సీఎం కేసీఆర్
హైదరాబాద్: ఆరుగాలం శ్రమ పడి పంట పండించిన రైతన్నకు మేలు జరిగేలా గిట్టుబాటు ధర కల్పించి, వారి పంటను ప్రభుత్వమే కొనుగోలు చేయాలని ముఖ్యమంత్రి కే. చంద్రశేఖర్ రావు తెలిపారు. ఇవాళ...
తెలంగాణ హైకోర్టు
హైదరాబాద్: తెలంగాణ ప్రభుత్వం తీసుకొచ్చిన ఎల్ఆర్ఎస్, బీఆర్ఎస్లపై హైకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. సుప్రీంకోర్టులో విచారణ తేలే వరకు వీటిపై ముందుకెళ్లొద్దని ఆదేశించింది. ఆ పథకాలకు సంబంధించి ప్రజలను ఇబ్బందులకు...
రేషన్ దుకాణాల్లో ప్రస్తుతం బయోమెట్రిక్ విధానంలో సరుకులు పంపిణీ చేస్తున్నారు. కాగా, ఈ విధానానికి తెలంగాణ ప్రభుత్వం స్వస్తి పలికే యోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. ఫిబ్రవరి నెల నుంచి ఓటీపీ పద్దతిని పకడ్బందీగా...
హైదరాబాద్: ఇవాళ దేశవ్యాప్తంగా కరోనా టీకా పంపిణీ జరుగుతున్న విషయం తెలిసిందే. వ్యాక్సినేషన్ ప్రక్రియను ప్రధాని నరేంద్ర మోదీ ఉదయం 10.30 గంటలకు వర్చువల్ విధానంలో ప్రారంభించారు. ఈ సందర్భంగా ప్రధాని దేశ...
తొగుట: భూ నిర్వాసితులపై దుబ్బాక ఎమ్మెల్యే రఘునందన్ రావు ఆగ్రహం వ్యక్తం చేశారు. 'మంచిగా మాట్లాడితే డబ్బులు వస్తయి.. లేకుంటే రావు.. పోయి ఆర్డీవోను అడుక్కోపోండి. సమస్యలు తెలుసుకుందామని మీ దగ్గరి వస్తే,...
బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్
జనగామ: బీజేపీ కార్యకర్తలపై దాడులు ఆపకపోతే సీఎం కేసీఆర్ ఫామ్హౌస్పై దాడి చేస్తామని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ హెచ్చరించారు. ఫామ్హౌస్కు పరిమితమైన ముఖ్యమంత్రి.. రాష్ట్రంలో...
సంగారెడ్డి డీఎస్పీ బాలాజీ
సంగారెడ్డి: సంక్రాంతి పండుగకు ఊరు వెళ్తున్నారా..? అయితే తగిన జాగ్రత్తలు తీసుకోవాలంటున్నారు సంగారెడ్డి డీఎస్పీ బాలాజీ. బుధవారం పబ్లిక్ అనౌన్స్మెంట్ ఆటోను సంగారెడ్డి పట్టణ పోలీస్ స్టేషన్ నందు ఆయన...
దౌల్తాబాద్: భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బి ఆర్ అంబేడ్కర్ విగ్రహ ప్రతిష్టాపనకు శేరుపల్లిలో భూమిపూజ జరిగింది. ఆయన ఆలోచనా విధానాలే ఎస్సీ, ఎస్టీ, బీసీ, మహిళల అభ్యున్నతికి బంగారు బాటలు అని...
హైదరాబాద్: పాఠశాలల ప్రారంభంపై తెలంగాణ సర్కార్ స్పష్టతనిచ్చింది. ఫిబ్రవరి నుంచి స్కూళ్లు పునఃప్రారంభించాలని అధికారులను సీఎం కేసీఆర్ ఆదేశించారు. ఫిబ్రవరి ఒకటో తేదీ నుంచి 9వ తరగతి ఆపై తరగతులను నిర్వహించడానికి అవసరమైన...
మంత్రి ఈటల రాజేందర్
హైదరాబాద్ : కోవిడ్ టీకాపై అనుమానాలు, అపోహలను తొలగించి ప్రజల్లో నమ్మకం పెంచేందుకు తానే తొలి టీకాను తీసుకుంటానని తెలంగాణ రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి ఈటల రాజేందర్...
హైదరాబాద్: తక్షణమే లబ్దిదారులకు గొర్రెలు పంపిణీ చేయాలని తెలంగాణ సీఎం కేసీఆర్ అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. కరోనా కారణంగా ఆగిపోయిన తొలి విడత గొర్రెల పంపిణీకి ఆయన గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు....
హైదరాబాద్: జీహెచ్ఎంసీ పరిధిలో ఉచిత తాగునీటి పథకం ఈ నెల 11న ప్రారంభం కానుంది. మంత్రి కేటీఆర్ యూసఫ్గూడలో ఈ పథకాన్ని ప్రారంభిస్తారు. ఈ పథకం కింద నగరవాసులు 20 వేల లీటర్ల...