తెలుగుదేశంపార్టీ అధినేత నారా చంద్రబాబునాయుడుకి మరో గట్టి షాక్ తగిలింది. పార్టీ ఎమ్మెల్యేలు వరుసగా వలస దారిపడుతున్నారు. ఇప్పటికే ముగ్గురు ఎమ్మెల్యేలు పార్టీని వదిలివెళ్లగా తాజాగా మరో టీడీపీ ఎమ్మెల్యే పార్టీనీ విడడానికి...
దుబ్బాక ఉప ఎన్నికల్లో టీఆర్ఎస్ అభ్యర్థికి తమ సంపూర్ణ మద్దతు తెలియజేస్తున్నామని రాయపోల్ మండలం ఉదయ్ పూర్ గ్రామస్తులంతా ఏకగ్రీవ తీర్మాణం చేసి టీఆర్ఎస్ నేత, రాష్ర్ట ఆర్థిక శాఖ మంత్రి తన్నీరు...
రాజకీయ నాయకులు, ప్రజాప్రతినిధుల అవినీతి, అక్రమాలపై సుప్రీంకోర్టు పూర్తి విచారణ చేపట్టాలని చేసిన వ్యాఖ్యలతో ఆంధ్రప్రదేశ్ సీఎం, వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు వై.ఎస్.జగన్మోహన్రెడ్డికి వణుకుపుడుతోందని తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు, మాజీ...
టీపీసీసీ చీఫ్ ఉత్తమ్కుమార్రెడ్డి
తెలంగాణలో పోలీసు శాఖ అధికార పార్టీ టీఆర్ఎస్కు కొమ్ము కాస్తుందని, ప్రతిపక్షాల గొంతు నొక్కేస్తున్నారని టీపీసీసీ చీఫ్ ఉత్తమ్కుమార్రెడ్డి ఆరోపించారు. ఆదివారం ఆయన మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. ప్రజల...
టీడీపీ నుండి వైసీపీ గూటికిపార్టీ కండువా కప్పి సాదరంగా ఆహ్వానించిన సీఎం జగన్
తెలుగుదేశం పార్టీకి మరో షాక్ తగిలింది. తూర్పుగోదావరి జిల్లా తెలుగుదేశం పార్టీకి చెందిన నాయకుడు చలమలశెట్టి సునీల్ సోమవారం సొంతగూటికి...
ప్రజల కష్టాల పట్ల వైసిపి ప్రభుత్వం నిర్లక్ష్యం వహిస్తుందని టీడీపీ అధ్యక్షులు నారా చంద్రబాబునాయడు ఆరోపించారు. ఓవైపు కరోనా విజృంభన, మరోవైపు వర్షాల వల్ల వరదలు వచ్చి జనం కొట్టుమిట్టాడుతుంటే ముఖ్యమంత్రి జగన్...
పార్టీలోకి ఆహ్వానించిన వైసీసీ అధినేత, ఏపీ ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డి
తెలుగుదేశం పార్టీ నాయకుడు, యలమంచిలి, పెందుర్తి మాజీ ఎమ్మెల్యే పంచకర్ల రమేష్బాబు టీడీపీకి గుడ్బై చెప్పి వైయస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. స్వయంగా ఆంధ్రప్రదేశ్...
వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి ట్వీట్
సరిగ్గా 23 సంవత్సరాల క్రితం తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు ఎన్టీ రామారావును చంద్రబాబునాయుడు వెన్నుపోటు పోడిచారని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎంపీ విజయసాయిరెడ్డి తన ట్విట్టర్లో పేర్కొన్నాడు. చంద్రబాబు...
స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా తాడెపల్లిగూడెంలోని ప్రధాన కార్యాలయంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి జాతీయ జెండాను ఎగుర వేశారు.ప్రజలకు, పార్టీ కార్యక్తలకు ఆయన శుభాకాంక్షలు తెలియజేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్లో...
తిరుపతి: అమరావతిలో తన బినామీలు కొనుగోలు చేసిన ఆస్తులను కాపాడుకునేందుకు ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడు పాకులాడుతున్నారని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ పార్లమెంటరీ పక్షనేత పెద్దిరెడ్డి మిథున్రెడ్డి అన్నారు. ఆస్తులపై తప్ప రాష్ట్ర...