end
=
Monday, March 23, 2026
Homeవార్తలు

వార్తలు

సీఎం పర్యటన వాయిదా

భూపాలపల్లి: అనారోగ్యం కారణంగా ముఖ్యమంత్రి కేసీఆర్ పర్యటన వాయిదా పడింది. భూపాలపల్లి జిల్లా పర్యటనను సీఎం వాయిదా వేసుకున్నారు. నేడు కాళేశ్వరం ప్రాజెక్టును ఏరియల్ సర్వే ద్వారా సీఎం కేసీఆర్ పరిశీలించాల్సి ఉంది....

అప్పుడే టీపీసీసీ అధ్యక్షుడి నియామకం

తెలంగాణ కాబోయే పీసీసీ అధ్యక్షుడు ఎవరనే చర్చ జరుగుతున్న వేళ తెలంగాణ కాంగ్రెస్ పార్టీ వ్యవహారాల ఇంఛార్జ్ మాణిక్యం ఠాగూర్ కీలక వ్యాఖ్యలు చేశారు. నాగార్జున సాగర్ ఉప ఎన్నిక తర్వాతే కొత్త...

సీపీకి రాజాసింగ్‌ సవాల్‌

సైబరాబాద్ సీపీ సజ్జనార్‌కు బీజేపీ ఎమ్మెల్యే రాజసింగ్ సవాల్ విసిరారు. ఐదు రోజుల్లో గోవుల అక్రమ తరలింపును అడ్డుకోకుంటే తానే రంగంలోకి దిగుతానని హెచ్చరికలు జారీ చేశారు. బహుదూర్‌పుర పోలీస్ స్టేషన్ ముందు...

కాంగ్రెస్‌ ఖతం.. మనం దూసుకెళ్దాం..

రాష్ట్రంలో కాంగ్రెస్‌ జీరో అయ్యిందని, దానిని పట్టించుకోవద్దంటూ ఆ పార్టీ నుంచి బీజేపీలోకి వచ్చిన కొంతమంది సీనియర్‌ నాయకులు కమలదళ నాయకత్వానికి సూచించినట్లు విశ్వసనీయవర్గాలు వెల్లడించాయి. ఇందుకు అనుగుణంగా కమలనాథులు కాంగ్రెస్‌...

బాలకృష్ణకు చేదు అనుభవం

ప్రముఖ నటుడు, హిందూపురం టీడీపీ ఎమ్మెల్యే బాలకృష్ణకు చేదు అనుభవం ఎదురైంది. వివరాల్లోకి వెళితే… నాలుగు నెలల తర్వాత తన స్వంతనియోజకవర్గమైన హిందూపురం తూముకుంటలో పర్యటన చేశారు. అయితే అక్కడ కొంత మంది...

అధ్యక్ష పీఠం వదిలేదే లేదు: ట్రంప్‌

అమెరికా అధ్యక్ష పీఠాన్ని తాను ఎట్టి పరిస్థితిలోనూ వదిలి పెట్టేది లేదని డొనాల్డ్‌ ట్రంప్‌ మరోసారి నొక్కి చెప్పారు. అవసరమైతే.. ఎంతవరకైనా పోరాడతానని వెల్లడించారు. జార్జియాలో మంగళవారం జరగనున్న రన్నాఫ్‌ ఎన్నిక నేపథ్యంలో...

టీపీసీసీ ఎంపిక వాయిదా..!

హైదరాబాద్: తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ(టీ పీసీసీ) చీఫ్ ఎంపికపై మరో ట్విస్ట్ తెరపైకి వచ్చింది. నాగార్జున సాగర్ ఉపఎన్నిక పూర్తి అయ్యే వరకు పీసీసీ అధ్యక్షుడి ఎంపిక వాయిదా వేయాలని అధిష్ఠానానికి...

వ్యాక్సిన్‌ వచ్చేస్తుంది..

న్యూఢిల్లీ: భారత్‌లో కరోనా వ్యాక్సిన్ పంపిణీ ఎప్పుడనే విషయంపై ఇప్పటివరకూ నెలకొన్న తర్జనభర్జనకు కేంద్రం ఫుల్‌స్టాప్ పెట్టింది. భారత్‌లో కరోనాను ఎదుర్కొనేందుకు వ్యాక్సిన్ సిద్ధమైందని ప్రజలకు కేంద్రం శుభవార్త చెప్పింది. పది రోజుల్లో...

భవనం కూలి 18 మంది మృతి

ఉత్తర్‌ప్రదేశ్‌ ఘజియాబాద్‌లో ఘటన ఉత్తర్‌ప్రదేశ్‌లోని ఘజియాబాద్‌లో ఘోర ప్రమాదం సంభవించింది. వివరాల్లోకి వెళితే ఘజియాబాద్‌లోని మురాద్‌నగర్‌ శ్మశానవాటి కాంప్లెక్స్‌ భవనం కూలి 18 మంది మృతి చెందారు. ఈ ప్రమాదంలో పలువురికి తీవ్ర గాయాలు...

భర్తను రోకలిబండతో కొట్టిచంపిన భార్య

మేడ్చల్‌ జిల్లాలో దారుణం మేడ్చల్‌ నిత్యం మద్యం తాగి వేధిస్తున్న భర్తను భార్య హత్యచేసింది. ఈ దుర్ఘటన మేడ్చల్‌ జిల్లాలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం… శ్యామ్‌, సరోజ దంపతులు స్థానిక విజయ...

తెలంగాణలో పెరుగుతున్న కరోనా కేసులు

24 గంటల్లో 394 పాజిటివ్‌ కేసుల నమోదుముగ్గురు మృతి ప్రపంచాన్ని పట్టిపీడిస్తున్న కరోనా వైరస్‌ పట్ల ప్రజలు చాలా జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఈ వైరస్‌ ఇప్పట్లో తగ్గేలా కనబడడం లేదు....

ఆంధ్రప్రదేశ్‌లో ఆగని విగ్రహాల విధ్వంసం

విజయవాడలో మరో ఘటనరామాలయంపై దాడి, సీతమ్మవారి విగ్రహం ధ్వంసం ఆంధ్రప్రదేశ్‌లో దేవాలయాలపై దుండగులు దాడులు ఇంకా ఆగడం లేదు. ప్రతీ రోజు ఏదో ఒక హిందూ దేవాలయాలలోని విగ్రహాలను ధ్వంసం చేస్తున్నారు. రోజు రోజుకు...
- Advertisment -

ఎక్కువ మంది చదివినవి

- Advertisment -

News Categories

- Advertisment -