end
=
Saturday, March 21, 2026
Homeవార్తలు

వార్తలు

దుర్భాషలాడిన లాయర్ అరెస్ట్

నోయిడాలోని తన రెసిడెన్షియల్ సొసైటీలో పనిచేస్తున్న సెక్యూరిటీ గార్డులపై అసభ్యంగా ప్రవర్తించినందుకు గాను భవ్య రాయ్‌ను అరెస్టు చేశారు. ఒక న్యాయవాద సంస్థలో పనిచేస్తున్న న్యాయవాది అరెస్టు చేయబడి 14 రోజుల పాటు...

పెరుగుతున్న కరోనా కేసులు

దేశంలో రోజువారీ కరోనా కేసుల సంఖ్య పెరుగుతుంది. డిల్లీ, ముంబయి కొత్త కేసులు పెరగడం మనం గమనించవచ్చు. గడిచిన 24 గంటల్లో దేశవ్యాప్తంగా 15,754 మందికి కరోనా వైరస్ సోకినట్లు, 47 మంది...

బిడ్డా లే..కళ్లు తెరువు..

రోడ్డు ప్రమాదంలో విద్యార్ధి మృతికన్నీరుమున్నీరైనా తల్లిదండ్రులు అమ్మా బై బై… నాన్న టాటా.. జాగ్రత్త బిడ్డా… సరే మమ్మి.. అంటూ రోజులాగానే స్కూలుకు బయలుదేరిన అభంశుభం తెలియని ఆ పాపను మృత్యువు వెంటాడింది.కొద్ది క్షణాల...

Munugodu Elections : మునుగోడు దంగల్

వరుస సభలతో కమలనాథుల హడావుడిఒకే నెలలో ఇద్దరు భాజపా(BJP) అగ్ర నేతలు తెలంగాణకు రాకఈ నెల 21న మునుగోడుకు అమిత్ షా(AmithShah)27న హన్మకొండకు కమలదళపతి జేపీ. నడ్డా Munugodu Elections : మునుగోడు ఉప...

కలెక్టర్ శ్రీనివాస్ రెడ్డి కి వినతిపత్రం

ఓటాబందీ గ్రామ సేవకుల న్యాయమైన సమస్యల పరిష్కారం కోసం గురువారం సిద్దిపేట జిల్లా కలెక్టర్ శ్రీనివాస్ రెడ్డి కి వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా జిల్లా అధ్యక్షులు కాల్వ నరేష్, ఉపాధ్యక్షులు అస...

మహారాష్ట్ర గోండియా రైలు ప్రమాదం

మహారాష్ట్రలోని గోండియాలో ఈరోజు ఘోర రైలు ప్రమాదం సంభవించింది. ఈ సంఘటన అర్ధరాత్రి సమయంలో జరిగింది. ఈ ప్రమాదంలో 50 మంది గాయపడ్డారు. వీరిలో 13 మంది తీవ్రంగా గాయపడినట్లు సమాచారం.ఇక్కడ భగత్...

మరోసారి పెరిగిన పాల ధర

రోజురోజుకు ప్రతి వస్తువు ధర పెరుగుతుండటంతో సామాన్యుడికి మరింత భారం పడనుంది. దేశంలో నిత్యావసర సరుకుల ధరలు పెరిగిపోతున్నాయి. తాజాగా అమూల్‌ పాల ధర కూడా పెరిగింది. దేశ వ్యాప్తంగా లీటర్‌ పాలపై...

కృష్ణమ్మ పరవళ్లు..

కృష్ణానది పరవళ్లు తొక్కుతున్నది.భారీ వర్షాల కారణ౦గా కృష్ణానదిపై అన్ని జలాశయాలు జలకళను స౦తరి౦చుకున్నాయి. శ్రీశైల౦ జలాశయానికి 4,47,896 క్యూసెక్కుల ఇన్ ప్లో వస్తు౦డగా పది గేట్లను ఎత్తివేసి అధికారులు 4,47,896 క్యూసెక్కుల నీటిని...

ప్రసంగిస్తూ కుప్పకూలి మృతి

భారత స్వాతంత్య్ర వజ్రోత్సవ వేడుకలను పురస్కరించుకొని హైదరాబాద్‌లోని కాప్రా పరిధిలోని వంపుగూడ లక్ష్మీ విల్లాస్‌లో ఏర్పాటు చేసిన ఒక కార్యక్రమంలో విషాదం నింపింది. స్థానిక నివాసి, వ్యాపారి అయిన ఉప్పల సురేష్ జెండా...

జాతీయ జెండాలపై ఎమ్మెల్యే ఫోటో

75 సంవత్సరాలు పూర్తి చేసుకుని 76 సంవత్సరంలోకి అడుగుపెట్టిన భారతదేశ స్వాతంత్య్ర నికి ప్రతీకగా నేడు యావత్ భారతదేశం స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలను ఘనంగా జరుపుకుంటోంది.కొన్నిచోట్ల మితిమీరిన దేశభక్తితో చెయ్యకూడని పనులు చేస్తున్నారు. అలాంటి ఘటన...

సముద్రమట్టానికి 18వేల అడుగుల ఎత్తులో జాతీయ జెండా

దేశవ్యాప్తంగా 75వ స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలు అట్టహాసంగా జరుగుతున్నాయి. ఇండో టిబెటన్‌ బార్డర్‌ పోలీసులు భారత్‌- చైనా సరిహద్దుల్లోని అత్యంత ఎత్తయిన ప్రదేశాల్లో జాతీయ జెండాలను రెపరెపలాడించారు. ఉత్తరాఖండ్‌లోని హిమాలయ పర్వత శ్రేణుల్లో...

కామారెడ్డి జిల్లాలో ఆర్టీసీ బస్సు బోల్తా..

కామారెడ్డి జిల్లాలో ఆర్టీసీ బస్సు ప్రమాదానికి గురైంది. కామారెడ్డి లో ఆర్టీసీ బస్సు బోల్తాపడి 25 మంది గాయపడ్డారు. నిజామాబాద్ నుండి హైదరాబాద్ వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది. పాత కలెక్టర్ కార్యాలయం...
- Advertisment -

ఎక్కువ మంది చదివినవి

- Advertisment -

News Categories

- Advertisment -