end
=
Thursday, February 12, 2026
Homeవార్తలురాష్ట్రీయం

రాష్ట్రీయం

చిత్తూరు మేయర్‌ దంపతుల హత్య కేసులో కోర్టు సంచలన తీర్పు..ఐదుగురికి ఉరిశిక్ష

Chittoor: పదేళ్ల క్రితం రాష్ట్రవ్యాప్తంగా హల్‌చల్ సృష్టించిన కఠారి అనురాధ, కఠారి మోహన్ దంపతుల హత్యకేసు(Murder case)లో సంచలనాత్మక తీర్పు వెలువడింది. ఈ కేసును విచారించిన ఆరు అదనపు జిల్లా సెషన్స్‌ కోర్టు...

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కీలక నిర్ణయం..పెనుగొండ పేరు మార్పు

Penugonda: ఆంధ్రప్రదేశ్‌లోని కూటమి ప్రభుత్వం ఒక చారిత్రక నిర్ణయం తీసుకుంది. పశ్చిమ గోదావరి జిల్లా(West Godavari District)లో ఉన్న ప్రసిద్ధ పుణ్యక్షేత్రం పెనుగొండ (Penugonda)పేరును ఇకపై ‘వాసవీ పెనుగొండ’(Vasavi Penugonda)గా మార్చాలని నిర్ణయించింది....

బ్రీత్ ఎనలైజర్ ఫలితాలను తుది నిర్ధారణగా పరిగణించరాదు: తెలంగాణ హైకోర్టు

Telangana High Court: తెలంగాణ హైకోర్టు తాజాగా బ్రీత్ ఎనలైజర్ (శ్వాస పరీక్ష) ఫలితాలను (Breathalyzer test)మాత్రమే ఆధారంగా తీసుకొని ఉద్యోగులపై క్రమశిక్షణ చర్యలు (Disciplinary measures) చేపట్టడం చట్టవిరుద్ధం అని స్పష్టం...

సీపీ బ్రౌన్ జయంతిని రాష్ట్ర పండుగగా ప్రకటించిన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం

CP Brown: తెలుగు భాషా ప్రగతికి, సాహిత్య వికాసానికి తన జీవితాన్ని అంకితం చేసిన చార్లెస్ ఫిలిప్ బ్రౌన్ (సీపీ బ్రౌన్) జయంతిని రాష్ట్ర పండుగ(State festival)గా ప్రకటిస్తూ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం (Andhra...

మొంథా తుపాను ప్రళయం.. జలదిగ్బంధంలో వరంగల్‌ నగరం !

Warangal: మొంథా తుఫాన్‌ (Montha Cyclone )ప్రభావంతో చారిత్రక నగరం వరంగల్‌ విపరీత వర్షాల బారిన పడింది. బుధవారం రోజంతా కుండపోత వర్షం (Heavy rain)కురవడంతో నగరం జలదిగ్బంధంలో చిక్కుకుంది. ప్రధాన రహదారులు,...

తుపాను ప్రభావిత ప్రాంతాల్లో ప్రజలకు ఉచితంగా నిత్యావసరాలు అందిస్తున్న ఏపీ ప్రభుత్వం

Montha Cyclone : మోథా తుపాను కారణంగా రాష్ట్రంలోని తీరప్రాంత జిల్లాలు (Coastal Districts) తీవ్రంగా ప్రభావితమయ్యాయి. భారీ గాలులు, వర్షాల వల్ల పలు గ్రామాలు దెబ్బతిన్నాయి. ఈ పరిస్థితుల్లో బాధిత ప్రజలకు...

విపత్తుల సమయంలో ప్రజలతో ప్రభుత్వం..ఫేక్‌ ప్రచారాలతో జగన్‌పై లోకేశ్ ఆగ్రహం

Nara Lokesh: విపత్తుల సమయంలో మానవత్వం ఉన్న ప్రతి ఒక్కరూ ప్రజలకు అండగా నిలుస్తారని, కానీ వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు జగన్(Jagan) మాత్రం అసత్య ప్రచారాలతో రాజకీయ లాభం కోసం ప్రయత్నిస్తున్నారని రాష్ట్ర ఐటీ,...

డీప్‌ఫేక్ మోసాలపై జాగ్రత్త ..‘సేఫ్ వర్డ్’తోనే రక్షణ : సీపీ వీసీ సజ్జనార్ హెచ్చరిక

Hyderabad : వేగంగా అభివృద్ధి చెందుతున్న టెక్నాలజీ (Technology)ని నేరగాళ్లు కూడా తమ దురుద్దేశాలకు వాడుకోవడం ప్రారంభించారు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) ఆధారంగా రూపొందిస్తున్న డీప్‌ఫేక్ మోసాలు (Deepfake scams) ఇటీవల పెద్ద...

మొంథా తుపాను పై పవన్‌ కల్యాణ్‌ సమీక్ష..పునరుద్ధరణ చర్యలకు తక్షణ ఆదేశాలు

Amaravati: మొంథా తుపాను (Montha cyclone)కారణంగా రాష్ట్రంలోని పలు జిల్లాల్లో విస్తృతంగా నష్టం సంభవించిన నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్‌ ఉప ముఖ్యమంత్రి పవన్‌ కల్యాణ్‌(Pawan Kalyan) బుధవారం అత్యవసర సమీక్ష సమావేశం నిర్వహించారు. తుపాను...

తెలంగాణ వ్యాప్తంగా భారీ వర్షాలు..‘ఆరెంజ్ అలర్ట్’జారీ

Montha cyclone : హైదరాబాద్‌ (Hyderabad)వాసులు ఈ బుధవారం ఉదయం మబ్బులతో కమ్ముకున్న ఆకాశం, కుండపోత వర్షంతో నిద్రలేచారు. తెల్లవారుజాము నుంచే నగరంలోని పలు ప్రాంతాల్లో వర్షం నిరంతరంగా కురుస్తోంది. గచ్చిబౌలి, మాధాపూర్‌,...

మొంథాతుఫాను బీభత్సం.. కోనసీమ అతలాకుతలం..పంటలకు తీవ్ర నష్టం

Montha Cyclone: మొంథాతుఫాను ప్రభావం ఆంధ్రప్రదేశ్ (AP)తీరాలపై నిత్య జీవన విధానాన్ని పూర్తిగా రద్దు చేసింది. ముఖ్యంగా అంబేద్కర్ కోనసీమ జిల్లా (Ambedkar Konaseema District)తీర ప్రాంతంలో భారీ విధ్వంసం సంభ‌వించింది. సముద్ర...

మొంథా తుపాను..ఆర్టీజీఎస్ నుంచి మంత్రి లోకేశ్‌ సమీక్ష

Nara Lokesh: మొంథా తుపానూ (Montha Cyclone)తీవ్రత పెరుగుతున్న నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం (State Govt)అప్రమత్తం గాంచింది. ముఖ్యంగా విద్యా, ఐటీ శాఖల మంత్రి నారా లోకేశ్‌ సచివాలయంలోని ఆర్టీజీఎస్ (రియల్ టైమ్...
- Advertisment -

ఎక్కువ మంది చదివినవి

- Advertisment -

News Categories

- Advertisment -