చెన్నై : తమిళనాట సరికొత్త రాజకీయ శక్తి ఆవిర్భవించబోతోంది. మక్కల్ నీది మయ్యం(ఎంఎన్ఎం) అధ్యక్షుడు, ప్రముఖ నటుడు కమల్ హసన్, ఎంఐఎం పార్టీతో పొత్తుకు సిద్ద పడుతున్నట్లు తెలుస్తోంది. ఈ రెండు పార్టీలు...
హైదరాబాద్ : ఎంఐఎం పార్టీ జీహెచ్ఎంసీ ఎన్నికల్లో మంచి విజయం సొంతం చేసుకుందనుకోవచ్చు. ఓల్డ్ సిటీలో దాదాపు ఆ పార్టీ క్లీన్స్వీప్ చేసిందనుకోండి. కాగా, ఆదివారం హాఫీజ్ బాబానగర్లోని ఫలక్ ప్యాలెస్ పంక్షన్హాల్లో...
యాదాద్రి భువనగిరి: హిమాచల్ప్రదేశ్ రాష్ట్ర గవర్నర్ బండారు దత్తాత్రేయకు త్రుటిలో పెను ప్రమాదం తప్పింది. ఆయన హైదరాబాద్ నుంచి సూర్యాపేటకు వెళ్తుండగా వారు ప్రయాణిస్తున్న కారు అదుపుతప్పి రోడ్డు కిందకు దూసుకెళ్లింది. ఈ...
ఏలూరు: గత కొన్ని రోజులుగా ఏలూరు ప్రజలు అంతుచిక్కని వ్యాధితో నరకయాతన అనుభవించిన విషయం తెలిసిందే. చిన్నారులు, పెద్దవారు కూడా మూర్ఛపోయినట్లు, ఫిట్స్తో నరకయాతన అనుభవించారు. కాగా, ఏలూరు నగరంలో ఆదివారం వింత...
హైదరాబాద్: ఇటీవల జరిగిన జీహెచ్ఎంసీ ఎన్నికల్లో 55 డివిజన్లను గెలుచుకున్న అధికార టీఆర్ఎస్ పార్టీ మరో స్థానాన్ని కైవసం చేసుకుంది. నేరేడ్మెట్ డివిజన్లో టీఆర్ఎస్ అభ్యర్థి విజయం సాధించారు. 782 ఓట్ల మెజార్టీతో...
న్యూఢిల్లీ: భారత్ చైనాకిచ్చిన ఝలక్ మామూలుగా లేదు. కేవలం నాలుగు నెలల్లోనే ఆ దేశ సోషల్ మీడియా యాప్లన్నీ రద్దు చేసేసింది. దీని ప్రభావం చైనాను తీరుకోలేని దెబ్బ కొట్టింది. లద్దాఖ్ ఘర్షణ...
మెదక్ జిల్లా ఎస్పీ చందనాదీప్తి
ఈ నెల 12వ తేదీన జరుగనున్న జాతీయ మెగా లోక్అదాలత్లో కేసులు పరిష్కరించుకోవాలని జిల్లా ఎస్పీ చందన దీప్తి అన్నారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ.. జాతీయ మెగా...
దేశ రైతాంగం ఇచ్చిన పిలుపు మేరకు దేశవ్యాప్తంగా భారత్బంద్ సంపూర్ణమయ్యింది. యావత్ దేశ రైతులతో పాటు, ప్రజా సంఘాలు, వ్యాపారులు, చిరువ్యాపారులు, బీజేపీయేతర రాష్ట్రాలు, బీజేపీయేతర పార్టీలు బంద్ను విజయవంతం చేశాయి. ఇవాళ...
రంగారెడ్డి: దేశవ్యాప్తంగా ఇవాళ భారత్బంద్ కొనసాగుతోంది. బీజేపీ మినహా అన్ని పార్టీలు, ప్రజా సంఘాలు ఈ బంద్లో స్వచ్ఛందంగా పాల్గొని, రైతులకు తమ మద్దతు తెలియజేస్తున్నాయి. రంగారెడ్డి జిల్లా చేవెళ్ల నియోజకవర్గం ఎమ్మెల్యే...
తెలంగాణ పీసీసీ చీఫ్గా మల్కాజిగిరి ఎంపీ, కాంగ్రెస్ సీనియర్ నేత రేవంత్ రెడ్డి నియమించబడతారా..? అంటే ఔననే సమాధానం వస్తోంది. దుబ్బాక ఉప ఎన్నిక, జీహెచ్ఎంసీ ఎన్నికల్లో కాంగ్రెస్ ఘోరాదిఘోరంగా విఫలమైన విషయం...
అమరావతి: ఏపీ ప్రభుత్వానికి హైకోర్టులో ఎదురుదెబ్బ తగిలింది. స్థానిక సంస్థల ఎన్నికల ప్రక్రియను ప్రస్తుత పరిస్థితుల్లో నిలుపుదల చేయలేమని ధర్మాసనం వ్యాఖ్యానించింది. ఇప్పట్లో స్టే ఇవ్వడం సాధ్యం కాదని కోర్టు తేల్చి చెప్పింది....
అంబేడ్కర్ ఫొటో సాధన సమితి జాతీయ అధ్యక్షుడు జేరిపోతుల పరుశురామ్
హైదరాబాద్: ఇండియన్ కరెన్సీపై రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ ఫొటోను ముద్రించాలని అంబేడ్కర్ ఫొటో సాధన సమితి జాతీయ అధ్యక్షుడు జేరిపోతుల...