హైదరాబాద్: వికారాబాద్ జిల్లాలో శనివారం ఉదయం ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది. వివరాలు చూసినట్లైతే.. మోమిన్ పేట మండలం ఇజ్రాచిట్టంపల్లి వద్ద ఉదయం మంచు కమ్ముకోవడంతో, వెలుతురు లేమి కారణంగా ఎదురెదురుగా వస్తున్న...
న్యూఢిల్లీ: ప్రధానమంత్రిగా నరేంద్రమోదీ ఉన్నంత వరకు ఏ కార్పొరేట్ సంస్థ రైతుల భూములను లాక్కోలేదని కేంద్ర హోంమంత్రి అమిత్ షా స్పష్టం చేశారు. కనీస మద్దతు ధర (ఎంఎస్పీ) కొనసాగుతుందని, మండీలు మూసివేయబోమని...
తిరువనంతపురం: కేరళ రాజధాని తిరువంతపురంలో ఇటీవల జరిగిన మున్సిపల్ ఎన్నికల్లో 21 ఏళ్ల యువతి మేయర్ పీఠాన్ని అధిరోహించి, అందరినీ ఆశ్యర్యానికి గురి చేసింది. దేశ రాజకీయాల్లోనే ఇదో రికార్డు. వివరాలు చూస్తే.....
హైదరాబాద్: టీపీసీసీ చీఫ్గా రేవంత్రెడ్డి వైపే పార్టీ అధిష్టానం మొగ్గు చూపుతున్నట్లు వస్తున్న వార్తలపై ఆ పార్టీ సీనియర్ నేత వి.హనుమంత్ రావు అభ్యంతరం వ్యక్తం చేశారు. రేవంత్ను ఉద్దేశిస్తూ వీహెచ్ సంచలన...
న్యూఢిల్లీ : తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ ప్రముఖ లీడర్లంతా ఒకే చోట చేరారు. పార్టీ సీనియర్ నేత రాహుల్ గాంధీ రైతులకు మద్దతుగా చేపట్టిన ‘మార్చ్’ కార్యక్రమం సందర్భంగా ఓ ఫొటో...
అమరావతి: అనంతపురం జిల్లా బడన్నపల్లిలో హత్యకు గురైన దళిత యువతి స్నేహలత కుటుంబానికి ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డి సాయం ప్రకటించారు. స్నేహలత కుటుంబానికి చట్టపరంగా వచ్చే సాయంతో పాటు అదనంగా రూ.10 లక్షల ఎక్స్గ్రేషియాను...
నూతన సంవత్సరం నుంచి సెలూన్లు, ధోబీ ఘాట్లకు ప్రభుత్వం ఉచితంగా విద్యుత్ను సరఫరా చేయనుంది. ఇప్పటికే క్షేత్రస్థాయి నుంచి సెలూన్లు, ధోబీ ఘాట్లకు సంబంధించిన సమగ్ర సమాచారాన్ని డిస్కమ్లు తెప్పించుకున్నాయి. దీనిపై సీఎం...
హైదరాబాద్: ప్రముఖ స్మార్ట్ఫోన్ తయారీ సంస్థ ఒప్పో.. హైదరాబాద్లోని పరిశోధన, అభివృద్ధి (ఆర్అండ్డీ) కేంద్రంలో 5జీ ఇన్నోవేషన్ ల్యాబ్ను ఏర్పాటు చేస్తోంది. 5జీ టెక్నాలజీ వ్యవస్థలో కీలకమైన ఉత్పత్తుల టెక్నాలజీలను అభివృద్ధి చేసేందుకు...
ఐడీటీఆర్.. రాష్ర్టానికే మణిహారం
సిరిసిల్లలో అంతర్జాతీయ ప్రమాణాలతో సిద్ధమైన డ్రైవింగ్ శిక్షణ, పరిశోధన కేంద్రం
తెలంగాణలోనే తొలి సెంటర్గా ఖ్యాతి
మంత్రి కేటీఆర్ ప్రత్యేక చొరవతో ఏర్పాటు
20 కోట్లతో నాలుగేండ్లలోనే పూర్తి
మండెపల్లి శివారులో 20 ఎకరాల స్థలంలో...
కోల్కతా: తృణమూల్ కాంగ్రెస్ ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిశోర్ వ్యాఖ్యలపై భారతీయ జనతా పార్టీ స్పందించింది. పశ్చిమబెంగాల్లో త్వరలో జరిగే అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ డబుల్ డిజిట్ కూడా దాటదన్న అతని మాటలకు...
న్యూఢిల్లీ: ప్రపంచాన్ని భయపెడుతున్న కరోనా వైరస్ కొత్త స్ట్రెయిన్ భారత్లో లేదని కేంద్రం తాజాగా ప్రకటించింది. ఈ విషయంలో ఆందోళన చెందాల్సిన అవసరం లేదని..కొత్త స్ట్రెయిన్ వేగంగా వ్యాపిస్తున్నప్పటికీ.. వ్యాధి తీవ్రతలో ఎటువంటి...