హైదరాబాద్: జీహెచ్ఎసీ ఎన్నికల పోలింగ్ సందర్భంగా తెలంగాణ రాష్ట్ర రవాణా మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ కాన్వాయ్ హైదరాబాద్లో హల్ చల్ చేసినట్లు వార్తలు పెద్ద ఎత్తున వచ్చిన విషయం విదితమే. మంత్రికి...
హైదరాబాద్: బల్దియా ఎన్నికల పోలింగ్ కేంద్రాల్లో సిబ్బంది పరిస్థితి దారుణంగా ఉంది. మధ్యాహ్నం మూడు గంటల వరకూ కేవలం 25.35 పోలింగ్ శాతం మాత్రమే నమోదు కావడం గమనార్హం. జూబ్లీహిల్స్, బంజారాహిల్స్, మాదాపూర్,...
హైదరాబాద్ : గ్రేటర్ హైదరాబాద్ మునిసిపల్ కార్పొరేషన్ (జీహెచ్ఎంసీ) ఎన్నికల పోలింగ్ ఉదయం 7 గంటలకే ప్రారంభమైంది. సాయంత్రం 6 గంటల వరకు పోలింగ్ జరగనుంది. కొన్ని చోట్ల గొడవలు మినహా పోలింగ్...
హైదరాబాద్: జీహెచ్ఎంసీ ఎన్నికలు రేపే జరగనున్నాయి. ఓటర్లు ఓటు వేసేందుకు ఓటరు స్లిప్పుతో పాటు ఓటర్ ఐడీ కార్డు కూడా తప్పకుండా తేవాలని ఎలక్షన్ కమిషన్ ఇప్పటికే సూచించింది. ఓటర్ ఐడీ కార్డు...
హైదరాబాద్: తెలంగాణ సీఎం కేసీఆర్కు ఏవైనా ఎన్నికలు జరుగుతున్నప్పుడే ప్రజలు గుర్తొస్తారని లేకపోతే ఫామ్ హౌస్కే పరిమితమౌతారని కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా విమర్శించారు. ఎన్నికలప్పుడే కాకుండా సాధారణ సమయంలోనూ ఫాంహౌస్లో...
హైదరాబాద్: ఎంఐఎం, బీజేపీ మధ్య చీకటి ఒప్పందం ఉందని టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్రెడ్డి విమర్శించారు. శనివారం సాయంత్రం గాంధీభవన్లో మాట్లాడిన ఆయన.. ఎన్నికల్లో హైదరాబాద్ వరదలపై చర్చ జరగకుండా.. టీఆర్ఎస్, బీజేపీ,...
హైదరాబాద్: ఎంఐఎం ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఒవైసీ, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు, ఎంపీ బండి సంజయ్ పై ఎస్ఆర్ నగర్ పోలీసులు శనివారం కేసులు నమోదు చేశారు. గ్రేటర్ ప్రచారంలో భాగంగా వీరిద్దరూ రెచ్చగొట్టే...
ట్విట్టర్లో నాగబాబు కౌంటర్
గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల పోరు సినీ నటుల మధ్య మాటల యుద్ధానికి తెర తీసింది. జీహెచ్ఎంసీ ఎన్నికల్లో బీజేపీకి పవన్ కల్యాణ్ మద్దతు ఇవ్వడాన్ని సీనియర్ నటుడు ప్రకాష్ రాజ్...
హైదరాబాద్: ప్రధానమంత్రి నరేంద్ర మోదీ హైదరాబాద్ పర్యటన సందర్భంగా ఆహ్వానం పలకడానికి సీఎం కేసీఆర్ కు అనుమతి రాలేదని టీఆర్ఎస్ వర్గాలు తెలిపాయి. భారత్ బయోటెక్ సంస్థలో కరోనా టీకా తయారీ పురోగతిపై...
హైదరాబాద్: గ్రేటర్ హైదరాబాద్ పోలింగ్ తేదీ దగ్గరపడుతున్న కొద్దీ… కమలం మరింత పట్టు బిగుస్తోంది. ఎలాగైనా మేయర్ పీఠాన్ని దక్కించుకోవాలని బీజేపీ అన్ని వ్యూహాలను తమ అమ్ముల పొదిలోంచి తీస్తోంది. కేంద్ర మంత్రులు,...
హైదరాబాద్: గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల్లో ఎంఐఎం నేతలు తీవ్ర వ్యాఖ్యలతో నగరాన్ని హోరెత్తిస్తున్నారు. జీహెచ్ఎంసీ ఎన్నికల వేళ ఓల్డ్ సిటీలో ఎంఐఎం తీరు రోజురోజుకు దిగజారిపోతోంది. బహదూర్పూర ఎమ్మెల్మే మౌజమ్ ఖాన్ ఎన్నికల...
సంగారెడ్డి: మనూరు మండలం రావిపల్లి బ్రిడ్జిపై నుంచి మంజీరా నదిలో దూకి అరుణ అనే వ్యవసాయశాఖ అధికారిణి గురువారం ఆత్మహత్యకు పాల్పడ్డారు. ప్రస్తుతం అరుణ సంగారెడ్డి జిల్లాలో రైతు శిక్షణ కేంద్రంలో ఏఓగా...