end
=
Monday, March 23, 2026
Homeవార్తలు

వార్తలు

రౌడీ షీటర్స్.. తస్మాత్ జాగ్రత్త

అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడితే కఠిన చర్యలువేములవాడ పట్టణ సీఐ వెంకటేష్ వేములవాడ: పట్టణ పరిధిలోని రౌడీ షీటర్స్, నేర చరిత్ర కలిగిన వ్యక్తులు అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడితే చట్టరీత్యా కఠినమైన చర్యలు తప్పవని వేములవాడ...

ఎల్‌ఆర్ఎస్‌కు వ్యతిరేకంగా ధర్నా

హైదరాబాద్‌ : రాష్ట్ర ప్రభుత్వం తీసుకువచ్చిన ఎల్‌ఆర్‌ఎస్‌, ధరణి పోర్టల్‌కు వ్యతిరేకంగా తెలంగాణ స్టేట్‌ రియల్‌ ఎస్టేట్‌ అసోసియేషన్‌ బుధవారం ధర్నా చేయనుంది. పాత విధానంలో రిజిస్ర్టేషన్లు చేయాలని.. ఎల్‌ఆర్‌ఎస్‌, ధరణి పోర్టల్‌ను...

నేడే భారత్‌బంద్‌..

కేంద్ర ప్రభుత్వం అమలులోకి తీసుకొచ్చిన వ్యవసాయ చట్టాలను వ్యతిరేకిస్తూ… ఢిల్లీలో కొద్దిరోజులుగా జరుగుతున్న రైతుల ఆందోళనలకు సంఘీభావంగా మంగళవారం నిర్వహించనున్న భారత్‌బంద్‌కు అన్ని వర్గాల నుంచి భారీ మద్దతు లభిస్తోంది. కేంద్రంలో అధికారంలో...

చిరకాల స్వప్నం నెరవేరింది

అంతిరెడ్డి గూడ గ్రామ పంచాయతీ భవనంప్రారంభోత్సవంప్రారంభించిన ఎమ్మెల్యే అంజయ్య యాదవ్ నందిగామ: మండల పరిధిలోగల అంతిరెడ్డి గూడ గ్రామపంచాయతీ భవనం వైభవంగా ప్రారంభోత్సమైంది. ఇటీవలే గ్రామం నూతన గ్రామ పంచాయతీగా ఆమోదం పొందడంతో నందిగామ...

భారత్‌ బంద్‌కు మద్దతివ్వం: బెంగాల్‌ సీఎం

కోల్‌కతా : ఈ నెల 8న దేశరైతులు తలపెట్టిన భారత్‌బంద్‌కు తాము మద్దతివ్వబోమని పశ్చిమ బెంగాల్‌ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ తెలిపారు. తాము ‘బంద్’ కు మద్దతిచ్చే ప్రసక్తే లేదని తెలిపిన ఆమె...

కేసీఆర్‌పై విజయశాంతి సంచలన వ్యాఖ్యలు

న్యూఢిల్లీ : కాంగ్రెస్‌ సీనియర్‌ నాయకురాలు, ప్రముఖ సినీనటి విజయశాంతి కాసేపటి క్రితం ఆ పార్టీకి గుడ్ బై చెప్పారు. అనంతరం ఆమె బీజేపీ తీర్థం పుచ్చుకున్నారు. ఢిల్లీ వేదికగా బీజేపీ జాతీయ...

అందరి దృష్టి నాగార్జున సాగర్‌పైనే

ప్రస్తుతం రాష్ట్రంలోని రాజకీయ పార్టీలు, నాయకుల చూపంతా నాగార్జున సాగర్‌పై పడింది. నాగార్జునసాగర్‌ ఎమ్మెల్యే నోముల నర్సింహయ్య ఇటీవల హఠాన్మరణానికి గురికావడంతో ఇక్కడ ఉప ఎన్నిక అనివార్యమైంది. ఈ స్థానానికి ఆరు నెలలలోపు...

ఘనంగా అంబేడ్కర్ వర్థంతి వేడుకలు

తూప్రాన్: మెదక్ జిల్లా తూప్రాన్‌లో టీఎస్ఎఫ్ ఆధ్వర్యంలో రాజ్యాంగ నిర్మాత, భారత తొలి న్యాయ శాఖ మంత్రి డాక్టర్‌ బి. ఆర్. అంబేడ్కర్ 64వ వర్ధంతి వేడుకలు ఘనంగా జరిపారు. ఈ సందర్భంగాతెలంగాణ...

భారత్‌ బంద్‌కు సంపూర్ణ మద్దతు

తెలంగాణ సీఎం కేసీఆర్ హైద‌రాబాద్ : ఈ నెల 8న రైతులు తలపెట్టిన భారత్ బంద్‌కు టీఆర్ఎస్ పార్టీ సంపూర్ణ మద్దతు ఇస్తుందని ఆ పార్టీ అధ్యక్షుడు, సీఎం కేసీఆర్ ఆదివారం ప్రకటించారు. టీఆర్ఎస్...

డిసెంబర్‌ 8న భారత్‌ బంద్‌

న్యూ ఢిల్లీ: దేశ రైతులు ఈ నెల 8న భారత్‌ బంద్‌కు పిలుపునిచ్చారు. కొత్త వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా ఢిల్లీలో పోరాటం చేస్తున్న రైతులు ఈ మేరకు బంద్‌కు పిలుపునిచ్చారు. మంగళవారం దేశవ్యాప్తంగా...

నో హెల్మెట్‌- నో పెట్రోల్‌

కోల్‌కతా: పశ్చిమ బెంగాల్‌ రాజధాని కోల్‌కతాలో సరికొత్త నిబంధన అమల్లోకి వచ్చింది. 'నో హెల్మెట్-‌ నో పెట్రోల్'‌ అనే నిబంధనను నగర పోలీసులు తీసుకువచ్చారు. వాహనదారులు నిబంధనలకు లోబడి వాహనాలను నడపాలని, తద్వారా...

వారి ప్రయత్నాలు తిప్పికొడతాం: రాజస్తాన్‌ సీఎం

జైపూర్: తమ ప్రభుత్వాన్ని పడగొట్టేందుకు భారతీయ జనతా పార్టీ విశ్వ ప్రయత్నాలు చేస్తోందని రాజస్తాన్ ముఖ్యమంత్రి అశోక్ గెహ్లాత్ ఆరోపించారు. వారు ఎన్ని ప్రయత్నాలు చేసినా తమ ప్రభుత్వాన్ని ఏం చేయలేరని ఆయన...
- Advertisment -

ఎక్కువ మంది చదివినవి

- Advertisment -

News Categories

- Advertisment -