end
=
Wednesday, December 24, 2025
Homeవార్తలురాష్ట్రీయం

రాష్ట్రీయం

సీఎం ఆదేశిస్తే రాజీనామాకు సిద్ధం.. ఎమ్మెల్యే దానం కీలక వ్యాఖ్యలు

Hyderabad: ఖైరతాబాద్‌ నియోజకవర్గ ఎమ్మెల్యే దానం నాగేందర్‌(MLA Danam Nagender) హిమాయత్‌నగర్‌, నారాయణగూడ ప్రాంతాల్లో అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేసి ప్రజలతో మాట్లాడారు. సుమారు రూ.1.40 కోట్ల వ్యయంతో డ్రైనేజీ లైన్లు, రోడ్ల...

2026కి ఆంధ్రప్రదేశ్‌ అధికారిక సెలవుల జాబితా విడుదల

AP Government: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం 2026 సంవత్సరానికి సంబంధించిన అధికారిక సెలవుల జాబితా(List of official holidays)ను ముందుగానే ప్రకటిస్తూ ప్రజలు, ఉద్యోగులు, విద్యాసంస్థలు, ప్రభుత్వ–ప్రైవేట్ సంస్థలు తమ కార్యక్రమాలు సక్రమంగా ప్రణాళిక...

హైదరాబాద్‌కు వస్తున్న ఇండిగో విమానానికి బాంబు బెదిరింపు

Bomb threat: సౌదీ అరేబియా(Saudi Arabia)లోని మదీనా నుంచి హైదరాబాదు(Hyderabad) కోసం బయలుదేరిన ఇండిగో ఎయిర్‌లైన్స్ విమానాని(Indigo Airlines flight)కి బాంబు బెదిరింపు (Bomb threat)వచ్చింది. ఈ సమాచారం అందిన వెంటనే, పైలెట్...

శ్రీకాంతాచారి పేరును ఒక్క ప్రాజెక్టుకైనా పెట్టారా?: కాంగ్రెస్‌ను ప్రశ్నించిన కవిత

  Kavitha: తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత కాంగ్రెస్ ప్రభుత్వాన్ని(Congress Govt) కఠినంగా ప్రశ్నిస్తూ, ఉద్యమ అమరుడు శ్రీకాంతాచారి(Movement martyr Srikanthachari) పేరును రాష్ట్రంలోని ఒక్క ప్రాజెక్టుకైనా పెట్టారా? అని నిలదీశారు. అమరులను...

పారిశ్రామిక కార్మికులతో కేటీఆర్ ..కాంగ్రెస్ HILTP జీవోపై ఆందోళన

KTR: కాంగ్రెస్ ప్రభుత్వం(Congress Govt) ఇటీవల జారీ చేసిన కొత్త HILTP జీవో రాష్ట్రంలో భారీ స్థాయి భూ కుంభకోణాలకు(Land scams) దారితీసే ప్రమాదం ఉందని బీఆర్ఎస్ (BRS)తీవ్రంగా ఆరోపిస్తోంది. ఈ జీవో...

నేడు ఏపీకి కోమటిరెడ్డి.. పవన్ కల్యాణ్‌ను కలుస్తారా?..

Komatireddy Venkat Reddy: తెలంగాణ భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట రెడ్డి గురువారం ఆంధ్రప్రదేశ్ పర్యటన( Andhra Pradesh Tour)కు సిద్ధమవుతున్నారు. తెలంగాణ ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్వహించ తలపెట్టిన ‘తెలంగాణ...

తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమిట్‌కు ప్రధానికి ఆహ్వానం

Delhi : తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) మరియు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క(Deputy CM Bhatti Vikramarka) దేశ రాజధాని ఢిల్లీలో ప్రత్యేక పర్యటనలో ఉన్నారు. ఈ...

మైక్రోసాఫ్ట్‌ విండోస్‌లో తీవ్ర సమస్యలు.. ఎయిర్‌పోర్టుల్లో ప్రయాణికుల అవస్థలు

Hyderabad: దేశవ్యాప్తంగా పలు విమానాశ్రయాల్లో(airports) చెక్‌-ఇన్‌ వ్యవస్థల్లో (Check-in systems at Airports)అకస్మాత్తుగా ఏర్పడిన సాంకేతిక అంతరాయం(Technical disruption)తో విమాన ప్రయాణాలు తీవ్రంగా దెబ్బతిన్నాయి. మైక్రోసాఫ్ట్‌ విండోస్‌ సేవల్లో (Microsoft Windows Services)వచ్చిన...

అమరావతికి రాజధాని హోదా..కేంద్రం సవరణ బిల్లుతో ముందడుగు

Amaravati : అమరావతిని ఆంధ్రప్రదేశ్‌(Andhra Pradesh) అధికారిక రాజధాని(Official capital)గా ప్రకటించే ప్రక్రియ వేగవంతమవుతోంది. ఈ దిశగా కేంద్ర ప్రభుత్వం(Central Govt) కీలక నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. ఆంధ్రప్రదేశ్‌ పునర్వ్యవస్థీకరణ చట్టం–2014లోని సెక్షన్‌...

గ్రామ పంచాయతీ ఎన్నికలు: నేటి నుంచి మూడో విడత నామినేషన్లు

Telangana: తెలంగాణ రాష్ట్రంలో జరుగుతున్న గ్రామ పంచాయతీ ఎన్నికల(Gram Panchayat elections) ప్రక్రియ మరో కీలక దశకు చేరుకుంది. నేటి నుంచి మూడో విడత నామినేషన్ల (Third phase of nominations) స్వీకరణ...

హిల్ట్ పాలసీపై బీఆర్‌ఎస్‌ పోరు బాట

BRS: హైదరాబాద్ ఇండస్ట్రియల్ ల్యాండ్ ట్రాన్స్‌ఫర్మేషన్ పాలసీ (HILTP)పై రాజకీయ కుమ్ములాట కొనసాగుతూనే ఉంది. హిల్ట్ పాలసీ(Hilt policy) పేరుతో భారీ భూ కుంభకోణానికి(Huge land scam ) కాంగ్రెస్ ప్రభుత్వం (Congress...

ఎస్సీ వసతిగృహంలో కలుషిత ఆహార కలకలం..15 మంది విద్యార్థులకు అస్వస్థత

Gadwal: గద్వాల జిల్లా కేంద్రంలోని ఎస్సీ వసతిగృహం(SC hostel)లో అల్పాహారం (Breakfast) తీసుకున్న విద్యార్థుల్లో(students) 15 మంది అస్వస్థతకు గురైన ఘటన కలకలం రేపింది. శారీరక అస్వస్థతకు గురైన వారిని సత్వరమే స్థానిక...
- Advertisment -

ఎక్కువ మంది చదివినవి

- Advertisment -

News Categories

- Advertisment -