end
Wednesday, April 8, 2026
Homeవార్తలురాష్ట్రీయం

రాష్ట్రీయం

తిరుమలలో రాజకీయ పోస్టర్‌ కలకలం..!

Tirumala: తిరుమల శ్రీవారి ఆలయం వద్ద తమిళనాడు(Tamil Nadu) కు చెందిన కొందరు భక్తులు(devotees) అత్యుత్సాహంగా ప్రవర్తించిన సంఘటన తాజాగా సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది. ఈ భక్తులు ఆ ప్రాంతంలో ఉన్న...

కడియం శ్రీహరి అఫిడవిట్‌పై తాటికొండ రాజయ్య విమర్శలు

Warangal: ఘన్‌పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి(Kadiyam Srihari) ఇటీవల దాఖలు చేసిన అఫిడవిట్‌పై మాజీ ఎమ్మెల్యే తాటికొండ రాజయ్య(Thatikonda Rajaiah) తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. మీడియాతో మాట్లాడుతూ రాజయ్య, కడియం శ్రీహరికి “పోయేకాలం” వచ్చినట్టుందని,...

నేడు గవర్నర్‌కు కోటి సంతకాలు సమర్పించనున్న వైఎస్ జగన్..ఎందుకో తెలుసా?

YS Jagan : ఆంధ్రప్రదేశ్‌(Andhra Pradesh)లో ప్రభుత్వ మెడికల్ కాలేజీల(Government Medical Colleges) ను పబ్లిక్–ప్రైవేట్ పార్ట్‌నర్‌షిప్ (పీపీపీ) విధానంలో నిర్మించాలన్న కూటమి ప్రభుత్వ నిర్ణయంపై వైసీపీ(YCP) తన పోరాటాన్ని మరింత ఉధృతం...

దావోస్‌కు సీఎం రేవంత్‌ రెడ్డి .. కోర్టు గ్రీన్ సిగ్నల్

WEF Tour: ప్రపంచ ఆర్థిక సదస్సు (వరల్డ్ ఎకనామిక్ ఫోరం – WEF)లో పాల్గొనేందుకు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి(CM Revanth Reddy)కి ఏసీబీ కోర్టు(ACB Court) గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. స్విట్జర్లాండ్‌(Switzerland)లోని...

రాష్ట్రంలో మళ్లీ ఎన్నికలు..రెండు విడతల్లో నిర్వహణకు ప్రణాళిక..!

Telangana : తెలంగాణ రాష్ట్రంలో గ్రామీణ పాలనకు కీలకమైన పరిషత్ ఎన్నికల నిర్వహణపై ప్రభుత్వం (Govt), ఎన్నికల సంఘం(Election Commission) వేగం పెంచాయి. ఇటీవల పంచాయతీ ఎన్నికల ప్రక్రియ దాదాపుగా ముగియడంతో, తదుపరి...

విద్యే శాశ్వత సంపద..ఏఎన్నార్‌ కళాశాల రూ.2 కోట్ల విరాళం: నాగార్జున

Gudivada : తన తండ్రి అక్కినేని నాగేశ్వరరావు(Akkineni Nageswara Rao) (ఏఎన్నార్‌) ఎక్కువగా చదువుకోకపోయినా, విద్య విలువను అర్థం చేసుకుని వేలాది మంది విద్యార్థుల భవిష్యత్తుకు బంగారు బాటలు వేసిన మహానుభావుడని ప్రముఖ...

రాష్ట్రాభివృద్ధికి కలెక్టర్లే కీలక బలం: డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్

Andhra Pradesh : రాష్ట్ర సమగ్ర అభివృద్ధి(Comprehensive development of the state)లో జిల్లా కలెక్టర్ల పాత్ర అత్యంత కీలకమని ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్(Deputy CM Pawan Kalyan) స్పష్టం...

ప్రయాణికులకు శుభవార్త: సంక్రాంతికి 16 ప్రత్యేక రైళ్లను ప్రకటించిన దక్షిణ మధ్య రైల్వే

Special Trains: సంక్రాంతి పండుగ(Sankranti festival) ను స్వగ్రామాల్లో ఘనంగా జరుపుకునేందుకు వెళ్లే ప్రయాణికులకు దక్షిణ మధ్య రైల్వే(South Central Railway) శుభవార్త తెలిపింది. పండుగ రద్దీని దృష్టిలో ఉంచుకుని మొత్తం 16...

పనితీరులో సమగ్రత, లక్ష్య సాధనలో వేగం అవసరం: కలెక్టర్ల సదస్సులో సీఎం చంద్రబాబు

Amaravati : మనం చేపట్టే ప్రతి పని స్పష్టమైన వివరాలతో, సమగ్ర ప్రణాళికతో ఉండాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు(CM Nara Chandrababu Naidu) అన్నారు. నిర్ణయించిన గడువులోగా లక్ష్యాలు సాధించే దిశగా...

కొనసాగుతున్న మూడో విడత పంచాయతీ ఎన్నికల పోలింగ్

Telangana : తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా మూడో మరియు తుది విడత పంచాయతీ ఎన్నికల పోలింగ్ (Panchayat election polling) శాంతియుతంగా కొనసాగుతోంది. ఉదయం 7 గంటలకే పోలింగ్ కేంద్రాలు తెరుచుకోగా, ఓటర్లు పెద్ద...

తెలంగాణ బీజేపీ లీక్‌ వివాదంపై కిషన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు

BJP: కేంద్ర మంత్రి మరియు తెలంగాణ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి(Kishan Reddy), తెలంగాణ బీజేపీ(Telangana BJP)లో లీకుల వ్యవహారం(Party Leaks)పై తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. తాజాగా ప్రధాని నరేంద్ర...

తల్లిదండ్రులను నిర్లక్ష్యం చేస్తే..కఠిన చర్యలు తప్పవు : సీపీ సజ్జనార్ హెచ్చరిక

VC Sajjanar: కన్న పిల్లల చేతిలోనే నిర్లక్ష్యానికి, అవమానానికి గురవుతున్న వృద్ధ తల్లిదండ్రుల(Elderly parents) సంఖ్య రోజురోజుకీ పెరుగుతుండటంపై హైదరాబాద్ నగర పోలీస్ కమిషనర్ వీసీ సజ్జనార్ (Hyderabad City Police Commissioner...
- Advertisment -

ఎక్కువ మంది చదివినవి

- Advertisment -

News Categories

- Advertisment -