bobbili...

‘ముస్తాబు’కార్యక్రమం చంద్రబాబు ముందు చూపు..లోకేశ్‌ పట్టుదలకు నిదర్శనం: మంత్రి సంధ్యారాణి

Amaravati : రాష్ట్రవ్యాప్తంగా ‘ముస్తాబు’ కార్యక్రమాన్ని (Mustabu program) అమలు చేయడం శుభపరిణామమని మంత్రి సంధ్యారాణి(Minister Sandhyarani) పేర్కొన్నారు. విద్యావ్యవస్థను రాజకీయ ప్రభావాల నుంచి దూరంగా ఉంచి, నాణ్యతతో కూడిన వ్యవస్థగా తీర్చిదిద్దడమే...

ఏపీ విద్యార్థుల్లో పరిశుభ్రత–క్రమశిక్షణకు ‘ముస్తాబు’ కార్యక్రమం

AP Schools: ఆంధ్రప్రదేశ్‌లో విద్యార్థుల్లో(students) వ్యక్తిగత పరిశుభ్రత, క్రమశిక్షణ,(Personal hygiene, discipline) మంచి అలవాట్లు పెంపొందించాలనే లక్ష్యంతో రాష్ట్ర ప్రభుత్వం ‘ముస్తాబు’ (Mustabu program) అనే వినూత్న కార్యక్రమాన్ని ప్రారంభించింది. ఒకటో తరగతి...

21న కేసీఆర్‌ అధ్యక్షతన బీఆర్‌ఎస్‌ కీలక భేటీ

BRS:హైదరాబాద్‌ కేంద్రంగా ఉన్న తెలంగాణ భవన్‌(Telangana Bhavan)లో ఈ ఆదివారం భారత రాష్ట్ర సమితి (బీఆర్‌ఎస్‌) కీలక సమావేశం జరగనుంది. పార్టీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్‌(KCR) (కె. చంద్రశేఖర్‌రావు) అధ్యక్షతన శాసనసభాపక్షం...

ఫోన్ ట్యాపింగ్ కేసు: ప్రభాకర్ రావు కస్టడీని పొడిగించిన సుప్రీంకోర్టు

Telangana : తెలంగాణలో సంచలనాన్ని సృష్టించిన ఫోన్ ట్యాపింగ్ కేసు(Phone tapping case)లో ప్రధాన నిందితుడు, మాజీ SIB చీఫ్ ప్రభాకర్‌రావు(Prabhakar Rao) కస్టడీని(Custody extended) సుప్రీంకోర్టు (Supreme Court)ఈనెల 25 వరకు...

హైదరాబాద్‌లో ప్రారంభమైన 38వ జాతీయ పుస్తక ప్రదర్శన

Hyderabad : హైదరాబాద్ నగరం మరోసారి పుస్తకాలతో కళకళలాడేందుకు సిద్ధమైంది. 38వ జాతీయ పుస్తక ప్రదర్శన(38th National Book Fair) ఇవాళ్టి నుంచి అధికారికంగా ప్రారంభమవుతోంది. నగరంలోని ఎన్టీఆర్ స్టేడియం(NTR Stadium) వేదికగా...

పెండింగ్ సాగునీటి సమస్యలపై కేంద్ర జలశక్తి మంత్రి సీఎం చంద్రబాబు కీలక చర్చలు

Delhi Tour: ఆంధ్రప్రదేశ్‌(Andhra Pradesh)కు సంబంధించిన సాగునీటి ప్రాజెక్టుల్లో నెలకొన్న పెండింగ్ అంశాల పరిష్కారంపై ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు(CM Chandrababu Naidu) ప్రత్యేక దృష్టి సారించారు. రాష్ట్రానికి రావాల్సిన నిధులు(funds) అవసరమైన...

తెలంగాణలో మావోయిస్టు పార్టీకి భారీ షాక్‌..డీజీపీ ఎదుట 40 మంది లొంగుబాటు

Telangana: తెలంగాణలో మావోయిస్టు పార్టీ(Maoist Party)కి గట్టి ఎదురుదెబ్బ తగిలింది. సుమారు నలభై మంది మావోయిస్టులు ఈరోజు రాష్ట్ర డీజీపీ శివధర్ రెడ్డి(DGP Shivdhar Reddy) ఎదుట లొంగిపోవడం రాజకీయ, భద్రతా వర్గాల్లో...

శీతాకాల విడిది కోసం హైదరాబాద్‌కు రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము

Hyderabad : దేశ రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము(President Draupadi Murmu) శుక్రవారం హైదరాబాద్‌ (Hyderabad)లోని రామోజీ ఫిల్మ్‌సిటీ(Ramoji Film City)కి చేరుకున్నారు. దేశవ్యాప్తంగా ఉన్న పబ్లిక్ సర్వీస్ కమిషన్‌ల (పీఎస్సీ) ఛైర్‌పర్సన్ల జాతీయ...

హైదరాబాద్‌లో జనవరి 13 నుంచి ‘కైట్ ఫెస్టివల్’

Hyderabad : తెలంగాణ రాష్ట్ర రాజధాని హైదరాబాద్ మరోసారి అంతర్జాతీయ స్థాయి వేడుకలకు వేదికగా నిలవనుంది. ప్రతిఏటా జనవరి నెలలో సంక్రాంతి పండుగ(Sankranti festival)ను పురస్కరించుకుని నిర్వహించే ఇంటర్నేషనల్ కైట్ ఫెస్టివల్(International Kite...

సీఎం చంద్రబాబుకు ‘బిజినెస్ రీఫార్మర్ ఆఫ్ ది ఇయర్’ పురస్కారం: మంత్రి లోకేశ్ హర్షం

Andhra Pradesh : ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు(CM Nara Chandrababu Naidu) జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో గౌరవప్రదమైన గుర్తింపు పొందారు. ప్రముఖ ఆర్థిక పత్రిక ‘ది ఎకనమిక్ టైమ్స్’ ఆయనను ‘బిజినెస్...

జిల్లా కలెక్టర్ల వినూత్న కార్యక్రమాలకు సీఎం చంద్రబాబు ఫిదా

Collectors Conference : ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు(CM Chandrababu Naidu) రాష్ట్రంలోని జిల్లా కలెక్టర్లు (District Collectors)తమ పరిధిలో అమలు చేస్తున్న వినూత్న, ప్రయోజనకరమైన కార్యక్రమాలను (Innovative and beneficial programs)ప్రత్యేకంగా...
- Advertisment -

ఎక్కువ మంది చదివినవి

- Advertisment -

News Categories

- Advertisment -