end
=
Thursday, February 12, 2026
Homeవార్తలురాష్ట్రీయం

రాష్ట్రీయం

వీళ్లేం సెలబ్రిటీలు?..రైనా, శిఖర్ ధావన్‌లపై సజ్జనార్ తీవ్ర ఆగ్రహం

CP Sajjanar: ప్రముఖ క్రికెటర్లు సురేశ్‌ రైనా, శిఖర్‌ ధావన్‌ (Cricketers Suresh Raina and Shikhar Dhawan)ల సోషల్‌ మీడియాలో చేసిన ప్రమోషన్‌లపై హైదరాబాద్‌ పోలీస్‌ కమిషనర్‌ సీవీ ఆనంద్‌ సజ్జనార్‌...

శ్రీచరణికి ఏపీ ప్రభుత్వం నజరానా.. రూ.2.5 కోట్ల నగదు పురస్కారం

Sricharani: వన్డే మహిళా ప్రపంచకప్‌లో తన ప్రతిభతో దేశం మొత్తాన్ని గర్వపడేలా తెలుగు క్రికెటర్‌ శ్రీచరణి (Cricketer Sricharani)ని ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం ఘనంగా సత్కరించింది. ఆమె ప్రదర్శనకు గుర్తింపుగా ప్రభుత్వం రూ.2.5 కోట్ల...

డిసెంబర్ 30 నుంచి తిరుమల శ్రీవారి వైకుంఠ ద్వార దర్శనం: తితిదే ఈవో

TTD: తిరుమల (Tirumala) శ్రీవారి భక్తుల సూచనలు, విజ్ఞప్తులను పరిగణనలోకి తీసుకుని అంగప్రదక్షిణ టోకెన్ల జారీ విధానంలో మార్పులు చేసినట్లు తిరుమల తిరుపతి దేవస్థానం (తితిదే) ఈవో అనిల్ కుమార్ సింఘాల్ తెలిపారు....

రాష్ట్ర స్థాయి టైపింగ్ హయ్యర్ పరీక్షలో సహస్రకు 3వ ర్యాంక్

Hyderabad : ఇంటర్మీడియట్‌ ద్వితీయ సంవత్సరం (Intermediate second year)చదువుతున్న విద్యార్థిని శ్రీ భాష్యం సహస్ర (Sri Bhashyam Sahasra)రాష్ట్ర స్థాయిలో ప్రతిభ చాటింది. తెలంగాణ టెక్నికల్‌ బోర్డు నిర్వహించిన ఇంగ్లీష్‌ టైప్‌రైటింగ్‌...

మరోసారి అనిల్‌ అంబానీకి ఈడీ సమన్లు

Mumbai : రిలయన్స్‌ గ్రూప్‌ ఛైర్మన్‌ అనిల్‌ అంబానీ (Anil Ambani)పై ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ (ED) మరోసారి సమన్లు జారీ (ED summons)చేసింది. బ్యాంకు మోసం, మనీలాండరింగ్‌ ఆరోపణలపై విచారణకు ఆయనను ఆహ్వానించినట్లు...

బండి సంజయ్ సభకు అనుమతి రద్దు..బీజేపీ నేతల ఆగ్రహం

Borabanda : హైదరాబాద్‌లోని బోరబండలో ఈ రోజు కేంద్ర మంత్రి, బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి బండి సంజయ్ (Bandi Sanjay) నిర్వహించాల్సిన సభకు పోలీసులు అనుమతిని రద్దు చేశారు. ప్రారంభంలో నిర్వహణకు...

రూ.60 కోట్ల మోసం కేసులో శిల్పా శెట్టి దంపతులపై కేసు నమోదు

Mumbai : ప్రముఖ నటి శిల్పా శెట్టి (Actress Shilpa Shetty) మరియు ఆమె భర్త వ్యాపారవేత్త రాజ్ కుంద్రా (Raj Kundra)పేర్లు మరోసారి వార్తల్లోకి వచ్చాయి. ఓ వ్యాపారవేత్తను రూ.60 కోట్ల...

విజయ డెయిరీ మాజీ ఛైర్మన్ మండవ జానకిరామయ్య కన్నుమూత

Mandava Janakiramaiah: విజయ డెయిరీ మాజీ ఛైర్మన్ ( Vijaya Dairy Former Chairman), పాడి పరిశ్రమ అభివృద్ధికి తన జీవితాన్ని అంకితం చేసిన మండవ జానకిరామయ్య (93) గురువారం ఉదయం కన్నుమూశారు....

ఏపీ విద్యుత్ వినియోగదారులకు శుభవార్త..ఈ నెల నుంచే కరెంట్ బిల్లుల తగ్గింపు..

AP Electricity Bill Reduction: ఏపీలోని విద్యుత్ వినియోగదారులకు ప్రభుత్వం మంచి వార్తను అందించింది. ఇకపై ప్రజలకు విద్యుత్ బిల్లుల (Electricity Bill)భారాన్ని తగ్గించే దిశగా ప్రభుత్వం చర్యలు చేపట్టిందని ఇంధన శాఖ...

దారుణం..రెండేళ్ల కుమార్తెతో కలిసి తల్లి హుస్సేన్ సాగర్‌లో ఆత్మహత్య..

Hyderabad : హైదరాబాద్‌లోని బహదూర్ పురాకు చెందిన ఓ మహిళ తన రెండేళ్ల కుమార్తెతో కలిసి హుస్సేన్ సాగర్‌ (Hussain Sagar)లో దూకి ఆత్మహత్యకు పాల్పడ్డ ఘటన షాకింగ్ గా వెలుగులోకి వచ్చింది....

శివాలయం పునరుద్దరణ పనుల్లో.. పురాతన బంగారు నాణేలు లభ్యం

Tiruvannamalai: తమిళనాడులోని (Tamil Nadu)తిరువణ్ణామలై జిల్లా జవ్వాదుమలై కొండల్లో ఒక పురాతన శివాలయం తన అంతర్భాగంలో దాచుకున్న బంగారు చరిత్రను వెలుగులోకి తెచ్చింది. వేల సంవత్సరాల నాటి ఈ ఆలయంలో పునరుద్ధరణ పనులు...

హైదరాబాద్‌–విజయవాడ జాతీయ రహదారి విస్తరణకు కేంద్రం నోటిఫికేషన్‌

Hyderabad -vijayawada Highway: హైదరాబాద్‌–విజయవాడ మధ్య ఉన్న 65వ జాతీయ రహదారి (NH-65) విస్తరణకు కేంద్ర ప్రభుత్వం (Central Govt) పచ్చజెండా ఊపింది. ఈ ప్రాజెక్ట్‌ కింద 40వ కిలోమీటరు నుంచి 269వ...
- Advertisment -

ఎక్కువ మంది చదివినవి

- Advertisment -

News Categories

- Advertisment -