అక్రమంగా తరలిస్తున్న రేషన్ బియ్యం వ్యాన్ను విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ అధికారులు సీజ్ చేవారు. 16వ జాతీయ రహదారిపై ఆంధ్రప్రదేశ్ దెందులూరు మండలం సత్యనారాయణపురం వద్ద అక్రమంగా తరలిస్తున్న 19 టన్నుల రేషన్...
ఏపీ పీఆర్సీపై హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు
అమరావతిః పీఆర్సీ జీవోల ద్వారా సర్వీస్ బెనిఫిట్స్ తగ్గించడం పై ఏపీ గెజిటెడ్ అధికారుల ఐకాస అధ్యక్షుడు కేవీ కృష్ణయ్య హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. అయితే...
హైదరాబాద్ కూకట్పల్లిలోని హోలిస్టిక్ ఆసుపత్రిలో అగ్ని ప్రమాదం సంభవించింది. ఆసుపత్రి గ్రౌండ్ఫ్లోర్లో ఒక్కసారిగా దట్టమైన పొగలు, మంటలు చెలరేగాయి. అప్రమత్తమైన హాస్పిటల్ సిబ్బంది వెంటనే ఫైర్ స్టేషన్కు సమాచారం అందించారు. రోగులను హుటాహటీనా...
మందుపాతరలను నిర్వీర్యం చేసిన పోలీసులు
పోలీసులకు హతమార్చేందుకు మందుపాతరలను అమర్చిన మావోయిస్టుల ప్లాన్ విఫలమైంది. ములుగు జిల్లాలోని ఏటూరునాగారం మండలం దొడ్ల అటవీ ప్రాంతంలో మావోయిస్టు అగ్రనేత బడే చొక్కారావు అలియాస్ దామోదర్ ఆదేశాల...
నేటి నుండి కొత్త ధరలు
తెలంగాణ రాష్ర్టంలో ప్రభుత్వం ఫిబ్రవరి 1 నుండి అంటే నేడు(మంగళవారం) నుండి భూముల విలువలు పెరగనున్నాయి. అయితే ఈ కొత్త ధరలకు అనుగుణంగా భూమి రిజిస్ర్టేషన్ ఛార్జీలు కూడా...
తెలంగాణ రాష్ట్ర ఐటీ, మున్సిపల్, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ తన చిన్ననాటి ఫోటోలను తన ట్విట్టర్ అకౌంట్లో షేర్ చేసుకున్నారు. తన 45 సంవత్సరాల జీవితాన్ని గుర్తు చేసుకున్నారు. దీంతో...
జాతీయస్థాయిలో కబడ్డీ లో గోల్డ్ మెడల్ సాధించిన గిరిజన ముద్దుబిడ్డ లాకావత్ స్వప్నను స్వచ్ఛంద సంస్థల ఆధ్వర్యంలో సన్మానించారు. ఇటీవల నేపాల్ లో జరిగిన కబడ్డీ పోటీలో భారతదేశానికి బంగారు పతకం సాధించిన...
ఫిబ్రవరి 1 నుండి అన్ని విద్యా సంస్థలు ఓపెన్
ఫిబ్రవరి 1 నుండి తెలంగాణలో విద్యా సంస్థలన్నింటినీ పునఃప్రారంభించాలని ప్రభుత్వం, విద్యాశాఖ నిర్ణయించింది. ఈ మేరకు రాష్ర్ట విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి అదేశాలు...
రూ.2 కోట్ల విలువ అంచనా
ఎండు గంజాయిని తరలిస్తున్న అంతరాష్ట్ర ముఠాను పోలీసులు పట్టుకున్నారు. సంగారెడ్డి జిల్లా సదాశివపేటలో రూ.2 కోట్ల విలువైన వెయి్య కిలోల ఎండు గజాయిని తరలిస్తున్నట్లు సమాచారం అందుకున్న పోలీసులు...
నేడు ఢిల్లీలో జరిగే రిపబ్లిక్ డే కవాతు లో పాల్గొననున్న విద్యార్థిఅభినందించిన పలువురు ప్రముఖులు
ఖమ్మమం : విద్యార్థులు ఎన్నుకున్న లక్ష్యానికి పేదరికం అడ్డుకాదని నిరూపించింది ఆ నిరుపేద విద్యార్థిని. తండ్రి...
Minister Harishrao | వనపర్తి : సీఎం కేసీఆర్ విద్యా, వైద్యంపై ప్రత్యేక దృష్టిపెట్టారని మంత్రి హరీశ్రావు అన్నారు. వనపర్తి జిల్లాలోని కొల్లాపూర్లో 100 పడకల మాతా శిశు సంరక్షణ కేంద్రం ప్రారంభోత్సవ...
ఒమిక్రాన్ వైరస్ విజృంభనరెండు రోజుల్లో విద్యాశాఖ ప్రకటన
తెలంగాణ రాష్ర్టంలో కరోనా వైరస్ వ్యాప్తి విజృంభిస్తుండడంతో ప్రతీ రోజు కరోనా పాజిటివ్ కేసులు పెరిగిపోతున్నాయి. ఇదేగాకుండా కొత్త వేరియంట్ ఒమిక్రాన్ కూడా తీవ్రంగా వ్యాప్తి...