ఆదివారం ఉదయం ప్రారభించనున్న ప్రధాని మోడీ
దేశంలో సెమీ బుల్లెట్ రైలు (Semi bullet train)గా గుర్తింపు పొందిన వందేభారత్ రైలు (Vande bharat) ఎట్టకేలకు రెండు తెలుగు రాష్ట్రాల (Telugu state)...
దేశ ఆరోగ్య సంరక్షణ బడ్జెట్ లో 8 శాతానికి సమానం
హెచ్చరించిన తాజా అధ్యయనం
పొగ తాగేవారే కాదు.. వారు వదిలిన పొగను పీల్చిన(Inhaled) వారికి కూడా ప్రాణాంతకంగా మారుతోంది. ఇలా సెకండ్ హ్యాండ్...
అండర్ గ్రాడ్యుయేషన్ చదువుతున్న ప్రతిభావంతులైన 5వేల మంది విద్యార్థులకు రిలయన్స్ ఫౌండేషన్ స్కాలర్షిప్ (Reliance Foundation Scholarship) అందిస్తోంది. విద్యార్థులు ఆర్థిక భారం తమ చదువులు కొనసాగించడానికి ఈ స్కాలర్షిప్ అందిస్తోంది....
ప్రతి ఒక్కరికి నాణ్యమైన వైద్యం అందాలి
రౌండ్ ద క్లాక్ వైద్యులు అందుబాటులో ఉండాలి
అనవసర రిఫరల్స్ తగ్గించాలి, స్థానికంగా చికిత్స అందించాలి
టీచింగ్ ఆసుపత్రుల నెలవారీ సమీక్షలో ఆర్థిక, వైద్యారోగ్య మంత్రి హరీశ్ రావు
మంత్రి హరీశ్...
24/7 అందుబాటులో ఐవీఆర్ఎస్, ఎస్ఎంఎస్
ఆధార్ కార్డు (Aadhar Card)నియంత్రణ సంస్థ యూఐడీఏఐ కస్టమర్ సేవలకు 24 గంటలు అందుబాటులో ఉండేలా కొత్త సర్వీసును అందుబాటులోకి తీసుకొచ్చింది. ఆధార్కు సంబంధించిన సేవలకు గానూ ఐవీఆర్ఎస్,...
ప్రపంచంలోనే మూడో స్థానం కైవసం
భారత్ (India)రోజురోజుకు వేగంగా అభివృద్ధి చెందుతోంది. విద్య(Education), వైద్యం(medical), విజ్ఞానం (Knowledge)తోపాటు టెక్నాలజీ (Technology)లోనూ దూసుకెళ్తుంది. ఈ క్రమంలోనే గతేడాది వాహనాల (Vehicle)అమ్మకాల్లో భారత్ మొదటిసారిగా జపాన్ (Japan)ను...
మాస్టర్ ప్లాన్కు వ్యతిరేకంగా నిరసనలు
కదం తొక్కుతున్న కామారెడ్డి రైతులు (Formers). మాస్టర్ ప్లాన్ (Master plan)పేరుతో తమ భూముల్ని కబళిస్తే ఊరుకునేది లేదని తీవ్రంగా హెచ్చరిస్తున్నారు. అందులోభాగంగానే శుక్రవారం కామారెడ్డి టోటల్ బంద్...
ప్రభుత్వం తరపున సాకారం అందిస్తామన్న కేటీఆర్
తెలంగాణలో భారీ పెట్టుబడులు పెట్టేందుకు గోద్రేజ్ ఆగ్రోవెట్ సంస్థ (Godrej Agrovet Company) ముందుకొచ్చింది. ఇప్పటికే తెలంగాణలో భారీగా పెట్టుబడులు పెట్టేందుకు పలు ప్రముఖ సంస్థలు ముందుకొస్తున్న...
మైనర్ బాలికపై అన్నదమ్ముల అత్యాచారం
దేశంలోనే కాదు ప్రపంచవ్యాప్తంగా మహిళలపై లైంగిక వేదింపులు ఆగట్లేదు. రోజురోజుకు కామాంధులు రెచ్చిపోతున్నారు. పసిపిల్లను సైతం లైంగికంగా వేదిస్తూ క్రూరంగా ప్రవర్తిస్తున్నారు. అలాంటిదే మరో దారుణమై సంఘటన...
జగిత్యాలలో మీడియాతో మంత్రి హరీశ్ రావు(Minister Harish rao) మాట్లాడుతూ రాష్ట్రంలో వైద్యసేవలపై కేంద్ర మంత్రి మహేంద్రనాధ్ ఏదేదో మాట్లాడారు.వారి రాష్ట్రం యూపీ వైద్య సేవల్లో ఆఖరి స్థానంలో ఉంది.తెలంగాణ అగ్ర స్థానం...
ప్రజలకు చేరువయ్యేందుకు బాధితుల్ని కలుస్తున్న జగన్
పార్టీనేతలపై వేటు వేసేందుకు వెనకాడని ముఖ్యమంత్రి
ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) ముఖ్యమంత్రి (CM)జగన్మోహన్ రెడ్డి (Jagan mohan reddy)ఇటీవలి కాలంలో విస్తృతంగా రాష్ట్రంలో పర్యటిస్తున్నారు. సభలు, సమావేశాలు, ప్రారంభోత్సవాలు,...
నిర్వహణ తేదీలు తెలిపేలా రేషన్ షాప్స్, పంచాయతీ ఆఫీసుల వద్ద బోర్డుల ఏర్పాటు
ఈనెల 12 లోగా మంత్రుల అధ్వర్యంలో జిల్లాల్లో సమావేశాలు పూర్తి చేయాలి
అన్ని మున్సిపాలిటీలు, మండల పరిషత్ లోనూ పూర్తి చేయాలి
క్యాంపులు...