end
=
Sunday, March 22, 2026
Homeవార్తలు

వార్తలు

అక్షరాల రూ.44 లక్షల వేతనం

సంవత్సరానికి అక్షరాల రూ.44 లక్షల వేతనం. అదీకూడా ఇంకా చదువు పూర్తికాకముందే ప్రపంచంలోనే పెద్ద కంపెనీ అమెజాన్‌ సంస్థలో ఉద్యోగం ఎంపిక. ఎవరూ ఊహించిఉండరేమో. కష్టపడితే, ముఖ్యంగా చదువుపై, కెరీర్‌పై ఇష్టపడితే సాధించలేనిదంటూ...

పెట్రోలు, డీజిల్‌ ధరలు మళ్లీ పెంపు

పెట్రో కంపెనీలు మళ్లీ ప్రజలకు షాక్‌ ఇచ్చాయి. దేశవ్యాప్తంగా పెట్రో కంపెనీలు మళ్లీ ధరలు పెంచేశాయి. తాజాగా లీటరు పెట్రోల్‌పై 90 పైసలు, డీజిల్‌పై 87 పైసలు పెంచారు. ఇక పెరిగిన ధరల...

బోయగూడలో ఘోర అగ్ని ప్రమాదం

టింబర్‌ డిపోలో విద్యుత్‌ షాట్‌ సర్క్యూట్‌11 మంది బీహార్‌ కూలీలు సజీవ దహనం సికిందరాబాద్‌లో ఘోర అగ్ని ప్రమాదం సంభించింది. బోయగూడ సమీపంలోని ఓ టింబర్‌ డిపో, స్ర్కాప్‌ గోడౌన్‌లో విద్యుత్‌ షాట్‌ సర్క్యూట్‌...

జులైలో ఎంసెట్‌, ఈసెట్‌ పరీక్షలు

తెలంగాణ విద్యాశాఖ మంత్రి సబితాఇంద్రారెడ్డి వెల్లడి తెలంగాణలో ఎంసెట్‌, ఈసెట్‌ షెడ్యూల్‌ విడుదలైంది. రాష్ర్ట విద్యాశాఖ మంత్రి సబితాఇంద్రారెడ్డి ఈ మేరకు ప్రకటించారు. ఉన్నత విద్యా మండలి ఛైర్మన్‌ లింబాద్రి, విద్యాశాఖ అధికారులతో సమీక్షా...

స్పెషలిస్టు డాక్టర్లకు వేతనాలు పెంపు

ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం ఉత్తర్వులు జారీమార్చి 1 నుండి వేతనాల వర్తింపు ఆంధ్రప్రదేశ్‌లోని గిరిజిన ప్రాంతాల స్పెషలిస్టు డాక్టర్ల వేతనాలు పెరిగాయి. దీనికి సంబంధించిన ఉత్వర్వులను ఏపీ ప్రభుత్వం విడుదల చేసింది. ఏపీవీవీపీ పరిధిలోని ఆసుపత్రులలో...

బైక్‌-లారీ ఢీ ఇద్దరు మృతి

కర్నూలు జిల్లా గార్గేయపురం వద్ద రోడ్డు ప్రమాదం ద్విచక్రవాహనాన్ని లారీ ఢీకొని ఇద్దరు వ్యక్తులు మృతి చెందిన సంఘటన కర్నూలు జిల్లాలో జరిగింది. కర్నూలు సమీపంలోని గార్గేయపురం వద్ద ఈ ప్రమాదం జరిగింది. దీంతో...

ఉక్రెయిన్‌ చిన్నారులను కిడ్నాప్‌ చేసిన రష్యా!

రష్యా, ఉక్రెయిన్‌ యుద్ధం ఇంకా కొనసాగుతూనే ఉంది. రోజు రోజుకు రష్యా ఉక్రెయిన్‌పై బాంబుల వర్షం కురిపిస్తూనే ఉంది. ఇప్పటికే సర్వం కోల్పోయిన ఉక్రెయిన్‌ రష్యా సైనికులకు ఎదురు నిలుస్తూ, ప్రతిఘటిస్తూ సైనికులు...

హీరో జూనియర్‌ ఎన్టీఆర్‌ కారు బ్లాక్‌ స్ర్కీన్‌ తొలగింపు

హైదరాబాద్‌లో ట్రాఫిక్‌ పోలీసులు తనిఖీలు ముమ్మరం చేశారు. ఇక శని, ఆదివారాలైతే ట్రాఫిక్‌ను ఆపి మరి వాహనాలను తనిఖీలు నిర్వహించారు. ఈ మధ్య కాలంలో ఎవరు పడితే వారు నల్లటి స్ర్కీన్‌ను కారు...

దేశంలో పెరుగుతున్న కరోనా కేసులు

కరోనా వైరస్‌ మళ్లీ చాపకింద నీరులా వ్యాపిస్తుంది. కొత్తంగా మనదేశంలో 17 వందలకు పైగా కోవిడ్‌ కేసులు నమోదయ్యాయి. అయితే రోజువారి కేసుల పెరుగుదల తగ్గుతూ వస్తున్నాయి. కానీ ఈ మధ్యనే చైనాలో...

డీజిల్‌పై రూ.25 పెంపు…!

బల్క్‌ యూజర్లకు మాత్రమే వర్తింపుసామాన్య ప్రజలకు పాత రేట్లే అంతర్జాతీయంగా చమురు ధరలు పెరగడంతో దేశీయంగా విక్రయించే డీజిల్‌ ధర లీటరుకు రూ.25 పెరిగింది. అయితే ఇది కేవలం Bulk Users పెద్ద వినియోగదారులకు...

వేసవిలో ప్రత్యేక రైళ్లు

వేసవిలో ప్రయాణీకుల రద్దీని దృష్టిలో ఉంచుకొని 104 ప్రత్యేక రైళ్లను నడపనున్నట్లు దక్షిణమధ్యరైల్వే జోన్‌ అధికారులు తెలిపారు. సాధారణంగా వేసవిలో ప్రయాణీకుల రద్దీ పెరుగుతుంది. వేసవి విడిది, పాఠశాలలు, కళాశాలలకు సెలవులు కారణంగా...

కన్న తండ్రి కర్కసం

సొంత కుమారుడి ఇంటికి నిప్పంటించిన కన్న తండ్రికాలిబూడదైన కొడుకు, కోడలు, మనుమరాళ్లుకేరళలోని ఇడుక్కి జిల్లాలో దారుణం సొంత కొడుకు కుటుంబాన్ని తగలబెట్టిన అతి దారుణమైన సంఘటన కేరళలో జరిగింది. భూ తగాదాల కారణంగా సొంత...
- Advertisment -

ఎక్కువ మంది చదివినవి

- Advertisment -

News Categories

- Advertisment -