Munigode By ELections మునుగోడు ఉప ఎన్నిక కోసం ప్రధాన పార్టీలు అభ్యర్థి కోసం కసరత్తులు చేస్తున్నాయి. అయితే కాంగ్రెస్ (Congress MLA Contestant) అభ్యర్థిగా పాల్వాయి స్రవంతిని(Palvay Sravanthi) అధిష్టానం ప్రకటించింది....
HarishRao: నిజాంపేటలో తెలంగాణ ఎరుకల ఆత్మగౌరవ భవనానికి శంకుస్థాపన చేసిన మంత్రులు హరీష్ రావు, సత్యవతి రాథోడ్. పాల్గొన్న ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డి, ఎమ్మెల్యేలు వివేకానంద, కృష్ణా రావు, ఎమ్మెల్సీ శంబీపుర్...
బీజేపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ ను పోలీసులు అరెస్టు చేశారు. తమ పార్టీ నేతలపై దాడులకు నిరసిస్తూ ఆయన రాష్ట్రవ్యాప్తంగా ఆందోళనలకు పిలుపునిచ్చారు. జనగామ జిల్లాలోని స్టేషన్ ఘన్ పూర్...
బీజేపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ ప్రజా సంగ్రామ పాదయాత్ర పేరుతో పాదయాత్రను నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం పాదయాత్ర నల్గొండ, భువనగిరి జిల్లాలు దాటి ప్రస్తుతం జనగామ జిల్లాలో కొనసాగుతోంది....
మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్రెడ్డి సోమవారం తన రాజీనామా లేఖను శాసనసభాపతిని కలిసి ఇవ్వనున్నట్లు ఆయన ఆదివారం నాడు విలేకరుల సమావేశంలో తెలిపారు. గత కొన్ని రోజులుగా స్పీకర్ తనను కలిసే అవకాశం...
Errabelli PradeepRao : తెలంగాణ పంచాయతీ రాజ్ శాఖమంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు(Errabelli DayakarRao)కు, టీఆర్ఎస్ పార్టీ గట్టి షాక్ తగిలింది. ఎర్రబెల్లి సోదరుడు ప్రదీప్రావుErrabelli PradeepRao బిజెపీలో చేరుతున్నట్లు తెలుస్తోంది. రెండు వారాలుగా...
కోమటిరెడ్డి రాజగోపాల్రెడ్డి రాజీనామాతో కాంగ్రెస్ పార్టీకి పట్టిన దరిద్రం పోయిందని ఎన్ఎస్యూఐ నేతలు సంబరాలు చేసుకున్నారు. గాంధీభవనలో బాణాసంచా కాలుస్తూ ఆయనకు వ్యతిరేకంగా నినాదాలు సంతోషాన్ని వ్యక్తం చేశారు. కొద్దిరోజులుగా కొనసాగుతున్న సస్పెన్స్కి...
తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు గారి పై బిజేపి నాయకులు చేసిన అనుచిత వ్యాఖ్యలను ఖండిస్తూ జమ్మికుంట మున్సిపల్ చైర్మన్ శ్రీ తక్కళ్ళపల్లి రాజేశ్వర్ రావు గారు మాట్లాడుతూ...
తెదేపా సీనియర్ నేత, మాజీ మంత్రి జేఆర్ పుష్పరాజ్ కన్నుమూశారు. గత ఏడాది క్రితం కొవిడ్ బారిన పడిన ఆయన కరోనా నుంచి కోలుకున్నప్పటికీ ఇతర అనారోగ్య సమస్యలు చుట్టుముట్టాయి. కుటుంబ సభ్యులు...
రామారావు ఆన్ డ్యూటీ అంటూ కేటీఆర్ ఫైళ్లను పరిశీలిస్తోన్న ఫొటో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. కాలి గాయం కారణంగా విశ్రాంతి తీసుకుంటున్న కేటీఆర్ ఇంట్లో నుంచే ముఖ్యమైన పనులు చేస్తున్నారు. ఈ...
పలు అభివృద్ధి కార్యక్రమాలు ప్రారంభించేందుకు సంగారెడ్డి జిల్లా నారాయణ్ ఖేడ్ లోని కంగ్టి మండలానికి వచ్చిన మంత్రులు హరీశ్ రావు, సత్యవతి రాథోడ్ కు ఘన స్వాగతం పలికిన ప్రజా ప్రతినిధులు, కార్యకర్తలు,...
సీఎం కేసీఆర్ గారి దిశ నిర్దేశం మేరకు మా పార్టీ మంత్రులు, ఎమ్మెల్యే, ప్రజా ప్రతినిధులు ప్రజల మధ్యలో ఉండి పని చేస్తే ఈ పతిపక్ష పార్టీల నాయకులు మాత్రం ఇల్లు కదలలేదు....