Nara Lokesh: ఏపీ మంత్రి నారా లోకేశ్ సోమవారం ఉదయం ఉండవల్లిలోని సీఎం క్యాంపు కార్యాలయంలో మంత్రులతో నిర్వహించిన భేటీలో కొత్త ఎమ్మెల్యేల (New MLAs) ప్రవర్తనపై అసహనాన్ని వ్యక్తం చేశారు. ఆయన...
Telangana : తెలంగాణ అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్(Speaker Gaddam Prasad)పై బీజేపీకి వ్యతిరేకంగా సుప్రీంకోర్టు (Supreme Court)లో కోర్టు ధిక్కరణ పిటిషన్ దాఖలైంది. ఈ పిటిషన్ను బరిలోకి తేవడానికి కారణం ఫిరాయింపు...
Kavitha: తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు, ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత వరంగల్ ప్రెస్క్లబ్లో నిర్వహించిన ‘మీట్ ది ప్రెస్’ కార్యక్రమంలో బీఆర్ఎస్పైనా, మాజీ మంత్రి హరీశ్రావుపైనా సంచలన వ్యాఖ్యలు చేశారు. అధికారాన్ని ఎవరికీ శాశ్వతంగా...
ప్రభుత్వ ప్రోత్సాహక విధానాలతోనే అంతర్జాతీయ క్రీడా పోటీలు..డాక్టర్ సోనీ బాలాదేవి
బ్యాడ్మింటన్ క్రీడలు అన్ని విధాల అభివృద్ధి చెందుతోంది..డాక్టర్ పుల్లెల గోపిచంద్
Hyderabad : గచ్చిబౌలి ఇండోర్ స్టేడియంలో జరిగిన తెలంగాణ ఇండియా ఇంటర్నేషనల్ చాలెంజ్...
Ande Sri: తెలంగాణకు తన పద్యాలతో ప్రాణం పోసిన ప్రముఖ కవి, రచయిత అందెశ్రీ (64) కన్నుమూశారు. గత రాత్రి ఆయన హైదరాబాద్లోని నివాసంలో అకస్మాత్తుగా తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. తక్షణమే కుటుంబ...
Hyderabad : జూబ్లీహిల్స్ అసెంబ్లీ నియోజకవర్గ ఉప ఎన్నికల (Jubilee Hills By-Election)నేపథ్యంలో ప్రభుత్వం ప్రత్యేకంగా సెలవులు(Special holidays) ప్రకటించింది. ఈ ఎన్నికల సందర్భంగా పోలింగ్ మరియు ఓట్ల లెక్కింపు ప్రక్రియలు ఎలాంటి...
Nara Lokesh: బిహార్ (Bihar)రాష్ట్రంలో జరుగుతున్న అసెంబ్లీ ఎన్నికలకు (Assembly elections) సంబంధించి ఎన్డీఏ (NDA)తరఫున ఆంధ్రప్రదేశ్ ఐటీ, గ్రామీణాభివృద్ధి మంత్రి నారా లోకేశ్ ప్రచార బాట పట్టనున్నారు. రెండు రోజుల పాటు...
Shamshabad Airport: హైదరాబాద్ శంషాబాద్ రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం (Shamshabad Rajiv Gandhi International Airport)లో శుక్రవారం రాత్రి నుంచి విమానాల రాకపోకల్లో తీవ్ర అంతరాయం ఏర్పడింది. దీని కారణంగా వందలాది...
Sricharani: వన్డే మహిళా ప్రపంచకప్లో తన ప్రతిభతో దేశం మొత్తాన్ని గర్వపడేలా తెలుగు క్రికెటర్ శ్రీచరణి (Cricketer Sricharani)ని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఘనంగా సత్కరించింది. ఆమె ప్రదర్శనకు గుర్తింపుగా ప్రభుత్వం రూ.2.5 కోట్ల...
TTD: తిరుమల (Tirumala) శ్రీవారి భక్తుల సూచనలు, విజ్ఞప్తులను పరిగణనలోకి తీసుకుని అంగప్రదక్షిణ టోకెన్ల జారీ విధానంలో మార్పులు చేసినట్లు తిరుమల తిరుపతి దేవస్థానం (తితిదే) ఈవో అనిల్ కుమార్ సింఘాల్ తెలిపారు....
Hyderabad : ఇంటర్మీడియట్ ద్వితీయ సంవత్సరం (Intermediate second year)చదువుతున్న విద్యార్థిని శ్రీ భాష్యం సహస్ర (Sri Bhashyam Sahasra)రాష్ట్ర స్థాయిలో ప్రతిభ చాటింది. తెలంగాణ టెక్నికల్ బోర్డు నిర్వహించిన ఇంగ్లీష్ టైప్రైటింగ్...