end
=
Sunday, March 22, 2026
Homeవార్తలు

వార్తలు

‘చిల్లర’ సమస్యకు చెక్‌

పల్లెవెలుగు బస్‌ ఛార్జీలను రౌండప్‌ చేసిన టీఎస్‌ఆర్టీసీ తెలంగాణ ఆర్టీసి కీలకం నిర్ణయం తీసుకుంది. పల్లెవెలుగు బస్సుల్లో చిల్లర సమస్యలకు చెక్‌ పెట్టేందుకు బస్‌ ఛార్జీలను రౌండప్‌ చేసింది. రూ.12, రూ.13 ఇలా ఉన్నటువంటి...

సంక్షిప్త వార్తలు

ఉక్రేయిన్‌పై రష్యా రాకెట్‌ దాడుల్లో నటి అక్సానా షివియెట్స్‌ మరణించినట్లు తెలుస్తోంది.అమెరికా అధ్యక్షులు జోబైడెన్‌తో చైనా అధ్యక్షుడు షీ జిన్‌పింగ్‌ ఫోన్‌లో మాట్లాడనున్నారు. రష్యా, ఉక్రెయిన్‌పై యుద్ధం గురించి చర్చించనున్నారు.చంద్రునిపైకి మనుషులను తీసుకెళ్లడానికి...

రోడ్డు ప్రమాదంలో నెలల పసికందు మృతి

హైదరాబాద్‌ జూబ్లీహిల్స్‌లో ఘటనపరారీలో కారు డ్రైవర్‌ రోడ్డు ప్రమాదంలో రెండు నెలల పసికందు మృతి చెందిన హృదయవిదాకర సంఘటన హైదరాబాద్‌లోని జూబ్లీహిల్స్‌ దుర్గం చెరువు కేబుల్‌ బ్రిడ్జి వద్ద జరిగింది. మహారాష్ర్టలకు చెందిన మహిళ...

చైనాలో క‌రోనా వైర‌స్ మ‌ళ్లీ విజృంభ‌న

ప్ర‌పంచ దేశాల ప్ర‌జ‌ల ఉలికిపాటు యావ‌త్తు ప్ర‌పంచాన్ని భ‌య‌పెట్టిన క‌రోనా వైర‌స్ చాలా దేశాల‌లో అదుపులోకి వ‌చ్చి ప్రస్తుతం నిల‌క‌డ‌గా ఉంది. కానీ గ‌త కొన్ని రోజులుగా క‌రోనా వైర‌స్‌ చైనాలో మాత్రం మళ్లీ...

మైనారిటీ గురుకులాల ప్రవేశ పరీక్ష

తెలంగాణలోని మైనారిటీ గురుకుల పాఠశాలల్లో ప్రవేశం కోసం పరీక్షల షెడ్యూలు విడుదలైంది. 5,6,7,8 తరగతులు, అలాగే ఇంటర్‌ ప్రవేశాల పరీక్షా తేదీలను తెలంగాణ విద్యాశాఖ ప్రకటించింది. ఏప్రిల్‌ 14వ తేదీ వరకు ఆన్‌లైన్‌...

డీసీఎం – అటో ఢీ : నలుగురు మృతి

డిసిఎం అటో ఢీకొన్న ఘటనలో ఒకే కుటుంబానికి చెందిన ఆరుగురు మృతిచెందిన సంఘటన ములుగు మండలం ఎర్రిగట్టమ్మ వద్ద జాతీయ రహదారిపై చోటుచేసుకుంది. ఈ ప్రమాదంలో నలుగురు మృతి చెందగా మరో నలుగురు...

రష్యా తాత్కాలిక కాల్పుల విరమణ

ఇతర దేశాల పౌరులను తరలించేందుకు అవకాశం ఉక్రెయిన్‌పై రష్యా సైనిక చర్య కొనసాగుతున్న వేళ సాధారణ పౌరులను తరలించేందుకు అవకాశం కల్పించడం కోసం తాత్కాలికంగా కాల్పుల విరమణ ప్రకటించింది. ఉక్రెయిన్‌లోని వోల్నవోఖ్‌, మరియుపొల్‌ నగరాలను...

పుట్టకముందే తండ్రిని కోల్పోయి.. అన్ని తానై పెంచిన తల్లీ లేకపోవడంతో..

గజ్వేల్‌ : తల్లి గర్భంలో ఉండగానే తండ్రిని కోల్పోయింది. పుట్టకముందే తండ్రిని పోగట్టుకున్న తన కూతురిని అన్ని తానై పెంచి పోశించింది ఆ తల్లీ. కూలీ నాలి చేసి తనను ఇంటర్‌ వరకు...

తెలంగాణలో రైల్వే కోచ్‌ ఫ్యాక్టరీ

ట్విట్టర్‌ ద్వారా కృతజ్ఞతలు తెలిపిన మంత్రి కేటీఆర్‌ ఇండియాలో అతి పెద్ద రైల్వే కోచ్‌ ఫ్యాక్టరీ త్వరలో ప్రారంభించనున్నట్లు తెలంగాణ రాష్ర్ట ఐటీ, పరిశ్రమలు, మునిసిపల్‌ శాఖ మంత్రి కేటీఆర్‌ ట్విట్టర్‌ ద్వారా తెలియజేశారు....

లెజండరీ సింగర్‌ లతామంగేష్కర్‌ కన్నుమూత

గానకోకిల, ఇండియన్‌ లెజండరీ సింగర్‌ లతామంగేష్కర్‌ (92) కన్నుమూశారు. ఆదివారం ఉదయం 8 గంటలకు తుదిశ్వాస విడిచినట్లు ముంబై బ్రీచ్‌ క్యాండీ ఆసుపత్రి డాక్టర్లు నిర్ధారించారు. గత నెలలో లతాజీకి కోవిడ్‌ సోకి...

సింగర్‌ లతా మంగేష్కర్‌ ఆరోగ్యం విషమం

ముంబైలోని బ్రీచ్‌ క్యాండీ ఆసుపత్రిలో వెంటిలేటర్‌పై చికిత్స భారతదేశ లెజండరీ సింగర్‌ లతా మంగేషక్కర్‌ ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉంది. ప్రస్తుతం ఆమె వెంటిలేటర్‌పై చికిత్స పొందుతున్నట్లు ముంబైలోని బ్రీచ్‌ క్యాండీ ఆసుపత్రి వైద్యులు...

ఆర్టీసీ బస్సు కింద పడి వ్యక్తి మృతి

హైదరాబాద్‌లోని అసెంబ్లీ ఎదురుగా ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఆర్టీసి బస్సు కింద పడి ప్రభుత్వ ఉద్యోగి చనిపోయారు. అసెంబ్లీ రోడ్డులో స్కూటీపై వెళ్తున్న మరళీ కృష్ణ ప్రమాదవశాత్తు బస్సు వెనక చక్రాల...
- Advertisment -

ఎక్కువ మంది చదివినవి

- Advertisment -

News Categories

- Advertisment -