ఇటీవల జరిగిన బిహార్, గుజరాత్, మధ్యప్రదేశ్, తెలంగాణ(దుబ్బాక స్థానం) శాసనసభ ఎన్నికల్లో కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ అద్వితీయ విజయాలు సాధించిన విషయం తెలిసిందే. బిహార్లో జేడీయూతో పొత్తు పెట్టుకున్న బీజేపీ.. అక్కడ...
ఆంధ్రప్రదేశ్ మాజీ మంత్రి, టీడీపీ శాసనసభ్యులు గంటా శ్రీనివాస్రావుకు ఇండియన్ బ్యాంక్ షాకిచ్చింది. ఆయనకు చెందిన ప్రత్యూష కంపెనీ లిమిటెడ్ ఆస్తుల్ని వేలం వేయనున్నట్లు ప్రకటించింది. ఈ వేలం ప్రక్రియ ఈనెల 25న...
బిహార్ అసెంబ్లీ ఎన్నికల్లో ఎన్డీఏ కూటమి విజయం సాధించిన విషయం తెలిసిందే. కాగా, ఈ ఫలితాలపై మహాకూటమి ముఖ్యమంత్రి అభ్యర్థి, ఆర్జేడీ నేత తేజస్వీ యాదవ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. బిహార్ ఎన్నికల్లో...
భారత్లో రోజురోజుకూ కరోనా కేసులు ఎక్కువవుతూనే ఉన్నాయి. నిన్న ఒక్కరోజే ఏకంగా 44, 281 కొత్త కేసులు నమోదయ్యాయి. దీంతో, కేసుల సంఖ్య 86,36,012కి చేరింది. ఇందులో 4,94,657 యాక్టివ్ కేసులున్నాయి. ఇప్పటివరకు...
124 సీట్లతో ఎన్డీయే విజయం 76 స్థానాల్లో ఆర్జేడీ గెలుపులెఫ్ట్ పార్టీల జోరు.. చతికిలపడిన కాంగ్రెస్5 స్థానాల్లో సత్తా చాటిన మజ్లిస్
పట్నా: చివరి వరకు ఉత్కంఠభరితంగా సాగిన బిహార్ అసెంబ్లీ ఎన్నికల హోరాహోరీ...
దేశీయంగా, ప్రాంతీయంగా తయారవుతున్న ఉత్పత్తులనే దివాళీ సందర్భంగా వాడాలని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ తెలిపారు. సోమవారం తన సొంత నియోజకవర్గం వారణాసిలో రూ. 614 కోట్ల విలువైన అభివృద్ధి కార్యక్రమాలకు వీడియో...
ఇవాళ బిహార్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలను ఈసీ ప్రకటించనుంది. ప్రస్తుతం ఓట్ల లెక్కింపు ప్రక్రియ కొనసాగుతోంది. మొత్తం 243 అసెంబ్లీ స్థానాలకు గానూ అధికార జేడీయూ కూటమి ఆధిక్యంలో ఉంది. 124 స్థానాల్లో...
నిన్నటితో బిహార్ తుది విడత అసెంబ్లీ ఎన్నికలు ముగిశాయి. ఎన్నికల అనంతరం ఎగ్జిట్పోల్స్ సర్వేల వివరాలు చూస్తే షాకవ్వాల్సిందే. ప్రతి మీడియా సర్వేలోనూ ఆర్జేడీ కూటమే ఆధిక్యత ప్రదర్శిస్తోంది. ఆర్జేడీ పార్టీ.. కాంగ్రెస్,...
ఆయన ప్రపంచ కుబేరుల్లో ఒకరు. భారతదేశంలో అత్యంత ధనవంతుడు. అతనే ముఖేష్ అంబానీ. ఆయన కుటుంబం అమ్మవారి కోసం భారీ విరాళమిచ్చింది. వివారాలు చూస్తే.. గువాహటిలోని సుప్రసిద్ద అష్టాదశ శక్తి పీఠాల్లో ఒకటి...
ఇవాళ బిహార్ అసెంబ్లీకి జరగనున్న చివరి దశ పోలింగ్ జరుగుతోంది. 19 జిల్లాల్లోని 78 అసెంబ్లీ స్థానాలకు జరిగే ఈ ఎన్నికల్లో 1204 మంది అభ్యర్థులు పోటీలో ఉన్నారు. 2.34 కోట్ల మంది...
విద్యార్థులపై ఫీజులు కట్టాలని కాలేజీ యాజమాన్యాలు ఒత్తిడి చేయకూడదని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వై ఎస్ జగన్మోహన్ రెడ్డి ఆదేశించారు. జగనన్న విద్యా దీవెన పథకం కింద త్వరలోనే విద్యార్థుల తల్లిదండ్రుల ఖాతాలో డబ్బులు...
కేంద్రహోంమంత్రి అమిత్ షా రెండు రోజుల పర్యటనలో భాగంగా పశ్చిమ బెంగాల్లో పర్యటిస్తున్న విషయం విదితమే. ఈ పర్యటనలో అమిత్ షా అధికార తృణమూల్ కాంగ్రెస్ పార్టీని టార్గెట్ చేసి తీవ్ర విమర్శలు...