end
=
Tuesday, August 26, 2025
Homeవార్తలురాష్ట్రీయం

రాష్ట్రీయం

ఏపి, తెలంగాణ ఆర్టీసీ ఒప్పందం ఒకే

తెలంగాణ నుండి ఆంధ్రప్రదేశ్‌కు టిఎస్‌ఆర్టీసీ బస్సులు ప్రారంభం తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌ ప్రయాణీకులకు శుభవార్త. కొన్ని నెలలుగా నిలిచిపోయిన తెలుగు రాష్ర్టాల ఆర్టీసీ ఒప్పందం ఎట్టకేలకు కుదిరింది. దీంతో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రాల మధ్య నిలిచిపోయిన...

అనాథలకు ఆపన్నహస్తం..

ఆపన్నహస్త మిత్ర బృందం వారి 40వ సహాయ సహాయ కార్యక్రమం అనాజిపూర్ గ్రామంలో జరిగింది. వివరాలు చూస్తే.. సిద్దిపేట జిల్లా రాయపోల్ మండలం అనాజిపూర్ గ్రామంలో కర్రోని శ్రీను(35) ఇటీవల మరణించారు. మృతుని...

బీజేపీ అసత్య ప్రచారం చేస్తోంది: మంత్రి హరీష్‌

ONGCలో మెడికల్ ఆఫీసర్ ఉద్యోగాలు బీజేపీ పార్టీ నాయకులు ప్రజలకు తప్పుడు సంకేతాలిస్తున్నారని మంత్రి హరీష్‌ రావు విమర్శించారు. రాష్ట్రానికి రావాల్సిన నిధులను బీజేపీ పార్టీ ఆధీనంలో ఉన్న కేంద్రం విడుదల చేయడం లేదని...

కీరవాణి నోట పోలీసు పాట..

బీజేపీ అసత్య ప్రచారం చేస్తోంది: మంత్రి హరీష్‌ ఎం ఎం కీరవాణి.. పేరు చెప్పగానే గ్రేట్ మ్యూజీషియన్‌ మన కళ్ల ముందు సాక్ష్యాత్కరిస్తాడు. ఆయన సృష్టించిన పాటలు అనేకం. ఎన్నో మధురగేయాలు, మృదుమధుర కావ్యాలు....

ప్రాణాలు తీసిన అక్రమ సంబంధం

నెయ్యితో ఎన్ని లాభాలో.. వివాహితతో అక్రమ సంబంధం పెట్టుకున్న ఓ యువకుడిని భర్త దారుణంగా కొట్టి చంపాడు. ఈ ఘటన నిజామాబాద్‌ జిల్లా కేంద్రంలోని ఆర్యనగర్‌లో ఆదివారం జరిగింది. నాగారం గ్రామానికి చెందిన సాల్మన్‌...

ఆత్మహత్యా? లేదా మిస్‌ఫైరా?

హైదరాబాద్‌లో కానిస్టేబుల్‌ మృతి హైదరాబాదులో పోలీస్‌ కానిస్టేబుల్‌ గన్‌తో కాల్చుకొని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఈ ఘటన హైదరాబాద్‌లోని మహంకాళి పోలీస్‌స్టేషన్‌ పరిధిలో ఆదివారం ఉదయం జరిగింది. రాణిగంజ్‌లో విధులు నిర్వహిస్తున్న కానిస్టేబుల్‌ మధు బ్యాంక్‌...

రెండు బైకులు ఢీ; ముగ్గురు మృతి

అనంతపురం జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం తాళికట్టనివ్వని నవ వధువు రెండు ద్విచక్రవాహనాలు ఎదురెదురగా వస్తూ ఢీకొని ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ సంఘటన ఆంధ్రప్రదేశ్‌లోని అనంతపురం జిల్లా కళ్యాణదుర్గం మండలం గోళ్ల గ్రామం...

లంచం తీసుకుంటూ పట్టుబడ్డ సీఐ, కానిస్టేబుల్‌

బోధన్‌ పట్టణ పోలీస్‌స్టేషన్‌పై ఏసీబీ దాడులురియల్‌ ఎస్టేట్‌ వ్యాపారిని లంచం డిమాండ్‌ చేసిన పోలీసులు ఓ రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారికి మరో వ్యక్తికి మధ్య భూ వివాదంలో పోలీసులు లంచం తీసుకుంటూ ఏసీబీ అధికారులుకు...

కేంద్రమిచ్చిందెంత..

రాష్ట్ర అభివృద్ధికి కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన నిధులెంత.. గోరంత అని రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి తన్నీరు హరీష్‌ రావు అన్నారు. నార్సింగ్ మండల కేంద్రంలో మంత్రి హరీష్‌రావు టీఆర్ఎస్ ఎన్నికల ప్రచారాన్ని...

దుబ్బాకలో బీజేపీ జెండా ఎగురబోతోంది: రాజాసింగ్‌

దుబ్బాకలో బీజేపీ జెండా ఎగరబోంతోందని ఘోషామహాల్ ఎమ్మెల్యే రాజాసింగ్‌ పునరుద్ఘాటించారు. దుబ్బాక ఉప ఎన్నిక పొలిటికల్ హీట్‌ను పెంచుతున్న విషయం తెలిసిందే. దీంతో అన్ని పార్టీల ప్రధాన నేతలంతా దుబ్బాకకు చేరుకుని ప్రచారం...

జనగాంలో పర్యటించనున్న సీఎం

ముఖ్యమంత్రి కేసీఆర్‌ రేపు జనగాం జిల్లా కొడకండ్ల మండలంలో పర్యటించన్నారు. శనివారం పర్యటనలో భాగంగా కేసీఆర్‌ కొడకండ్ల గ్రామంలో గంటపాటు ఉండనున్నారు. రేపు ఉదయం సీఎం కేసీఆర్‌ హెలికాప్టర్‌ ద్వారా హైదరాబాద్‌ నుంచి...

ఏడాదిలోపే అందుబాటులోకి న్యూ సెక్రెటరియట్‌

తెలంగాణ ప్రభుత్వం నిర్మించతలపెట్టిన నూతన సచివాలయం ఏడాదిలోగా అందుబాటులోకిరానుంది. అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంతో చేపట్టనున్న ఈ భవనం నిర్మాణ పనుల తొలి అంకం గురువారం పూర్తయింది. సుమారు 25 ఎకరాల నికర విస్తీర్ణంలో...
- Advertisment -

ఎక్కువ మంది చదివినవి

- Advertisment -

News Categories

- Advertisment -