end
=
Thursday, August 21, 2025
Homeవార్తలురాష్ట్రీయం

రాష్ట్రీయం

భారీగా గంజాయి కట్టలు పట్టివేత

బ్లాక్‌ మార్కెట్‌లో రూ.2.12 కోట్లు ఉంటుందని అంచనా భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో భారీ మొత్తంలో గంజాయిని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. బ్లాక్‌ మార్కెట్‌లో దీని విలువ సుమారు రూ.2.12 కోట్లు ఉంటుందని అంచనా. శుక్రవారం...

జాయింట్ రిజిస్ట్రార్లుగా ఎమ్మార్వోలు

వ్యవసాయేతర భూముల బాధ్యత సబ్‌ రిజిస్ట్రార్లకురిజిస్ట్రేషన్‌, మ్యుటేషన్‌, అప్‌గ్రెడేషన్‌ అన్నీ ఒకేసారిఅసెంబ్లీలో ముఖ్యమంత్రి కేసీఆర్‌ వెల్లడి వెబ్‌ డెస్కు : రాష్ట్రంలోని ఎమ్మార్వోలందరినీ జాయింట్‌ సబ్‌ రిజిస్ట్రార్లుగా మారుస్తున్నట్టు సీఎం కేసీఆర్‌ ప్రకటించారు. అసెంబ్లీలో నూతన...

బంగాళాఖాతంలో అల్పపడీనం

రాబోయే 48 గంటల్లో భారీ వర్షాలు రాబోయే రెండు రోజుల్లో బంగాళాఖాతంలో అల్పపడీనం ఏర్పడే అవకాశాలు ఉన్నాయని భారత వాతావరణ కేంద్రం ప్రకటించింది. దీని ప్రభావంతో ఉరుములు, మెరుపులతో కూడిన భారీ నుంచి అతిభారీ...

రెవెన్యూ వ్యవస్థ కొనసాగుతుంది : సీఎం కేసీఆర్‌

ప్రాజెక్టులు, ప్రజా అవసరాల నిమిత్తం ప్రభుత్వం అసైన్డ్‌ భూముల స్వాధీనం తెలంగాణ రాష్ర్టంలో వీఆర్వో వ్యవస్థను రద్దు చేస్తున్నామని సీఎం కేసీఆర్‌ తెలిపారు. శాసనసభలో కొత్త రెవెన్యూ చట్టంపై చర్చలు జరిగాయి. కాంగ్రెస్‌ ప్రతిపక్ష...

డిగ్రీ, పీజీ పరీక్షలను ఆన్‌లైన్‌లో నిర్వహించవచ్చా?

అడ్వకేట్‌ జనరల్‌ను విచారించిన హైకోర్టు తెలంగాణ రాష్ర్టంలో డిగ్రీ, పీజీ చివరి సెమిస్టర్‌ పరీక్షల నిర్వహణపై హైకోర్టులో విచారణ జరిగింది. అయితే కరోనా నేపథ్యంలో అన్ని వసతి గృహాలు మూసి ఉన్నందున విద్యార్థులు పరీక్షలకు...

పంట‌ల సాగులో సందేహాల‌ను నివృత్తి చేసుకొండి

జిల్లా వ్య‌వ‌సాయాధికారి న‌ర్సింహ్మ‌రావు అందోల్ః రైతుల‌కు పంట‌ల్లో ఏమైనా సందేహాలుంటే మండ‌ల వ్య‌వ‌సాయ‌, విస్త‌ర‌ణ అధికారుల‌ను సంప్ర‌దించి, సందేహాల‌ను నివృత్తి చేసుకోవాల‌ని జిల్లా వ్య‌వ‌సాయాధికారి న‌ర్సింహ్మ‌రావు సూచించారు. పంట‌ల సాగు వివ‌రాల త‌నిఖీలో...

సింగూర్ డ్యాంలో దూకి వ్యక్తి ఆత్మహత్య

కారకులను శిక్షించాలని సూసైడ్ నోట్... ఆందోల్ : పుల్కల్ మండలంలోని సింగూరు డ్యాంలో ఓ వ్యక్తి దూకి ఆత్మహత్య చేసుకున్నట్లు ఎస్సై నాగలక్ష్మి తెలిపారు. ఆమె కథనం ప్రకారం.. మండల కేంద్రమైన పుల్కల్ గ్రామానికి...

ఆన్‌లైన్ క్లాసులకు సెల్ ఫోన్ కొనలేదని..

విద్యార్థి ఆత్మహత్య ఆర్థిక పరిస్థితి అంతంతగా ఉన్నా ఆ తల్లిదండ్రులు కొడుకు ఫోన్ కొనివ్వమని అడగ్గానే కొనివ్వలేకపోయారు. ఇప్పుడు కుదరదు అంటూ మందలించారు. దీంతో సాయిరాం తీవ్ర మనస్తాపానికి గురయ్యాడు. ఆ తల్లిదండ్రుల ఆర్థిక...

మత్య్సకారుల అభివృద్ధే లక్ష్యం..

తూప్రాన్ : మత్య్సకారుల ఆర్థికంగా అభివృద్ధి చెందాలన్నదే ప్రభుత్వ ధ్యేయమని ఎప్డీసీ చైర్మన్ వంటేరు ప్రతాప్ రెడ్డి అన్నారు. మెదక్ జిల్లా తూప్రాన్ పట్టణం చెరువులో మూడు లక్షల చేప పిల్లలను బుధవారం...

ఆర్డీవో ఇంట్లో ఏసీబీ దాడులు

రూ. 25లక్షలు, అరకిలో బంగారం స్వాధీనం వెబ్‌డెస్కు : మెదక్ జిల్లా నర్సాపూర్‌లో నేటి ఉదయం నుంచే ఏసీబీ దాడులు కొనసాగుతున్నాయి. నర్సాపూర్ ఆర్డీవో అరుణరెడ్డి ఇంటిపై ఏసీబీ దాడులు చేయగా ఆమెకు సంబంధించిన...

న్యాయం అడిగితే కులబహిష్కరణ చేశారు….

వ్యవసాయ భూమి గొడవలో ప్రత్యర్థులతో గ్రామ పెద్దలు కుమ్మక్కై తనకు అన్యాయం చేయడంతోపాటు కులబహిష్కరణ చేశారని నిజామాబాద్‌ రూల్‌ మండలం గుండారం గ్రామానికి చెందిన రెడ్డి సునీత తెలిపారు. అయితే ఆమె దీనికి...

ఏసీబీ వలలో అడిషనల్‌ కలెక్టర్‌

రూ. కోటి 12లక్షలు తీసుకుంటూ పట్టుబడినమెదక్‌ అడిషనల్‌ కలెక్టర్‌ రెవెన్యూ డిపార్టుమెంట్‌లో రోజుకో అధికారి బాగోతం వెలుగులోకి వస్తుంది. మొన్న రంగారెడ్డి జిల్లా కీసార మండలంలో తహసీల్దార్‌ నాగరాజు రూ. కోటి 10లక్షలు లంచం...
- Advertisment -

ఎక్కువ మంది చదివినవి

- Advertisment -

News Categories

- Advertisment -