end
=
Thursday, December 25, 2025
Homeవార్తలురాష్ట్రీయం

రాష్ట్రీయం

తెలంగాణలో కొలిక్కి వచ్చిన పంచాయతీ ఎన్నికల రిజర్వేషన్ల ప్రక్రియ !

Telangana : తెలంగాణలో స్థానిక సంస్థల ఎన్నికల (Local body elections)నిర్వహణకు రాష్ట్ర ప్రభుత్వం వేగాన్ని పెంచింది. గ్రామ పంచాయతీలు, మండల పరిషత్, జెడ్పీటీసీ ఎన్నికల కార్యక్రమాల రూపకల్పనలో భాగంగా సర్పంచ్, వార్డు...

కొత్త లేబర్ కోడ్స్.. దేశ అభివృద్ధికి కీలక అడుగు: సీఎం చంద్రబాబు

CM Chandrababu: కొత్త కార్మిక చట్టాలు (New labor laws)దేశ ఆర్థిక వ్యవస్థను(Economy of the country) ఆధునిక దిశగా నడిపించే కీలక సంస్కరణలుగా నిలుస్తాయని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు...

ఏపీ మద్యం కుంభకోణం కేసు.. నిందితుల రిమాండ్ మరోసారి పొడిగింపు

AP : ఆంధ్రప్రదేశ్‌లో సంచలనం రేపిన మద్యం కుంభకోణం కేసు (Liquor scam case) నిందితుల రిమాండ్ గడువు (Remand period)నేటితో ముగియడంతో, విచారణలో భాగంగా వారిని అధికారులు విజయవాడ జిల్లా (Vijayawada...

నన్ను అరెస్టు చేసే ధైర్యం రేవంత్ రెడ్డి చేయరు..కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు

KTR: ఫార్ములా-ఈ కార్‌ కేసు(Formula-E car case)లో మాజీ మంత్రి, బీఆర్‌ఎస్‌ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్‌ ప్రాసిక్యూషన్‌కు గవర్నర్‌ జిష్ణుదేవ్‌వర్మ (Governor Jishnu Dev Varma) అనుమతించిన విషయం తెలిసిందే. దీనిపై కేటీఆర్‌...

మయన్మార్ చెర నుంచి బయటపడ్డ 55 మంది ఏపీ యువకులు సురక్షితంగా స్వదేశానికి చేరిక..

Andhra Pradesh : మయన్మార్‌లో (Myanmar)సైబర్ నేరగాళ్ల (Cyber ​​criminals) చేతిలో బంధించబడి తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్న ఆంధ్రప్రదేశ్‌కు చెందిన మరో 55 మంది యువకులు చివరికి సురక్షితంగా భారత్‌(India)కు చేరుకున్నారు. అధిక...

చెప్పదా చేవెళ్ల..!

చెప్పదా చేవెళ్ల..! Surendra Bandaru : బండెడాశల బతుకు బాటల మోసుకుంటా మసక మబ్బుల బయలెల్లిన బస్సు రథం.. ఓర్వలేని విధి సైతం చెరిపేసే తల రాతలు.. కళ్లు మండి భగవంతుడు బలిగొన్నడు బంధాలను మిగిల్చినడు గర్భశోకాన్ని..! మూడు తరాల బంధాలు ముగ్గురక్కచెల్లెళ్లు రాయి...

అన్నపూర్ణ, రామానాయుడు స్టూడియోలకు జీహెచ్ఎంసీ నోటీసులు

GHMC : హైదరాబాద్ నగరంలో పేరొందిన సినీ నిర్మాణ సంస్థలైన అన్నపూర్ణ స్టూడియో(Annapurna Studio) మరియు రామానాయుడు స్టూడియోస్ (Ramanaidu Studio)పై గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ (జీహెచ్ఎంసీ) అధికారులు కఠిన చర్యలకు...

వేంకటేశ్వర స్వామి ఆశీస్సులు పొందిన రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము

Tirumala : రాష్ట్రపతి ద్రౌపదీ (President Draupadi Murmu)ముర్ము శుక్రవారం ఉదయం పవిత్ర క్షేత్రమైన తిరుమల శ్రీ వేంకటేశ్వర స్వామి వారిని (Lord Venkateswara Swamy)దర్శించుకున్నారు. ఆమె పర్యటన సందర్భంగా ఆలయ పరిసరాలు...

ఆరేళ్ల తర్వాత సీబీఐ కోర్టు మెట్లెక్కిన వైఎస్‌ జగన్..విచారణలో కొత్త దశ

Hyderabad : ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వై.ఎస్. జగన్‌మోహన్ రెడ్డి (YS Jagan)దాదాపు ఆరేళ్ల విరామం తర్వాత గురువారం సీబీఐ ప్రత్యేక కోర్టు(CBI Special Court)లో వ్యక్తిగతంగా...

రాష్ట్రవ్యాప్తంగా ‘ప్రజా పాలన’ ఉత్సవాలకు సిద్ధమైన కాంగ్రెస్ ప్రభుత్వం

Telangana : తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం (Congress Govt) అధికారంలోకి వచ్చి రెండేళ్లు పూర్తిచేసుకునే వేళ, రాష్ట్రవ్యాప్తంగా అభివృద్ధి–సంక్షేమ కార్యక్రమాలను ప్రజలకు చేరువ చేయడానికి ప్రభుత్వం భారీ స్థాయిలో ‘ప్రజా పాలన’ ఉత్సవాలను...

ఫార్ములా-ఈ కేసులో కొత్త మలుపు..కేటీఆర్‌ పై విచారణకు గవర్నర్ అనుమతి

Telangana : తెలంగాణ రాజకీయ వర్గాల్లో పెద్ద సంచలనంగా మారిన ఫార్ములా–ఈ కారు రేసు (Formula-E Car Race)నిధుల దుర్వినియోగ కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. మాజీ మంత్రి, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్...

ప్రత్యూష మృతి కేసు..రెండు దశాబ్దాల తరువాత తీర్పును రిజర్వ్ చేసిన సుప్రీంకోర్టు

Actress Pratyusha: రెండేళ్ల తరబడి తెలుగు రాష్ట్రాల్లో సంచలనం రేపిన సినీ నటి ప్రత్యూష ఆత్మహత్య కేసు (Actress Pratyusha suicide case) మరో కీలక దశను చేరుకుంది. దాదాపు ఇరవై సంవత్సరాలుగా...
- Advertisment -

ఎక్కువ మంది చదివినవి

- Advertisment -

News Categories

- Advertisment -