ఉద్యోగం రాలేదని తీవ్రమనస్థాపానికి గురైన యువకుడు ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకున్న బాధాకర సంఘటన దుబ్బాక మండలం పెద్దగుండవెల్లిలో జరిగింది. గ్రామానికి చెందిన బిర్లా శ్రీకాంత్ గత కొన్ని రోజులుగా కానిస్టేబుల్ ఉద్యోగం...
తెలంగాణలో ఒమిక్రాన్ కేసులు పెరుగుతున్నాయి. మంగళవారం నాడు కొత్తంగా 7 ఒమిక్రాన్ కేసులు నమోదైనట్లు రాష్ర్ట వైద్య ఆరోగ్యశాఖ మంత్రి హరీష్రావు తెలిపారు. దీంతో తెలంగాణలో మొత్తం ఒమిక్రాన్ కేసులు 62కు చేరింది....
ఒమిక్రాన్ వైరస్ వ్యాప్తిపై కఠిన నిబంధనలుతెలంగాణ రాష్ర్ట హెల్త్ డైరెక్టర్ శ్రీనివాసరావు
ప్రపంచమంతా కరోనాతో పడిన కష్టాలు మరిచిపోకముందే మళ్లీ కొత్త వైరస్ ఒమిక్రాన్ గురించి విని ప్రజలు బెంబేలెత్తిపోతున్నారు. ఇప్పటికే పలు దేశాల్లో...
తెలంగాణలో వాక్సిన్ వేసుకోని కుటుంబానికి రేషన్, పెన్షన్ నిలిపివేస్తున్నారని తప్పుడు వార్తలపై ప్రజారోగ్య సంచాలకులు (డీహెచ్) శ్రీనివాసరావు స్పందించారు. ఆ వార్తలన్నీ అవాస్తవమని ప్రజలు నమ్మవద్దని ఆయన కోరారు. అసత్య ప్రచారాలపై ప్రజలు...
మరిదితో అక్రమసంబంధం పెట్టుకున్న విషయం అందరికీ తెలియడంతో ఆ ఇద్దరు ఉరివేసుకొని ఆత్మహత్యకు పాల్పడిన సంఘటన మహబూబ్నగర్ జిల్లా దేవరకద్ర మండలంలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం… దేవరకద్ర మండలంలోని గోపనపల్లి...
వివాహవేడుకకు వెళ్లి తిరుగు ప్రయాణంలో రోడ్డు ప్రమాదానికి గురై ఏసీసీ కుటుంబ సభ్యులు దుర్మరణం చెందిన సంఘటన సోమవారం మేడ్చల్ జిల్లా కీసర మండలం యాద్గార్పల్లి ఔటర్ రింగ్ రోడ్డు వద్ద జరిగింది....
ఏపీలో రేషన్ డీలర్ల సంఘం నిర్ణయంజీవో 10 కచ్చితంగా అమలు చేయాలని డిమాండ్ఒక్కో గోనె సంచికి రూ.20 ఇవ్వాలి
రేషన్ డీలర్ల సమస్యలు పరిష్కరించేంత వరకు రేపటి నుండి(మంగళవారం) రేషన్ దిగుమతి, పంపణీ నిలిపివేయనున్నట్లు...
పిడుగుపాటుతో ఓ యువతి మృతి చెందిన సంఘటన ములుగు జిల్లాలోని ఏటూరు నాగారం మండలం శంకరాజుపల్లిలో జరిగింది. స్థానికులు తెలిపిన వివరాలు ఇలావున్నాయి. గ్రామానికి చెందిన రమ్య(18) తమ పొలంలో పనిచేస్తుండగా ఆకస్మాత్తుగా...
హైదరాబాద్లో భారీ వర్షం కురుస్తోంది. గత రెండు రోజులుగా మబ్బులతో కూడిన వాతావరణం నెలకొని ఉంది. మంగళవారం ఉదయం నుండే మబ్బులు పట్టగా తుంపర వర్షం పడుతోంది. దీంతో వాతావరణం చల్లబడింది. ఈ...
కన్వీనర్ గోవర్దన్ వెల్లడి
తెలుగు రాష్ర్టాలలో ఎంసెట్ 2021 ప్రవేశ పరీక్షలు ఆగస్టు 4 నుండి జరుగుతాయని ఎంసెట్ కన్వీనర్ గోవర్ధన్ తెలిపారు. సోమవారం ఆయన మీడియాతో మాట్లాడారు. తెలంగాణలో 82, ఏపీలో 23...
మెదక్ జిల్లా కేంద్రంలో ప్రత్యేక పోక్సో కోర్టు ప్రారంభించిన జస్టీస్ అమర్నాథ్గౌడ్
చిన్నారులపై లైంగిక వేధింపులు, అత్యాచారం కేసులను త్వరితగతిన పరిష్కరించేందుకు మెదక్ జిల్లా న్యాయస్థాన సముదాయం లో ఏర్పాటుచేసిన ప్రత్యేక పోక్సో కోర్టును...
పశ్చిమగోదావరి జిల్లాలో దీన ఘటన
ఇద్దరు పిల్లలతో సహా తండ్రి ఆత్మహత్య చేసుకున్న దీనమైన సంఘటన పశ్చిమ గోదావరి జిల్లా తాళ్లపూడిలో జరిగింది. పోలీసుల కథన ప్రకారం వివవరాలు ఇలావున్నాయి. ఆదివారం నాడు ఒక...