end
=
Thursday, February 26, 2026
Homeవిద్యా సమాచారం

విద్యా సమాచారం

లాసెట్‌ ఫలితాలు విడుదల

తెలంగాణ లాసెట్, పీజీఎల్ సెట్ ఫలితాలు ఇవాళ విడుదలయ్యాయి. రాష్ట్ర ఉన్నత విద్యామండలి చైర్మన్‌ పాపిరెడ్డి ఈ ఫలితాలను రిలీజ్ చేశారు. మూడేళ్ల లా కోర్సులో 78.60 శాతం విద్యార్థులు ఉత్తీర్ణత సాధించగా,...

రేపే చివరిరోజు..

పటాన్‌చెరులో దారుణ హత్య తెలంగాణ రాష్ట్రంలో డిగ్రీ కోర్సుల్లో ప్రవేశాల గడువు రేపటితో ముగియనుంది. దోస్త్‌ వెబ్‌సైట్‌ ద్వారా మూడో ఫేజ్‌లో ఆన్‌లైన్ సెల్ఫ్‌ రిపోర్టింగ్‌ చేయని విద్యార్థులు, వెబ్‌ ఆప్షన్లు ఇవ్వని వారు.....

నవంబర్‌ 2 నుంచి స్కూళ్లు రీ-ఓపెన్‌

సీఎం రిలీఫ్‌ ఫండ్‌కు సినీ ప్రముఖుల భారీ విరాళం.. వచ్చే నెల రెండో తారీఖు నుంచి స్కూళ్లు రీ ఓపెన్‌ చేయనున్నట్లు ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర విద్యాశాఖ తెలిపింది. ఈ విషయమై ఇవాళ విద్యాశాఖ ఉన్నతాధికారులతో...

NEET పరీక్షా ఫలితాలు విడుదల

ఎన్‌ఈఈటి (నేషనల్‌ ఎలిజిబిలిటీ కమ్‌ ఎంట్రన్స్‌ టెస్టు) 2020 పరీక్షా ఫలితాలను నేషనల్‌ టెస్టింట్‌ ఏజెన్సీ శుక్రవారం విడుదల చేసింది. ఈ పరీక్షలకు సంబంధించి https://ntaneet.nic.in, https://nta.ac.in లో ఫలితాలు తెలసుకోవచ్చు. గత...

పాలిసెట్‌ అర్హత మార్కులు 25 శాతానికి తగ్గింపు

విద్యార్థులకు సిలబస్‌ భారం తగ్గించేందుకు నిర్ణయంఎస్సీ, ఎస్టీ విద్యార్థులకు క్వాలిఫైయింగ్‌ మార్కులతో సబంధం లేకుండా ప్రవేశాలుఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ అక్రమంగా ఇసుక రవాణా – ట్రాక్టర్లు సీజ్‌ పాలిటెక్నిక్‌ ఎంట్రన్స్‌ ఎగ్జామ్‌కు(పాలీసెట్‌ 2020) సంబంధించి...

జెఈఈ అడ్వాన్స్‌డ్‌ పరీక్షా ఫలితాలు…

దేశంలోని ఐఐటీల్లో ప్రవేశం కోసం నిర్వహించే జెఈఈ అడ్వాన్స్‌డ్‌ పరీక్షా ఫలితాలు సోమవారం విడుదలయ్యాయి. ఈ మేరకు ఢిల్లీ ఐఐటీ తన అధికారిక వెబ్‌సైట్‌ http://result.jeeadv.ac.in/ లో ఫలితాలను ఉంచింది. గత నెల...

యూనివర్సిటీల్లో విద్యా సంవత్సరం ప్రారంభం

దేశంలోని విశ్వవిద్యాలయాలలో నవంబర్‌ 1 నుండి 2020-21 విద్యా సంవత్సరాన్ని ప్రారంభించున్నట్లు యూనివర్సిటీ ఆఫ్‌ గ్రాంట్స్‌ కమిషన్‌ (UGC) ప్రకటించింది. డిగ్రీ, పీజీ మొదటి సంవత్సరం కోర్సులను ప్రారంభించాలని, ఇందుకు సంబంధించిన ఉత్తర్వులను...

‘అగ్రికల్చర్ పాలిటెక్నిక్’ నోటిఫికేషన్ విడుదల

వెబ్‌డెస్కు :  పదో తరగతి పూర్తయిన గ్రామీణ ప్రాంత విద్యార్థులకు అగ్రికల్చర్‌ పాలిటెక్నిక్‌ కోర్సులు వరంగా మారాయి. రెండేళ్ల కోర్సు చేసిన వారికి ప్రభుత్వ, ప్రైవేట్‌ సంస్థల్లో ఉద్యోగ, ఉపాధి అవకాశాలు మెండుగా...

సెప్టెంబర్‌ 30న గురుకుల ప్రవేశ పరీక్షలు

తెలంగాణలో గురుకుల జూనియర్‌ కళశాల, డిగ్రీ కళాశాలల్లో 2020-2021 విద్యా సంవత్సరంకు గాను ప్రవేశ పరీక్షలు నిర్వహించనున్నట్లు గురుకుల విద్యా సంస్థల కార్యదర్శి వెల్లడించారు. కరోనా వైరస్‌ వల్ల రాష్ర్టంలో లాక్‌డౌన్‌ విధించిన...

తెలంగాణలో ఇంటర్మీడియట్‌ అడ్మీషన్లు ప్రారంభం

సెప్టెంబర్‌ 17 నుండి 30 వరకు తొలి విడత అడ్మీషన్లుసెప్టెంబర్‌ 18 నుండి ఆన్‌లైన్‌లో ఇంటర్‌ తరగతులుమార్గదర్శకాలను విడుదల చేసిన ఇంటర్‌ బోర్డు 2020-21 విద్యా సంవత్సరానికి గాను ఇంటర్‌ అడ్మీషన్ల కోసం తెలంగాణ...

అక్టోబర్ 5 నుంచి అంబేద్కర్ వర్షిటీ డిగ్రీ పరీక్షలు

హైదరాబాద్: డా. బి. ఆర్. అంబేద్కర్ ఓపెన్ యూనివర్శిటీ డిగ్రీ (సి.బి.సి.యస్) ఆరో సెమిస్టర్ పరీక్షలు అక్టోబర్ 5 నుంచి 10 వరకు, ఐదో సెమిస్టర్ పరీక్షలు అక్టోబర్ 11 నుంచి 16...

ఉస్మానియా యూనివర్సిటీ పరీక్షలు వాయిదా

ఉస్మానియా యూనివర్సిటీ పరిధిలో జరగాల్సిన పలు పరీక్షలు వాయిదా వేసినట్లు యూనివర్సిటీ అధికార వర్గాలు వెల్లడించాయి. బుధవారం, గురువారం జరగాల్సిన … పరీక్షలను అనివార్య కారాణాల వల్ల వాయిదా వేస్తున్నట్లు యూనివర్సిటీ ఒక...
- Advertisment -

ఎక్కువ మంది చదివినవి

- Advertisment -

News Categories

- Advertisment -