end
=
Thursday, July 3, 2025
Homeవార్తలురాష్ట్రీయం

రాష్ట్రీయం

ఆడబిడ్డలకు వరం..

దౌల్తాబాద్‌లో కల్యాణలక్ష్మి, షాదీముబారాక్‌ చెక్కుల పంపిణీ దుబ్బాక నియోజవర్గంలోని దౌల్తాబాద్ మండలంలో వీఆర్‌ఆర్‌ ఫంక్షన్ హాల్లో మంత్రి హరీశ్‌ రావు ఎంపీ కొత్త ప్రభాకర్‌ రెడ్డిలు కలిసి  కల్యాణ లక్ష్మీ, షాదీ ముబారక్  చెక్కులను...

అమ్మవారి చెంతకు గంగాఒడి

రెండు వారలుగా ఎడతేరని లేకుండా కురుస్తున్న వర్షాలకు వాగులు, చెరువులు ఉపొంగ్గుతున్నాయి. మెదక్ జిల్లా పాపన్నపేట్ మండలంలో ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన ఏడుపాయల దుర్గామాత సన్నిధిలోని మంజీరా డ్యామ్ పొంగిపొర్లుతుంది. దేవాలయం పరిసరాల్లోకి వరద...

ఎస్పీ బాలు త్వరగా కోలుకోవాలి: చంద్రబాబు ట్వీట్‌

ప్రముఖ గాయకుడు, గొప్ప నటుడు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం త్వరగా కరోనా బారి నుండి బయటపడి ఆయన ఆరోగ్యం కుదుట పడాలని ఆంధ్రప్రదేశ్‌ ప్రతిపక్ష నేత, టీడీపీ అధ్యక్షులు నారా చంద్రబాబునాయుడు తన ట్విటర్‌లో...

భారీఎత్తున అవినీతి ‘ఖజానా’

ట్రెజరీ ఉద్యోగి మనోజ్ కుమార్ అక్రమ సంపాదనగా గుర్తింపు తీగ లాగితే డొంక కదిలినట్లుగా ట్రెజరీ ఉద్యోగి మనోజ్ అక్రమాలు వెలుగులోకి వస్తున్నాయి. విలాసవంతమైన జీవితం గడుపుతున్న అతగాడి నుంచి ఏడు బైక్‌లు, రెండు...

టాలీవుడ్ లో మరో విషాదం

సినీ నిర్మాతల్లో ఒకరైనా గుండాల కమలాకర్‌రెడ్డి రోడ్డు ప్రమాదంలో మృతి చెందారు.. సూర్యపేట జిల్లా దామచర్ల మండలం, కొండప్రోలు వద్ద ఆగి ఉన్న లారీని అంబులెన్స్‌ ఢీకొట్టడంతో ఈ ప్రమాదం చోటు చేసుకుంది.....

శ్రీశైలం ప్రాజెక్టుకు భారీగా వరదనీరు – గేట్లు ఎత్తివేత

ఇన్‌ఫ్లో 3,69,820 క్యూసెక్కుల నీరుఅవుట్‌ఫ్లో 1,15,314 క్యూసెక్కుల నీరు భారీగా కురుస్తున్న వర్షాలకు రాష్ర్టంలో అన్ని ప్రాజెక్టులు నిండుతున్నాయి. తాజాగా శ్రీశైలం ప్రాజెక్టుకు వరద నీరు చాలా మేర వస్తుంది. ఎగువ ప్రాంతాలు ఆల్మట్టి,...

రూ.6 కోట్ల విలువ డ్రగ్స్‌ పట్టివేత

జిన్నారంలోని ఓ ఫార్మా కంపెనీ డ్రగ్స్‌ బయటపడ్డాయి. దీంతో మరోసారి డ్రగ్స్‌ కలకలం రేగింది. సుమారు 50 కిలోల నార్కోటిక్‌ డ్రగ్స్‌ని డి.ఆర్‌.ఐ అధికారులు పట్టుకున్నారు. సుమారు రూ.6 కోట్ల రూపాయల విలువ...

చేపల వేటకు వెళ్లి ఇద్దరు మృత్యువాత

మెదక్ జిల్లా తూప్రాన్ డివిజన్ పరిధిలోని చేగుంట మండలం ఇబ్రహీంపూర్ లో చేపల వేట కోసమని వెళ్లి ఇద్దరు మృత్యువాత పడ్డారు. మంగళవారం రాత్రి గ్రామానికి చెందిన మత్య్సకార్మికుడు ముత్యాలు ,హైదరాబాద్ కు...

భారీ వర్షాలకు కుంగిన రైల్వేట్రాక్‌

జోరుగా కురుస్తున్న వర్షాల కారణంగా హైదరాబాదులోని ఫలక్‌నుమా వద్ద రైల్వేట్రాక్‌ కింద భూమి కుంగిపోయి దాదాపు 8 మీటర్ల వెడల్పుతో గొయ్యి ఏర్పడింది. ఈ దృశ్యాన్ని గమనించిన, అక్కడే గస్తీ నిర్వహిస్తున్న రైల్వే...

నటి శివపార్వతికి కరోనా – పరిస్థితి సీరియస్‌

తెలుగు సినీమా, సీరియల్‌ నటి శివపార్వతికి కరోనా సోకింది. ఆమె చాలా అస్వస్థతకు గురైనట్లు ఓ విడియో ద్వారా తెలిపింది. ఎంత పెద్ద ఆర్టిస్టు అయితేనేం, ఎంత డబ్బు ఉంటేనేం అందరి ప్రాణాలు...

తండ్రి లాప్‌టాప్‌లో కూతురి ప్రైవేటు ఫోటోలు, వీడియోలు!

కన్నతండ్రే కన్న కూతురు పట్ల వక్ర బుద్ధి చూపించాడు. కూతురి అభ్యంతరకర ఫోటోలు తీసి తన ల్యాప్‌టాప్‌లో పొందుపరిచాడు. ఆ రహస్యంగా ఉన్న ఫోటోలను చూస్తే రాక్షసానందం పొందుతున్నాడు. ఈ అనుచిత పరిస్థితి,...

మతి పోయిందా? జ్ఞాపకశక్తి క్షీణించిందా!

చినబాబుకి పార్టీ వ్యవహారాలా?వైఎస్‌ఆర్‌సీపి రాజ్యసభ ఎంపీ విజయసాయి రెడ్డి్ వ్యంగాస్ర్తాలు చిన బాబుకి పార్టీ వవ్యహారాలు ఇస్తాడా? చంద్రబాబుకు మతిలేదా? జ్ఞాపకశక్తి క్షీణించిందా ఏంటీ? అంటూ వైఎస్‌ఆర్‌సిపి రాజ్యసభ ఎంపీ విజయసాయి రెడ్డి ఎద్దేవా...
- Advertisment -

ఎక్కువ మంది చదివినవి

- Advertisment -

News Categories

- Advertisment -