వర్షాల తాకిడికి పలు చెరువులు, కాలువలు నిండిపోయాయి, వరదలు కూడా ఎక్కువైపోయాయి. కాగా, ఉమ్మడి మహబూబ్నగర్ లో జిల్లాలో పాఠశాల బస్సు కు తృటిలో ప్రమాదం తప్పింది. వరద నీటిలో బస్సు చిక్కుకుంది....
తెలంగాణలో రేషన్కార్డులు రద్దయిన పేదలకు తిరిగి మంజూరు కానున్నాయి. రేషన్కార్డులు రద్దయినవారిలో అర్హులుంటే గుర్తించేందుకు తెలంగాణ ప్రభుత్వం ముందడుగు వేసింది. ఇందుకోసం ఆయా ప్రాంతాల్లో క్షేత్రస్థాయి సర్వే చేపట్టింది. తొలగించిన కార్డుల్లోని చిరునామాల...
భారత్లో కరోనా వైరస్ కేసుల పెరుగుదల చూస్తుంటే ఫోర్త్వేవ్ మొదలైందా అనే సంకేతాలు కనిపిస్తున్నాయి. రోజువారీ పాజిటివ్ కేసులు క్రమక్రమంగా అధికమవుతున్నాయి. రెండు రోజులుగా తగ్గుతూ వస్తున్న కేసులు మళ్లీ 19 వేలకు...
ఎయిర్ కమోడోర్ సంజయ్ శర్మ తన కుమార్తె అనన్య గురించి ఈరోజు ప్రతి భారతీయుడు గర్వపడుతున్నాడు. అనన్య శర్మ తన కలను నెరవేర్చుకోవడమే కాకుండా, కలను నెరవేర్చడానికి దేశంలోని కుమార్తెలకు కొత్త విమానాన్ని...
తెలుగు రాష్ట్రాల్లో నైరుతి రుతుపవనాలు చురుకుగా కదులుతున్నాయి. బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం దానికి అనుబంధంగా కొనసాగుతున్న ఉపరితల ఆవర్తనం ప్రభావంతో జోరుగా వర్షాలు కురుస్తున్నాయి. ఆంధ్రప్రదేశ్ లో భారీ వర్షాలు కురిశాయి.తెలుగు రాష్ట్రాల్లో...
రుతుపవనాల కారణంగా ముంబై పరిస్థితి అధ్వాన్నంగా ఉంది.ముంబైలో ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాల కారణంగా జనజీవనం అతలాకుతలమైంది. చాలా ప్రాంతాలు నీటి ఎద్దడిని ఎదుర్కొంటున్నాయి. మరోవైపు మహారాష్ట్రలోని పలు జిల్లాల్లో జూలై 8...
సిద్దిపేట జిల్లాలో లారీ డ్రైవర్ నిర్లక్ష్యపు డ్రైవింగ్ కారణంగా ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఒక్కడు మద్యం తాగి వాహనం నడిపినందుకు రెండు కుటుంబాలు ఇంటి పెద్దను కోల్పోయాయి. స్థానికంగా ఈసంఘటన అందర్ని...
రాజ్యగంలోని ఆర్టికల్ 62 ప్రకారం ప్రస్తుత రాష్ట్రపతి పదవీకాలం ముగియకముందే నూతన రాష్ట్రపతి ఎన్నిక జరగాలి. 16వ రాష్ట్రపతి ఎన్నికల నగారా మోగింది. రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ పదవీకాలం జులై 24తో ముగుస్తుంది....
ఋతుపవనాలు ఆలస్యమవుతన్న వేళ వాతావరణ శాఖ రైతులకు శుభవార్త తెలిపింది. వచ్చే రెండు రోజుల్లో అంటే సోమవారం లేదా మంగళవారం తెలంగాణ రాష్ర్టంలోకి నైరుతి ఋతుపవనాలు ప్రవేశిస్తాయని వాతావరణ శాఖ అధికారులు అంచనా...
హైదరాబాద్ నగర ప్రయాణికులకు దక్షిణ మధ్య రైల్వే అలర్ట్ ఇచ్చింది. జూన్ 12(ఆదివారం) రోజున 34 ఎంఎంటీఎస్ రైలు సర్వీసులు రద్దు చేస్తున్నట్లు ప్రకటించింది. ఈ నెల 12న(ఆదివారం) రద్దు చేస్తున్నట్లు ఓ...
సిద్దిపేట జిల్లా గజ్వేల్ లో శనివారం నిరుపేద ఆర్యవైశ్య కుటుంభానికి చెందిన శ్రీనివాస్ కృత్రిమ కాలు కోసం 3 లక్షల రూపాయల Loc తెలంగాణ రాష్ట్ర అటవీ అభివృద్ది చైర్మన్ ప్రతాప్ రెడ్డి,మున్సిపల్...
తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (టిఎస్ఆర్టిసి) మరోసారి టిక్కెట్ ధరలను పెంచినప్పటికీ, ముందస్తుగా టిక్కెట్లను రిజర్వ్ చేసుకున్న ప్రయాణికులకు అదనపు ఛార్జీ విధించబడదు మరియు ముందుగా సవరించిన ధరలతో జారీ చేయబడిన...