end
=
Wednesday, August 27, 2025
Homeవార్తలురాష్ట్రీయం

రాష్ట్రీయం

ప్రజల జీవన ప్రమాణాలు మెరుగుపరుస్తాం: కేటీఆర్‌

రీసైక్లింగ్ ప్లాంట్‌ను ప్రారంభించిన మంత్రి కేటీఆర్ ప్రజల జీవన ప్రమాణాలు మెరుగుపర్చడమే ప్రభుత్వ ధ్యేయమని మంత్రి కేటీఆర్‌ అన్నారు. ఇవాళ ఆయన కుత్బుల్లాపూర్ నియోజకవర్గం, సూరారం డివిజన్ పరిధిలోని ఐడిఏ జీడిమెట్ల ఫేస్ -4...

కేటీఆర్‌ అభినవ అంబేడ్కరా..! సిగ్గు.. సిగ్గు

తెలంగాణ ఐటీ, పురపాలక శాఖామంత్రి కేటీఆర్‌ను అభినవ అంబేడ్కర్‌ అంటూ మంత్రి తలసాని శ్రీనివాస్‌ యాదవ్‌ పోల్చడం సిగ్గు చేటని కాంగ్రెస్‌ ఎంపీ(మల్కాజిగిరి) రేవంత్‌రెడ్డి విమర్శించారు. గ్రేటర్‌ పరిధిలో వరద బాధితులకు సాయం...

భాగ్యనగరంలో డబుల్‌ డెక్కర్‌ బస్సులు..!

నిజాం కాలం నుంచి 1980 కాలం వరకు భాగ్యనగరంలో ‍డబుల్‌ డెక్కర్‌ బస్సులు రయ్‌ రయ్‌ మంటూ తిరిగేవి. ఎత్తుగా ఉండే ఆ బస్సులో ప్రయాణం.. ప్రయాణీకులకు ఆహ్లాదకరంగా ఉండేది. కాలక్రమేణా అవి...

వాటిపైనే దృష్టి సారిస్తున్నాం: సైబరాబాద్‌ సీపీ

నగరంలో రోజురోజుకూ పెరుగుతున్న మిస్సింగ్‌ కేసులపై ఎక్కువగా దృష్టి సారిస్తున్నామని సైబరాబాద్‌ సీపీ వీసీ సజ్జనార్‌ పేర్కొన్నారు. ఈ మేరకు శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. మా పరిధిలో నమోదవుతున్న​ కేసులన్నీ వారివారి...

రాష్ట్రానికి భారీగా పెట్టుబడులు: మంత్రి కేటీఆర్‌

రాష్ట్ర ప్రభుత్వంతో ఓ వ్యాపార దిగ్గజ సంస్థ భారీగా పెట్టుబడులు పెట్టేందుకు ఒప్పందం కుదుర్చుకున్నదని తెలంగాణ ఐటీ, పరిశ్రమలు, పురపాలక శాఖామంత్రి కల్వకుంట్ల తారక రామారావు ట్విట్టర్‌ ద్వారా తెలియజేశారు. వివరాలు చూస్తే.....

సీసీ కెమెరాల ఏర్పాట్లలో హైదరాబాద్‌ తొలిస్థానం

సీసీ కెమెరాల ఏర్పాట్లలో హైదరాబాద్‌ నగరం తొలిస్థానంలో ఉన్నదని హైదరాబాద్‌ పోలీస్‌ కమిషనర్‌ అంజనీ కుమార్‌ వెల్లడించారు. తాళం వేసి ఉన్న ఇళ్లను టార్గెట్ చేసి చోరీలకు పాల్పడుతున్న ముఠాను హైదరాబాద్‌ టాస్క్‌ఫోర్స్...

దుర్గంచెరువు కేబుల్‌ బ్రిడ్జిపై కారు పల్టీ

‘డబుల్‌’ ఇళ్లకు నిధులు మంజూరు హైదరాబాదులోని దుర్గం చెరువు కేబుల్‌ బ్రిడ్జిపై కారు ప్రమాదం జరిగింది. అతి వేగంగా వెళ్తున్న కారు(TS13EN9788) టైరు పేలిపోయి పల్టీలు కొట్టింది. కారులో ప్రయాణిస్తున్న వ్యక్తులకు గాయాలయ్యాయి. మాదాపూర్‌...

‘డబుల్‌’ ఇళ్లకు నిధులు మంజూరు

రూ.600 కోట్లు విడుదల చేసిన తెలంగాణ ప్రభుత్వం తెలంగాణ ప్రభుత్వం డబుల్‌ బెడ్‌రూమ్‌ ఇండ్ల నిర్మాణానికి పెండింగ్‌లో ఉన్న నిధులను మంజూరు చేసింది. ఈ మేరకు గృహనిర్మాణశాఖ ఉత్తర్వులు జారీ చేసింది. గ్రేటర్‌ హైదరాబాద్‌...

వికారాబాద్‌లో ప్రేమికులు ఆత్మహత్య

ప్రేమ విషయం ఇండ్లలో తెలిసిందని భయపడి పురుగులమందు తాగిన ప్రేమజంట వికారాబాద్‌ జిల్లా తాండూరు మండలం మల్‌రెడ్డిపల్లిలో విషాధం చోటుచేసుకుంది. ప్రేమికులు పురుగుల మందుతాగి ఆత్మహత్యకు పాల్పడ్డారు. దీంతోఇరు కుటుంబీకులు శోకసముద్రంలో మునిగిపోయారు. వివరాల్లోకి...

సెక్స్‌ వర్కర్లకు ఉచిత రేషన్‌!

సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు ఏపీ ప్రభుత్వం నిర్ణయం ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం సెక్స్‌ వర్కర్లకు ఉచితంగా రేషన్‌ ఇవ్వాలని నిర్ణయించింది. ప్రభుత్వం పేదలకు, నిరుపేదలకు అందిస్తున్న రేషన్‌ సరుకులను ఇక నుండి సెక్స్‌ వర్కర్లకు కూడా...

ఏపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ కుమారుడు దుర్మరణం

టీర్‌ఎస్‌, బీజెపి నాయకుల మధ్య వివాదం ఆంధ్రప్రదేశ్‌ వర్కింగ్ పీసీసీ ప్రెసిడెంట్, గుంటూర్‌ మాజీ ఎమ్మెల్యే షేక్‌ మస్తాన్‌ వలీ కుమారుడు.. ఫారూక్‌(22) రోడ్డు ప్రమాదంలో మృతిచెందాడు. వివరాలు చూస్తే.. తన స్నేహితుడితో కలిసి...

టీర్‌ఎస్‌, బీజెపి నాయకుల మధ్య వివాదం

ఏపి, తెలంగాణ ఆర్టీసీ ఒప్పందం ఒకే తెలంగాణలో దుబ్బాక ఎమ్మెల్యే ఎలక్షన్లు చాలా కీలకంగా మారింది. అధికార టీఆర్‌ఎస్‌పార్టీ అభ్యర్థి సోలిపేట సుజాతకు సపోర్టు చేస్తూ ఎంపీ కొత్త ప్రభాకర్‌రెడ్డి, అందోల్‌ ఎమ్మెల్యే క్రాంతి...
- Advertisment -

ఎక్కువ మంది చదివినవి

- Advertisment -

News Categories

- Advertisment -