end
=
Thursday, May 16, 2024
Homeవార్తలురాష్ట్రీయం

రాష్ట్రీయం

విజయవాడ స్వర్ణప్యాలెస్‌ కేసు దర్యాప్తు

కరోనా బాధితుల కోసం ప్రత్యేకంగా కోవిడ్‌ హాస్పిటల్‌ను విజయవాడ స్వర్ణప్యాలెస్‌లో ఏర్పాటు చేసింది విధితమే. అయితే ఆ భవనం ఇటీవలే అగ్ని ప్రమాదానికి గురైన సంగతి తెలిసిందే. ఈ కేసుకు సంబంధించి పోలీసులు...

కల్యాణ లక్ష్మి చెక్కుల పంపిణీ

ఖమ్మం : ఖమ్మం కార్పొరేషన్ పరిధిలోని 248 మంది లబ్ధిదారులకు రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ కల్యాణలక్ష్మి చెక్కులను పంపిణీ చేశారు. రూ2.48 కోట్లు విలువైన చెక్కులను భక్తరామదాసు కళాక్షేత్రంలో...

బ్యాగు కలకలం.. శాలిబండలో భయాందోళన

హైదరాబాద్‌ : నగరంలోని పాతబస్తీ శాలిబండ ప్రాంతంలో ఓ బ్యాగు కాసేపు కలకలం సృష్టించింది. స్థానిక గౌతం స్కూల్‌ సమీపంలో స్థానికులు అనుమానాస్పదరీతిలో ఉన్న బ్యాగును గుర్తించి పోలీసులకు సమాచారం ఇచ్చారు. పోలీసులు...

అరకులో ఆగస్టు 7 నుంచి సంపూర్ణ లాక్‌డౌన్

విశాఖ : కరోనా ఎఫెక్ట్ ప్రముఖ పర్యాటక ప్రాంతం అరకుపై పడింది.14 రోజుల పాటు సంపూర్ణ లాక్‌డౌన్ విధించాలని నిర్ణయించారు. అరకు లోయలో ఈ నెల 7వ తేదీ నుంచి 20వ తేదీ...

సివిల్స్‌లో మెరిసిన తెలంగాణ తేజాలు

హైదరాబాద్‌ : అఖిల భారత సివిల్‌ సర్విసెస్‌ పరీక్షా ఫలితాలు మంగళవారం వెల్లడయ్యాయి. ఉత్తమ ప్రతిభను చూపిన తెలంగాణ తేజాలు సివిల్స్‌లో మెరుగైన ఫలితాలు సాధించారు. యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్‌ మండల...
- Advertisment -

ఎక్కువ మంది చదివినవి

- Advertisment -

News Categories

- Advertisment -