end
=
Saturday, August 30, 2025
Homeవార్తలురాష్ట్రీయం

రాష్ట్రీయం

వ్యవసాయేతర భూముల రిజిస్ట్రేషన్లపై సీఎం ముఖ్య నిర్ణయం

హైదరాబాద్‌: భూ రిజిష్ట్రేషన్లలో ఎలాంటి అవినీతికి ఆస్కారం లేకుండా, ప్రజలకు లంచాలు ఇచ్చే గతి పట్టకుండా, ఏ అధికారికీ విచక్షణాధికారం లేకుండా, అత్యంత పారదర్శకంగా, సులభంగా ఉండే విధంగా వ్యవసాయేతర ఆస్తులు -...

రాజకీయ నాయకుడంటే ఇలా ఉండాలి

హైదరాబాద్ : ఎంఐఎం పార్టీ జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో మంచి విజయం సొంతం చేసుకుందనుకోవచ్చు. ఓల్డ్‌ సిటీలో దాదాపు ఆ పార్టీ క్లీన్‌స్వీప్‌ చేసిందనుకోండి. కాగా, ఆదివారం హాఫీజ్‌ బాబానగర్‌లోని ఫలక్‌ ప్యాలెస్‌ పంక్షన్‌హాల్‌లో...

దత్తాత్రేయకు త్రుటిలో తప్పిన ప్రమాదం

యాదాద్రి భువనగిరి: హిమాచల్‌ప్రదేశ్ రాష్ట్ర గవర్నర్ బండారు దత్తాత్రేయకు త్రుటిలో పెను ప్రమాదం తప్పింది. ఆయన హైదరాబాద్ నుంచి సూర్యాపేటకు వెళ్తుండగా వారు ప్రయాణిస్తున్న కారు అదుపుతప్పి రోడ్డు కిందకు దూసుకెళ్లింది. ఈ...

టీఆర్ఎస్ ఖాతాలో మరో విజయం

హైదరాబాద్: ఇటీవల జరిగిన జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో 55 డివిజన్లను గెలుచుకున్న అధికార టీఆర్‌ఎస్‌ పార్టీ మరో స్థానాన్ని కైవసం చేసుకుంది. నేరేడ్‌మెట్ డివిజన్‌లో టీఆర్ఎస్ అభ్యర్థి విజయం సాధించారు. 782 ఓట్ల మెజార్టీతో...

జాతీయ మెగా లోక్అదాలత్‌లో కేసులు పరిష్కరించుకోవాలి

మెదక్‌ జిల్లా ఎస్పీ చందనాదీప్తి ఈ నెల 12వ తేదీన జరుగనున్న జాతీయ మెగా లోక్అదాలత్‌లో కేసులు పరిష్కరించుకోవాలని జిల్లా ఎస్పీ చందన దీప్తి అన్నారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ.. జాతీయ మెగా...

రైతులకు మద్దతుగా చేవెళ్ల ఎమ్మెల్యే

రంగారెడ్డి: దేశవ్యాప్తంగా ఇవాళ భారత్‌బంద్‌ కొనసాగుతోంది. బీజేపీ మినహా అన్ని పార్టీలు, ప్రజా సంఘాలు ఈ బంద్‌లో స్వచ్ఛందంగా పాల్గొని, రైతులకు తమ మద్దతు తెలియజేస్తున్నాయి. రంగారెడ్డి జిల్లా చేవెళ్ల నియోజకవర్గం ఎమ్మెల్యే...

టీపీసీసీ చీఫ్‌గా రేవంత్‌..?

తెలంగాణ పీసీసీ చీఫ్‌గా మల్కాజిగిరి ఎంపీ, కాంగ్రెస్‌ సీనియర్ నేత రేవంత్‌ రెడ్డి నియమించబడతారా..? అంటే ఔననే సమాధానం వస్తోంది. దుబ్బాక ఉప ఎన్నిక, జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో కాంగ్రెస్ ఘోరాదిఘోరంగా విఫలమైన విషయం...

భారత కరెన్సీపై అంబేడ్కర్‌ ఫోటో ముద్రించాలి

అంబేడ్కర్‌ ఫొటో సాధన సమితి జాతీయ అధ్యక్షుడు జేరిపోతుల పరుశురామ్‌ హైదరాబాద్‌: ఇండియన్‌ కరెన్సీపై రాజ్యాంగ నిర్మాత డాక్టర్‌ బీఆర్‌ అంబేడ్కర్‌ ఫొటోను ముద్రించాలని అంబేడ్కర్‌ ఫొటో సాధన సమితి జాతీయ అధ్యక్షుడు జేరిపోతుల...

రౌడీ షీటర్స్.. తస్మాత్ జాగ్రత్త

అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడితే కఠిన చర్యలువేములవాడ పట్టణ సీఐ వెంకటేష్ వేములవాడ: పట్టణ పరిధిలోని రౌడీ షీటర్స్, నేర చరిత్ర కలిగిన వ్యక్తులు అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడితే చట్టరీత్యా కఠినమైన చర్యలు తప్పవని వేములవాడ...

ఎల్‌ఆర్ఎస్‌కు వ్యతిరేకంగా ధర్నా

హైదరాబాద్‌ : రాష్ట్ర ప్రభుత్వం తీసుకువచ్చిన ఎల్‌ఆర్‌ఎస్‌, ధరణి పోర్టల్‌కు వ్యతిరేకంగా తెలంగాణ స్టేట్‌ రియల్‌ ఎస్టేట్‌ అసోసియేషన్‌ బుధవారం ధర్నా చేయనుంది. పాత విధానంలో రిజిస్ర్టేషన్లు చేయాలని.. ఎల్‌ఆర్‌ఎస్‌, ధరణి పోర్టల్‌ను...

నేడే భారత్‌బంద్‌..

కేంద్ర ప్రభుత్వం అమలులోకి తీసుకొచ్చిన వ్యవసాయ చట్టాలను వ్యతిరేకిస్తూ… ఢిల్లీలో కొద్దిరోజులుగా జరుగుతున్న రైతుల ఆందోళనలకు సంఘీభావంగా మంగళవారం నిర్వహించనున్న భారత్‌బంద్‌కు అన్ని వర్గాల నుంచి భారీ మద్దతు లభిస్తోంది. కేంద్రంలో అధికారంలో...

చిరకాల స్వప్నం నెరవేరింది

అంతిరెడ్డి గూడ గ్రామ పంచాయతీ భవనంప్రారంభోత్సవంప్రారంభించిన ఎమ్మెల్యే అంజయ్య యాదవ్ నందిగామ: మండల పరిధిలోగల అంతిరెడ్డి గూడ గ్రామపంచాయతీ భవనం వైభవంగా ప్రారంభోత్సమైంది. ఇటీవలే గ్రామం నూతన గ్రామ పంచాయతీగా ఆమోదం పొందడంతో నందిగామ...
- Advertisment -

ఎక్కువ మంది చదివినవి

- Advertisment -

News Categories

- Advertisment -