end
=
Wednesday, December 24, 2025
Homeవార్తలురాష్ట్రీయం

రాష్ట్రీయం

ఎప్పటికైనా నేను సీఎం అవుతా..కవిత కీలక వ్యాఖ్యలు

Hyderabad: తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు, ఎమ్మెల్సీ క‌ల్వకుంట్ల కవితMLC Kalvakuntla Kavitha)హైదరాబాద్‌ బంజారా హిల్స్‌లోని జాగృతి కార్యాలయం(Jagruti Office)లో మీడియాతో మాట్లాడుతూ బీఆర్‌ఎస్ నాయకులపైనా, బీజేపీ నేతలపైనా ధాటిగా మండిపడ్డారు. త‌న‌పై ఉద్దేశపూర్వకంగా...

హైకోర్టును ఆశ్రయించిన ఏపీ డిప్యూటీ సీఎం పవన్‌ కల్యాణ్‌

Pawan Kalyan: ప్రముఖ సినీ నటుడు, ఆంధ్రప్రదేశ్‌ ఉప ముఖ్యమంత్రి పవన్‌ కళ్యాణ్‌ (Deputy CM Pawan Kalyan)తన వ్యక్తిగత గౌరవం మరియు హక్కులను రక్షించుకోవడం కోసం ఢిల్లీ హైకోర్టు( Delhi High...

ఇద్దరు ఎమ్మెల్యేలతో పాటు ఓ మీడియా సంస్థకు కవిత నోటీసులు

Hyderabad : తెలంగాణ రాజకీయాల్లో శుక్రవారం కీలక మార్పులు చోటుచేసుకున్నాయి. తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత(Kavitha Kalvakuntla) ఇద్దరు ఎమ్మెల్యేల(MLAs)తో పాటు ఒక మీడియా సంస్థ(media company)కు లీగల్ నోటీసులు(Legal notices)...

తెలంగాణ ఫోన్‌ ట్యాపింగ్‌ కేసులో కీలక మలుపు: సిట్‌ ఎదుట లొంగిపోయిన ప్రభాకర్‌రావు

Prabhakar Rao: తెలంగాణ(Telangana)లో సంచలనం రేపిన ఫోన్‌ ట్యాపింగ్‌ కేసు(Phone tapping case)లో మరో ముఖ్య పరిణామం చోటుచేసుకుంది. ఫోన్‌ అక్రమ ట్యాపింగ్‌ కేసులో నిందితుడిగా ఉన్న మాజీ ఐపీఎస్‌ అధికారి ప్రభాకర్‌రావు...

అల్లూరి సీతారామరాజు ఘోర ప్రమాదం.. 9 మంది మృతి

Accident: అల్లూరి సీతారామరాజు జిల్లా(Alluri Seetharamaraju District)లో ఈరోజు ఉదయం జరిగిన భయానక రోడ్డు ప్రమాదం(road accident) తీవ్ర విషాదాన్ని మిగిల్చింది. చింతూరు–మారేడుమిల్లి ఘాట్‌ రోడ్డులో రాజుగారిమెట్ట వద్ద ఒక ప్రైవేటు బస్సు...

దువ్వాడ అనుచరుడి మద్యం పార్టీ.. ఫామ్‌హౌస్‌పై పోలీసుల దాడులు

Moinabad: రంగారెడ్డి జిల్లా మొయినాబాద్ మండలంలో అనుమతి లేకుండా నిర్వహించిన మద్యం పార్టీ(Liquor party) సంచలనం రేపింది. గత అర్ధరాత్రి సమయంలో స్పెషల్ ఆపరేషన్స్ టీమ్‌ (ఎస్ఓటీ) అధికారులు దాడులు జరిపి అక్రమంగా...

విశాఖలో కాగ్నిజెంట్‌ కార్యాలయాన్ని ప్రారంభించిన మంత్రి లోకేశ్‌

Visakhapatnam : విశాఖపట్నంలోని ఐటీ రంగ అభివృద్ధికి(IT sector development) మరో కీలక అడుగు పడింది. రుషికొండ ఐటీ పార్క్‌(Rushikonda IT Park)లో ఏర్పాటు చేసిన ప్రముఖ ఐటీ దిగ్గజం కాగ్నిజెంట్‌(Cognizant) తాత్కాలిక...

హైదరాబాద్‌లో కొత్త ఆకర్షణ.. ప్రపంచస్థాయి టన్నెల్ అక్వేరియం

Hyderabad : హైదరాబాద్ నగరం మరో అంతర్జాతీయ స్థాయి ఆకర్షణను అందుకోబోతోంది. నగర శివార్లలోని కొత్వాల్‌గూడ(Kotwalguda) ప్రాంతంలో రూ.300 కోట్ల వ్యయంతో అద్భుతమైన టన్నెల్ అక్వేరియం (Tunnel Aquarium)నిర్మాణానికి ఏర్పాట్లు పూర్తయ్యాయి. ప్రభుత్వం–ప్రైవేటు...

సోనియా, రాహుల్‌తో సీఎం రేవంత్‌ రెడ్డి భేటీ.. చర్చించిన అంశాలు ఇవే ..!

Congress: ఢిల్లీలో పర్యటిస్తున్న(Delhi tour) తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి(CM Revanth Reddy), కాంగ్రెస్‌ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, పార్టీ అగ్రనేతలు సోనియా గాంధీ, రాహుల్‌ గాంధీ, ప్రియాంక గాంధీలతో కీలక సమావేశాలు...

కోర్టులో లొంగిపోయిన పిన్నెల్లి సోదరులు

Pinnelli Brothers Surrender: మాచర్ల మాజీ ఎమ్మెల్యే, వైసీపీ నేత పిన్నెల్లి రామకృష్ణారెడ్డి(Pinnelli Ramakrishna Reddy) మరియు ఆయన సోదరుడు పిన్నెల్లి వెంకట్రామిరెడ్డి (Pinnelli Venkataramireddy) గురువారం ఉదయం పల్నాడు జిల్లా మాచర్లలోని...

మీరు ఎన్నో విషయాల్లో రతన్‌ టాటాను గుర్తుకు తెస్తారు: ఆనంద్ మహీంద్రా పై చిరంజీవి ప్రశంసలు

Chiranjeevi: మహీంద్రా గ్రూప్ ఛైర్మన్ ఆనంద్ మహీంద్రా(Anand Mahindra)పై మెగాస్టార్ చిరంజీవి(Megastar Chiranjeevi) హృదయపూర్వక ప్రశంసలు కురిపించారు. ఇటీవల హైదరాబాద్‌లో నిర్వహించిన ‘తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమిట్’(Telangana Rising Global Summit) సందర్భంగా...

నేడు ఏపీ కేబినెట్ భేటీ .. ఈ అంశాలపై చర్చ

Andhra Pradesh : ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు(CM Nara Chandrababu) నాయుడు అధ్యక్షతన రాష్ట్ర మంత్రివర్గం (State Cabinet) ఈ రోజు ఉదయం 11 గంటలకు సమావేశం కానుంది. కొత్త ప్రభుత్వ...
- Advertisment -

ఎక్కువ మంది చదివినవి

- Advertisment -

News Categories

- Advertisment -