end
=
Monday, February 16, 2026
Homeవార్తలురాష్ట్రీయం

రాష్ట్రీయం

పంటను ప్రభుత్వమే కొనుగోలు చేయాలి

సీఎం కేసీఆర్‌ హైదరాబాద్‌: ఆరుగాలం శ్రమ పడి పంట పండించిన రైతన్నకు మేలు జరిగేలా గిట్టుబాటు ధర కల్పించి, వారి పంటను ప్రభుత్వమే కొనుగోలు చేయాలని ముఖ్యమంత్రి కే. చంద్రశేఖర్‌ రావు తెలిపారు. ఇవాళ...

ఎల్‌ఆర్‌ఎస్‌, బీఆర్‌ఎస్‌పై అప్పుడే నిర్ణయం తీసుకోవద్దు

తెలంగాణ హైకోర్టు హైదరాబాద్‌: తెలంగాణ ప్రభుత్వం తీసుకొచ్చిన ఎల్‌ఆర్‌ఎస్‌, బీఆర్‌ఎస్‌లపై హైకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. సుప్రీంకోర్టులో విచారణ తేలే వరకు వీటిపై ముందుకెళ్లొద్దని ఆదేశించింది. ఆ పథకాలకు సంబంధించి ప్రజలను ఇబ్బందులకు...

రేషన్‌ సరఫరాకు ఇక OTP

రేషన్‌ దుకాణాల్లో ప్రస్తుతం బయోమెట్రిక్‌ విధానంలో సరుకులు పంపిణీ చేస్తున్నారు. కాగా, ఈ విధానానికి తెలంగాణ ప్రభుత్వం స్వస్తి పలికే యోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. ఫిబ్రవరి నెల నుంచి ఓటీపీ పద్దతిని పకడ్బందీగా...

కొనసాగుతున్న వ్యాక్సినేషన్‌

హైదరాబాద్‌: ఇవాళ దేశవ్యాప్తంగా కరోనా టీకా పంపిణీ జరుగుతున్న విషయం తెలిసిందే. వ్యాక్సినేషన్‌ ప్రక్రియను ప్రధాని నరేంద్ర మోదీ ఉదయం 10.30 గంటలకు వర్చువల్‌ విధానంలో ప్రారంభించారు. ఈ సందర్భంగా ప్రధాని దేశ...

భూ నిర్వాసితులపై దుబ్బాక ఎమ్మెల్యే ఆగ్రహం

తొగుట: భూ నిర్వాసితులపై దుబ్బాక ఎమ్మెల్యే రఘునందన్‌ రావు ఆగ్రహం వ్యక్తం చేశారు. 'మంచిగా మాట్లాడితే డబ్బులు వస్తయి.. లేకుంటే రావు.. పోయి ఆర్డీవోను అడుక్కోపోండి. సమస్యలు తెలుసుకుందామని మీ దగ్గరి వస్తే,...

సీఎం స్పందించకుంటే పరిణామాలు తీవ్రంగా ఉంటాయి

బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌ జనగామ: బీజేపీ కార్యకర్తలపై దాడులు ఆపకపోతే సీఎం కేసీఆర్ ఫామ్‌హౌస్‌పై దాడి చేస్తామని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ హెచ్చరించారు. ఫామ్‌హౌస్‌కు పరిమితమైన ముఖ్యమంత్రి.. రాష్ట్రంలో...

పండుగకు ఊరెళ్తున్నారా.. ఈ జాగ్రత్తలు పాటించండి

సంగారెడ్డి డీఎస్పీ బాలాజీ సంగారెడ్డి: సంక్రాంతి పండుగకు ఊరు వెళ్తున్నారా..? అయితే తగిన జాగ్రత్తలు తీసుకోవాలంటున్నారు సంగారెడ్డి డీఎస్పీ బాలాజీ. బుధవారం పబ్లిక్ అనౌన్స్‌మెంట్ ఆటోను సంగారెడ్డి పట్టణ పోలీస్ స్టేషన్ నందు ఆయన...

అంబేడ్కర్ విగ్రహ ప్రతిష్టాపనకు భూమి పూజ

దౌల్తాబాద్: భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బి ఆర్ అంబేడ్కర్‌ విగ్రహ ప్రతిష్టాపనకు శేరుపల్లిలో భూమిపూజ జరిగింది. ఆయన ఆలోచనా విధానాలే ఎస్‌సీ, ఎస్టీ, బీసీ, మహిళల అభ్యున్నతికి బంగారు బాటలు అని...

ఫిబ్రవరి నుంచి స్కూళ్లు ప్రారంభం..

హైదరాబాద్: పాఠశాలల ప్రారంభంపై తెలంగాణ సర్కార్ స్పష్టతనిచ్చింది. ఫిబ్రవరి నుంచి స్కూళ్లు పునఃప్రారంభించాలని అధికారులను సీఎం కేసీఆర్ ఆదేశించారు. ఫిబ్రవరి ఒకటో తేదీ నుంచి 9వ తరగతి ఆపై తరగతులను నిర్వహించడానికి అవసరమైన...

తొలి టీకా నేనే తీసుకుంటా..

మంత్రి ఈటల రాజేందర్‌ హైదరాబాద్‌ : కోవిడ్‌ టీకాపై అనుమానాలు, అపోహలను తొలగించి ప్రజల్లో నమ్మకం పెంచేందుకు తానే తొలి టీకాను తీసుకుంటానని తెలంగాణ రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి ఈటల రాజేందర్‌...

తక్షణమే గొర్రెలు పంపిణీ చేయాలి

హైదరాబాద్‌: తక్షణమే లబ్దిదారులకు గొర్రెలు పంపిణీ చేయాలని తెలంగాణ సీఎం కేసీఆర్‌ అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. కరోనా కారణంగా ఆగిపోయిన తొలి విడత గొర్రెల పంపిణీకి ఆయన గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చారు....

ఉచిత తాగునీటి పథకం ప్రారంభం

హైదరాబాద్‌: జీహెచ్‌ఎంసీ పరిధిలో ఉచిత తాగునీటి పథకం ఈ నెల 11న ప్రారంభం కానుంది. మంత్రి కేటీఆర్‌ యూసఫ్‌గూడలో ఈ పథకాన్ని ప్రారంభిస్తారు. ఈ పథకం కింద నగరవాసులు 20 వేల లీటర్ల...
- Advertisment -

ఎక్కువ మంది చదివినవి

- Advertisment -

News Categories

- Advertisment -