హైదరాబాద్: పాఠశాలల ప్రారంభంపై తెలంగాణ సర్కార్ స్పష్టతనిచ్చింది. ఫిబ్రవరి నుంచి స్కూళ్లు పునఃప్రారంభించాలని అధికారులను సీఎం కేసీఆర్ ఆదేశించారు. ఫిబ్రవరి ఒకటో తేదీ నుంచి 9వ తరగతి ఆపై తరగతులను నిర్వహించడానికి అవసరమైన...
అమరావతి: ఆంధ్రప్రదేశ్లో రాజ్యాంగబద్దంగానే స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహిస్తామని తెలిపిన ఎస్ఈసీకి హైకోర్టులో చుక్కెదురైంది. ఈ సమయంలో ఎన్నికలు నిర్వహించడం ఈ మాత్రం సమయోచితం కాదని, ప్రజల ఆరోగ్యం దృష్ట్యా ఎన్నికలు వాయిదా...
వాట్సాప్, ఫేస్బుక్ యాప్లను వెంటనే బ్యాన్ చేయాలని కాన్ఫెడరేషన్ ఆఫ్ ఆలిండియా ట్రేడర్స్(CAIT) కేంద్ర ప్రభుత్వాన్ని కోరింది. వాట్సాప్ కొత్త ప్రైవసీ పాలసీతో యూజర్ల వ్యక్తిగత సమాచారం లీకవుతుందని తెలిపింది. ప్రజల డేటా...
మంత్రి ఈటల రాజేందర్
హైదరాబాద్ : కోవిడ్ టీకాపై అనుమానాలు, అపోహలను తొలగించి ప్రజల్లో నమ్మకం పెంచేందుకు తానే తొలి టీకాను తీసుకుంటానని తెలంగాణ రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి ఈటల రాజేందర్...
జైపూర్: కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చిన నూతన వ్యవసాయ బిల్లులను వ్యతిరేకిస్తూ దేశవ్యాప్తంగా రైతులు ఆందోళన చేస్తున్న విషయం తెలిసిందే. ముఖ్యంగా దేశ రాజధాని ఢిల్లీలో రైతులు ఆందోళనలు తీవ్రతరం చేశారు. ఈ నేపధ్యంలో...
లండన్: బ్రిటన్ రాణి క్వీన్ ఎలిజబెత్ II (94), ఆమె భర్త ప్రిన్స్ ఫిలిప్ (99) శనివారం కరోనా వ్యాక్సిన్ తీసుకున్నారు. ఈ మేరకు బకింగ్హ్యామ్ ప్యాలెస్ ఈ విషయాన్ని ధృవీకరించింది. 'క్వీన్,...
హైదరాబాద్: తక్షణమే లబ్దిదారులకు గొర్రెలు పంపిణీ చేయాలని తెలంగాణ సీఎం కేసీఆర్ అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. కరోనా కారణంగా ఆగిపోయిన తొలి విడత గొర్రెల పంపిణీకి ఆయన గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు....
హైదరాబాద్: జీహెచ్ఎంసీ పరిధిలో ఉచిత తాగునీటి పథకం ఈ నెల 11న ప్రారంభం కానుంది. మంత్రి కేటీఆర్ యూసఫ్గూడలో ఈ పథకాన్ని ప్రారంభిస్తారు. ఈ పథకం కింద నగరవాసులు 20 వేల లీటర్ల...
సిద్దిపేట జిల్లా: తెలంగాణ ప్రభుత్వం లాంఛనంగా అమలు చేస్తున్న పథకం డబుల్ బెడ్రూం ఇండ్లు. రాష్ట్రంలో చాలా మంది పేదలు, మధ్య తరగతి జనం ఆ ఇళ్లు తమకు దక్కాలని ఆశిస్తున్నారు. కానీ,...
అమరావతి: ఆంధ్రప్రదేశ్ స్థానిక సంస్థల ఎన్నికల షెడ్యూల్ విడుదలైంది. జనవరి 23 నుంచి ఎన్నికల ప్రక్రియ ప్రారంభం కానుంది. నాలుగు దశలుగా ఏపీ స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహిస్తారు. ఈ నెల 23న...
వాషింగ్టన్: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్కు ట్విట్టర్ షాకిచ్చింది. ట్రంప్ ట్విట్టర్ ఖాతాను శాశ్వతంగా నిషేధిస్తున్నట్టు ప్రకటించింది. ట్రంప్ తన సందేశాల ద్వారా హింసను ప్రోత్సహించే ఆస్కారముందని ఈ సందర్భంగా ట్విట్టర్ అభిప్రాయపడింది....
హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్ మోహన్రెడ్డికి ఈడీ కోర్టు సమన్లు జారీ చేసింది. ఈనెల 11న విచారణకు హాజరుకావాలని ఈడీ కోర్టు ఆయనను ఆదేశించింది. ఇటీవల అరబిందో, హెటిరో భూ కేటాయింపుల చార్జిషీట్...