end
=
Thursday, February 12, 2026
Homeవార్తలురాష్ట్రీయం

రాష్ట్రీయం

సరెండర్ల పర్వం..లొంగిపోయిన మరో మావోయిస్టు కీలక

Senior Maoist Bandi Prakash Surrender : ఆపరేషన్‌ “కగార్” (Operation Kagar)నేపథ్యంలో మావోయిస్టు పార్టీ(Maoist Party)లో లొంగుబాటు దళం కొనసాగుతోంది. ఇప్పటికే మల్లోజుల వేణుగోపాల్, తక్కళ్లపల్లి వాసుదేవరావు వంటి అగ్రనేతలు ఆయుధాలతో...

తీవ్ర తుపానుగా మారిన ‘మొంథా’.. ఏపీలో భారీ వర్షాలు

Montha Cyclone : బంగాళాఖాతంలో కొన్ని రోజుల క్రితం ఏర్పడిన ‘మొంథా’ తుపాను ఇప్పుడు మరింత బలపడి తీవ్ర ఉష్ణమండల తుపానుగా మారింది. విశాఖపట్నం(Visakhapatnam)లోని వాతావరణ కేంద్రం విడుదల చేసిన తాజా సమాచారం...

మాజీ మంత్రి హరీశ్‌రావుకు పితృవియోగం..

Harish Rao: హైదరాబాద్‌లో మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్ రావు గారి ఇంట తీవ్ర విషాదం నెలకొంది. ఆయన తండ్రి సత్యనారాయణ రావు (95) (Sathyanarayana Rao)మంగళవారం ఉదయం తుదిశ్వాస విడిచారు....

తెలంగాణలో మద్యం షాపుల లాటరీ ప్రక్రియ ప్రారంభం..భారీగా దరఖాస్తులు

Liquor: తెలంగాణ (Telangana) రాష్ట్రంలో కొత్త మద్యం దుకాణాల (Liquor stores) కేటాయింపుకు సంబంధించిన లాటరీ ప్రక్రియ (Lottery Process) సోమవారం అధికారికంగా ప్రారంభమైంది. రాష్ట్ర వ్యాప్తంగా 34 కేంద్రాల్లో జిల్లా కలెక్టర్ల...

బంగాళాఖాతంలో ‘మొంథా’ తుపాను ఉధృతి ..అప్రమత్తమైన ఏపీ సర్కార్

Cyclone Montha: బంగాళాఖాతం(Bay of Bengal)లో ఏర్పడిన వాయుగుండం మరింత బలపడుతూ ‘మొంథా’ తుపానుగా మారింది. భారత వాతావరణ శాఖ (ఐఎండీ) తాజా నివేదిక ప్రకారం, ఈ తుపాను రేపటికి తీవ్ర తుపానుగా...

భూమి సునీల్‌కు “భూమి రత్న” పుర‌స్కారం

రైతుల భూమి హక్కుల కోసం చేసిన విశిష్ట సేవలకు గౌర‌వం Hyderabad: ప్ర‌ఖ్యాత భూమి హ‌క్కుల సంస్క‌ర్త‌, న్యాయ‌ నిపుణులు, రైతు న్యాయవాది ఎం.సునీల్ కుమార్‌(M.Sunil Kumar)(భూమి సునీల్‌)కు "భూమి ర‌త్న" (Bhoomi Ratna)పుర‌స్కారం...

మొబైల్ దొంగ‌ల హ‌ల్‌చ‌ల్‌.. అడ్డుకునే ప్రయత్నంలో డీసీపీపై కత్తిదాడి

. సెల్‌ఫోన్లు అప‌హ‌రించి ప‌రార‌వుతున్న దొంగ‌లు.. . గుర్తించి వెంబ‌డించిన సౌత్ జోన్ డీసీపీ చైత‌న్య‌కుమార్‌.. . డీసీపీపై క‌త్తితో దాడికి య‌త్నించిన దుండ‌గులు.. . గ‌న్తో మూడు రౌండ్ల కాల్పులు జ‌రిపిన డీసీపీ.. Hyderabad: మొబైల్ దొంగిలించి...

పసిపిల్లల ప్రాణాలతో చెలగాటం..ఇద్దరు పసికందులకూ ఒకటే ఆక్సిజన్ సిలిండర్..ఎక్కడో తెలుసా?!

. ఎంజీఎం పిల్లల వార్డులో దయనీయ స్థితి.. . ఇద్దరు పసికందులకూ ఒకటే ఆక్సిజన్ సిలిండర్.. . వైద్యపరీక్షలకు పిల్లలను తరలిస్తుండగా తీసిన వీడియో వైరల్.. . వైద్యసిబ్బందిపై చర్యలు తీసుకోవాలని తల్లిదండ్రుల డిమాండ్.. Warangal : దక్షిణ...

ఏసీబీ వలకు చిక్కిన డిప్యూటీ రిజిస్ట్రార్‌

. స‌స్పెండ్ అయిన సిబ్బందికి అనుకూల‌మైన రిపోర్టుకు లంచం డిమాండ్‌.. . రూ.7 ల‌క్ష‌లు డిమాండ్ చేయ‌గా.. రూ.5 ల‌క్ష‌ల‌కు కుదిరిన బేరం.. . రూ.2 లక్షల మొద‌టి విడ‌త న‌గ‌దు తీసుకుంటుండగా ప‌ట్టుకున్న అధికారులు.. Mancherial...

వెంకన్న దేవాలయంలో సాలగ్రామ శోభ భక్తుల హర్షం..

Neredmet: ఆనంద్ బాగ్ చౌరస్తాలోని శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి దేవాలయం(Sri Lakshmi Venkateswara Swamy Temple) లో భగవంతుడి అనుగ్రహం మరోసారి ప్రతిపలించింది. నేపాల్ లోని గండకీ నది తీరాల నుండి...

తెలంగాణ మునిసిపాలిటీలకు రూ. 2,780 కోట్లు..రేవంత్ రెడ్డి సర్కార్ భారీ నిధుల విడుదల

Revanth Reddy: తెలంగాణ (Telangana) పట్టణాల రూపురేఖలను మార్చే దిశగా రాష్ట్ర ప్రభుత్వం మరో కీలక అడుగు వేసింది. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న పురపాలక సంస్థల అభివృద్ధికి భారీ మొత్తంలో నిధులు కేటాయిస్తూ సీఎం...

నేటి నుంచే కవిత ‘జనం బాట’..సామాజిక తెలంగాణ లక్ష్యంగా 33 జిల్లాల్లో పర్యటన

Kavitha: జాగృతి అధ్యక్షురాలు, ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత తన రాజకీయ భవిష్యత్తుపై కీలక నిర్ణయం తీసుకున్నారు. ‘జనం బాట’ (Janam Bata)పేరుతో తెలంగాణ వ్యాప్తంగా ప్రజా యాత్రకు శ్రీకారం చుట్టారు. తన రాజకీయ...
- Advertisment -

ఎక్కువ మంది చదివినవి

- Advertisment -

News Categories

- Advertisment -