తెలంగాణ డీజీపీ మహేందర్రెడ్డి
తెలంగాణలో రేపటి నుండి అంటే మే 12 నుండి లాక్డౌన్ విధించిన విషయం తెలిసిందే. అయితే ప్రజలు ఏదైనా ఊరికి వెళ్లాలన్నా, పెళ్లిళ్లు, మరే ఇతర వ్యక్తిగత కారణాల వల్ల...
తెలంగాణలో మే 12 నుండి మే 22 వరకు లాక్డౌన్ఉదయం 6 గంటల నుండి 10 వరకు మాత్రమే అనుమతి
తెలంగాణ రాష్ర్టంలో కరోనా విజృంభిస్తున్న దృష్ట్యా హైకోర్టు ఆదేశాల మేరకు ప్రభుత్వం మే...
ఏపీ ప్రభుత్వం నిర్ణయంవిద్యార్థుల ఆరోగ్యమే మొదటి ప్రాధాన్యతవిద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేశ్
కరోనా వైరస్ విపరీతంగా వ్యాప్తి చెందుతున్న దృష్ట్యా విద్యార్థుల క్షేమాన్ని పరిగిణలోకి తీసుకొని ఇంటర్ పరీక్షలు వాయిదా వేస్తున్నట్లు ఆంధ్రప్రదేశ్ రాష్ర్ట...
ఆర్టీసి బస్సు భీభత్సం సృష్టించడంతో ఓ మహిళ అక్కడికక్కడే మృతి చెందిన సంఘటన ఆంధ్రప్రదేశ్లోని తిరుపతి కర్నాల వీధిలో జరిగింది. ఆర్టీసి బస్సు అదుపు తప్పి జనాలపై దూసుకెళ్లింది. దీంతో ఓమహిళ మృతి...
ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు పడవచ్చుహైదరాబాద్ వాతావరణశాఖ వెల్లడి
వచ్చే నాలుగైదు రోజుల్లో తెలంగాణలో భారీగా వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. దక్షిణ తమిళనాడు నుండి కర్ణాటక వరకు...
అకాల వర్షం, ఆపై పిడుగులు, ఉరుములు. సూర్యాపేట జిల్లాలో రైతుపై పిడుగుపడి మృతి చెందాడు. ఈ ఘటన చివ్వేంల మండలం మొగ్గయ్య గూడెం ఆవాసం రోళ్ల బండ తండాలో జరిగింది. రైతు దరావత్...
కరోనా వైరస్ వ్యాప్తి దృష్ట్యా ఉస్మానియా యూనివర్సిటీ నిర్ణయండిగ్రీ సెకండియర్, ఫైనలియర్ పరీక్షలపై కూడా సమీక్షా
తెలంగాణలో కరోనా వైరస్ సెకండ్ వేవ్ వేగంగా వ్యాప్తి చెందుతుండడంతో ఉస్మానియా యూనివర్సిటీ కీలక నిర్ణయం తీసుకుంది....
ఏప్రిల్ 20 రాత్రి 9 గంటల నుండి మే 1 ఉదయం 5 గంటల వరకు కర్ఫ్యూహైకోర్టు ఆదేశాల మేరకు ప్రభుత్వం నిర్ణయంకరోనా వైరస్ వ్యాప్తిని నివారించేందుకే
తెలంగాణ రాష్ర్టంలో కరోనా వైరస్ ఉదృతి...
చిత్తూరు జిల్లా కుప్పం-పలమనేరు జాతీయ రహదారిపై ఘటన
చిత్తూరు జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. అతి వేగంగా వస్తున్న ప్రైవేటు బస్సు కారును బలంగా ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో తండ్రీకొడుకు ఇద్దరు దుర్మరణం...
40 కుటుంబాలు వేరే ప్రాంతానికి వలస
దెయ్యం… అనగానే ఎవరికీ భయం ఉండదూ. అందరికీ భయమే రాత్రిళ్లు బయటకు రావాలంటే హడల్. అయితే తాజాగా తమ కాలనీలో దెయ్యం తిరుగుతుందటూ ఏకంగా బుడగజంగాలకు చెందిన...
కీలక నిర్ణయం తీసుకున్న సీఎం కేసీఆర్విద్యాశాఖ అధికారులకు ఆదేశాలు జారీశానిటైజేషన్, కోవిడ్ నిబంధనలు తప్పనిసరి
దేశవ్యాప్తంగా అన్లాక్ ప్రక్రియలో భాగంగా తెలంగాణ రాష్ర్టంలో 9, 10 ఆపై తరగతులు జరగడానికి అనుమతిచ్చిన విషయం తెలిసిందే....
మెదక్ జిల్లా ముస్లాపూర్లో దారుణంకుల పెద్దలు రూ.3 లక్షలు డిమాండ్
కుల బహిష్కరణకు గురై మనస్తాపంతో ఓ యువకుడు ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ దారుణం మెదక్ జిల్లా అల్లాదుర్గం మండలం ముస్లాపూర్లో జరిగింది. గ్రామానికి...