end
=
Wednesday, February 18, 2026
Homeవార్తలురాష్ట్రీయం

రాష్ట్రీయం

నకిలీ రెండువేల నోట్లతో చీటింగ్‌కు యత్నం

నకిలీ రెండు వేల నోట్లతో చీటింగ్‌ చేయడానికి ప్రయత్నించిన ఓ ముఠా పోలీసులకు అడ్డంగా దొరికిపోయారు. రూ.500 నోటు ఇస్తే రూ.2000 నోటు ఇస్తామని చెప్పి ఓ వ్యక్తిని చీటింగ్‌ చేయడానికి ప్రయత్నించారు....

అగ్రికల్చర్ ఎంసెట్ పరీక్ష

వెబ్‌డెస్కు : ఈ నెల 28, 29  తేదీల్లో తెలంగాణ అగ్రికల్చర్‌ ఎంసెట్‌ పరీక్ష జరగనున్నది. ఎగ్జామ్‌ కోసం మొత్తం 84 పరీక్షా  కేంద్రాలను ఏర్పాటు చేశామని అధికారులు తెలిపారు. తెలంగాణలో 67,...

తూప్రాన్ పట్టణం ఆదర్శ మున్సిపాలిటీగా రూపుదిద్దుకోవాలి

తూప్రాన్ లో గడా ప్రత్యేకాధికారి ముత్యంరెడ్డి వెబ్‌డెస్కు :  సీఎం కేసీఆర్ ప్రాతినిధ్యం వహిస్తున్న గజ్వేల్ నియోజకవర్గంలో కొనసాగుతున్న మెదక్ జిల్లా తూప్రాన్ పట్టణాన్ని అన్ని రంగాల్లో ఆదర్శ మున్సిపాలిటీగా తీర్చిదిద్దాల్సిన బాధ్యత అధికారులు,...

పోలవరం పెండింగ్‌ నిధలు విడుదల చేయండి

కేంద్ర జలశక్తి శాఖ మంత్రికి కలిసిన ఏపి మంత్రి అనిల్‌ కుమార్‌ ఆంధ్రప్రదేశ్‌లోని పోలవరం ప్రాజెక్టుకు చెల్లించాల్సిన పెండింగ్‌ నిధులు రూ.4 వేల కోట్లను విడుదల చేయాలని కోరుతూ ఏపి మంత్రి అనిల్‌కుమార్‌ కేంద్ర...

పోలీసుల ఎన్‌కౌంటర్‌ – మావోయిస్టు హతం

పోలీసులు మావోయిస్టుల మధ్య తుపాకీ కాల్పులతో ఖమ్మం అటవీ ప్రాంతం దద్దరిల్లింది. జిల్లాలలోని దుబ్బగూడెం - దేవల్లగూడెం అటవీ ప్రాంతంలో సోమవారం ఉదయం 4 గంటల ప్రాంతంలో పోలీసులకు మావోయిస్టులకు మధ్య కాల్పులు...

ఎస్‌.బి.ఐ బ్యాంకులో చోరికి యత్నం

భారతీయ స్టేట్‌ బ్యాంకులో చోరికి యత్నించి విఫలమైన ఘటన నిజామాబాద్‌ జిల్లాలో చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం నిజామాబాద్‌ జిల్లాలోని రేంజల్‌ మండలం సాటపూర్‌ ఎస్‌బిఐ బ్యాంకులో కొందరు దుండగలు చోరీకి...

అతివేగంతో అనంత లోకాలకు…

చెట్టును ఢీకొన్న కారు, ముగ్గురు యువకులు మృతి అతివేగంగా వస్తున్న కారు అదుపుతప్పి చెట్టును ఢీకొట్టిన సంఘటనలో ముగ్గురు యువకులు అక్కడికక్కడే మృతిచెందారు. ఈ విషాధకర ఘటన తూర్పుగోదావరి జిల్లా మారేడుమిల్లి వద్ద జరిగింది....

సిఎంఆర్‌ఎఫ్‌ నకిలీ చెక్కులతో విత్‌డ్రా యత్నం

వెలగపూడి ఎస్‌బిఐ నుండి రూ.117.15 కోట్లు విత్‌డ్రా చేయబోయిన మోసగాళ్లుఎస్‌.బి.ఐ అధికారుల అప్రమత్తతతో భారీ మోసానికి చెక్‌ నకిలీ చెక్కులతో ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి సహాయనిధి నుండి భారీ మొత్తంలో నిధులు కొల్లగొట్టడానికి చేసిన ప్రయత్నం...

తెలంగాణలో రోడ్డెక్కెనున్న సిటీ బస్సులు?

సెప్టెంబర్‌ నెలాఖరుకల్లా సిటీ బస్సులు ప్రారంభంప్రయాణీకులు కచ్చితంగా కోవిడ్‌ నిబంధనలు పాటించాలి కరోనా వైరస్‌ లాక్‌డౌన్‌ వల్ల నిలిచిపోయిన బస్సులను తిరిగి ప్రారంభించేందుకు తెలంగాణ ప్రభుత్వం సిద్దమవుతున్నట్లు తెలిసింది. ఈ నెల 7న కేంద్రం...

సెల్ఫీఫోటో దిగబోయి వాగులో గల్లంతు…

గత కొన్ని రోజులుగా కురుస్తున్న వర్షాలకు తెలంగాణలోని వాగులు, వంకలు పొంగి పొర్లుతున్నాయి. అయితే ఓ యువకుడు వాగు వద్ద సెల్ఫీ ఫోటో తీసుకుంటుండగా ప్రమాదవశాత్తు వాగులో పడి గల్లంతయ్యాడు. ఈ ఘటన...

ఆగివున్న లారీని ఢీకొట్టిన కారు; మగ్గురు మృతి

ఆగివున్న లారీని వేగంగా వస్తున్న టొయోటా ఇన్నోవా కారు ఢీకొట్టింది. ఈ ఘటనలో ముగ్గురు దుర్మరణం పాలయ్యారు. ఈ ప్రమాదానికి సంబంధించి వివరాలు ఇలావున్నాయి. అనంతరపురం జిల్లా మడకశిర సరిహద్దు చంద్రబాయి గ్రామం...

డిప్యూటీ తహసీల్దార్లకు పదోన్నతులు !?

తెలంగాణ రెవెన్యూ శాఖలో మార్పులకు శ్రీకారం తెలంగాణ రాష్ర్టంలో కొత్త రెవెన్యూ చట్టం తీసుకువస్తున్న నేపథ్యంలో డిప్యూటీ తహసిల్దార్లకు పదోన్నతులు కల్పించేందుకు ప్రభుత్వం సిద్దమవుతోన్నట్లు తెలిసింది. దీనికి సబంధించిన జాబితాను రూపొందించినట్లు సమాచారం. 5వ...
- Advertisment -

ఎక్కువ మంది చదివినవి

- Advertisment -

News Categories

- Advertisment -