తెలంగాణలో వాక్సిన్ వేసుకోని కుటుంబానికి రేషన్, పెన్షన్ నిలిపివేస్తున్నారని తప్పుడు వార్తలపై ప్రజారోగ్య సంచాలకులు (డీహెచ్) శ్రీనివాసరావు స్పందించారు. ఆ వార్తలన్నీ అవాస్తవమని ప్రజలు నమ్మవద్దని ఆయన కోరారు. అసత్య ప్రచారాలపై ప్రజలు...
మరిదితో అక్రమసంబంధం పెట్టుకున్న విషయం అందరికీ తెలియడంతో ఆ ఇద్దరు ఉరివేసుకొని ఆత్మహత్యకు పాల్పడిన సంఘటన మహబూబ్నగర్ జిల్లా దేవరకద్ర మండలంలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం… దేవరకద్ర మండలంలోని గోపనపల్లి...
తెలుగు సినీమా డైరెక్టర్ వంశీ పైడిపల్లి నేషనల్ అవార్డు పొందారు. ఈ అవార్డును స్వయంగా భారత ఉపరాష్ర్టపతి వెంకయ్యనాయుడు చేతులమీదుగా ఆయన అందుకున్నారు. 2019లో విడుదలైన మహర్షి సినిమాకుగాను వంశీ నేషనల్ అవార్డు...
వివాహవేడుకకు వెళ్లి తిరుగు ప్రయాణంలో రోడ్డు ప్రమాదానికి గురై ఏసీసీ కుటుంబ సభ్యులు దుర్మరణం చెందిన సంఘటన సోమవారం మేడ్చల్ జిల్లా కీసర మండలం యాద్గార్పల్లి ఔటర్ రింగ్ రోడ్డు వద్ద జరిగింది....
ఏపీలో రేషన్ డీలర్ల సంఘం నిర్ణయంజీవో 10 కచ్చితంగా అమలు చేయాలని డిమాండ్ఒక్కో గోనె సంచికి రూ.20 ఇవ్వాలి
రేషన్ డీలర్ల సమస్యలు పరిష్కరించేంత వరకు రేపటి నుండి(మంగళవారం) రేషన్ దిగుమతి, పంపణీ నిలిపివేయనున్నట్లు...
దేశవ్యాప్తంగా 28 వేల కొత్త కోవిడ్ కేసులు
దేశంలో మళ్లీ కరోనా పంజా విసురుతోంది. దాదాపు 28 వేల మంది కొత్తగా కరోనా బారిన పడినట్లు కేంద్ర ఆరోగ్యశాఖ వెల్లడించింది. దీంతో దేశంలో మొత్తం...
పిడుగుపాటుతో ఓ యువతి మృతి చెందిన సంఘటన ములుగు జిల్లాలోని ఏటూరు నాగారం మండలం శంకరాజుపల్లిలో జరిగింది. స్థానికులు తెలిపిన వివరాలు ఇలావున్నాయి. గ్రామానికి చెందిన రమ్య(18) తమ పొలంలో పనిచేస్తుండగా ఆకస్మాత్తుగా...
హైదరాబాద్లో భారీ వర్షం కురుస్తోంది. గత రెండు రోజులుగా మబ్బులతో కూడిన వాతావరణం నెలకొని ఉంది. మంగళవారం ఉదయం నుండే మబ్బులు పట్టగా తుంపర వర్షం పడుతోంది. దీంతో వాతావరణం చల్లబడింది. ఈ...
కన్వీనర్ గోవర్దన్ వెల్లడి
తెలుగు రాష్ర్టాలలో ఎంసెట్ 2021 ప్రవేశ పరీక్షలు ఆగస్టు 4 నుండి జరుగుతాయని ఎంసెట్ కన్వీనర్ గోవర్ధన్ తెలిపారు. సోమవారం ఆయన మీడియాతో మాట్లాడారు. తెలంగాణలో 82, ఏపీలో 23...
మెదక్ జిల్లా కేంద్రంలో ప్రత్యేక పోక్సో కోర్టు ప్రారంభించిన జస్టీస్ అమర్నాథ్గౌడ్
చిన్నారులపై లైంగిక వేధింపులు, అత్యాచారం కేసులను త్వరితగతిన పరిష్కరించేందుకు మెదక్ జిల్లా న్యాయస్థాన సముదాయం లో ఏర్పాటుచేసిన ప్రత్యేక పోక్సో కోర్టును...
పశ్చిమగోదావరి జిల్లాలో దీన ఘటన
ఇద్దరు పిల్లలతో సహా తండ్రి ఆత్మహత్య చేసుకున్న దీనమైన సంఘటన పశ్చిమ గోదావరి జిల్లా తాళ్లపూడిలో జరిగింది. పోలీసుల కథన ప్రకారం వివవరాలు ఇలావున్నాయి. ఆదివారం నాడు ఒక...
ఆంధ్రప్రదేశ్లో పలు యూనివర్సిటీలకు సంబంధించి జరిగే కామన్ ఎంట్రన్స్ టెస్ట్ పరీక్షా తేదీలను ఎపి విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ షెడ్యూల్ విడుదల చేశారు. EAPCET, ICET, ECET, PG ECET, EdCET,...