end
=
Wednesday, February 25, 2026
Homeరాజకీయం

రాజకీయం

ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక మలుపు: ప్రభాకర్ రావు విడుదల

Prabhakar Rao: తెలంగాణ రాజకీయాలను గట్టిగా కుదిపేసిన ఫోన్ ట్యాపింగ్ కేసు(Phone tapping case) లో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఈ కేసులో ప్రధాన నిందితుడిగా ఉన్న స్పెషల్ ఇంటెలిజెన్స్ బ్యూరో...

నీళ్ల రాజకీయాలు మళ్లీ మంటెక్కాయి..కాసేపట్లో పార్టీ ముఖ్య నేతలతో కేసీఆర్ భేటీ

Telangana : తెలంగాణలో కృష్ణా నది నీటి వాటా(Krishna River water share) చుట్టూ రాజకీయ వేడి మరింత పెరుగుతోంది. రాష్ట్ర ప్రయోజనాలను పక్కనబెట్టి కేంద్రానికి తప్పుడు సమాచారం పంపారని సీఎం రేవంత్...

రాజకీయాల్లో కొత్త మలుపు: మాజీ మావోయిస్టులతో రాజకీయ పార్టీ ఆవిర్భావానికి సంకేతాలు

Mallojula Venugopal: దేశ రాజకీయాల్లో మరో కీలక మార్పు దశకు అడుగులు పడుతున్నాయా? అనే ప్రశ్నకు అవుననే సమాధానం వినిపిస్తోంది. సాయుధ పోరాటానికి వీడ్కోలు పలికిన మాజీ మావోయిస్టు (Former Maoist)నేతలు మల్లోజుల...

ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక మలుపు: కేసీఆర్, ఇద్దరు మాజీ మంత్రులకు సిట్ నోటీసులు?

Telangana : తెలంగాణ రాజకీయ వర్గాలను కుదిపేస్తున్న ఫోన్ ట్యాపింగ్(Phone Tapping case) వ్యవహారం ఇప్పుడు అత్యంత కీలక దశకు చేరుకుంది. ఈ కేసులో దర్యాప్తు చేస్తున్న ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్)(...

బీజేపీ గుప్పిట్లోనే దేశంలోని సంస్థాగత వ్యవస్థలన్ని: రాహుల్ గాంధీ

Rahul Gandhi : దేశంలోని కీలకమైన సంస్థాగత వ్యవస్థలు(Organizational systems) పూర్తిగా బీజేపీ( BJP) గుప్పిట్లోకి వెళ్లాయని కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ తీవ్ర ఆరోపణలు చేశారు. ఇది కేవలం రాజకీయ సమస్య...

అందుకే దేశం విడిచి భారత్‌కు వచ్చా.. భయపడి కాదు: షేక్‌ హసీనా

Bangladesh : బంగ్లాదేశ్‌లో కొనసాగుతున్న రాజకీయ, సామాజిక ఉద్రిక్తతలపై (Bangladesh protests)ఆ దేశ మాజీ ప్రధాని షేక్ హసీనా (Sheikh Hasina)తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. గతేడాది దేశంలో చెలరేగిన హింస, మారణహోమాన్ని...

అసెంబ్లీకి రండి.. గౌరవంగా చూసుకుంటా!: కేసీఆర్‌కు రేవంత్ సవాల్

Telangana : తెలంగాణ రాష్ట్ర ప్రయోజనాలను కృష్ణా నదిలో కలిపేసిన బాధ్యత పూర్తిగా మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్‌(KCR)పైనేనని సీఎం రేవంత్ రెడ్డి(CM Revanth Reddy) తీవ్ర ఆరోపణలు చేశారు. కేసీఆర్ పదేళ్ల పాలనలో...

తోషఖానా కేసు..ఇమ్రాన్ ఖాన్ దంపతులకు 17 ఏళ్ల జైలు శిక్ష

Pakistan : పాకిస్థాన్‌ రాజకీయాల్లో మరో సంచలన తీర్పు వెలువడింది. తోషఖానా అవినీతి కేసు (Toshakhana corruption case)లో మాజీ ప్రధాని ఇమ్రాన్‌ ఖాన్‌(Imran Khan)కు 17 ఏళ్ల జైలు శిక్ష(17 years...

బొబ్బిలి కోటలో మల్లారెడ్డి పర్యటన…విద్యాసంస్థల విస్తరణే లక్ష్యమా?!

AP Tour : తెలంగాణ మాజీ మంత్రి, మేడ్చల్ ఎమ్మెల్యే చామకూర మల్లారెడ్డి(Mallareddy) తాజాగా ఆంధ్రప్రదేశ్‌లో పర్యటించడం రాజకీయ, సామాజిక వర్గాల్లో ఆసక్తిని రేకెత్తిస్తోంది. విజయనగరం జిల్లా(Vizianagaram District)లోని చారిత్రక బొబ్బిలి కోట(Bobbili...

21న కేసీఆర్‌ అధ్యక్షతన బీఆర్‌ఎస్‌ కీలక భేటీ

BRS:హైదరాబాద్‌ కేంద్రంగా ఉన్న తెలంగాణ భవన్‌(Telangana Bhavan)లో ఈ ఆదివారం భారత రాష్ట్ర సమితి (బీఆర్‌ఎస్‌) కీలక సమావేశం జరగనుంది. పార్టీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్‌(KCR) (కె. చంద్రశేఖర్‌రావు) అధ్యక్షతన శాసనసభాపక్షం...

ఫోన్ ట్యాపింగ్ కేసు: ప్రభాకర్ రావు కస్టడీని పొడిగించిన సుప్రీంకోర్టు

Telangana : తెలంగాణలో సంచలనాన్ని సృష్టించిన ఫోన్ ట్యాపింగ్ కేసు(Phone tapping case)లో ప్రధాన నిందితుడు, మాజీ SIB చీఫ్ ప్రభాకర్‌రావు(Prabhakar Rao) కస్టడీని(Custody extended) సుప్రీంకోర్టు (Supreme Court)ఈనెల 25 వరకు...

పెండింగ్ సాగునీటి సమస్యలపై కేంద్ర జలశక్తి మంత్రి సీఎం చంద్రబాబు కీలక చర్చలు

Delhi Tour: ఆంధ్రప్రదేశ్‌(Andhra Pradesh)కు సంబంధించిన సాగునీటి ప్రాజెక్టుల్లో నెలకొన్న పెండింగ్ అంశాల పరిష్కారంపై ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు(CM Chandrababu Naidu) ప్రత్యేక దృష్టి సారించారు. రాష్ట్రానికి రావాల్సిన నిధులు(funds) అవసరమైన...
- Advertisment -

ఎక్కువ మంది చదివినవి

- Advertisment -

News Categories

- Advertisment -