end
=
Friday, December 26, 2025
Homeవార్తలురాష్ట్రీయం

రాష్ట్రీయం

అమరావతిలో సీఆర్డీఏ ప్రధాన కార్యాలయాన్ని ప్రారంభించిన సీఎం చంద్రబాబు

Amaravati : రాజధాని అమరావతిలో అభివృద్ధి మళ్లీ ఊపందుకుంది. దీని ప్రతీకగా నూతనంగా నిర్మించిన సీఆర్డీఏ (Capital Region Development Authority) ప్రధాన కార్యాలయ భవనాన్ని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు(CM Chandrababu...

బీసీ రిజర్వేషన్ అంశంపై తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం..!

BC reservations: తెలంగాణ రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికల(Local body elections) నేపథ్యంలో మళ్లీ రిజర్వేషన్ల వివాదం తెరపైకి వచ్చింది. ఇటీవల రాష్ట్ర ప్రభుత్వం జారీ చేసిన జీవో నంబర్ 9(Geo number...

వికసిత్ భారత్‌ లక్ష్యంగా రైతులు కీలక పాత్ర: ప్రధాని మోదీ

PM Modi: దేశం వికసిత్ భారత్‌ (Viksit Bharat)వైపు పయనించాలంటే రైతులు కీలకంగా సహకరించాల్సిన అవసరం ఉందని ప్రధాని నరేంద్ర మోదీ పేర్కొన్నారు. దేశ అభివృద్ధిలో వ్యవసాయం ఆధారస్తంభంగా ఉండగా, రైతుల(Farmers) కృషి...

సీఎం రేవంత్ రెడ్డి నల్లమల పులి కాదు, ..పిల్లి : హరీశ్ రావు ఎద్దేవా

Harish Rao: తెలంగాణ భవన్‌(Telangana Bhavan)లో ఈరోజు మీడియాతో మాట్లాడిన హరీశ్ రావు సీఎం రేవంత్ రెడ్డి(CM Revanth Reddy)పై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. రేవంత్‌పై ఆగ్రహంతో కడుపపుచ్చుకుని విలియించిన హరీశ్ రావు...

పుస్తకాలు మానసిక పరిపక్వతకు మార్గం : ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్

Vijayawada: పుస్తకాలు చదవడం ద్వారా మానసిక పరిపక్వత సాధ్యమవుతుందని, తన జీవితంపై పుస్తకాల(Books) ప్రభావం ఎంతో గాఢంగా ఉందని ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్(Deputy CM Pawan Kalyan) అన్నారు. తుమ్మలపల్లి...

నా శాఖలో పెత్తనం ఏంటి?..మేడారం అభివృద్ధి టెండర్లపై పొంగులేటి – సురేఖ మధ్య వివాదం

Konda Surekha: తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ ప్రభుత్వంలో తొలి కీలక విభేదం బయటపడింది. ప్రతిష్ఠాత్మకమైన మేడారం సమ్మక్క సారలమ్మ ఆలయ(Medaram Sammakka Saralamma Temple) అభివృద్ధి పనులకు సంబంధించిన టెండర్ ప్రక్రియ(Tender process)లో...

ఈనెల 15న తెలంగాణ కేబినెట్ భేటీ.. హైకోర్టు తీర్పుపై ప్రధాన చర్చ

Telangana : తెలంగాణలో స్థానిక సంస్థల ఎన్నికల(Local body elections)పై తాజాగా తెలంగాణ హైకోర్టు ఇచ్చిన తీర్పు(High Court judgment) రాష్ట్ర రాజకీయాల్లో ఉత్కంఠను సృష్టించింది. గత అర్థరాత్రి హైకోర్టు విడుదల చేసిన...

సీఐకి బెదిరింపులు.. పేర్ని నానితో పాటు మరో 29 మందిపై కేసు

Perni Nani: మచిలీపట్నంలో ఉద్రిక్తతలు చోటుచేసుకున్నాయి. వైసీపీ ప్రముఖ నేత, మాజీ మంత్రి పేర్ని నాని(Perni Nani)తో పాటు మరో 29 మంది వైసీపీ కార్యకర్తలపై పోలీసులు కేసు నమోదు(Case Registration) చేశారు....

ఏఐ మాయలో టీడీపీ నేతలు..చంద్రబాబు, దేవినేని ఉమ పేరుతో భారీ మోసం

AI Video Call Fraud: సాంకేతిక పరిజ్ఞాన అభివృద్ధి ఓ అద్భుతం అయితే, దాన్ని అడ్డం పెట్టుకుని మోసాలు చేయడమూ అంతే శక్తివంతంగా మారింది. తాజాగా, ప్రముఖ తెలుగు రాజకీయ నేతలైన ముఖ్య...

రూ. 750 కోట్ల ప్రభుత్వ భూమిని కాపాడిన హైడ్రా

Banjara Hills : హైదరాబాద్ నగరంలోని అత్యంత విలువైన మరియు ప్రాధాన్యత గల ప్రాంతాలలో ఒకటైన బంజారాహిల్స్‌(Banjara Hills)లో ఇటీవల భారీ ఆక్రమణ బయటపడింది. దీనికి సంబంధించిన వివరాలు ఇప్పుడు వెలుగులోకి వచ్చాయి....

చంద్రబాబుకు మరో చారిత్రక ఘనత..15 ఏళ్ల సీఎం పదవీకాలం పూర్తి చేసిన తొలి తెలుగు నేత

CM Chandrababu Naidu:ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి, తెలుగుదేశం పార్టీ(TDP) అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు తన రాజకీయ జీవితంలో మరో అపూర్వ మైలురాయిని అధిగమించారు. అక్టోబర్ 10నాటికి ముఖ్యమంత్రిగా 15 సంవత్సరాల పూర్తి చేసిన...

హైదరాబాద్‌లో అంతర్జాతీయ డ్రగ్ మాఫియా.. రూ.70 కోట్ల విలువైన ఎపిడ్రిన్ సీజ్

Hyderabad : హైదరాబాద్ నగరాన్ని కేంద్రంగా చేసుకుని అంతర్జాతీయ మత్తుమందుల రవాణాకు ముఠాలు(International drug mafia) తెరలేపినట్టు తాజా కేసు వెలుగులోకి వచ్చింది. ఈగల్ బృందాలు(Eagle teams)తాజాగా జీడిమెట్ల(Jedimetla)లో నిర్వహించిన ఆపరేషన్‌లో దాదాపు...
- Advertisment -

ఎక్కువ మంది చదివినవి

- Advertisment -

News Categories

- Advertisment -