end
Wednesday, April 1, 2026
Homeవార్తలురాష్ట్రీయం

రాష్ట్రీయం

అసెంబ్లీకి రాని వైసీపీ ఎమ్మెల్యేల నోటీసులు!

YSRCP MLAs : రాష్ట్ర రాజకీయాల్లో కీలక పరిణామం చోటుచేసుకుంది. అసెంబ్లీ సమావేశాలకు (Assembly meetings) హాజరుకాకుండా జీతాలు, ట్రావెలింగ్ అలవెన్సులు (టీఏ), డియర్‌నెస్ అలవెన్సులు (డీఏ) తీసుకుంటున్న వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యేల(YSRCP MLAs)...

సంక్రాంతి వేళ, APSRTC లో సమ్మె సైరన్ ?

Amaravati : ఏపీ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (APSRTC)లో అద్దె బస్సుల (Hire buses)యజమానులు ఈ నెల 12వ తేదీ నుంచి సమ్మె(strike)కు సిద్ధమవుతున్నట్లు ప్రకటించారు. తమ సమస్యలను ప్రభుత్వం, ఆర్టీసీ...

ఐబొమ్మ కేసులో కీలక పరిణామం: నాంపల్లి కోర్టులో రవికి ఎదురుదెబ్బ

iBomma Ravi: సినిమా పైరసీ వెబ్‌సైట్ ‘ఐబొమ్మ’(iBomma) కేసులో ప్రధాన నిందితుడిగా ఉన్న ఇమంది రవి(Ravi)కి నాంపల్లి కోర్టు(Nampally Court)లో ఊహించని ఎదురుదెబ్బ తగిలింది. బెయిల్ కోసం రవి దాఖలు చేసిన పిటిషన్‌పై...

పోలవరం వద్ద సీఎం చంద్రబాబు సమీక్ష: ప్రాజెక్టు పనుల్లో వేగం పెంచాలని ఆదేశాలు

Polavaram : ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు (CM Chandrababu Naidu) ప్రతిష్ఠాత్మక పోలవరం సాగునీటి ప్రాజెక్టును సందర్శించారు. ఈ సందర్భంగా జరుగుతున్న నిర్మాణ పనుల పురోగతిని ప్రత్యక్షంగా పరిశీలించి, అధికారులతో...

మేడారం మహాజాతరకు కేసీఆర్‌కు ప్రభుత్వ ఆహ్వానం

Warangal : తెలంగాణ రాష్ట్ర పండుగగా (Telangana state festival) గుర్తింపు పొందిన మేడారం మహాజాతరను (Medaram Mahajatara)రాజకీయాలకు అతీతంగా, సమైక్యతతో నిర్వహించాలనే దిశగా రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. మాజీ...

భారత్‌లో తొలి హైడ్రోజన్ రైలు ప్రారంభానికి సిద్ధం

Hydrogen Train: భారత రైల్వే రంగం(Indian Railway Sector)లో మరో చారిత్రక మైలురాయికి మోదీ ప్రభుత్వం (Modi Govt)బాటలు వేసింది. పర్యావరణ హిత రవాణా దిశగా కీలక అడుగు వేస్తూ, దేశంలోనే తొలి...

కవిత రాజీనామా ఆమోదం: బీఆర్ఎస్‌తో తెగిన బంధం

Kavitha: నిజామాబాద్ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ(Mlc)గా ఉన్న కల్వకుంట్ల కవిత(Kavitha) రాజీనామాను (resignation) శాసనమండలి ఛైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి అధికారికంగా ఆమోదించారు. ఈ మేరకు శాసనమండలి కార్యదర్శి వి. నర్సింహాచార్యులు మంగళవారం...

నేడు పోలవరం ప్రాజెక్టును సందర్శించనున్న సీఎం చంద్రబాబు

Polavaram : ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత చంద్రబాబు నాయుడు (CM Chandrababu) రాష్ట్రాభివృద్ధికి ప్రాణాధారమైన పోలవరం ప్రాజెక్టును(Polavaram project) అత్యంత ప్రాధాన్యంగా తీసుకుంటున్నారు. ఈ నేపథ్యంలో ప్రాజెక్టు పనుల్లో వేగం...

మార్చి 1 నుంచి పట్టణ మహిళలకు ఇందిరమ్మ చీరలు

Telangana : రాష్ట్రంలోని మహిళల సంక్షేమాన్ని(Women's welfare) మరింత విస్తృతంగా ముందుకు తీసుకెళ్లేందుకు ప్రభుత్వం కీలక నిర్ణయాలు తీసుకుంటోందని మంత్రి సీతక్క (Minister Sitakka)స్పష్టం చేశారు. ఇప్పటివరకు గ్రామీణ ప్రాంతాలకు మాత్రమే పరిమితమైన...

పాఠశాలలకు సంక్రాంతి సందడి: జనవరి 10 నుంచి 16 వరకు సెలవులు

Sankranti festival : తెలంగాణ (Telangana)వ్యాప్తంగా ఉన్న అన్ని యాజమాన్యాల పాఠశాలలకు (schools)సంక్రాంతి పండుగ (Sankranti festival)సందర్భంగా ప్రభుత్వం సెలవులు ప్రకటించింది. విద్యార్థులు, ఉపాధ్యాయులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న ఈ పండుగ విరామానికి...

శాసన మండలిలో భావోద్వేగానికి గురైన ఎమ్మెల్సీ కవిత

Hyderabad: ప్రత్యేక రాష్ట్రంగా తెలంగాణ ఏర్పడిన తర్వాత 2014లో జాగృతి(Jagruthi) ఆధ్వర్యంలో బతుకమ్మ వేడుకలు నిర్వహించినప్పటి నుంచే తనపై ఆంక్షలు మొదలయ్యాయని ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత(mlc kavitha) పేర్కొన్నారు. వ్యక్తిగత స్వేచ్ఛను ఎలా...

తెలంగాణలో జనసేన కమిటీలన్నీ రద్దు..కొత్తగా అడ్‌హాక్ కమిటీల ఏర్పాటు

Telangana : తెలంగాణ రాష్ట్రంలో జనసేన పార్టీ(Janasena party)కి నూతన ఉత్సాహం తీసుకువచ్చేలా పార్టీ హైకమాండ్ కీలక నిర్ణయాలు తీసుకుంది. పార్టీ అధ్యక్షుడు, ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్(Deputy CM Pawan...
- Advertisment -

ఎక్కువ మంది చదివినవి

- Advertisment -

News Categories

- Advertisment -