కామారెడ్డి జిల్లాలో ఆర్టీసీ బస్సు ప్రమాదానికి గురైంది. కామారెడ్డి లో ఆర్టీసీ బస్సు బోల్తాపడి 25 మంది గాయపడ్డారు. నిజామాబాద్ నుండి హైదరాబాద్ వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది. పాత కలెక్టర్ కార్యాలయం...
టీఆర్ఎస్ ప్రభుత్వాన్ని తెలంగాణ మంత్రి శ్రీనివాస్ గౌడ్ ఇరకాటంలో పడేశారు. ఫ్రీడమ్ ర్యాలీలో తెలంగాణ మంత్రి శ్రీనివాస్ గౌడ్ హల్చల్ చేశారు. పోలీసుల తుపాకీ తీసుకుని గాల్లోకి కాల్పులు జరిపారు మంత్రి. పోలీసులకు...
ఈరోజు ప్రోగ్రాం మేనేజ్మెంట్ యూనిట్ ను స్టార్ట్ చేశాం. ఎక్విప్మెంట్ మేనేజ్మెంట్ పాలసీ అమలు కోసం ఈ యూనిట్ ను ప్రారంభించాం. ఈరోజు నుంచి పాలసీ అమలు అవుతోంది. ప్రైవేట్ లో...
ఇంజనీరింగ్ ఫీజులు కనీసం 25 శాతం పెంచాల్సిందేనని ప్రైవేటు ఇంజనీరింగ్ కాలేజీలు పెంచాలని డిమాండ్ చేస్తున్నాయి.రూ.35 వేల వార్షిక ఫీజు ఉన్న కాలేజీలు మాత్రం రెట్టింపును కోరుతున్నాయి. 2022–23 విద్యా సంవత్సరం నుంచి...
మునుగోడు ఎమ్మెల్యే పదవికి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి రాజీనామా చేయడంతో ఆ అసెంబ్లీ స్థానానికి ఉపఎన్నిక అనివార్యమైంది. దీంతో ఆ స్థానం దక్కించుకునేందుకు బీజేపీతోపాటు కాంగ్రెస్, టీఆర్ఎస్ పార్టీలు కూడా గట్టి ప్రయత్నాలే...
సీఎం జగన్ తల్లి విజయమ్మకు తృటిలో ప్రమాదం తప్పింది. ఆమె ప్రయాణిస్తున్న కారు టైర్ పేలింది. ఈ ప్రమాదం నుంచి ఆమె సురక్షితంగా బయటపడ్డారు. కర్నూలులో ఓ ఫంక్షన్లో పాల్గొనేందుకు విజయమ్మ గురువారం...
నిజామాబాద్ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం. ముప్కాల్ మండలం కొత్తపల్లి జాతీయ రహదారిపై ఇండికా కారు టైర్పేలి ఒక్కసారిగా గాల్లోకి ఎగిరి పల్టీలు కొట్టింది. ఈ ప్రమాదంలో ఘటన స్థలం లోనే నలుగురు...
స్వతంత్ర వజ్రోత్సవ వేడుకల్లో భాగంగా సిద్దిపేట జిల్లా ములుగు గ్రామంలో ఇంటింటికీ జాతీయ జెండా పంపిణీ చేసిన రాష్ట్ర వైద్యారోగ్యశాఖ మంత్రి హరీష్ రావు. ఈ కార్యక్రమంలో జిల్లా జెడ్పీ చైర్మెన్ రోజా...
బీజేపీ నేత, దుబ్బాక ఎమ్మెల్యే రఘునందన్కి కోవిడ్ పాజిటివ్ వచ్చింది. స్వల్ప అనారోగ్యం తో బాధపడుతున్న రఘునందన్, కోవిడ్ టెస్ట్ చేయించుకోగా పాజిటివ్ అని నిర్ధారణ అయింది. ప్రస్తుతం తాను బాగానే వున్నాననీ,...
హైదరాబాద్లోని హెచ్ఐసీసీ పరిదిలో సోమవారం (ఆగస్టు 8) సీఎం కేసీఆర్ త్రివర్ణ పతాకాన్ని ఆవిష్కరించి స్వతంత్ర భారత వజ్రోత్సవాలను ప్రారంభించారు. అనంతరం జాతిపిత గాంధీజీకి ఘనంగా నివాళులు అర్పించారు. స్వతంత్ర భారత వజ్రోత్సవాలు...
ప్రేమించాడు, పెళ్లిచేసుకున్నాడు. పండంటి పాప. విధి వింతనాటకం. రెండేళ్లకే భార్యమరణం. ఈ మనోవేధనతో భర్త పురుగుల మందుతాగి ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ విషాధ ఘటన రాజంపేట మండలం కొండాపూర్లో జరిగింది. ఎస్ఐ రాజు,...
ఏపీ, తెలంగాణలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఎగువన కురుస్తున్నా భారీ వర్షాలకు శ్రీశైలం ప్రాజెక్టుకు వరద ప్రవాహం కొనసాగుతోంది. ఎగువ నుండి శ్రీశైలం ప్రాజెక్టుకు 1,23,937 క్యూసెక్కుల వరద నీరు వస్తోంది. దీంతో...