మనుగోడు ఎమ్మెల్యే రాజగోపాల్రెడ్డి సోమవారం నాడు స్పీకర్ పోచారం శ్రీనివాస్రెడ్డిని కలిసి రాజీనామా సమర్పించారు. తన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తున్నానని రాజగోపాల్రెడ్డి స్పీకర్కు తెలిపారు. తన రాజీనామాను ఆమోదించాలని కోరారు. ఈ...
ఆంధ్రప్రదేశ్కు భారీ వర్షసూచన ఉన్నట్లు వాతావరణశాఖ తెలిపింది. రానున్న 24 గంటల్లో వాయువ్య బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం మరింత బలపడడంతో వాయుగుండంగా మారే అవకాశం ఉన్నట్లు వాతావరణశాఖ అధికారులు తెలిపారు. ప్రస్తుతం ఇది...
ఆంధ్రప్రదేశ్లోని ప్రకాశం జిల్లా కంభం సమీపంలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. మాచర్ల నుండి తిరుపతికి వెళ్తున్న లారీని ఓ కారు వెనక నుండి బలంగా ఢీకొట్టింది. దీంతో ఐదు మంది అక్కడిక్కడే...
దళిత బంధు ఒక పథకం మాత్రమే కాదని, అదొక ఉద్యమం అని ఆర్థిక, వైద్యారోగ్య శాఖ మంత్రి హరీశ్ రావు అన్నారు. దళితుల అభ్యున్నతి కోసం ముఖ్యమంత్రి కేసీఆర్ ఒక గొప్ప కార్యక్రమాన్ని...
సిద్దిపేట జిల్లాలో అక్రిడేషన్ కలిగి ఉన్న ప్రతి దళిత జర్నలిస్టుకు దశల వారీగా దళిత బంధు అందిస్తాం మంత్రి హరీష్ రావు వెల్లడించారు. దళిత్ వర్కింగ్ జర్నలిస్టు వెల్ఫేర్ సొసైటీ ఆధ్వర్యంలో నిర్వహించిన...
తెలంగాణ రాష్ట్రంలో కరోనా వ్యాప్తి విజృభిస్తుంది. కొత్తగా 992 కేసులు నమోదయ్యాయి. దీంతో ప్రస్తుతం యాక్టివ్ కేసుల సంఖ్య 6,132కు పెరిగింది. 227 మంది వివిధ ఆస్పత్రుల్లో చికిత్స తీసుకుంటున్నారు. వీరిలో 37...
కుత్బుల్లాపూర్ నియోజకవర్గం షాపూర్ లోని డిసిపి కార్యాలయంలో బాలానగర్ జోన్ డిసిపి సందీప్ ప్రెస్ మీట్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బాలానగర్ ఎస్ ఓ టి & శామీర్ పేట్...
ఇంటిగ్రేటేడ్ కమాండ్ అండ్కంట్రోల్ సెంటర్ను ప్రారంభించనున్న సీఎం కేసీఆర్
హైదరాబాద్లోని కమిషనర్ ఆఫ్ పోలీస్ కార్యాలయం, ఇంటిగ్రేటేడ్ కమాండ్ అండ్కంట్రోల్ సెంటర్ను గురువారం సీఎం కేసీఆర్ ప్రారంభించనున్నారు. ఈ నేపథ్యంలో ఆ మార్గంలో ట్రాఫిక్...
ప్రేమోన్మాది చేష్టలకు ఓ యువతి ఆసుపత్రి పాలైంది. ఈ ఘటన అనంతపురం జిల్లా కల్యాణదుర్గంలో కంబదూరు మండలం బోయలపల్లి వద్ద జరిగింది. భాస్కర్ అనే యుకుడు మైథిలి అనే యువతిని ప్రేమించాలంటూ వెంటపడుతున్నాడు....
హైదరాబాద్లోని మారేడుపల్లి పరిధిలో ఘటన
ఎస్ఐపై దుండగులు కత్తితో పొడిచిన ఘటన హైదరాబాద్లోని మారేడుపల్లిలో మంగళవారం రాత్రి జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం … మంగళవారం రాత్రి రెండు గంటల సమయంలో మారేడుపల్లి...
ఏపీ పదో తరగతి అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ పరీక్షా ఫలితాలు విడుదలయ్యాయి. మంత్రి బొత్స సత్యనారాయణ ఈ ఫలితాలను విడుదల చేశారు. ఈ పరీక్షల్లో 1,91,846 మంది విద్యార్థులు పరీక్షలు రాయగా 1,23,231 మంది...
అనకాపల్లి జిల్లా అచ్యుతాపురం సెజ్లో మరోసారి విష వాయువు మరోసారి కలకలంరేపింది. సీడ్స్ దుస్తుల ఫ్యాక్టరీలో రసాయన వాయువు లీకేజీతో దాదాపు 150మందికి పైగా మహిళా ఉద్యోగులు అస్వస్థతకు గురయ్యారు. వాంతులు, వికారంతో...