హైదర్నగర్ ఏఈ సక్రు నాయక్
శేరిలింగంపల్లి: మియాపూర్ డివిజన్ పరిధిలో గల హైదర్ నగర్ సబ్ స్టేషన్ మెయింటెనెన్స్ పనుల వల్ల విద్యుత్ అంతరాయానికి చింతిస్తున్నామన్నారు ఏఈ సక్రు నాయక్. ఈ రోజు ఉదయం...
తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ మరోసారి పాదయాత్రకు శ్రీకారం చుట్టనుంది. కొత్త సంవత్సరంలో మహా పాదయాత్ర చేపట్టే దిశగా యోచిస్తున్నట్లు తెలుస్తోంది. అధికారంలోకి రావడానికి పార్టీ నేతలు పాదయాత్రనే సెంటిమెంటుగా భావిస్తున్నట్లు కాంగ్రెస్...
సిద్దిపేట: రాష్ట్ర ఆర్థికమంత్రి తన్నీరు హరీష్ రావు పేదలపాలిట పెన్నిధి అయ్యాడు. ఆయన నియోజకవర్గంలో ఎలాంటి సమస్య ఉన్నా వెంటనే స్పందించే హరీష్.. పదేళ్ల క్రితం అకాల వర్షాలకు ఓ నిరుపేద కుటుంబం...
తెలంగాణ ప్రభుత్వం రైతులకు పంట పెట్టుబడి సాయం 'రైతుబంధు' పథకం కింద ఆర్థిక సాయం అందిస్తున్న విషయం తెలిసిందే. అయితే, ఏవైనా సాంకేతిక కారణాలు, ఇతరాత్ర కారణాలేమైనా ఉండి ఇప్పటివరకు రైతుబంధు అందనివారికి...
హైదరాబాద్: భూ రిజిష్ట్రేషన్లలో ఎలాంటి అవినీతికి ఆస్కారం లేకుండా, ప్రజలకు లంచాలు ఇచ్చే గతి పట్టకుండా, ఏ అధికారికీ విచక్షణాధికారం లేకుండా, అత్యంత పారదర్శకంగా, సులభంగా ఉండే విధంగా వ్యవసాయేతర ఆస్తులు -...
హైదరాబాద్ : ఎంఐఎం పార్టీ జీహెచ్ఎంసీ ఎన్నికల్లో మంచి విజయం సొంతం చేసుకుందనుకోవచ్చు. ఓల్డ్ సిటీలో దాదాపు ఆ పార్టీ క్లీన్స్వీప్ చేసిందనుకోండి. కాగా, ఆదివారం హాఫీజ్ బాబానగర్లోని ఫలక్ ప్యాలెస్ పంక్షన్హాల్లో...
యాదాద్రి భువనగిరి: హిమాచల్ప్రదేశ్ రాష్ట్ర గవర్నర్ బండారు దత్తాత్రేయకు త్రుటిలో పెను ప్రమాదం తప్పింది. ఆయన హైదరాబాద్ నుంచి సూర్యాపేటకు వెళ్తుండగా వారు ప్రయాణిస్తున్న కారు అదుపుతప్పి రోడ్డు కిందకు దూసుకెళ్లింది. ఈ...
హైదరాబాద్: ఇటీవల జరిగిన జీహెచ్ఎంసీ ఎన్నికల్లో 55 డివిజన్లను గెలుచుకున్న అధికార టీఆర్ఎస్ పార్టీ మరో స్థానాన్ని కైవసం చేసుకుంది. నేరేడ్మెట్ డివిజన్లో టీఆర్ఎస్ అభ్యర్థి విజయం సాధించారు. 782 ఓట్ల మెజార్టీతో...
మెదక్ జిల్లా ఎస్పీ చందనాదీప్తి
ఈ నెల 12వ తేదీన జరుగనున్న జాతీయ మెగా లోక్అదాలత్లో కేసులు పరిష్కరించుకోవాలని జిల్లా ఎస్పీ చందన దీప్తి అన్నారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ.. జాతీయ మెగా...
రంగారెడ్డి: దేశవ్యాప్తంగా ఇవాళ భారత్బంద్ కొనసాగుతోంది. బీజేపీ మినహా అన్ని పార్టీలు, ప్రజా సంఘాలు ఈ బంద్లో స్వచ్ఛందంగా పాల్గొని, రైతులకు తమ మద్దతు తెలియజేస్తున్నాయి. రంగారెడ్డి జిల్లా చేవెళ్ల నియోజకవర్గం ఎమ్మెల్యే...
తెలంగాణ పీసీసీ చీఫ్గా మల్కాజిగిరి ఎంపీ, కాంగ్రెస్ సీనియర్ నేత రేవంత్ రెడ్డి నియమించబడతారా..? అంటే ఔననే సమాధానం వస్తోంది. దుబ్బాక ఉప ఎన్నిక, జీహెచ్ఎంసీ ఎన్నికల్లో కాంగ్రెస్ ఘోరాదిఘోరంగా విఫలమైన విషయం...