న్యూఢిల్లీ: దేశ వ్యాప్తంగా కరోనా వైరస్ వ్యాక్సినేషన్ ప్రక్రియ ప్రారంభమైంది. శనివారం ఉదయం ప్రధానమంత్రి నరేంద్ర మోదీ వ్యాక్సినేషన్ ప్రక్రియను ప్రారంభించారు. దేశవ్యాప్తంగా ఒకేసారి 3,006 కేంద్రాల్లో వ్యాక్సిన్ ప్రక్రియ మొదలైంది. దేశంలో...
హైదరాబాద్: ఇవాళ దేశవ్యాప్తంగా కరోనా టీకా పంపిణీ జరుగుతున్న విషయం తెలిసిందే. వ్యాక్సినేషన్ ప్రక్రియను ప్రధాని నరేంద్ర మోదీ ఉదయం 10.30 గంటలకు వర్చువల్ విధానంలో ప్రారంభించారు. ఈ సందర్భంగా ప్రధాని దేశ...
ఢిల్లీ: ఇవాళ్టి నుంచి దేశంలో కోవిడ్ టీకాను ఇవ్వనున్న విషయం తెలిసిందే. కోవిడ్ వ్యాక్సిన్ కార్యక్రమాన్ని ప్రారంభించిన సందర్భంగా ప్రధాని మోదీ.. ప్రముఖ ప్రఖ్యాత తెలుగు కవి గురజాడ అప్పారావును గుర్తు చేసుకున్నారు....
తొగుట: భూ నిర్వాసితులపై దుబ్బాక ఎమ్మెల్యే రఘునందన్ రావు ఆగ్రహం వ్యక్తం చేశారు. 'మంచిగా మాట్లాడితే డబ్బులు వస్తయి.. లేకుంటే రావు.. పోయి ఆర్డీవోను అడుక్కోపోండి. సమస్యలు తెలుసుకుందామని మీ దగ్గరి వస్తే,...
నార్వేలో విషాదం చోటు చేసుకుంది. కోవిడ్ వ్యాక్సిన్ తీసుకున్న వారిలో 23 మంది మరణించారు. వారందరూ వృద్ధులేనట. దాంతో నార్వే ప్రభుత్వం.. వృద్ధాప్యంలో ఉన్నవారు, అనారోగ్య సమస్యలు ఉన్నవారు వ్యాక్సిన్ తీసుకోవద్దని సూచించింది....
టీడీపీ నేత కళా వెంకట్రావు
అమరావతి: తాను బీజేపీలో చేరుతున్నట్లు వస్తున్న వార్తలను టీడీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి కళా వెంకట్రావు ఖండించారు. తాను పార్టీ మారడమేంటని ఆయన ప్రశ్నించారు. విలేకర్లతో మాట్లాడిన...
వాషింగ్టన్: అమెరికా అధ్యక్షుడిగా ఎన్నికైన జో బైడెన్, యూఎస్ ప్రథమ మహిళ జిల్ బైడెన్ బృందంలో మరో భారతీయురాలికి కీలక పదవి దక్కింది. భారత సంతతి మహిళ గరిమా వర్మను జిల్ డిజిటల్...
బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్
జనగామ: బీజేపీ కార్యకర్తలపై దాడులు ఆపకపోతే సీఎం కేసీఆర్ ఫామ్హౌస్పై దాడి చేస్తామని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ హెచ్చరించారు. ఫామ్హౌస్కు పరిమితమైన ముఖ్యమంత్రి.. రాష్ట్రంలో...
సంగారెడ్డి డీఎస్పీ బాలాజీ
సంగారెడ్డి: సంక్రాంతి పండుగకు ఊరు వెళ్తున్నారా..? అయితే తగిన జాగ్రత్తలు తీసుకోవాలంటున్నారు సంగారెడ్డి డీఎస్పీ బాలాజీ. బుధవారం పబ్లిక్ అనౌన్స్మెంట్ ఆటోను సంగారెడ్డి పట్టణ పోలీస్ స్టేషన్ నందు ఆయన...
కేంద్ర వైద్యారోగ్య శాఖ
న్యూఢిల్లీ: జనవరి 16 నుంచి దేశవ్యాప్తంగా కరోనా వ్యాక్సినేషన్ ప్రక్రియ మొదలుకానున్న నేపథ్యంలో కేంద్ర వైద్యఆరోగ్య శాఖ అందుకు సంబంధించిన వివరాలను తెలిపేందుకు ప్రెస్ కాన్ఫరెన్స్ నిర్వహించింది. ఈ సందర్భంగా...
దౌల్తాబాద్: భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బి ఆర్ అంబేడ్కర్ విగ్రహ ప్రతిష్టాపనకు శేరుపల్లిలో భూమిపూజ జరిగింది. ఆయన ఆలోచనా విధానాలే ఎస్సీ, ఎస్టీ, బీసీ, మహిళల అభ్యున్నతికి బంగారు బాటలు అని...
న్యూఢిల్లీ : కేంద్రం తీసుకొచ్చిన నూతన వ్యవసాయ చట్టాలపై రోజురోజుకీ పోరాటాలు ఉధృతమవుతున్న నేపథ్యంలో సుప్రీం కోర్టు సోమవారం కీలక వ్యాఖ్యలు చేసింది. 'నూతన చట్టాలను మీరు నిలుపుదల చేస్తారా? లేదంటే మమ్మల్ని...