end
=
Saturday, February 21, 2026
Homeవార్తలుజాతీయం

జాతీయం

మరోసారి ఆంధ్రప్రదేశ్ పర్యటనకు రానున్న ప్రధాని మోదీ

AP Tour: భారత ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ (PM Narendra Modi)మరోసారి ఆంధ్రప్రదేశ్ పర్యటనకు సిద్ధమయ్యారు. ఈ నెల 19న ఆయన శ్రీసత్యసాయి జిల్లా పుట్టపర్తి (Sri Sathya Sai District...

ఢిల్లీ పేలుడు కేసులో సంచలనం.. రిపబ్లిక్‌ డే ప్రధాని ప్రసంగమే టార్గెట్!

Delhi Blast: దేశ రాజధాని ఢిల్లీలో తాజాగా చోటుచేసుకున్న కారు పేలుడు (Car explosion)ఘటన దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. ఈ కేసు దర్యాప్తు వేగంగా సాగుతుండగా, దాని వెనుక ఉన్న ఉగ్రకుట్రపై విస్తుపోయే...

దేశవ్యాప్త పేలుళ్లకు రెండేళ్ల నుంచి సన్నాహాలు: డా.షాహిన్‌

Delhi blast incident : ఫరీదాబాద్‌లో ఇటీవల బహిర్గతమైన ఉగ్ర కుట్ర కేసులో ప్రధాన నిందితురాలిగా ఉన్న డాక్టర్‌ షాహిన్‌(Dr. Shahin) విచారణలో కీలక విషయాలు బయటపడ్డాయి. దేశవ్యాప్తంగా భారీ ఉగ్ర దాడులు...

ఢిల్లీ పేలుడు.. కుట్రదారులను వదిలిపెట్టే ప్రసక్తే లేదు.. ప్రధాని మోదీ హెచ్చరిక

PM Modi: భూటాన్ రాజధాని థింఫులో జరుగుతున్న ప్రభుత్వ కార్యక్రమంలో ప్రధాని నరేంద్ర మోదీ (PM Modi)అత్యంత కీలక వ్యాఖ్యలు చేశారు. దిల్లీలోని ఎర్రకోట (Red Fort in Delhi)ప్రాంతంలో తాజాగా సంభవించిన...

ఢిల్లీ పేలుడు ఘటన..దొరికిపోతాననే భయంతోనే ఆత్మాహుతి దాడి!

Delhi blast: ఢిల్లీలో చోటుచేసుకున్న బాంబు పేలుడు (Bomb explosion)ఘటనలో పలు కీలక విషయాలు వెలుగులోకి వచ్చాయి. సోమవారం ఫరీదాబాద్‌లో భద్రతా బలగాలు ఇద్దరు అనుమానిత ఉగ్రవాదులను అదుపులోకి తీసుకున్నాయి. పోలీసుల ప్రాథమిక...

ఢిల్లీలో భారీ పేలుడు ఘటనపై అమిత్‌ షా హైలెవల్‌ మీటింగ్‌

Delhi Red : దేశ రాజధాని దిల్లీలో సోమవారం సాయంత్రం భారీ పేలుడు సంభవించింది. చారిత్రక ఎర్రకోట (Fort)కు చాలా దగ్గరగా ఉన్న ఒక కారులో బాంబ్ పేలుడు(Bomb explosion)తో దిల్లీ ఉలిక్కిపడింది....

ఢిల్లీ బాంబు పేలుడు సూత్రధారి డాక్టర్ ఉమర్ ఫొటో విడుదల

Delhi Blast: దేశ రాజధాని ఢిల్లీలోని ఎర్రకోట(Red Fort) సమీపంలో సోమవారం సాయంత్రం చోటుచేసుకున్న కారు బాంబు పేలుడు(Car bomb explosion) కేసులో పోలీసులు కీలక పురోగతిని సాధించారు. ఈ ఘటనకు ప్రధాన...

ఢిల్లీ పేలుడు ఘటన.. వెలుగులోకి సంచలన విషయాలు

Delhi Blast: దేశ రాజధాని న్యూఢిల్లీలో సోమవారం సాయంత్రం బాంబు పేలుడు సంభ‌వించిన విషయం తెలిసిందే. ఢిల్లీలోని ఎర్రకోట (Red Fort)ప్రాంతంలో జరిగిన ఈ పేలుడు ఘటనలో ఇప్ప‌టివ‌ర‌కు 9 మంది ప్రాణాలు...

కుప్పకూలిన నీటి ట్యాంక్‌.. నివాసాలను ముంచెత్తిన వరద

Kerala : ఎర్నాకుళం (Ernakulam)జిల్లాలోని తమ్మనం ప్రాంతంలో సోమవారం తెల్లవారుజామున కేరళ వాటర్ అథారిటీ (KWA) ఫీడర్ ట్యాంక్ ఒక్కసారిగా కుప్పకూలడంతో అక్కడి ప్రజలు తీవ్ర ఆందోళనకు గురయ్యారు. ఈ ప్రమాదంలో సుమారు...

జమ్మూకశ్మీర్‌లో భారీ ఉగ్రవాద వ్యతిరేక ఆపరేషన్.. 9 మంది అదుపులోకి !

Jammu and Kashmir: జమ్మూకశ్మీర్‌లో ఉగ్రవాద (terrorism)కార్యకలాపాలను అరికట్టేందుకు భద్రతా బలగాలు భారీ స్థాయిలో ఆపరేషన్ ప్రారంభించాయి. లోయ వ్యాప్తంగా పలు జిల్లాల్లో ఒకేసారి జరుగుతున్న ఈ దాడుల్లో అనుమానితులను అదుపులోకి తీసుకుంటూ...

డిసెంబర్ 1 నుంచి పార్లమెంట్ శీతాకాల సమావేశాలు.. షెడ్యూల్ విడుదల

Parliament Winter Session: కేంద్ర ప్రభుత్వం (Central Govt) పార్లమెంట్ శీతాకాల సమావేశాల తేదీలను అధికారికంగా ప్రకటించింది. డిసెంబర్ 1 నుండి ఈ సమావేశాలు ప్రారంభమై, మొత్తం 19 రోజుల పాటు కొనసాగి,...

బిహార్‌ ఎన్నికలు..ఎన్డీఏ తరఫున ప్రచార బాటలో మంత్రి నారా లోకేశ్‌

Nara Lokesh: బిహార్‌ (Bihar)రాష్ట్రంలో జరుగుతున్న అసెంబ్లీ ఎన్నికలకు (Assembly elections) సంబంధించి ఎన్డీఏ (NDA)తరఫున ఆంధ్రప్రదేశ్‌ ఐటీ, గ్రామీణాభివృద్ధి మంత్రి నారా లోకేశ్‌ ప్రచార బాట పట్టనున్నారు. రెండు రోజుల పాటు...
- Advertisment -

ఎక్కువ మంది చదివినవి

- Advertisment -

News Categories

- Advertisment -