end
Monday, April 13, 2026
Homeవార్తలురాష్ట్రీయం

రాష్ట్రీయం

చెప్పదా చేవెళ్ల..!

చెప్పదా చేవెళ్ల..! Surendra Bandaru : బండెడాశల బతుకు బాటల మోసుకుంటా మసక మబ్బుల బయలెల్లిన బస్సు రథం.. ఓర్వలేని విధి సైతం చెరిపేసే తల రాతలు.. కళ్లు మండి భగవంతుడు బలిగొన్నడు బంధాలను మిగిల్చినడు గర్భశోకాన్ని..! మూడు తరాల బంధాలు ముగ్గురక్కచెల్లెళ్లు రాయి...

అన్నపూర్ణ, రామానాయుడు స్టూడియోలకు జీహెచ్ఎంసీ నోటీసులు

GHMC : హైదరాబాద్ నగరంలో పేరొందిన సినీ నిర్మాణ సంస్థలైన అన్నపూర్ణ స్టూడియో(Annapurna Studio) మరియు రామానాయుడు స్టూడియోస్ (Ramanaidu Studio)పై గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ (జీహెచ్ఎంసీ) అధికారులు కఠిన చర్యలకు...

వేంకటేశ్వర స్వామి ఆశీస్సులు పొందిన రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము

Tirumala : రాష్ట్రపతి ద్రౌపదీ (President Draupadi Murmu)ముర్ము శుక్రవారం ఉదయం పవిత్ర క్షేత్రమైన తిరుమల శ్రీ వేంకటేశ్వర స్వామి వారిని (Lord Venkateswara Swamy)దర్శించుకున్నారు. ఆమె పర్యటన సందర్భంగా ఆలయ పరిసరాలు...

ఆరేళ్ల తర్వాత సీబీఐ కోర్టు మెట్లెక్కిన వైఎస్‌ జగన్..విచారణలో కొత్త దశ

Hyderabad : ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వై.ఎస్. జగన్‌మోహన్ రెడ్డి (YS Jagan)దాదాపు ఆరేళ్ల విరామం తర్వాత గురువారం సీబీఐ ప్రత్యేక కోర్టు(CBI Special Court)లో వ్యక్తిగతంగా...

రాష్ట్రవ్యాప్తంగా ‘ప్రజా పాలన’ ఉత్సవాలకు సిద్ధమైన కాంగ్రెస్ ప్రభుత్వం

Telangana : తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం (Congress Govt) అధికారంలోకి వచ్చి రెండేళ్లు పూర్తిచేసుకునే వేళ, రాష్ట్రవ్యాప్తంగా అభివృద్ధి–సంక్షేమ కార్యక్రమాలను ప్రజలకు చేరువ చేయడానికి ప్రభుత్వం భారీ స్థాయిలో ‘ప్రజా పాలన’ ఉత్సవాలను...

ఫార్ములా-ఈ కేసులో కొత్త మలుపు..కేటీఆర్‌ పై విచారణకు గవర్నర్ అనుమతి

Telangana : తెలంగాణ రాజకీయ వర్గాల్లో పెద్ద సంచలనంగా మారిన ఫార్ములా–ఈ కారు రేసు (Formula-E Car Race)నిధుల దుర్వినియోగ కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. మాజీ మంత్రి, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్...

ప్రత్యూష మృతి కేసు..రెండు దశాబ్దాల తరువాత తీర్పును రిజర్వ్ చేసిన సుప్రీంకోర్టు

Actress Pratyusha: రెండేళ్ల తరబడి తెలుగు రాష్ట్రాల్లో సంచలనం రేపిన సినీ నటి ప్రత్యూష ఆత్మహత్య కేసు (Actress Pratyusha suicide case) మరో కీలక దశను చేరుకుంది. దాదాపు ఇరవై సంవత్సరాలుగా...

తెలంగాణ బాలికలకు గర్జన… జాతీయ విజేతల కిరీటం

యోనెక్స్–సన్‌రైజ్‌ 48వ నేషనల్స్‌ ముగింపు.. Hyderabad : అరుణాచల్‌ప్రదేశ్‌ ఇటానగర్‌ (Arunachal Pradesh Itanagar)వేదికగా జరిగిన యోనెక్స్–సన్‌రైజ్‌ 48వ ఇంటర్‌ స్టేట్‌, ఇంటర్‌ జోనల్‌ & జూనియర్‌ నేషనల్స్‌ బ్యాడ్మింటన్‌ టోర్నీ (Junior Nationals...

బతికున్నప్పుడు తిండి పెట్టలేక.. చనిపోయాక అంత్యక్రియలు చేయలేక..ఓ తండ్రి ఆవేదన

సొంత పిల్లాడికి అంత్యక్రియలు (funeral)చేయడానికి డబ్బులు లేక స్మశానంలో ఏడుస్తూ కూర్చోవడం చూసిన వారందరినీ కదిలించిన సంఘటన మహబూబ్‌నగర్‌లోని ప్రేమ్‌నగర్‌ ప్రాంతంలో చోటుచేసుకుంది. జీవనోపాధి (Livelihood)లేక బతుకుదెరువు కోసం పోరాడుతున్న ఓ తండ్రి...

ఇందిరమ్మ చీరల పంపిణీ ప్రారంభించిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి

Hyderabad: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి (CM Revanth Reddy)ఇందిరమ్మ చీరల పంపిణీ కార్యక్రమాన్ని (Indiramma Saree Distribution Program)ఘనంగా ప్రారంభించారు. హైదరాబాద్‌లో ఏర్పాటు చేసిన ప్రత్యేక కార్యక్రమంలో ఆయన పలువురు మహిళలకు ప్రతీకాత్మకంగా...

సత్యసాయి బోధనల ప్రభావం దేశమంతా కనిపిస్తోంది: ప్రధాని మోదీ

Puttaparthi : పుట్టపర్తిలో జరిగిన శ్రీ సత్యసాయి శత జయంత్యుత్సవాల్లో (Sri Sathya Sai Centenary Celebrations)పాల్గొనడం తనకు గొప్ప అదృష్టమని ప్రధాని నరేంద్ర మోదీ (PM Modi)తెలిపారు. ఈ సందర్భంగా నిర్వహించిన...

మనం చూసిన దైవస్వరూపం సత్యసాయి: సీఎం చంద్రబాబు

Sathya Sai Centenary Celebrations : ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు (CM Chandrababu Naidu)పుట్టపర్తి (Puttaparthi)లో జరిగిన సత్యసాయి శత జయంత్యుత్సవాల్లో పాల్గొని, సత్యసాయి బాబా చూపిన లోకకల్యాణ మార్గాన్ని స్మరించుకున్నారు....
- Advertisment -

ఎక్కువ మంది చదివినవి

- Advertisment -

News Categories

- Advertisment -