end
=
Wednesday, April 30, 2025
Homeరాజకీయం

రాజకీయం

బండి సంజయ్ అరెస్టు..

బీజేపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ ను పోలీసులు అరెస్టు చేశారు. తమ పార్టీ నేతలపై దాడులకు నిరసిస్తూ ఆయన రాష్ట్రవ్యాప్తంగా ఆందోళనలకు పిలుపునిచ్చారు. జనగామ జిల్లాలోని స్టేషన్ ఘన్ పూర్...

బండి సంజయ్ ప్రజాయాత్రలో ఘర్షణ

బీజేపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ ప్రజా సంగ్రామ పాదయాత్ర పేరుతో పాదయాత్రను నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం పాదయాత్ర నల్గొండ, భువనగిరి జిల్లాలు దాటి ప్రస్తుతం జనగామ జిల్లాలో కొనసాగుతోంది....

కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి రాజీనామా లేఖ

మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి సోమవారం తన రాజీనామా లేఖను శాసనసభాపతిని కలిసి ఇవ్వనున్నట్లు ఆయన ఆదివారం నాడు విలేకరుల సమావేశంలో తెలిపారు. గత కొన్ని రోజులుగా స్పీకర్‌ తనను కలిసే అవకాశం...

Errabelli PradeepRao : టీఆర్‌ఎస్‌కు గుడ్‌బై చెప్పనున్న ఎర్రబెల్లి సోదరుడు

Errabelli PradeepRao : తెలంగాణ పంచాయతీ రాజ్‌ శాఖమంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు(Errabelli DayakarRao)కు, టీఆర్‌ఎస్‌ పార్టీ గట్టి షాక్‌ తగిలింది. ఎర్రబెల్లి సోదరుడు ప్రదీప్‌రావుErrabelli PradeepRao బిజెపీలో చేరుతున్నట్లు తెలుస్తోంది. రెండు వారాలుగా...

రాజగోపాల్‌రెడ్డి రాజీనామాతో ఎన్ఎస్‌యూఐ సంబరాలు

కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి రాజీనామాతో కాంగ్రెస్ పార్టీకి పట్టిన దరిద్రం పోయిందని ఎన్ఎస్‌యూఐ నేతలు సంబరాలు చేసుకున్నారు. గాంధీభవన‌లో బాణాసంచా కాలుస్తూ ఆయనకు వ్యతిరేకంగా నినాదాలు సంతోషాన్ని వ్యక్తం చేశారు. కొద్దిరోజులుగా కొనసాగుతున్న సస్పెన్స్‌కి...

ముఖ్యమంత్రిని విమర్శించే అర్హత లేదు

తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు గారి పై బిజేపి నాయకులు చేసిన అనుచిత వ్యాఖ్యలను ఖండిస్తూ జమ్మికుంట మున్సిపల్ చైర్మన్ శ్రీ తక్కళ్ళపల్లి రాజేశ్వర్ రావు గారు మాట్లాడుతూ...

పుష్పరాజ్‌ కన్నుమూత

తెదేపా సీనియర్‌ నేత, మాజీ మంత్రి జేఆర్‌ పుష్పరాజ్‌ కన్నుమూశారు. గత ఏడాది క్రితం కొవిడ్‌ బారిన పడిన ఆయన కరోనా నుంచి కోలుకున్నప్పటికీ ఇతర అనారోగ్య సమస్యలు చుట్టుముట్టాయి. కుటుంబ సభ్యులు...

ఈ ఫొటోతో కేటీఆర్ సమాధానం ఇవ్వకనే ఇచ్చారు.

రామారావు ఆన్ డ్యూటీ అంటూ కేటీఆర్ ఫైళ్లను పరిశీలిస్తోన్న ఫొటో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. కాలి గాయం కారణంగా విశ్రాంతి తీసుకుంటున్న కేటీఆర్ ఇంట్లో నుంచే ముఖ్యమైన పనులు చేస్తున్నారు. ఈ...

విద్యార్థులతో కలిసి భోజనం చేసిన మంత్రి

పలు అభివృద్ధి కార్యక్రమాలు ప్రారంభించేందుకు సంగారెడ్డి జిల్లా నారాయణ్ ఖేడ్ లోని కంగ్టి మండలానికి వచ్చిన మంత్రులు హరీశ్ రావు, సత్యవతి రాథోడ్ కు ఘన స్వాగతం పలికిన ప్రజా ప్రతినిధులు, కార్యకర్తలు,...

ప్రతి పక్షాల బురద రాజకీయాలు…

సీఎం కేసీఆర్ గారి దిశ నిర్దేశం మేరకు మా పార్టీ మంత్రులు, ఎమ్మెల్యే, ప్రజా ప్రతినిధులు ప్రజల మధ్యలో ఉండి పని చేస్తే ఈ పతిపక్ష పార్టీల నాయకులు మాత్రం ఇల్లు కదలలేదు....

మళ్ళీ ఓటు వేసేందుకు అనుమతి ఇవ్వాలని సీతక్క….

దేశవ్యాప్తంగా రాష్ట్రపతి ఎన్నికకు పోలింగ్‌ ప్రక్రియ జరుగుతోంది. తెలంగాణలో ఎమ్మెల్యేలు అసెంబ్లీలో ఓటు వేసి ప్రతిఒక్కరు తన ఓటు హక్కు వినియోగించుకున్నారు. ఈ సందర్భంగా అసెంబ్లీలో కీలక పరిణామం చోటుచేసుకుంది. కాంగ్రెస్‌ ఎమ్మెల్యే...

భీమవరం బరిలో ఉంటానాని చెప్పిన పవన్…

జనసేన పార్టీ నేత పవన్ కళ్యాణ్ ఎక్కడ నుండి పోటీ చేస్తారో క్లారిటీ ఇచ్చారు. పవన్ పోటీపై ఎన్నో ఊహాగానాలు వినిపిస్తున్నా ఆయన ఈసారి కూడా భీమవరం బరిలో ఉంటారని చెబుతున్నారు. ఈసారి...
- Advertisment -

ఎక్కువ మంది చదివినవి

- Advertisment -

News Categories

- Advertisment -