end
=
Wednesday, August 20, 2025
Homeవార్తలురాష్ట్రీయం

రాష్ట్రీయం

కరోనా బులిటెన్

తెలంగాణలో గడిచిన 24గంటల్లో 2,511 కొత్త కేసులు వచ్చాయి. దీంతో మొత్తం కేసుల 1,38,395లక్షలకు చేరింది. 1,04,603 మంది కరోనా నుంచి కొలుకోగా 32,915 యాక్టివ్‌ కేసులు ఉన్నాయి. గడిచిన 24గంటల్లో 11మంది...

మంత్రి హరీశ్‌రావుకు కరోనా

తెలంగాణ ఆర్థిక మంత్రి హరీశ్‌రావుకు కరోనా పాజిటీవ్‌ వచ్చింది. 7వ తేదీ నుంచి అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం కానున్న నేపథ్యంలో అంసెంబ్లీలో నిర్వహించిన టెస్టుల్లో పాజిటీవ్‌ అని తెలింది. ప్రస్తుతం తన ఆరోగ్యం...

అభివృద్ధి పనులు వేగవంతం చేయండి

జీహెచ్‌ఎంసీ అధికారులతో మంత్రి కేటీఆర్‌ సమీక్షా సమావేశం హైదరాబాద్‌ జీహెచ్‌ఎంసీ పరిధిలో జరుగుతున్న వివిధ అభివృద్ధి పనులపై రాష్ర్టం పురపాలక, ఐటీ శాఖ మంత్రి కెటీఆర్‌ అధికారులు, నాయకులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. సికింద్రాబాద్‌,...

సెప్టెంబర్‌ 7 నుండి హైదరాబాద్‌ మెట్రోరైళ్లు

ఫేజ్‌ల వారిగా మెట్రో రైలు సర్వీసులుప్రయాణీకులు కచ్చితంగా కోవిడ్‌ నింబంధనలు పాటించాలి దేశవ్యాప్తంగా కరోనా అన్‌లాక్‌ 4.0 ప్రక్రియలో భాగంగా మెట్రో రైల్‌ సర్వీసులను సెప్టెంబర్‌ 7 నుండి ప్రారంభిస్తున్నారు. ఇక ఇది హైదరాబాద్‌...

హర్షం వ్యక్తం చేసిన ప్రజలు

పలు అభివృద్ధి పనులపై ఎమ్మెల్యేతో సమావేశం సీటి రూపురేఖలు మారిపోయాయి :  మంత్రి కేటీఆర్‌ హైదరాబాద్‌ : జీహెచ్ఎంసీ పరిధిలో చేపడుతున్న అభివృద్ధి కార్యక్రమాలపైన ఎమ్మెల్యేలతో మంత్రి కేటీఆర్ సమీక్ష సమావేశం నిర్వహించారు. ప్రగతి...

కాలేశ్వరం త్రివేణి సంగమం గోదావరి ఉదృతి

గోదావరి నది మళ్లీ ఉప్పొంగుతోంది. ఎగువన కురుస్తున్న భారీ వర్షాలకు వరదనీరు గోదావరి నదిలోకి భారీగా వచ్చి చేరుతోంది. దీంతో కాళేశ్వరం నుంచి నీటిని కిందకి వదిలేస్తున్నారు. మహారాష్ర్ట, చత్తీస్‌గడ్‌లో కురుస్తున్న వర్షాలకు...

కరోనా పరీక్షల కోసం…క్యూలో చెప్పులు

అందోల్ : ఒ‌కప్పుడు ఎరువుల కోసం ఇలాంటి క్యూ చూసాం. ఇప్పుడు కూడా అలాంటి క్యూ అనుకుంటే పొరపడినట్లే…జోగిపేటలో రోజు రోజుకు కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో కరోనా పరీక్షలను చేయించుకునేందుకు...

మావోయిస్టు కార్యదర్శి గణపతి లొంగుబాటు ?!

మావోయిస్టు మాజీ కార్యదర్శి, సీనియర్‌ నాయకుడు గణపతి అలియాస్‌ లక్ష్మణరావు ప్రభుత్వానికి లొంగిపోవడానికి సిద్దంగా ఉన్నట్లు మీడియా వర్గాల తెలిసింది. ఆయన అనుచరులు ప్రభుత్వంతో జరుపుతున్న చర్చలు చివరిదశలోఉన్నట్లు సమాచారం కార్పొరేటర్‌ వాహనానికి నిప్పు గణపతి...

కార్పొరేటర్‌ వాహనానికి నిప్పు

యువకుడి మృతికి కార్పొరేటర్‌ రామ్మూర్తి కారణమని ఆరోపణ అనుమానాస్పదంగా మృతి చెందిన ఓ యువకుడి బంధువలు ఖమ్మం నగరంలో నానా రభస సృష్టించారు. బంధువులు, కుటుంబ సభ్యులు ఏకంగా కార్పోరేటర్‌ వాహనాన్ని తగులబెట్టారు. నగరంలోని...

నాలుగు రోజులపాటు భారీ వర్షాలు

రాబోయే నాలుగు రోజుల పాటు దేశంలో వివిధ రాష్ర్టాలలో భారీ నుండి అతిభారి వర్షాలు పడే అవకాశం ఉన్నట్లు కేంద్ర వాతావరణశాఖ హెచ్చరించింది. వర్షంతోపాటు పలు చోట్ల పిడుగులు పడే అవకాశం ఉందని...

వేగంగా వెళ్ళొద్దనందుకే చితకబాదరు..

ట్యాంక్‌ బండ్‌పై సోమవారం తెల్లవారు జామున చిన్నపాటి గొడవ చిలికిచిలిక గాలివానలా మారింది. ద్విచక్రవాహనంపై ముగ్గురు యువకులు అతి వేగంగా వెళ్తున్న వారిని నెమ్మదిగా వెళ్లమని మందలించినందుకు గొడవకు దారి తీసింది. గాంధీనగర్‌...

మాజీ రాష్ర్టపతికి తెలుగు రాష్ర్టల సీఎంల సంతాపం..

మాజీ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ మరణం పట్ల ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు, ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ప్రణబ్‌ కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలిపారు. ఆయన మరణం...
- Advertisment -

ఎక్కువ మంది చదివినవి

- Advertisment -

News Categories

- Advertisment -