end
=
Tuesday, February 17, 2026
Homeవార్తలురాష్ట్రీయం

రాష్ట్రీయం

మరోసారి సింగిల్‌ డిజిట్‌కే కాంగ్రెస్‌

హైదరాబాద్‌ : గ్రేటర్‌ ఎన్నికలపై ఎన్నో ఆశలు పెట్టుకున్న కాంగ్రెస్‌ పార్టీని హైదరాబాద్‌ ఓటర్లు మరోసారి తిరస్కరించారు. ఇప్పటి వరకు వెల్లడైన ఫలితాల ప్రకారం.. హస్తం పార్టీ ఏ డివిజన్‌లోనూ కనీస ప్రభావం...

మళ్లీ గెలిచిన డిప్యూటీ మేయర్‌

హైదరాబాద్ : గ్రేటర్ ఎన్నికల్లో టీఆర్ఎస్ తరఫున మరో అభ్యర్థి విజయం సాధించారు. బోరబండ నుంచి టీఆర్ఎస్ తరఫున పోటీ చేసిన డిప్యూటీ మేయర్ బాబా ఫసీయుద్దీన్ విజయం సాధించారు. మెజార్టీ కూడా...

దూసుకుపోతున్న ఎంఐఎం.. 13 చోట్ల విజయం

హైదరాబాద్:‌ గ్రేటర్‌ ఎన్నికల కౌంటింగ్‌లో ఎంఐఎం పార్టీ దూసుకెళ్తోంది. ఇప్పటికే ఆ పార్టీ 13 డివిజన్లను గెలుచుకుంది. మరో 23 స్థానాల్లో లీడింగ్‌లో ఉంది. పాత బస్తీలోని అన్ని డివిజన్లను ఎంఐఎం హస్తగతం...

స్వస్తిక్‌ గుర్తు ఉంటేనే ఓటు చెల్లుబాటు

హైదరాబాద్: స్వస్తిక్ గుర్తు ఉంటేనే ఓటు చెల్లుబాటు అవుతుందంటూ తెలంగాణ హైకోర్టు స్పష్టం చేసింది. జీహెచ్‌ఎంసీ కౌంటింగ్‌లో స్వస్తిక్ గుర్తు కాకుండా, ఏ గుర్తు ఉన్నా ఓటుగా పరిగణించాలంటూ ఎలక్షన్ కమిషన్ జారీ...

టీఆర్ఎస్‌ను ఢీ కొట్టే సత్తా బీజేపీకి ఉంది

హైదరాబాద్: అధికార టీఆర్‌ఎస్‌ పార్టీని ఎదిరించే సత్తా బీజేపీకే ఉందంటూ కాంగ్రెస్ నేత కొండా విశ్వేశ్వర రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. ప్రస్తుతం గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో నమోదైన పోస్టల్ బ్యాలెట్ ఓట్లు...

తొలి రౌండ్‌ ఫలితాలు ఇలా..

జీహెచ్‌ఎంసీ ఎన్నికల ఫలితాల లెక్కింపు ఉదయం 8 గంటలకు ప్రారంభమయింది. తొలిరౌండ్‌ ఓట్ల లెక్కింపు ముగిసే సరికి టీఆర్ఎస్ ఆధిక్యంలో ఉంది. అయితే పోస్టల్ బ్యాలెట్ లెక్కింపులో మాత్రం బీజేపీ మొదటి స్థానంలో...

నేడే జీహెచ్‌ఎంసీ ఫలితాలు‌..

హైదరాబాద్:‌ మొన్నటి వరకు అధికార, ప్రతిపక్ష పార్టీలు ప్రచార హోరుతో సిటీని మొత్తం హోరెత్తెంచాయి. డిసెంబర్‌ 1న గ్రేటర్‌ పోలింగ్‌ జరగ్గా.. ఇవాళ ఫలితాలు వెల్లడవుతాయి. కాగా, ఆయా పార్టీలు విజయం...

30 కేంద్రాల్లో్ఓట్ల లెక్కింపు: ఈసీ

హైదరాబాద్‌: జీహెచ్‌ఎంసీ ఓట్ల లెక్కింపు కోసం పకడ్బందీగా ఏర్పాట్లు చేస్తున్నట్లు రాష్ట్ర ఎన్నికల సంఘం వెల్లడించింది. మొత్తం 30 కేంద్రాల్లో166 కౌటింగ్‌ టేబుళ్లు ఏర్పాటు చేసినట్లు ఎన్నికల కమిషనర్ పార్థసారథి తెలిపారు. ఒక్కో...

ఎగ్జిట్ పోల్స్ ఎవరికి అనుకూలం

హైదరాబాద్: రెండు రోజుల క్రితం జీహెచ్‌ఎంసీ ఎన్నికలు జరిగిన విషయం తెలిసిందే. కాగా, ఈ ఎన్నికల్లో ఏ పార్టీ విజయం సాధించి మేయర్‌ పీఠం దక్కించుకుంటుందో రేపటి వరకు ఎదురుచూడాల్సిందే. కాగా, ఎన్నికల...

రాష్ట్రంలో మరో ఉపఎన్నిక..!

అధికార టీఆర్‌ఎస్‌ పార్టీలో ఎమ్మెల్యేలు చనిపోవడం తీవ్ర కలకలం రేపుతోంది. ఇటీవల దుబ్బాక ఎమ్మెల్యే సోలిసేట రామలింగారెడ్డి మరణానంతరం.. నాగార్జున సాగర్ ఎమ్మెల్యే నోముల నర్సింహయ్య మృతి చెందారు. గత కొంత కాలంగా...

ఆశా కార్యకర్త వినోదను ప్రభుత్వం ఆదుకోవాలి

రంగారెడ్డి జిల్లా ఆశా కార్యకర్త సూదిని వినోద(36 ) జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో విధులు నిర్వహించేందుకు హైదరాబాద్‌ వెళ్లి, మృతి చెందారు. వివరాలు చూస్తే.. ఆమన్‌గల్ పురపాలక సంఘం ముర్తుజాపల్లికి చెందిన సూదిని వినోద ఆశా...

గ్రేటర్‌లో భారీగా తగ్గిన పోలింగ్..‌

ఆయా పార్టీల్లో గుబులు జీహెచ్‌ఎంసీలో ఓటరు తీర్పు బ్యాలెట్‌ బాక్సుల్లో నిక్షిప్తమైంది. ఓట్ల లెక్కింపు జరిగే శుక్రవారం దాకా పార్టీలు, అభ్యర్థుల్లో ఉత్కంఠ తప్పదు. అయితే పోలింగ్‌ శాతం తక్కువగా నమోదవడం వారిని మరింత...
- Advertisment -

ఎక్కువ మంది చదివినవి

- Advertisment -

News Categories

- Advertisment -