ట్రెజరీ ఉద్యోగి మనోజ్ కుమార్ అక్రమ సంపాదనగా గుర్తింపు
తీగ లాగితే డొంక కదిలినట్లుగా ట్రెజరీ ఉద్యోగి మనోజ్ అక్రమాలు వెలుగులోకి వస్తున్నాయి. విలాసవంతమైన జీవితం గడుపుతున్న అతగాడి నుంచి ఏడు బైక్లు, రెండు...
సినీ నిర్మాతల్లో ఒకరైనా గుండాల కమలాకర్రెడ్డి రోడ్డు ప్రమాదంలో మృతి చెందారు.. సూర్యపేట జిల్లా దామచర్ల మండలం, కొండప్రోలు వద్ద ఆగి ఉన్న లారీని అంబులెన్స్ ఢీకొట్టడంతో ఈ ప్రమాదం చోటు చేసుకుంది.....
ఇన్ఫ్లో 3,69,820 క్యూసెక్కుల నీరుఅవుట్ఫ్లో 1,15,314 క్యూసెక్కుల నీరు
భారీగా కురుస్తున్న వర్షాలకు రాష్ర్టంలో అన్ని ప్రాజెక్టులు నిండుతున్నాయి. తాజాగా శ్రీశైలం ప్రాజెక్టుకు వరద నీరు చాలా మేర వస్తుంది. ఎగువ ప్రాంతాలు ఆల్మట్టి,...
జిన్నారంలోని ఓ ఫార్మా కంపెనీ డ్రగ్స్ బయటపడ్డాయి. దీంతో మరోసారి డ్రగ్స్ కలకలం రేగింది. సుమారు 50 కిలోల నార్కోటిక్ డ్రగ్స్ని డి.ఆర్.ఐ అధికారులు పట్టుకున్నారు. సుమారు రూ.6 కోట్ల రూపాయల విలువ...
మెదక్ జిల్లా తూప్రాన్ డివిజన్ పరిధిలోని చేగుంట మండలం ఇబ్రహీంపూర్ లో చేపల వేట కోసమని వెళ్లి ఇద్దరు మృత్యువాత పడ్డారు. మంగళవారం రాత్రి గ్రామానికి చెందిన మత్య్సకార్మికుడు ముత్యాలు ,హైదరాబాద్ కు...
జోరుగా కురుస్తున్న వర్షాల కారణంగా హైదరాబాదులోని ఫలక్నుమా వద్ద రైల్వేట్రాక్ కింద భూమి కుంగిపోయి దాదాపు 8 మీటర్ల వెడల్పుతో గొయ్యి ఏర్పడింది. ఈ దృశ్యాన్ని గమనించిన, అక్కడే గస్తీ నిర్వహిస్తున్న రైల్వే...
తెలుగు సినీమా, సీరియల్ నటి శివపార్వతికి కరోనా సోకింది. ఆమె చాలా అస్వస్థతకు గురైనట్లు ఓ విడియో ద్వారా తెలిపింది. ఎంత పెద్ద ఆర్టిస్టు అయితేనేం, ఎంత డబ్బు ఉంటేనేం అందరి ప్రాణాలు...
కన్నతండ్రే కన్న కూతురు పట్ల వక్ర బుద్ధి చూపించాడు. కూతురి అభ్యంతరకర ఫోటోలు తీసి తన ల్యాప్టాప్లో పొందుపరిచాడు. ఆ రహస్యంగా ఉన్న ఫోటోలను చూస్తే రాక్షసానందం పొందుతున్నాడు. ఈ అనుచిత పరిస్థితి,...
గంగమ్మ ఉప్పొంగుతుంది… కరెంటు లేకుండానే, మోటారు వేయకుండానే బోరు బావిలో నుండి నీరు వరదలా పైకి ఉబికివస్తోంది. ఈ ఆ ఆసక్తికర దృశ్యం తెలంగాణ రాష్ర్టంలోని ములుగు జిల్లాలో వెలుగులోకి వచ్చింది. గత...
రెండు వర్గాల మధ్య అల్లర్ల ఘటన తర్వాత నిర్మల్ జిల్లా భైంసాలో మరో కలకలం రేపింది. ఒక వ్యక్తి తుపాకీతో తిరుగుతూ కనపబడ్డాడు. విషయమం ఏంటంటే ఆరు నెలల క్రితం భైంసాలో ఇద్దరు...
తెలంగాణలో కరోనా మహమ్మారి రోజుకు రోజుకు విజృంభిస్తోంది. గడిచిన 24 గంటల్లో రాష్ర్ట వ్యాప్తంగా దాదాపు 19,600 కోవిడ్ పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ఈ వ్యాధి బారిన పడిన వారు 10 మంది...