end
=
Monday, March 23, 2026
Homeవార్తలు

వార్తలు

డిగ్రీ మొదటి సంవత్సరం విద్యార్థులు ప్రమోట్‌ !

కరోనా వైరస్‌ వ్యాప్తి దృష్ట్యా ఉస్మానియా యూనివర్సిటీ నిర్ణయండిగ్రీ సెకండియర్‌, ఫైనలియర్‌ పరీక్షలపై కూడా సమీక్షా తెలంగాణలో కరోనా వైరస్‌ సెకండ్‌ వేవ్‌ వేగంగా వ్యాప్తి చెందుతుండడంతో ఉస్మానియా యూనివర్సిటీ కీలక నిర్ణయం తీసుకుంది....

తెలంగాణలో రాత్రిపూట కర్ఫ్యూ

ఏప్రిల్‌ 20 రాత్రి 9 గంటల నుండి మే 1 ఉదయం 5 గంటల వరకు కర్ఫ్యూహైకోర్టు ఆదేశాల మేరకు ప్రభుత్వం నిర్ణయంకరోనా వైరస్‌ వ్యాప్తిని నివారించేందుకే తెలంగాణ రాష్ర్టంలో కరోనా వైరస్‌ ఉదృతి...

బ్యాంకులకు 12 రోజుల సెలవులు!

ఏప్రిల్‌ నెలలో బ్యాంకులకు 12 రోజుల సెలవులు ఉండబోతున్నాయి. రిజర్వు బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా విడుదల చేసిన క్యాలెండర్‌ ప్రకారం ఈ ఏప్రిల్‌ నెలలో దాదాపు సగం పనిదినాలు మాత్రమే బ్యాంకులు పనిచేయనున్నాయి....

సచిన్‌కు కరోనా వైరస్‌ పాజిటివ్‌

టీమిండియా మాజీ క్రికెటర్‌, క్రికెట్‌ మాస్టర్‌ బ్లాస్టర్‌ సచిన్‌ టెండూల్కర్‌కు కరోనా వైరస్‌ సోకింది. ఈ విషయాన్ని సచిన్‌ ట్విటర్‌ ద్వారా వెల్లడించారు. అయితే తను తరుచూ కోవిడ్‌ టెస్టులు చేసుకుంటున్నానని, అన్ని...

పంజా విసురుతున్న కరోనా సెకండ్‌ వేవ్‌

దేశంలో పెరుగుతున్న కరోనా పాజిటివ్‌ కేసులుఒక్క రోజులోనే 24వేల పాజిటివ్‌ కేసులుభయాందోళనలో ప్రజలు ప్రపంచాన్ని గడగడలాడిస్తున్న కరోనా మహమ్మారి తగ్గినట్టే తగ్గి మళ్లీ తన ప్రభావాన్ని చూపిస్తుంది. భారతదేశంలో రోజు రోజుకు కరోనా పాజిటివ్‌...

అమెరికా గ్రీన్‌ కార్డుకు బైడన్‌ ఓకే

ఇమ్మిగ్రేషన్‌ విధానాలలో సవరణలు కలల సౌధం అమెరికాలో అడుగుపెట్టడానికి ఎంతోమంది ఎదురుచూస్తున్నారు. అమెరికా గ్రీన్‌కార్డు కోసం లక్షల మంది దరఖాస్తు చేసుకొని అనుమతుల కోసం ఎదురుచూస్తున్నారు. అయితే ఇదివరకు ట్రంప్‌ ప్రభుత్వం అమెరికావాసుల ఉద్యోగ,...

ఛ.. మళ్లీ గ్యాస్‌ ధర పెంపు

ఫిబ్రవరి నెలలో మూడుసార్లు పెరిగిన సిలిండర్‌ ధర వంటగ్యాస్‌ ధరలు మళ్లీ పెరిగాయి. పెట్రోల్‌, డీజిల్‌ బాటలోనే గృహ వినియోగ సిలిండర్‌ ధరలు చమురు కంపెనీలు పెంచాయి. గురువారం నాడు సిలిండర్‌పై రూ.25 పెంచుతూ...

రోడ్డు ప్రమాదంలో తండ్రీకొడుకులు దుర్మరణం

చిత్తూరు జిల్లా కుప్పం-పలమనేరు జాతీయ రహదారిపై ఘటన చిత్తూరు జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. అతి వేగంగా వస్తున్న ప్రైవేటు బస్సు కారును బలంగా ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో తండ్రీకొడుకు ఇద్దరు దుర్మరణం...

దెయ్యం భయంతో కాలనీ ఖాళీ

40 కుటుంబాలు వేరే ప్రాంతానికి వలస దెయ్యం… అనగానే ఎవరికీ భయం ఉండదూ. అందరికీ భయమే రాత్రిళ్లు బయటకు రావాలంటే హడల్‌. అయితే తాజాగా తమ కాలనీలో దెయ్యం తిరుగుతుందటూ ఏకంగా బుడగజంగాలకు చెందిన...

తెలంగాణలో 6,7,8 తరగతులు ప్రారంభం

కీలక నిర్ణయం తీసుకున్న సీఎం కేసీఆర్‌విద్యాశాఖ అధికారులకు ఆదేశాలు జారీశానిటైజేషన్‌, కోవిడ్‌ నిబంధనలు తప్పనిసరి దేశవ్యాప్తంగా అన్‌లాక్‌ ప్రక్రియలో భాగంగా తెలంగాణ రాష్ర్టంలో 9, 10 ఆపై తరగతులు జరగడానికి అనుమతిచ్చిన విషయం తెలిసిందే....

కుటుంబ కుల బహిష్కరణ… యువకుడు ఆత్మహత్య

మెదక్‌ జిల్లా ముస్లాపూర్‌లో దారుణంకుల పెద్దలు రూ.3 లక్షలు డిమాండ్‌ కుల బహిష్కరణకు గురై మనస్తాపంతో ఓ యువకుడు ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ దారుణం మెదక్‌ జిల్లా అల్లాదుర్గం మండలం ముస్లాపూర్‌లో జరిగింది. గ్రామానికి...

ఓటు వేయలేదని ఇళ్లపై దాడులు

ఏపీ పంచాయతీ ఎన్నికలలో దారుణం ఆంధ్రప్రదేశ్‌లోని శ్రీకాకుళం జిల్లాలో దారుణం చోటుచేసుకుంది. తాజాగా జరిగిన ఏపీ పంచాయతీ ఎన్నికలలో కొందరు ఓటర్లు తమ మద్దతుదారులకు ఓటు వేయలేదనే అక్కసుతో టీడీపీ నేతలు ఇళ్లపై దాడులు...
- Advertisment -

ఎక్కువ మంది చదివినవి

- Advertisment -

News Categories

- Advertisment -