ప్రపంచవ్యాప్తంగా కరోనా సెకండ్ వేవ్ మొదలవడంతో ఆయా దేశాలు పలు జాగ్రత్తలు తీసుకుంటున్నాయి. కాగా, కరోనా సెకెండ్ వేవ్ ప్రభావం మన దేశంలో ముఖ్యంగా మన రాష్ట్రంలో ఉండకపోవచ్చని వైద్య ఆరోగ్యశాఖ మంత్రి...
హైదరాబాద్: మహానగర పాలక సంస్థ ఎన్నికల్లో అధికార టీఆర్ఎస్ పార్టీ ఎన్ని సీట్లు సాధిస్తుంది. 2016 ఎన్నికలలో విజయం సాధించిన సీట్లు నిలుపుకుంటుందా..! అంతకంటే ఎక్కువ డివిజన్లలో విజయకేతనం ఎగురవేస్తుందా ? లేక...
హైదరాబాద్: జీహెచ్ఎంసీ ఎన్నికల్లో టీఆర్ఎస్ పార్టీని ఎదొర్కొనే దమ్ములేక బీజేపీ, కాంగ్రెస్ పార్టీలు అడ్డగోలుగా మాట్లాడుతున్నాయని మంత్రి జగదీష్ రెడ్డి విమర్శించారు. ఇవాళ తెలంగాణ భవన్లో మీడియాతో మాట్లాడిన మంత్రి విపక్షాలపై విరుచుకుపడ్డారు....
భారతీయ జనతా పార్టీ 10 మంది పేర్లతో కూడిన లిస్టును విడుదల చేసింది. వీరే తమ పార్టీ స్టార్ క్యాంపెయినర్లని ప్రకటించింది. గ్రేటర్లో గెలుపే లక్ష్యంగా వ్యూహాలకు పదును పెడుతున్నారు బీజేపీ నేతలు....
హైదరాబాద్: జీహెచ్ఎంసీ ఎన్నికల ప్రక్రియలో నామినేషన్ల పర్వంలో ఓ అంకం ముగిసినట్లైంది. గత మూడు రోజుల నుంచి ఇవాళ మధ్యాహ్నం 3 గంటల వరకు నామినేషన్లను అధికారులు స్వీకరించారు. గ్రేటర్ ఎన్నికలకు చివరి...
హైదరాబాద్: కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ అన్ని తప్పుడు ప్రచారాలు చేస్తుందని తెరాస కార్యనిర్వహక అధ్యక్షుడు, మంత్రి కేటీఆర్ విమర్శలు చేశారు. సీఎం కేసీఆర్ మహిళా పక్షపాతి అని మంత్రి కేటీఆర్ కొనియాడారు....
హైదరాబాద్: గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల్లో జనసేన పోటీ చేయడం లేదు. జనసైనికులు, అభిమానులంతా మూకుమ్మడిగా బీజేపీబీకి ఓటు వేసి, గెలిపించాలని పవన్ సూచించారు. ప్రస్తుత పరిస్థితుల్లో మన ముందున్న ప్రత్యమ్నయం ఇదేనని జనసేనాని...
గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల ప్రచారంలో భాగంగా ఈ నెల 28న ముఖ్యమంత్రి కేసీఆర్.. పార్టీ నాయకులు, కార్యకర్తలతో బహిరంగ సభ నిర్వహించనున్నట్లు తెలుస్తోంది. హైదరాబాద్లోని లాల్ బహదూర్ శాస్త్రి(ఎల్బీ) స్టేడియంలో ఈ సభ...
గ్రేటర్ బరిలో టీఆర్ఎస్ పార్టీ తరఫున నిలిచిన అభ్యర్థులతో పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడు, రాష్ట్ర మున్సిపల్ శాఖ మంత్రి కే. తారక రామారావు భేటీ కానున్నారు. మొత్తం 150 డివిజన్ల అభ్యర్థులు ఇందులో...
గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల నామినేషన్కు నేడే చివరిరోజు. గత మూడు రోజులుగా కొనసాగుతున్న నామినేషన్ల ప్రక్రియ నేటితో ముగియనుంది. ఇప్పటికే ప్రధాన పార్టీల అభ్యర్థులంతా నామినేషన్లు సమర్పించారు. ఇవాళ చివరిరోజు కావడంతో భారీగా...
మందాడి శ్రీనివాసరావు
కూకట్పల్లి(కేపీహెచ్బీ) 114 డివిజన్ టీఆర్ఎస్ పార్టీ కార్పొరేటర్ అభ్యర్థి మందాడి శ్రీనివాసరావు నామినేషన్ దాఖలు చేశారు. 9వ ఫేస్లో గల పార్టీ కార్యాలయం నుంచి ముఖ్య నాయకులు, అభిమానులు, డివిజన్కు చెందిన...
తూప్రాన్: మెదక్ జిల్లా తూప్రాన్లోని సెయింట్ ఆర్నాల్డ్ పాఠశాలలో గురువారం ప్రముఖ స్వాతంత్ర్య సమరయోధురాలు ఝాన్సీ లక్ష్మీబాయి 192వ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఝాన్సీ లక్ష్మీబాయి చిత్రపటానికి పూలమాలలు...