end
=
Wednesday, February 11, 2026
Homeవార్తలురాష్ట్రీయం

రాష్ట్రీయం

విద్యే శాశ్వత సంపద..ఏఎన్నార్‌ కళాశాల రూ.2 కోట్ల విరాళం: నాగార్జున

Gudivada : తన తండ్రి అక్కినేని నాగేశ్వరరావు(Akkineni Nageswara Rao) (ఏఎన్నార్‌) ఎక్కువగా చదువుకోకపోయినా, విద్య విలువను అర్థం చేసుకుని వేలాది మంది విద్యార్థుల భవిష్యత్తుకు బంగారు బాటలు వేసిన మహానుభావుడని ప్రముఖ...

రాష్ట్రాభివృద్ధికి కలెక్టర్లే కీలక బలం: డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్

Andhra Pradesh : రాష్ట్ర సమగ్ర అభివృద్ధి(Comprehensive development of the state)లో జిల్లా కలెక్టర్ల పాత్ర అత్యంత కీలకమని ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్(Deputy CM Pawan Kalyan) స్పష్టం...

ప్రయాణికులకు శుభవార్త: సంక్రాంతికి 16 ప్రత్యేక రైళ్లను ప్రకటించిన దక్షిణ మధ్య రైల్వే

Special Trains: సంక్రాంతి పండుగ(Sankranti festival) ను స్వగ్రామాల్లో ఘనంగా జరుపుకునేందుకు వెళ్లే ప్రయాణికులకు దక్షిణ మధ్య రైల్వే(South Central Railway) శుభవార్త తెలిపింది. పండుగ రద్దీని దృష్టిలో ఉంచుకుని మొత్తం 16...

పనితీరులో సమగ్రత, లక్ష్య సాధనలో వేగం అవసరం: కలెక్టర్ల సదస్సులో సీఎం చంద్రబాబు

Amaravati : మనం చేపట్టే ప్రతి పని స్పష్టమైన వివరాలతో, సమగ్ర ప్రణాళికతో ఉండాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు(CM Nara Chandrababu Naidu) అన్నారు. నిర్ణయించిన గడువులోగా లక్ష్యాలు సాధించే దిశగా...

కొనసాగుతున్న మూడో విడత పంచాయతీ ఎన్నికల పోలింగ్

Telangana : తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా మూడో మరియు తుది విడత పంచాయతీ ఎన్నికల పోలింగ్ (Panchayat election polling) శాంతియుతంగా కొనసాగుతోంది. ఉదయం 7 గంటలకే పోలింగ్ కేంద్రాలు తెరుచుకోగా, ఓటర్లు పెద్ద...

తెలంగాణ బీజేపీ లీక్‌ వివాదంపై కిషన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు

BJP: కేంద్ర మంత్రి మరియు తెలంగాణ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి(Kishan Reddy), తెలంగాణ బీజేపీ(Telangana BJP)లో లీకుల వ్యవహారం(Party Leaks)పై తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. తాజాగా ప్రధాని నరేంద్ర...

తల్లిదండ్రులను నిర్లక్ష్యం చేస్తే..కఠిన చర్యలు తప్పవు : సీపీ సజ్జనార్ హెచ్చరిక

VC Sajjanar: కన్న పిల్లల చేతిలోనే నిర్లక్ష్యానికి, అవమానానికి గురవుతున్న వృద్ధ తల్లిదండ్రుల(Elderly parents) సంఖ్య రోజురోజుకీ పెరుగుతుండటంపై హైదరాబాద్ నగర పోలీస్ కమిషనర్ వీసీ సజ్జనార్ (Hyderabad City Police Commissioner...

కొత్తగా ఎంపికైన కానిస్టేబుళ్లతో నేడు సీఎం చంద్రబాబు భేటీ

AP : ఆంధ్రప్రదేశ్‌లో ఎన్నాళ్లుగానో పెండింగ్‌లో ఉన్న పోలీస్ కానిస్టేబుళ్ల (Police constables)నియామక ప్రక్రియను కూటమి ప్రభుత్వం విజయవంతంగా పూర్తి చేసింది. మొత్తం 6,100 పోస్టులకు గాను 6,014 మందిని ఎంపిక చేయగా,...

గ్రామీణ ఉపాధి వ్యవస్థకు కొత్త దిశ..పని దినాలు 100 నుంచి 125కి పెంపు

MGNREGA: దేశ గ్రామీణ ఉపాధి రంగం(Rural employment sector)లో కేంద్ర ప్రభుత్వం(Central Govt) చారిత్రక మార్పులకు శ్రీకారం చుట్టింది. గత రెండు దశాబ్దాలుగా అమలులో ఉన్న మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి...

అమరజీవి పొట్టి శ్రీరాములు త్యాగం తెలుగు ప్రజలకు స్ఫూర్తి: సీఎం చంద్రబాబు

Potti Sri Ramulu: తెలుగు ప్రజలకు ప్రత్యేక రాష్ట్రం ఉండాలనే సంకల్పంతో తన ప్రాణాలనే అర్పించి లక్ష్యాన్ని సాధించిన మహనీయుడు అమరజీవి పొట్టి శ్రీరాములు (Potti Sri Ramulu)అని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు...

తెలంగాణ రెండో విడత గ్రామ పంచాయతీ ఎన్నికల్లో కాంగ్రెస్ హవా

Congress : తెలంగాణ(Telangana)లో జరిగిన రెండో విడత గ్రామ పంచాయతీ ఎన్నికల్లో( Gram Panchayat elections) అధికార కాంగ్రెస్ పార్టీ(Congress party)మరోసారి తన బలాన్ని చాటుకుంది. తొలి విడతలో సాధించిన విజయాలకు కొనసాగింపుగా,...

ఎప్పటికైనా నేను సీఎం అవుతా..కవిత కీలక వ్యాఖ్యలు

Hyderabad: తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు, ఎమ్మెల్సీ క‌ల్వకుంట్ల కవితMLC Kalvakuntla Kavitha)హైదరాబాద్‌ బంజారా హిల్స్‌లోని జాగృతి కార్యాలయం(Jagruti Office)లో మీడియాతో మాట్లాడుతూ బీఆర్‌ఎస్ నాయకులపైనా, బీజేపీ నేతలపైనా ధాటిగా మండిపడ్డారు. త‌న‌పై ఉద్దేశపూర్వకంగా...
- Advertisment -

ఎక్కువ మంది చదివినవి

- Advertisment -

News Categories

- Advertisment -