end
=
Tuesday, February 17, 2026
Homeవార్తలురాష్ట్రీయం

రాష్ట్రీయం

భారత కరెన్సీపై అంబేడ్కర్‌ ఫోటో ముద్రించాలి

అంబేడ్కర్‌ ఫొటో సాధన సమితి జాతీయ అధ్యక్షుడు జేరిపోతుల పరుశురామ్‌ హైదరాబాద్‌: ఇండియన్‌ కరెన్సీపై రాజ్యాంగ నిర్మాత డాక్టర్‌ బీఆర్‌ అంబేడ్కర్‌ ఫొటోను ముద్రించాలని అంబేడ్కర్‌ ఫొటో సాధన సమితి జాతీయ అధ్యక్షుడు జేరిపోతుల...

రౌడీ షీటర్స్.. తస్మాత్ జాగ్రత్త

అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడితే కఠిన చర్యలువేములవాడ పట్టణ సీఐ వెంకటేష్ వేములవాడ: పట్టణ పరిధిలోని రౌడీ షీటర్స్, నేర చరిత్ర కలిగిన వ్యక్తులు అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడితే చట్టరీత్యా కఠినమైన చర్యలు తప్పవని వేములవాడ...

ఎల్‌ఆర్ఎస్‌కు వ్యతిరేకంగా ధర్నా

హైదరాబాద్‌ : రాష్ట్ర ప్రభుత్వం తీసుకువచ్చిన ఎల్‌ఆర్‌ఎస్‌, ధరణి పోర్టల్‌కు వ్యతిరేకంగా తెలంగాణ స్టేట్‌ రియల్‌ ఎస్టేట్‌ అసోసియేషన్‌ బుధవారం ధర్నా చేయనుంది. పాత విధానంలో రిజిస్ర్టేషన్లు చేయాలని.. ఎల్‌ఆర్‌ఎస్‌, ధరణి పోర్టల్‌ను...

నేడే భారత్‌బంద్‌..

కేంద్ర ప్రభుత్వం అమలులోకి తీసుకొచ్చిన వ్యవసాయ చట్టాలను వ్యతిరేకిస్తూ… ఢిల్లీలో కొద్దిరోజులుగా జరుగుతున్న రైతుల ఆందోళనలకు సంఘీభావంగా మంగళవారం నిర్వహించనున్న భారత్‌బంద్‌కు అన్ని వర్గాల నుంచి భారీ మద్దతు లభిస్తోంది. కేంద్రంలో అధికారంలో...

చిరకాల స్వప్నం నెరవేరింది

అంతిరెడ్డి గూడ గ్రామ పంచాయతీ భవనంప్రారంభోత్సవంప్రారంభించిన ఎమ్మెల్యే అంజయ్య యాదవ్ నందిగామ: మండల పరిధిలోగల అంతిరెడ్డి గూడ గ్రామపంచాయతీ భవనం వైభవంగా ప్రారంభోత్సమైంది. ఇటీవలే గ్రామం నూతన గ్రామ పంచాయతీగా ఆమోదం పొందడంతో నందిగామ...

కేసీఆర్‌పై విజయశాంతి సంచలన వ్యాఖ్యలు

న్యూఢిల్లీ : కాంగ్రెస్‌ సీనియర్‌ నాయకురాలు, ప్రముఖ సినీనటి విజయశాంతి కాసేపటి క్రితం ఆ పార్టీకి గుడ్ బై చెప్పారు. అనంతరం ఆమె బీజేపీ తీర్థం పుచ్చుకున్నారు. ఢిల్లీ వేదికగా బీజేపీ జాతీయ...

అందరి దృష్టి నాగార్జున సాగర్‌పైనే

ప్రస్తుతం రాష్ట్రంలోని రాజకీయ పార్టీలు, నాయకుల చూపంతా నాగార్జున సాగర్‌పై పడింది. నాగార్జునసాగర్‌ ఎమ్మెల్యే నోముల నర్సింహయ్య ఇటీవల హఠాన్మరణానికి గురికావడంతో ఇక్కడ ఉప ఎన్నిక అనివార్యమైంది. ఈ స్థానానికి ఆరు నెలలలోపు...

ఘనంగా అంబేడ్కర్ వర్థంతి వేడుకలు

తూప్రాన్: మెదక్ జిల్లా తూప్రాన్‌లో టీఎస్ఎఫ్ ఆధ్వర్యంలో రాజ్యాంగ నిర్మాత, భారత తొలి న్యాయ శాఖ మంత్రి డాక్టర్‌ బి. ఆర్. అంబేడ్కర్ 64వ వర్ధంతి వేడుకలు ఘనంగా జరిపారు. ఈ సందర్భంగాతెలంగాణ...

భారత్‌ బంద్‌కు సంపూర్ణ మద్దతు

తెలంగాణ సీఎం కేసీఆర్ హైద‌రాబాద్ : ఈ నెల 8న రైతులు తలపెట్టిన భారత్ బంద్‌కు టీఆర్ఎస్ పార్టీ సంపూర్ణ మద్దతు ఇస్తుందని ఆ పార్టీ అధ్యక్షుడు, సీఎం కేసీఆర్ ఆదివారం ప్రకటించారు. టీఆర్ఎస్...

స్వయంకృతాపరాధమే కొంపముంచిందా

గ్రేటర్‌ హైదరాబాద్‌ ఎన్నికల్లో అధికార టీఆర్‌ఎస్‌ పార్టీని స్వయం కృతాపరాధమే కొంపముంచింది. ఇటీవల దుబ్బాక, ఇవాళ గ్రేటర్‌.. రెండు చోట్లా టీఆర్‌ఎస్‌ను స్వయంకృతాపరాధమే దెబ్బ తీసిందని చెప్పవచ్చు. టీఆర్‌ఎస్‌ వర్గాలు కూడా ఇందుకు...

టీఆర్‌ఎస్‌కు సింగిల్‌గా కష్టమే..

హైదరాబాద్‌: గ్రేటర్‌ ఫలితాలు అందరి అంచనాలను తారుమారు చేశాయి. ఏ పార్టీకి స్పష్టమైన మెజార్టీ దక్కలేదు. మరోసారి గ్రేటర్‌ హైదరాబాద్‌పై జెండా ఎగరవేద్దామనుకున్న టీఆర్‌ఎస్‌కు గ్రేటర్‌ ఓటర్లు చుక్కలు చూపించారు. ఆ పార్టీకి...

జీహెచ్‌ఎంసీపై ఓ సారి లుక్కేద్దామా..?

హైదరాబాద్‌: జీహెచ్‌ఎంసీ ఏర్పాటైన తర్వాత తొలిసారి 2009లో ఎన్నికలు జరిగాయి. మొత్తం 150 డివిజన్లకు గానూ.. కాంగ్రెస్‌ 52, టీడీపీ 45, ఎంఐఎం 43, బీజేపీ 4, ఇతరులు 5 స్థానాలను గెలుచుకున్నాయి....
- Advertisment -

ఎక్కువ మంది చదివినవి

- Advertisment -

News Categories

- Advertisment -