అనుమానంతో భార్యను హత్య చేసిన భర్త మెదక్ జిల్లా తూప్రాన్ మండలంలో ఘటన
తూప్రాన్ : జీవితాంతం తోడుగా ఉండే భర్త తాను కట్టుకున్న భార్యనే అతి కిరాతకంగా గొడ్డలితో నరికి హత్య చేసిన...
వెబ్ డెస్క్ : కేంద్ర ప్రభుత్వం సడలింపులతో ప్రకటించిన అన్లాక్ 4.0 మార్గదర్శకాలు నేటి నుంచి అమల్లోకి రానుండగా మార్గదర్శకాలకు అనుగుణంగా పబ్లు, బార్లు, క్లబ్బులను తెరిచేందుకు కర్ణాటక ఎక్సైజ్ శాఖ గ్రీన్సిగ్నల్...
ప్రమాదవశాత్తు ఇద్దరు బాలికలు బావిలో పడి మృతిచెందిన సంఘటన ఖమ్మం జిల్లా మంగళగూడెంలో జరిగింది. ఖమ్మం రూరల్ మండలం మంగళగూడెం పరిధిలోని హరిశ్చంద్రుడు తండా రెండు జిల్లాలకు సరిహద్దుగా ఉంది. అయితే ఇద్దరు...
బంజారాహిల్స్ రోడ్ నెం.2లో ఫుట్పాత్పై లభ్యం
మహిళను హత్య చేసి పడేశారా? మరేకారణమో తెలియదు గానీ 60 ఏండ్ల ఓ మహిళ శవాన్ని గోనె సంచెలో కట్టేసి హైదరాబాద్ బంజారాహిల్స్ రోడ్ 2లో ఫుట్పాత్పై...
హోం కార్యంటైన్లో కొత్తపేట ఎమ్మెల్యే చిర్ల జగ్గిరెడ్డి
ఆంధ్రప్రదేశ్లో కరోనా కేసులు రోజు రోజుకు పెరుగుతున్నాయి. రాజకీయ నాయకులు కూడా కరోనా బారిన పడుతున్నారు. తాజాగా తూర్పు గోదావరి జిల్లా కొత్తపేట ఎమ్మెల్యే...
అక్రమంగా రవాణా చేస్తున్న బస్తాలకొద్ది అంబర్ పొగాకు/గుట్కా ప్యాకెట్లను పోలీసులు దాడులు నిర్వహించా పట్టుకున్నారు. వీటి విలువ దాదాపు 9 లక్షల 50వేలు ఉంటుంది పోలీసుల అంచనా. వివరాల్లోకి వెళితే నిషేధించిన అంబర్...
ఒక్క రోజులోనే 10 వేలకు పైగా పాజిటివ్ కేసులు
ఆంధ్రప్రదేశ్లో కరోనా వైరస్ విలయతాండవం చేస్తోంది. 5వ రోజు ఏకంగా 10వేలకు పైగా పాజిటివ్ కేసులు రావడం అందరిని కలవరపరుస్తోంది. ఈ మహమ్మారికి ఎంతమంది...
నాలుగు రోజుల నుండి కనిపించకుండాపోయిన మహిళా తర్వాత రోజు శవమై కనబడింది. ఈ ఘటన హైదరాబాదులోని గచ్చిబౌలి ఎన్టీఆర్నగర్లో జరిగింది. పోలీసులు వివరాల ప్రకారం గచ్చీబౌలికి చెందిన ఓ మహిళా గత నాలుగు...
కన్యాకుమారి ఎంపి వసంత కుమార్ మృతిపట్ల సంతాపంఎంపి వసంతకుమార్ గవర్నర్కు స్వయాన బాబాయి
తమిళనాడు కన్యాకుమారి ఎంపి వసంత కుమార్ మృతిపట్ల తెలంగాణ ముఖ్యమంత్రి కె చంద్రశేఖర్రావు సంతాపం వ్యక్తం చేశారు. శనివారం ముఖ్యమంత్రి...
లక్షల విలువ గల కొత్త ట్రాన్స్ఫార్మర్లు అగ్నికి ఆహుతి
తెలంగాణ రాష్ర్టం కరీంనగర్లో విద్యుత్ కార్యాలయంలో శనివారం భారీ అగ్ని ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో లక్షల విలువైన కొత్త ట్రాన్స్ఫార్మర్లు అగ్నికి ఆహుతయ్యాయి....
శ్రీకాకుళం జిల్లా పలాసలో ఘోర రోడ్డు ప్రమాదం
ఆంధ్రప్రదేశ్ శ్రీకాకుళం జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. విశాఖపట్నం నుండి బొలేరో వాహనం వళ్తుండగా పలాస మండలం నెమలి నారాయణపురం వద్ద జాతీయ రహదారిపై...
నిజామాబాద్ జిల్లాలో దారుణం జరిగింది. 26 ఏళ్ల మహిళపై ఆరుగురు వ్యక్తులు లైంగికదాడికి పాల్పడ్డారు. ఈ సంఘటన గత సోమవారం జరుగగా ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.
ఐపీఎల్ 2020కి జేసన్రాయ్ దూరం
పోలీసులు వివరాల ప్రకారం...