end
=
Thursday, August 28, 2025
Homeవార్తలురాష్ట్రీయం

రాష్ట్రీయం

నిరుపేద అమ్మాయికి పెళ్లి చేసిన కానిస్టేబుల్‌

మెదక్ జిల్లా రేగోడు గ్రామానికి చెందిన ఇరుగదిండ్ల కూతురు మమత వివాహాన్ని దగ్గరుండి జరిపించాడు కానిస్టేబుల్‌గా విధులు నిర్వహిస్తున్న సీహెచ్ వీరేశం. ఆయన తన సొంత డబ్బులతో అమ్మాయి వివాహం అంగరంగ వైభవంగా...

దుబ్బాకలో బీజేపీ గెలవలేదు

దుబ్బాక ఉప ఎన్నికలో టీఆర్‌ఎస్ ఓడిపోవాలనే కసితోనే ప్రజలు బీజేపీకి ఓటేశారని కాంగ్రెస్‌ సీనియర్‌ నేత పొన్నం ప్రభాకర్ వ్యాఖ్యానించారు. సానుభూతితో రఘునందన్ రావు గెలిచారు తప్ప బీజేపీ కాదని ఆయన విమర్శించారు....

దీపావళి ధమాకా ఆఫర్..

మహేష్ ఫైర్ వర్క్స్ శామీర్ పేట్ మండలంలోని తుర్కపల్లి గ్రామంలోని రాజీవ్ రహదారి పక్కన ఉన్న మహేష్ ఫైర్ వర్క్స్ యజమాని దీపావళికి ధమాకా ఆఫర్‌ ప్రకటించాడు. ముందుగా ఆయన రాష్ట్ర ప్రజలందరికీ దీపావళి...

టీఆర్‌ఎస్‌ కార్యకర్త బలి.. అంతిమయాత్రలో ప్రజాప్రతినిధులు

దుబ్బాక ఉప ఎన్నికలో టీఆర్‌ఎస్‌ పార్టీ ఘోర పరాజయం పొందడంతో.. ఆ విషయాన్ని జీర్ణించుకోలేని పార్టీ కార్యకర్త ఆత్మహత్యకు పాల్పడ్డాడు. వివరాలు చూస్తే.. దుబ్బాక నియోజకవర్గం, దౌల్తాబాద్ మండలం కొనాయిపల్లి గ్రామానికి చెందిన...

ఈ ఘనత దుబ్బాక ప్రజలదే: రఘునందన్ రావు

దుబ్బాక ఉప ఎన్నికలో అధికార టీఆర్‌ఎస్‌ పార్టీని పటాపంచలు చేసి, బీజేపీ ఘనవిజయం సాధించిన విషయం తెలిసిందే. ఇక్కడ టీఆర్‌ఎస్‌ పార్టీ అభ్యర్థి సోలిపేట సుజాతపై, బీజేపీ అభ్యర్థి రఘునందన్‌ రావు స్పష్టమైన...

ఓటమికి గల కారణాలను విశ్లేషించుకుంటాం: మంత్రి

దుబ్బాక ఉప ఎన్నికలో టీఆర్‌ఎస్‌ పార్టీకి ఎదురైన ఓటమికి గల కారణాలను విశ్లేషించుకుంటామని ఐటీ, మున్సిపల్‌ శాఖా మంత్రి కేటీఆర్‌ అన్నారు. ఫలితాల‌ అనంతరం మంత్రి.. తెలంగాణ భవన్‌లో మీడియాతో మాట్లాడారు. విజయాలకు...

పార్టీ ఓటమికి నాదే బాధ్యత

దుబ్బాక ఉప ఎన్నికలో టీఆర్ఎస్ పార్టీ ఓటమికి తనదే బాధ్యత అని మంత్రి హరీశ్ రావు అన్నారు. దుబ్బాక తుది ఫలితాల అనంతరం మంత్రి మీడియాతో మాట్లాడారు. ప్రజాతీర్పును శిరసావహిస్తామని ఆయన తెలిపారు....

టీఆర్‌ఎస్‌కు షాక్‌.. దుబ్బాకలో బీజేపీ విక్టరీ

అధికార టీఆర్‌ఎస్‌ పార్టీకి దుబ్బాక ఓటర్లు షాక్‌ ఇచ్చారు. రాష్ట్ర వ్యాప్తంగా ఉత్కంఠ రేకెత్తించిన దుబ్బాక ఉప ఎన్నికలోసంచలన విజయం నమోదైంది. ముందు నుంచి అనుకున్నట్లుగానే టీఆర్‌ఎస్‌, బీజేపీ మధ్య సూపర్‌ వార్...

ఢిల్లీ, జబల్‌పూర్ తర్వాత హైదరాబాద్‌లోనే..

భాగ్యనగరంలో చెత్త నుంచి విద్యుత్‌ ఉత్పత్తి చేసే ప్లాంట్ప్రారంభించిన మంత్రి కేటీఆర్‌ గ్రేటర్‌ హైదరాబాద్‌ నగర చరిత్రలో మరో కలికితురాయి చేరింది. చెత్త నుంచి విద్యుత్‌ ఉత్పత్తి చేసే ప్లాంట్‌ మంగళవారం లాంఛనంగా ప్రారంభమయింది....

దుబ్బాకలో సీన్ రివర్స్‌ అవుతుందా..!

దుబ్బాక ఉపఎన్నిక ఫలితం భిన్నంగా వచ్చేట్టుంది. అక్కడ అధికార టీఆర్‌ఎస్‌ పార్టీ అభ్యర్థి సోలిపేట సుజాతపై బీజేపీ పార్టీ అభ్యర్థి రఘునందన్‌ రావు పూర్తి ఆధిక్యత ప్రదర్శిస్తున్నారు. నాలుగు రౌండ్ల ఓట్ల లెక్కింపు...

రాములమ్మ చూపు బీజేపీ వైపేనా..?

ప్రముఖ సినీనటి, కాంగ్రెస్‌ పార్టీ స్టార్‌ క్యాంపెయినర్‌ రాములమ్మ(విజయశాంతి) చూపు బీజేపీ వైపు మళ్లుతోందా..? ఆవిడ నిన్న చేసిన ట్విట్టర్‌ పోస్ట్‌ చూస్తే ఎవరికైనా అలాగే అనిపిస్తుంది. ఇటీవల దుబ్బాక ఉప ఎన్నికలో...

వరద బాధితులను నిష్పక్షపాతంగా ఆదుకున్నాం..

ఇటీవల కురిసిన భారీ వర్షాలకు భాగ్యనగరమంతా అతలాకుతమైంది. లోతట్టు ప్రాంతాలన్నీ జలమయమై, ప్రజల జీవన విధానాన్ని పూర్తిగా దెబ్బతీసిందని ఐటీ, పురపాలక శాఖ మంత్రి కేటీఆర్‌ తెలిపారు. వరద బాధితులను ఆదుకునేందుకు ముఖ్యమంత్రి...
- Advertisment -

ఎక్కువ మంది చదివినవి

- Advertisment -

News Categories

- Advertisment -