end
Thursday, April 2, 2026
Homeవార్తలురాష్ట్రీయం

రాష్ట్రీయం

మళ్లీ కాషాయ గూటికేనా? .. రాజకీయాల్లో చర్చనీయాంశంగా రాజాసింగ్ వ్యాఖ్యలు

BJP : తెలంగాణ రాజకీయాల్లో(Telangana politics) ఎమ్మెల్యే రాజాసింగ్(MLA Rajasingh) పేరు ప్రత్యేక పరిచయం అక్కర్లేని విషయం. గోషామహాల్ నియోజకవర్గం నుంచి మూడు పర్యాయాలు బీజేపీ ఎమ్మెల్యేగా విజయం సాధించిన ఆయన, తన...

కూల్చివేతలే పాలనగా మారాయా? కాంగ్రెస్ ప్రభుత్వంపై కేటీఆర్ విమర్శలు

KTR : తెలంగాణ(Telangana)లో కాంగ్రెస్ ప్రభుత్వం(Congress government) చేపడుతున్న చర్యలు అభివృద్ధి(Development) వైపు కాకుండా కూల్చివేతలు, పేల్చివేతల దిశగా సాగుతున్నాయని బీఆర్‌ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ (KTR)తీవ్ర స్థాయిలో విమర్శించారు. మేడిగడ్డ ప్రాజెక్టును...

తెలంగాణలో భారీ ఐఏఎస్ బదిలీలు

Telangana : తెలంగాణ రాష్ట్ర పరిపాలన యంత్రాంగంలో ప్రభుత్వం(Govt) కీలక మార్పులకు శ్రీకారం చుట్టింది. విస్తృత స్థాయిలో ఐఏఎస్ అధికారుల(IAS officers)ను బదిలీ చేస్తూ ప్రభుత్వం కీలక ఉత్తర్వులు జారీ చేసింది. ఈ...

ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక మలుపు: ప్రభాకర్ రావు విడుదల

Prabhakar Rao: తెలంగాణ రాజకీయాలను గట్టిగా కుదిపేసిన ఫోన్ ట్యాపింగ్ కేసు(Phone tapping case) లో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఈ కేసులో ప్రధాన నిందితుడిగా ఉన్న స్పెషల్ ఇంటెలిజెన్స్ బ్యూరో...

తిరుపతిలో ఘనంగా భారతీయ విజ్ఞాన్ సమ్మేళన్ ప్రారంభం

Tirupati : తిరుపతి నగరంలో భారతీయ విజ్ఞాన్ సమ్మేళన్(Bharatiya Vignan Sammelan) అట్టహాసంగా ప్రారంభమైంది. దేశవ్యాప్తంగా శాస్త్ర సాంకేతిక రంగాలకు చెందిన ప్రముఖులు, పరిశోధకులు, విద్యార్థులు ఈ కార్యక్రమానికి హాజరుకావడం విశేషం. ఈ...

నీళ్ల రాజకీయాలు మళ్లీ మంటెక్కాయి..కాసేపట్లో పార్టీ ముఖ్య నేతలతో కేసీఆర్ భేటీ

Telangana : తెలంగాణలో కృష్ణా నది నీటి వాటా(Krishna River water share) చుట్టూ రాజకీయ వేడి మరింత పెరుగుతోంది. రాష్ట్ర ప్రయోజనాలను పక్కనబెట్టి కేంద్రానికి తప్పుడు సమాచారం పంపారని సీఎం రేవంత్...

ఏపీలో సంక్రాంతి సెలవులు ఖరారు

. ఆంధ్రాలో అంబరాన్ని తాకనున్న సంక్రాంతి సంబరాలు . జనవరి 19న పునఃప్రారంభం . కాలేజీలు, తెలంగాణపై ఇంకా స్పష్టత? Sankranti Holidays : ఆంధ్రప్రదేశ్‌లోని విద్యార్థులకు శుభవార్త. రాబోయే సంక్రాంతి పండుగను పురస్కరించుకుని రాష్ట్రంలోని అన్ని...

క్రిస్మస్ సందడి..పులివెందుల చర్చిలో జగన్ కుటుంబం ప్రత్యేక ప్రార్థనలు

Pulivendula : క్రిస్మస్ పండుగ(Christmas festival)ను పురస్కరించుకుని వైసీపీ అధినేత, ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్(YS Jagan) తన కుటుంబ సభ్యులతో పులివెందులలో ప్రత్యేకంగా సందడి చేశారు. గురువారం ఉదయం స్థానిక...

అమరావతిలో వాజ్‌పేయీ విగ్రహావిష్కరణ: ప్రజాస్వామ్య విలువలకు ఘన నివాళి

Amaravati : ఏపీ రాజధాని అమరావతి మరో చారిత్రక ఘట్టానికి వేదికైంది. భారత మాజీ ప్రధాని, అజాతశత్రువుగా పేరొందిన అటల్ బిహారీ వాజ్‌పేయీ జయంతి(Atal Bihari Vajpayee's birth anniversary)ని పురస్కరించుకుని ఆయన...

న్యూ ఇయర్ సందర్భంగా మందుబాబులకు సజ్జనార్ హెచ్చరిక

VC Sajjanar: హైదరాబాద్ నగరంలో రోడ్డు భద్రతను మరింత పటిష్టం చేయడమే లక్ష్యంగా పోలీస్ శాఖ ప్రత్యేక చర్యలు చేపట్టింది. ముఖ్యంగా క్రిస్మస్, న్యూ ఇయర్ వేడుకల సమయంలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు...

పేరూరు భూమి వ్యవహారం : ఏపీ హైకోర్టులో టీటీడీకి భారీ ఊరట

TTD: తిరుపతి మండలం పేరూరు గ్రామ(Peruru village) పరిధిలో టీటీడీకి చెందిన భూమిని( TTD Land) పరస్పర భూమార్పిడి పద్ధతిలో రాష్ట్ర పర్యాటక శాఖకు కేటాయించి, అనంతరం ఒబెరాయ్‌ గ్రూప్‌కు చెందిన ‘స్వర’...

వైఎస్ జగన్‌కు అస్వ‌స్థ‌త‌.. పులివెందుల పర్యటన రద్దు

Pulivendula tour : ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి, వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి(YS Jagan) అనారోగ్యానికి (health issues)గురయ్యారు. ఇటీవల ఆయనకు జ్వరం రావడంతో వైద్యులు పరీక్షలు నిర్వహించినట్లు సమాచారం....
- Advertisment -

ఎక్కువ మంది చదివినవి

- Advertisment -

News Categories

- Advertisment -