end
=
Tuesday, February 10, 2026
Homeవార్తలురాష్ట్రీయం

రాష్ట్రీయం

భారత్‌లో తొలి హైడ్రోజన్ రైలు ప్రారంభానికి సిద్ధం

Hydrogen Train: భారత రైల్వే రంగం(Indian Railway Sector)లో మరో చారిత్రక మైలురాయికి మోదీ ప్రభుత్వం (Modi Govt)బాటలు వేసింది. పర్యావరణ హిత రవాణా దిశగా కీలక అడుగు వేస్తూ, దేశంలోనే తొలి...

కవిత రాజీనామా ఆమోదం: బీఆర్ఎస్‌తో తెగిన బంధం

Kavitha: నిజామాబాద్ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ(Mlc)గా ఉన్న కల్వకుంట్ల కవిత(Kavitha) రాజీనామాను (resignation) శాసనమండలి ఛైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి అధికారికంగా ఆమోదించారు. ఈ మేరకు శాసనమండలి కార్యదర్శి వి. నర్సింహాచార్యులు మంగళవారం...

నేడు పోలవరం ప్రాజెక్టును సందర్శించనున్న సీఎం చంద్రబాబు

Polavaram : ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత చంద్రబాబు నాయుడు (CM Chandrababu) రాష్ట్రాభివృద్ధికి ప్రాణాధారమైన పోలవరం ప్రాజెక్టును(Polavaram project) అత్యంత ప్రాధాన్యంగా తీసుకుంటున్నారు. ఈ నేపథ్యంలో ప్రాజెక్టు పనుల్లో వేగం...

మార్చి 1 నుంచి పట్టణ మహిళలకు ఇందిరమ్మ చీరలు

Telangana : రాష్ట్రంలోని మహిళల సంక్షేమాన్ని(Women's welfare) మరింత విస్తృతంగా ముందుకు తీసుకెళ్లేందుకు ప్రభుత్వం కీలక నిర్ణయాలు తీసుకుంటోందని మంత్రి సీతక్క (Minister Sitakka)స్పష్టం చేశారు. ఇప్పటివరకు గ్రామీణ ప్రాంతాలకు మాత్రమే పరిమితమైన...

పాఠశాలలకు సంక్రాంతి సందడి: జనవరి 10 నుంచి 16 వరకు సెలవులు

Sankranti festival : తెలంగాణ (Telangana)వ్యాప్తంగా ఉన్న అన్ని యాజమాన్యాల పాఠశాలలకు (schools)సంక్రాంతి పండుగ (Sankranti festival)సందర్భంగా ప్రభుత్వం సెలవులు ప్రకటించింది. విద్యార్థులు, ఉపాధ్యాయులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న ఈ పండుగ విరామానికి...

శాసన మండలిలో భావోద్వేగానికి గురైన ఎమ్మెల్సీ కవిత

Hyderabad: ప్రత్యేక రాష్ట్రంగా తెలంగాణ ఏర్పడిన తర్వాత 2014లో జాగృతి(Jagruthi) ఆధ్వర్యంలో బతుకమ్మ వేడుకలు నిర్వహించినప్పటి నుంచే తనపై ఆంక్షలు మొదలయ్యాయని ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత(mlc kavitha) పేర్కొన్నారు. వ్యక్తిగత స్వేచ్ఛను ఎలా...

తెలంగాణలో జనసేన కమిటీలన్నీ రద్దు..కొత్తగా అడ్‌హాక్ కమిటీల ఏర్పాటు

Telangana : తెలంగాణ రాష్ట్రంలో జనసేన పార్టీ(Janasena party)కి నూతన ఉత్సాహం తీసుకువచ్చేలా పార్టీ హైకమాండ్ కీలక నిర్ణయాలు తీసుకుంది. పార్టీ అధ్యక్షుడు, ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్(Deputy CM Pawan...

ఫోన్‌ ట్యాపింగ్‌ కేసులో హరీశ్‌రావుకు ఊరట

Supreme Court : ఫోన్‌ ట్యాపింగ్‌( Phone tapping case)వ్యవహారంలో బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యే, మాజీ మంత్రి హరీశ్‌రావు (Harish Rao)కు కీలక ఊరట లభించింది. ఈ కేసుకు సంబంధించి తెలంగాణ ప్రభుత్వం (Telangana...

ఏపీలో ఆకాశాన్నంటిన చికెన్ ధరలు

Chicken Price: ఆంధ్రప్రదేశ్‌(Andhra Pradesh)లో చికెన్ ధరలు (Chicken Price)ఒక్కసారిగా కొండెక్కాయి. కొత్త సంవత్సరం మొదలైన వేళే సామాన్య ప్రజలకు షాక్ ఇస్తూ కోడి మాంసం ధరలు ఆకాశాన్ని తాకుతున్నాయి. గత మూడు...

సంక్రాంతి పండుగ వేళ నగరవాసులకు సీపీ సజ్జనార్‌ హెచ్చరికలు

VC Sajjanar: సంక్రాంతి పండుగ(Sankranti festival)ను పురస్కరించుకుని హైదరాబాద్‌ నగరంలో నివసించే ప్రజలు పెద్ద సంఖ్యలో తమ సొంతూళ్లకు ప్రయాణాలు చేస్తున్న నేపథ్యంలో, హైదరాబాద్‌ పోలీస్‌ కమిషనర్‌ వీసీ సజ్జనార్‌(VC Sajjanar) కీలక...

నాలుగో రోజు శాసనసభ : హిల్ట్ పాలసీపై చర్చ, కీలక బిల్లులకు రంగం సిద్ధం

Telangana : తెలంగాణ శాసనసభ సమావేశాలు(Legislative Sessions) నాలుగో రోజుకు చేరుకున్నాయి. ఈ రోజు ఉదయం 10 గంటలకు సభా కార్యకలాపాలు ప్రారంభమయ్యాయి. స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ తొలి కార్యక్రమంగా ప్రశ్నోత్తరాల...

ఇందిరమ్మ ఇళ్లకూ ఫ్రీ కరెంట్: అసెంబ్లీలో భట్టి విక్రమార్క ప్రకటన

Assembly : తెలంగాణ(Telangana) రాష్ట్రంలో పేదల సంక్షేమానికి ప్రభుత్వం మరింత బలమైన అడుగులు వేస్తోందని డిప్యూటీ ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క(Deputy CM Bhatti Vikramarka) స్పష్టం చేశారు. అసెంబ్లీ వేదికగా మాట్లాడిన ఆయన,...
- Advertisment -

ఎక్కువ మంది చదివినవి

- Advertisment -

News Categories

- Advertisment -