end
=
Thursday, December 25, 2025
Homeవార్తలురాష్ట్రీయం

రాష్ట్రీయం

జూబ్లీహిల్స్‌ ఉప ఎన్నికలో కాంగ్రెస్‌ ఘన విజయం..

Jubilee Hills Election Results : జూబ్లీహిల్స్‌ ఉప ఎన్నికల్లో కాంగ్రెస్‌ పార్టీ (Congress Party)తమ ఆధిపత్యాన్ని మరోసారి చాటుకుంది. పార్టీ అభ్యర్థి నవీన్‌ యాదవ్‌ (Naveen Yadav)విశేష విజయాన్ని నమోదు చేస్తూ,...

దేశానికి గేట్‌వేలా ఆంధ్రప్రదేశ్‌ : సీఎం చంద్రబాబు

Chandrababu: ఆంధ్రప్రదేశ్‌కు పెట్టుబడుల ప్రవాహాన్ని తీసుకురావడంలో విశాఖపట్నం (Visakhapatnam) కీలక కేంద్రంగా మారిందని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు. విశాఖలో జరుగుతున్న సీఐఐ భాగస్వామ్య సదస్సు (CII Partnership Summit)లో ఆయన ప్రసంగిస్తూ,...

జూబ్లీహిల్స్‌ ఉప ఎన్నిక.. 15వేల ఓట్ల ఆధిక్యంలో కాంగ్రెస్‌ అభ్యర్థి

Jubilee Hills Election Counting : జూబ్లీహిల్స్‌ ఉప ఎన్నికల ఓట్ల లెక్కింపు ఉద్రిక్తతల నడుమ కొనసాగుతోంది. ప్రారంభంలోనే ఆధిపత్యం సాధించిన కాంగ్రెస్‌ అభ్యర్థి నవీన్‌ యాదవ్ (Congress candidate Naveen Yadav)స్థిరంగా...

అడవి మధ్యలోని భూమి పెద్దిరెడ్డికి వారసత్వంగా ఎలా వచ్చింది?: డిప్యూటీ సీఎం పవన్‌కల్యాణ్‌

Pawan Kalyan: అడవి మధ్యలోని భూమి విషయంలో డిప్యూటీ సీఎం పవన్‌కల్యాణ్‌ (Deputy CM Pawan Kalyan)తీవ్ర ప్రశ్నలు సంధించారు. ఆయన అడిగిన ముఖ్య ప్రశ్న ఏమిటంటే, పుంగనూరు నియోజకవర్గం మంగళంపేటలో ఉన్న...

తెలంగాణలో చిన్నారుల ఆరోగ్య పరిరక్షణలో కొత్త దశ..‘బాల భరోసా’ పథకానికి శ్రీకారం

Telangana : తెలంగాణ రాష్ట్రంలో సంక్షేమ కార్యక్రమాలకు ప్రాధాన్యత ఇస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వం(Congress Govt), మరో వినూత్నమైన పథకాన్ని ప్రవేశపెట్టేందుకు సిద్ధమైంది. రాష్ట్రంలోని ఐదేళ్లలోపు పిల్లల సంపూర్ణ ఆరోగ్యాన్ని లక్ష్యంగా చేసుకొని “బాల...

అమరావతి అభివృద్ధికి ఏపీ సర్కార్ మరో కీలక నిర్ణయం

Amaravati: రాజధాని అమరావతి నిర్మాణ పనులను ( Amaravati construction works)వేగవంతం చేసే దిశగా ఆంధ్రప్రదేశ్ కూటమి ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. గత కొన్ని సంవత్సరాలుగా నిలిచిపోయిన రాజధాని అభివృద్ధి...

వేములవాడ రాజన్న ఆలయంలో దర్శనాలు నిలిపివేత

Vemulawada: రాజన్న సిరిసిల్ల జిల్లాలో దక్షిణ కాశీగా పేరొందిన, ప్రసిద్ధ పుణ్య క్షేత్రమైన వేములవాడలోని శ్రీ రాజరాజేశ్వర స్వామివారి ఆలయం(Sri Rajarajeshwara Swamy Temple)లో బుధవారం తెల్లవారుజామున (ఉదయం) నుంచి భక్తుల దర్శనలు...

వైసీపీ మాజీ మంత్రి అంబటి రాంబాబుపై కేసు నమోదు

YSRCP: గుంటూరు జిల్లాలో మాజీ మంత్రి, వైసీపీ సీనియర్ నేత అంబటి రాంబాబు (Ambati Rambab)మరోసారి వివాదంలో చిక్కుకున్నారు. ఆయనతో పాటు మరికొందరు వైసీపీ నాయకులపై పట్టాభిపురం పోలీసులు కేసులు నమోదు చేశారు....

గత బీఆర్ఎస్, ప్రస్తుత కాంగ్రెస్ పాలనలో తేడా లేదు: క‌విత‌

Kavitha: తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత, గత బీఆర్ఎస్ (BRS) ప్రభుత్వం నుంచి ప్రస్తుత కాంగ్రెస్ (Congress)పాలన వరకు రాష్ట్రంలో సమస్యలు అప్పటిలాగే ఉన్నాయని తీవ్రంగా విమర్శించారు. రెండు ప్రభుత్వాల హయాంలోనూ...

‘‘ఇల్లు అంటే నాలుగు గోడలు కాదు.. భవిష్యత్తుకు భద్రత’’: సీఎం చంద్రబాబు

Annamaya District : ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు(CM Chandrababu Naidu)ఇటీవల మహిళలను పారిశ్రామికవేత్తలుగా మారుస్తే ప్రభుత్వ బాధ్యత అని స్పష్టం చేశారు. రాష్ట్రంలో మహిళల ఆర్థిక స్వయం సమర్థత పెంపొందించడం, వారి...

జూబ్లీహిల్స్ ఉపఎన్నిక.. ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డిపై కేసు నమోదు

BRS : మంగళవారం (నవంబర్ 11) జూబ్లీహిల్స్ ఉపఎన్నికకు పోలింగ్ జరుగుతున్న సందర్భంలో బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి(Padi kaushik Reddy)పై మధురానగర్ పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదు (Case...

మరోసారి ఆంధ్రప్రదేశ్ పర్యటనకు రానున్న ప్రధాని మోదీ

AP Tour: భారత ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ (PM Narendra Modi)మరోసారి ఆంధ్రప్రదేశ్ పర్యటనకు సిద్ధమయ్యారు. ఈ నెల 19న ఆయన శ్రీసత్యసాయి జిల్లా పుట్టపర్తి (Sri Sathya Sai District...
- Advertisment -

ఎక్కువ మంది చదివినవి

- Advertisment -

News Categories

- Advertisment -