జీహెచ్ఎంసీ ఎన్నికల ఫలితాల లెక్కింపు ఉదయం 8 గంటలకు ప్రారంభమయింది. తొలిరౌండ్ ఓట్ల లెక్కింపు ముగిసే సరికి టీఆర్ఎస్ ఆధిక్యంలో ఉంది. అయితే పోస్టల్ బ్యాలెట్ లెక్కింపులో మాత్రం బీజేపీ మొదటి స్థానంలో...
హైదరాబాద్: మొన్నటి వరకు అధికార, ప్రతిపక్ష పార్టీలు ప్రచార హోరుతో సిటీని మొత్తం హోరెత్తెంచాయి. డిసెంబర్ 1న గ్రేటర్ పోలింగ్ జరగ్గా.. ఇవాళ ఫలితాలు వెల్లడవుతాయి. కాగా, ఆయా పార్టీలు విజయం...
హైదరాబాద్: జీహెచ్ఎంసీ ఓట్ల లెక్కింపు కోసం పకడ్బందీగా ఏర్పాట్లు చేస్తున్నట్లు రాష్ట్ర ఎన్నికల సంఘం వెల్లడించింది. మొత్తం 30 కేంద్రాల్లో166 కౌటింగ్ టేబుళ్లు ఏర్పాటు చేసినట్లు ఎన్నికల కమిషనర్ పార్థసారథి తెలిపారు. ఒక్కో...
హైదరాబాద్: రెండు రోజుల క్రితం జీహెచ్ఎంసీ ఎన్నికలు జరిగిన విషయం తెలిసిందే. కాగా, ఈ ఎన్నికల్లో ఏ పార్టీ విజయం సాధించి మేయర్ పీఠం దక్కించుకుంటుందో రేపటి వరకు ఎదురుచూడాల్సిందే. కాగా, ఎన్నికల...
అధికార టీఆర్ఎస్ పార్టీలో ఎమ్మెల్యేలు చనిపోవడం తీవ్ర కలకలం రేపుతోంది. ఇటీవల దుబ్బాక ఎమ్మెల్యే సోలిసేట రామలింగారెడ్డి మరణానంతరం.. నాగార్జున సాగర్ ఎమ్మెల్యే నోముల నర్సింహయ్య మృతి చెందారు. గత కొంత కాలంగా...
రంగారెడ్డి జిల్లా ఆశా కార్యకర్త సూదిని వినోద(36 ) జీహెచ్ఎంసీ ఎన్నికల్లో విధులు నిర్వహించేందుకు హైదరాబాద్ వెళ్లి, మృతి చెందారు. వివరాలు చూస్తే.. ఆమన్గల్ పురపాలక సంఘం ముర్తుజాపల్లికి చెందిన సూదిని వినోద ఆశా...
ఆయా పార్టీల్లో గుబులు
జీహెచ్ఎంసీలో ఓటరు తీర్పు బ్యాలెట్ బాక్సుల్లో నిక్షిప్తమైంది. ఓట్ల లెక్కింపు జరిగే శుక్రవారం దాకా పార్టీలు, అభ్యర్థుల్లో ఉత్కంఠ తప్పదు. అయితే పోలింగ్ శాతం తక్కువగా నమోదవడం వారిని మరింత...
హైదరాబాద్: జీహెచ్ఎసీ ఎన్నికల పోలింగ్ సందర్భంగా తెలంగాణ రాష్ట్ర రవాణా మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ కాన్వాయ్ హైదరాబాద్లో హల్ చల్ చేసినట్లు వార్తలు పెద్ద ఎత్తున వచ్చిన విషయం విదితమే. మంత్రికి...
హైదరాబాద్: బల్దియా ఎన్నికల పోలింగ్ కేంద్రాల్లో సిబ్బంది పరిస్థితి దారుణంగా ఉంది. మధ్యాహ్నం మూడు గంటల వరకూ కేవలం 25.35 పోలింగ్ శాతం మాత్రమే నమోదు కావడం గమనార్హం. జూబ్లీహిల్స్, బంజారాహిల్స్, మాదాపూర్,...
హైదరాబాద్ : గ్రేటర్ హైదరాబాద్ మునిసిపల్ కార్పొరేషన్ (జీహెచ్ఎంసీ) ఎన్నికల పోలింగ్ ఉదయం 7 గంటలకే ప్రారంభమైంది. సాయంత్రం 6 గంటల వరకు పోలింగ్ జరగనుంది. కొన్ని చోట్ల గొడవలు మినహా పోలింగ్...
హైదరాబాద్: జీహెచ్ఎంసీ ఎన్నికలు రేపే జరగనున్నాయి. ఓటర్లు ఓటు వేసేందుకు ఓటరు స్లిప్పుతో పాటు ఓటర్ ఐడీ కార్డు కూడా తప్పకుండా తేవాలని ఎలక్షన్ కమిషన్ ఇప్పటికే సూచించింది. ఓటర్ ఐడీ కార్డు...
హైదరాబాద్: తెలంగాణ సీఎం కేసీఆర్కు ఏవైనా ఎన్నికలు జరుగుతున్నప్పుడే ప్రజలు గుర్తొస్తారని లేకపోతే ఫామ్ హౌస్కే పరిమితమౌతారని కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా విమర్శించారు. ఎన్నికలప్పుడే కాకుండా సాధారణ సమయంలోనూ ఫాంహౌస్లో...