Homeక్రీడలు
క్రీడలు
హైదరాబాద్ విజయలక్ష్యం 164
కరోనా రోగులకు ప్లాస్మా థెరఫీ ఎంతో కీలకం
అబుదాబి వేదికగా సన్రైజర్స్ హైదరాబాద్, కోల్కతా నైట్రైడర్స్ జట్లు తలపడుతున్న మ్యాచ్లో టాస్ ఓడి మొదట బ్యాటింగ్ చేసిన కేకేఆర్ 20 ఓవర్లలో 163-5 పరుగులు...
టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న సన్రైజర్స్
మూడు రోజులపాటు మళ్లీ భారీ వర్షాలు !
కాసేపట్లో కోల్కతా నైట్ రైడర్స్తో జరగనున్న మ్యాచ్లో సన్రైజర్స్ హైదరాబాద్ టాస్ గెలిచి, బౌలింగ్ ఎంచుకుంది. ఈ మ్యాచ్ విజయం ఇరు జట్లకు కీలకం కాగా,...
ఉత్కంఠభరిత మ్యాచ్లో R.C.B విజయం
దంచికొట్టిన ఏబీడీ.. రాణించిన కోహ్లి
విజయం నీదా నాదా అన్నట్లు జరిగిన ఉత్కంఠభరిత పోరులో రాయల్ చాలెంజర్స్ బెంగళూరు రాజస్తాన్ రాయల్స్ జట్టును చిత్తు చేసింది. 178 పరుగుల విజయ లక్ష్యంతో బరిలోకి దిగిన...
స్మిత్ హాఫ్ సెంచరీ.. ఆర్సీబీ టార్గెట్ 178
ఐపీఎల్లో భాగంగా షార్జా వేదికగా రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, రాజస్తాన్ రాయల్స్ జట్ల మధ్య జరుగుతున్న మ్యాచ్ హోరాహోరీగా సాగుతోంది. టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న ఆర్ ఆర్ నిర్ణీత 20 ఓవర్లలో...
ఐపీఎల్ (2020)కు సురేశ్ రైనా దూరం
చెన్నై సూపర్ కింగ్స్కు గట్టి షాక్
ఐపీఎల్ 2020కి సిద్దమవుతున్న చెన్నై సూపర్కింగ్స్కు గట్టి షాక్ తగిలింది. చెన్నై ఆల్రౌండర్ సురేశ్ రైనా తన వ్యక్తిగత కారణాల వల్ల ఐపిఎల్ 2020 సీజన్ మొత్తానికి...
మహిళా రెజ్లర్ వినేశ్ ఫోగట్కు కరోనా పాజిటివ్
‘నిన్న చేయించుకున్న కరోనా పరీక్షల్లో నాకు పాజిటివ్గా నిర్ధారణ అయ్యింది. ప్రస్తుతం నాకు ఎలాంటి లక్షణాలు లేవు. కానీ ప్రస్తుతం నేను స్వీయ నిర్బంధంలో ఉన్నాను. నా కుటుంబ సభ్యులందరూ కూడా వేరుగా...
ఐపీఎల్ 2020కి జేసన్రాయ్ దూరం
ప్రాక్టీస్లో పక్కటెములకు తీవ్రగాయలు
ఇంగ్లాండ్ డ్యాషింగ్ ఓపెనర్, గొప్ప బ్యాట్స్మెన్ జేసన్ రాయ్ ఐపీఎల్ ఢిల్లీ క్యాపిటల్స్ జట్టు నుండి తప్పుకున్నాడు. ప్రాక్టీస్ సెషన్లో జేసన్ పక్కటెములకు తీవ్ర గాయాలు అవడంతో ఈ నిర్ణయం...
‘మేము ముగ్గురం కాబోతున్నాం’
'జనవరి 2021కి మేము ముగ్గురం కాబోతున్నాం' అంటూ భారత క్రికెట్ జట్టు కెప్టెన్ విరాట్ కోహ్లీ సతీమణి అనుష్కశర్మ తన ఇన్స్టాగ్రామ్లో కోహ్లీతో తను ప్రెగ్నెంట్గా ఉన్న ఫోటోను షేర్ చేసింది. అంటే...
‘నా కెరీర్ ముగింపుకు వచ్చింది’
నా కెరీర్ ముగింపుకు వచ్చింది. ఇకపై కోచింగ్ మీద దృష్టి పెట్టాలి. క్రికెట్ మైదానంలో నా ఆట ముగిసింది అంటూ ఆస్ర్టేలియా మాజీ ఆల్రౌండర్ కెమరోన్ వైట్ ఇంటర్య్వూలో తెలిపాడు. అంతర్జాతీయ క్రికెట్కు...
టెస్టుల్లోనూ సత్తాచాటగలను: చాహల్
న్యూఢిల్లీ: ‘’టీమ్ఇండియా తరఫున టెస్టుల్లోనూ ఆడాలనుందని స్పిన్నర్ యజువేంద్ర చాహల్ అన్నాడు. 2016లో టీమ్ఇండియాలో అరంగేట్రం చేసిన చాహల్ ఇప్పటి వరకు 52వన్డేలు, 42 టీ20లు ఆడినా సుదీర్ఘ ఫార్మాట్ అవకాశం రాలేదు....
ఇంగ్లాండ్తో తొలి టెస్టుకు పాక్ జట్టిదే
మాంచెస్టర్: ఆతిథ్య ఇంగ్లాండ్, పాకిస్థాన్ మధ్య ఓల్డ్ ట్రాఫోర్డ్ వేదికగా తొలి టెస్టు బుధవారం ఆరంభంకానుంది. ఈ నేపథ్యంలో తొలి టెస్టు కోసం 16 మంది ఆటగాళ్లతో కూడిన జట్టును పాకిస్థాన్ క్రికెట్...
ఐపీఎల్ 2020: స్పాన్సర్షిప్ నుంచి వివో ఔట్
న్యూఢిల్లీ: ఈ ఏడాది ఇండియన్ ప్రీమియర్ లీగ్(ఐపీఎల్) టైటిల్ స్పాన్సర్షిప్ నుంచి చైనాకు చెందిన మొబైల్ తయారీ సంస్థ వివో తప్పుకుంది. గల్వాన్ ఘటన తర్వాత చైనాతో సరిహద్దుల వద్ద ఉద్రిక్తతలు పెరుగుతుండడం...
- Advertisment -
ఎక్కువ మంది చదివినవి
- Advertisment -
News Categories
- Advertisment -