end
=
Tuesday, February 17, 2026
Homeవార్తలురాష్ట్రీయం

రాష్ట్రీయం

28న హైదరాబాద్‌కు ప్రధాని మోదీ

ప్రధాని నరేంద్ర మోదీ త్వరలో హైదరాబాద్‌ రానున్నారు. ఈ మేరకు ఆయన పర్యటన ఖరారైనట్లు ప్రభుత్వ వర్గాలు వెల్లడించాయి. ఈనెల 28న దిల్లీ నుంచి నేరుగా హకీంపేట విమానాశ్రయానికి ప్రధాని చేరుకోనున్నారు. శామీర్‌పేట...

మేయర్ పీఠం మాదే

ఆంధ్రప్రదేశ్ బీజేపీ అధ్యక్షుడు సోము వీర్రాజు గ్రేటర్ ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ మేయర్ పీఠం కైవసం చేసుకుంటుందని ఆంధ్రప్రదేశ్ బీజేపీ అధ్యక్షుడు సోము వీర్రాజు అన్నారు. గ్రేటర్ ఎన్నికల ప్రచారంలో భాగంగా కూకట్‌పల్లికి...

గ్రేటర్‌ పరిధిలో మద్యం బంద్‌

హైదరాబాద్‌: గ్రేటర్‌ హైదరాబాద్‌ పరిధిలో ఈ నెల 29న సాయంత్రం 6 గంటల నుంచి పోలింగ్ ముగిసే వరకు మద్యం షాపులు మూసివేయాలని రాష్ట్ర ఎన్నికల సంఘం ఆదేశించింది. అలాగే, డిసెంబర్‌ 4న...

పీవీ, ఎన్టీఆర్‌లకు భారతరత్న ప్రకటించాలి

హైదరాబాద్‌: తెలుగు గొప్పదనాన్ని దేశ నలుమూలలా చాటిన గొప్ప నాయకులు పీవీ నరసింహారావు, ఎన్టీఆర్‌. వీరిద్దరిపై బీజేపీ కపట ప్రేమ ఒలకబోస్తోందని టీఆర్‌ఎస్‌ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ఆరోపించారు. బీజేపీ నాయకులు వారి...

శాంతి భద్రతలకు భంగం కలిగిస్తే కఠిన చర్యలు

హైదరాబాద్‌: నగరంలో శాంతి భద్రతలకు ఆటంకం కలిగిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని తెలంగాణ డీజీపీ మహేందర్‌ రెడ్డి హెచ్చరించారు. సోషల్‌ మీడియాలో ఎలాంటి రూమర్లు వచ్చినా నమ్మవద్దని ఆయన ప్రజలకు సూచించారు. సోషల్‌...

ఎంఐఎం వ్యూహం ఫలిస్తుందా..!

హైదరాబాద్:‌ జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో ఆధిపత్యాన్ని నిలుపుకొనేందుకు మజ్లిస్‌ పార్టీ వ్యూహాత్మకంగా అడుగులు వేస్తోంది. గత ఎన్నికల్లో 60 స్థానాల్లో పోటీ చేసి 44 చోట్ల గెలుపొందిన ఆ పార్టీ, ఈసారి 52 డివిజన్లలో...

ఉద్యమకారులను టీఆర్‌ఎస్‌ పట్టించుకోదు

తెలంగాణ కార్యసాధనలో ఎంతో శ్రమకోర్చి, నూతన రాష్ట్రాన్ని సాధించుకున్నాక టీఆర్‌ఎస్‌ పార్టీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. కేసీఆర్‌ నమ్ముకొని చాలామంది మోసపోయారని మండలి మాజీ చైర్మన్‌ స్వామిగౌడ్‌ వ్యాఖ్యానించారు. అస్సలు ఉద్యమంలో లేని...

బీజేపీ గ్రేటర్‌ ఎన్నికల మేనిఫెస్టో..

విడుదల చేసిన మహారాష్ట్ర మాజీ సీఎం దేవేంద్ర ఫడ్నవిస్‌ హైదరాబాద్: బీజేపీ గ్రేటర్‌ ఎన్నికల మేనిఫెస్టోను ఇవాళ విడుదల చేసింది. మహారాష్ట్ర మాజీ సీఎం దేవేంద్ర ఫడ్నవిస్ ఈ మేనిఫెస్టోను విడుదల చేశారు. ఈ...

అక్బరుద్ధీన్ వ్యాఖ్యలను పూర్తిగా ఖండిస్తున్నా

హైదరాబాద్: ఎంఐఎం ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఓవైసీ చేసిన అనుచిత వ్యాఖ్యలను తెలంగాణ ఐటీ మంత్రి, టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కే. తారక రామారావు తీవ్రంగా ఖండించారు. హుస్సేన్ సాగర్ కట్టపై ఉన్న పీవీ...

బీజేపీ తీర్థం పుచ్చుకోనున్న స్వామిగౌడ్

హైదరాబాద్‌: తెలంగాణ శాసన మండలి మాజీ చైర్మన్ స్వామి గౌడ్ బీజేపీలో చేరనున్నారు. ఆ పార్టీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా సమక్షంలో ఆయన కషాయ కండువా కప్పుకోనున్నారు. సాయంత్రం తెలంగాణ బీజేపీ...

పీవీ, ఎన్టీఆర్ సమాధులను కూల్చే దమ్ముందా

అక్బరుద్ధీన్‌కు బండి సంజయ్‌ సవాల్‌ హైదరాబాద్: ఎంఐఎం ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఓవైసీకి బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు. నగరంలో అమీర్ పేట్ కార్పొరేటర్ అభ్యర్థి ప్రచార సభలో బుధవారం...

మీకు తగిన గుణపాఠం చెబుతాం..

హైదరాబాద్‌ : జీహెచ్‌ఎంసీ ఎన్నికల నేపథ్యంలో రాజకీయ పార్టీల మధ్య మాటల యుద్ధం కొనసాగుతోంది. తాజాగా ఎంఐఎం, బీజేపీ నేతలు సై అంటే సై అంటూ మాటలు తూటాలు పేల్చుతున్నారు. సవాళ్లు, ప్రతి...
- Advertisment -

ఎక్కువ మంది చదివినవి

- Advertisment -

News Categories

- Advertisment -