న్యూఢిల్లీ: టెస్లా ఇంక్ చీఫ్, బిలియనీర్ వ్యాపారవేత్త ఎలాన్ మస్క్ బంపర్ ఆఫర్ ప్రకటించాడు. కార్బన్ డయాక్సైడ్ ఉద్గారాలను గ్రహించే ఉత్తమ సాంకేతికత అభివృద్ధి కోసం 100 మిలియన్ డాలర్లు విరాళంగా ఇవ్వనున్నట్టు...
న్యూఢిల్లీ: సంక్రాంతి పండుగ ముందు బంగారం ప్రియులకు శుభవార్త. నేడు పసిడి ధరలు కనీవినీ ఎరుగని స్థాయిలో పతనమయ్యాయి. అమెరికా సహా అంతర్జాతీయ పరిస్థితుల నేపథ్యంలో బంగారం ధరలు నేలచూపులు చూశాయి.10 గ్రాముల...
కొత్త ఇల్లు కొనుగోలు చేయాలని ఆరాటపడుతున్న వారికి దేశంలోని అతిపెద్ద ప్రభుత్వ రంగ బ్యాంకు ఎస్బీఐ శుభవార్త తెలిపింది. గృహ రుణాల వడ్డీరేటును భారీగా తగ్గించి సొంతింటి కలను నిజం చేసుకునే అవకాశం...
న్యూఢిల్లీ: ప్రముఖ టెలికాం సంస్థ ఎయిర్టెల్ మరోమారు దుమ్మురేపింది. సబ్స్క్రైబర్ బేస్ పెంచుకుంటూ పోతోంది. అక్టోబరులో జియోను వెనక్కి నెట్టేసి ఏకంగా 3.67 మిలియన్ల మంది కొత్త ఖాతాదారులను చేర్చుకుంది. ఇది జియో...
న్యూఢిల్లీ: దేశ రాజధానిలో బంగారం, వెండి ధరలు భారీగా పెరిగాయి. 10 గ్రాముల బంగారంపై ఏకంగా రూ. 496 పెరగడంతో రూ. 50 వేల మార్కును దాటి రూ. 50,297కు చేరింది. అంతర్జాతీయంగా...
కొద్ది రోజులుగా రికార్డుల సాధనే లక్ష్యంగా సాగుతున్న దేశీ స్టాక్ మార్కెట్లకు చెక్ పడింది. ట్రేడింగ్ ప్రారంభంలోనే ఇన్వెస్టర్లు అమ్మకాలకు ఆసక్తి చూపడంతో మార్కెట్లు నీరసంగా ప్రారంభమయ్యాయి. ప్రస్తుతం సెన్సెక్స్ 353 పాయింట్లు...
రెండు రోజులు నిలకడగా ఉన్న పెట్రోల్, డీజిల్ ధరలు మళ్లీ పెరిగాయి. ఢిల్లీలో లీటర్ పెట్రోల్ ధర 17 పైసలు బలపడి రూ. 82.66కు చేరింది. డీజిల్ ధర సైతం లీటర్కు 19...
ముంబయి: దేశ వాణిజ్య దిగ్గజ కంపెనీ రిలయన్స్.. మరో ప్రతిష్టాత్మక బిజినెస్ సంస్థను సొంతం చేసుకుంది. ఆన్లైన్లో గృహోపకరణాలను విక్రయించే అర్బన్ ల్యాడర్స్ హోమ్ డెకార్స్ సొల్యూషన్స్ను ప్రముఖ వ్యాపారదిగ్గజ సంస్థ రిలయన్స్...
ఎలక్ట్రానిక్ ఉపకరణాల తయారీ సంస్థ ఎల్జీ నుంచి సరికొత్త ల్యాప్టాప్ రాబోతోంది. ప్రస్తుతం అందుబాటులో ఉన్న ల్యాప్టాప్లకు భిన్నంగా ఉండే దీనిని ఎంచక్కా చుట్టేసుకోవచ్చు. 17 అంగుళాల పరిమాణంతో రాబోతున్న ఈ రోలబుల్...
ఐటీ ఉద్యోగాల్లో గ్రామీణ మహిళలు మెరవనున్నారు. కరోనా కాలంలో ఐటీ ఉద్యోగులకు వర్క్ ఫ్రమ్ హోమ్ ట్రెండ్ మొదలైంది. ఈ నేపథ్యంలో భారత గ్రామీణ మహిళా సాధికారతకు తోడ్పాటుగా ఫ్రెంచ్ ఐటీ దిగ్గజం...
కేంద్రప్రభుత్వం బంగారం నాణ్యతను తెలిపే గోల్డ్ హాల్మార్కింగ్ చట్టాన్ని త్వరలోనే తీసుకురానున్నట్లు సమాచారం. వచ్చే ఏడాది జూన్ నుంచి దేశవ్యాప్తంగా ఈ చట్టాన్ని అమలు చేయనుంది. తద్వారా ఈ చట్టంతో బంగారు వ్యాపారుల...