end
=
Thursday, December 25, 2025
Homeవార్తలురాష్ట్రీయం

రాష్ట్రీయం

పసిపిల్లల ప్రాణాలతో చెలగాటం..ఇద్దరు పసికందులకూ ఒకటే ఆక్సిజన్ సిలిండర్..ఎక్కడో తెలుసా?!

. ఎంజీఎం పిల్లల వార్డులో దయనీయ స్థితి.. . ఇద్దరు పసికందులకూ ఒకటే ఆక్సిజన్ సిలిండర్.. . వైద్యపరీక్షలకు పిల్లలను తరలిస్తుండగా తీసిన వీడియో వైరల్.. . వైద్యసిబ్బందిపై చర్యలు తీసుకోవాలని తల్లిదండ్రుల డిమాండ్.. Warangal : దక్షిణ...

ఏసీబీ వలకు చిక్కిన డిప్యూటీ రిజిస్ట్రార్‌

. స‌స్పెండ్ అయిన సిబ్బందికి అనుకూల‌మైన రిపోర్టుకు లంచం డిమాండ్‌.. . రూ.7 ల‌క్ష‌లు డిమాండ్ చేయ‌గా.. రూ.5 ల‌క్ష‌ల‌కు కుదిరిన బేరం.. . రూ.2 లక్షల మొద‌టి విడ‌త న‌గ‌దు తీసుకుంటుండగా ప‌ట్టుకున్న అధికారులు.. Mancherial...

వెంకన్న దేవాలయంలో సాలగ్రామ శోభ భక్తుల హర్షం..

Neredmet: ఆనంద్ బాగ్ చౌరస్తాలోని శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి దేవాలయం(Sri Lakshmi Venkateswara Swamy Temple) లో భగవంతుడి అనుగ్రహం మరోసారి ప్రతిపలించింది. నేపాల్ లోని గండకీ నది తీరాల నుండి...

తెలంగాణ మునిసిపాలిటీలకు రూ. 2,780 కోట్లు..రేవంత్ రెడ్డి సర్కార్ భారీ నిధుల విడుదల

Revanth Reddy: తెలంగాణ (Telangana) పట్టణాల రూపురేఖలను మార్చే దిశగా రాష్ట్ర ప్రభుత్వం మరో కీలక అడుగు వేసింది. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న పురపాలక సంస్థల అభివృద్ధికి భారీ మొత్తంలో నిధులు కేటాయిస్తూ సీఎం...

నేటి నుంచే కవిత ‘జనం బాట’..సామాజిక తెలంగాణ లక్ష్యంగా 33 జిల్లాల్లో పర్యటన

Kavitha: జాగృతి అధ్యక్షురాలు, ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత తన రాజకీయ భవిష్యత్తుపై కీలక నిర్ణయం తీసుకున్నారు. ‘జనం బాట’ (Janam Bata)పేరుతో తెలంగాణ వ్యాప్తంగా ప్రజా యాత్రకు శ్రీకారం చుట్టారు. తన రాజకీయ...

యూఏఈ పర్యటనతో పెట్టుబడుల వర్షం..ఏపీకి క్యూ కట్టనున్న అరబ్ కంపెనీలు

  CM Chandrababu: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి (AP)పెట్టుబడులు రప్పించేందుకు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు(CM Chandrababu) చేసిన యూఏఈ పర్యటన(UAE tour)విశేష ఫలితాలను ఇచ్చింది. మూడు రోజుల పర్యటన అనంతరం ఆయన బృందం విజయవంతంగా...

కర్నూలు బస్సు ప్రమాదం ..నిర్లక్ష్యమే కారణమని తేలితే కఠిన చర్యలు :సీఎం చంద్రబాబు

CM Chandrababu: కర్నూలు సమీపంలో జరిగిన ప్రైవేట్ బస్సు ప్రమాదం(Kurnool bus accident)పై ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. ఈ సంఘటనపై స్పందిస్తూ శుక్రవారం ఆయన ఉన్నతాధికారులతో...

2047 నాటికి ఏపీ గ్లోబల్ పవర్ హౌస్.. అదే ప్రభుత్వ లక్ష్యం : మంత్రి లోకేశ్‌

Minister Lokesh : ఆంధ్రప్రదేశ్‌ను 2047 నాటికి గ్లోబల్ ఎకనమిక్ పవర్ హౌస్‌(Global economic powerhouse)గా తీర్చిదిద్దడమే రాష్ట్ర ప్రభుత్వం లక్ష్యమని ఐటీ, ఎలక్ట్రానిక్స్ శాఖ మంత్రి నారా లోకేశ్‌ స్పష్టం చేశారు....

కవిత కొత్త రాజకీయ పార్టీ ఏర్పాటు చేయనున్నారా?… జాగృతి అధ్యక్షురాలు కీలక వ్యాఖ్యలు!

Kalvakuntla Kavitha: తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు, ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత రాజకీయ రంగంలో కొత్త దిశల వైపుగా కీలక వ్యాఖ్యలు చేశారు. ప్రజలు కోరితే, వారి ఆకాంక్షలను ప్రతిబింబించే విధంగా తాను తప్పకుండా...

మేడ్చల్ పోలీస్ ట్రైనింగ్ సెంటర్‌లో మోటివేషనల్, లైఫ్ స్కిల్స్ శిక్షణా కార్యక్రమం

Medical: మేడ్చల్ పోలీస్ ట్రైనింగ్ సెంటర్‌(Police Training Center)లో తాజాగా పోలీసు సిబ్బంది(Police personnel)కి ప్రేరణాత్మకంగా, జీవన నైపుణ్యాలపై కేంద్రీకృతమైన ప్రత్యేక శిక్షణా కార్యక్రమం నిర్వహించబడింది. ఈ కార్యక్రమంలో ప్రముఖ మోటివేషనల్ స్పీకర్,...

ఈసారి ముందుగానే ఇంటర్ పరీక్షలు..తెలంగాణ ఇంటర్ పరీక్షల షెడ్యూల్..

Telangana Inter Exams : తెలంగాణ రాష్ట్రంలో ఇంటర్ వార్షిక పరీక్షల (Inter Exams)షెడ్యూల్‌లో ఈసారి కీలక మార్పు చోటు చేసుకుంది. సాధారణంగా ప్రతి సంవత్సరం మార్చి నెలలో జరిగే ఇంటర్మీడియట్ పరీక్షలను...

వివేకా హత్య కేసులో కీలక పరిణామం.. అవినాశ్ రెడ్డి సహా నిందితులందరికీ సీబీఐ కోర్టు నోటీసులు

YS Vivekananda Reddy: క‌డ‌ప జిల్లా, పులివెందులలో నిందితులచే హత్య చేయబడిన మాజీ మంత్రి వైఎస్ వివేకానంద రెడ్డి (YS Vivekananda Reddy)కేసులో కీలక పరిణామాలు చోటుచేసుకున్నాయి. ఈ కేసు సంబంధించి ఆయన...
- Advertisment -

ఎక్కువ మంది చదివినవి

- Advertisment -

News Categories

- Advertisment -